డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని కేంద్ర విద్యాశాఖ ఏటా అందజేసే జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను కేంద్రప్రభుత్వం సోమవారం ప్రకటించింది. 2025 సంవత్సరానికి రాష్ట్రం నుంచి ఉపాధ్యాయురా
తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ పార్టీతో సుమారు 20 నెలల కిందట అసెంబ్లీ ఎన్నికల సమయంలో కుదిరిన సోషల్ కాంట్రాక్ట్ ముగిసిపోయింది. రైతుల కోసం ఎరువులకు సంబంధించి ప్రస్తుతం కనిపిస్తున్న దారుణ వైఫల్యం అందుకు తాజ�
KTR | రాష్ట్రంలో యూరియా కొరత ఒకవైపు ఉంటే, రేవంత్ రెడ్డి మరోవైపు సినిమా వాళ్లతో సమావేశాలు పెట్టుకున్నారని కేటీఆర్ విమర్శించారు. “యూరియా కొరతకు 'ఆపరేషన్ సింధూర్' కారణమని బీజేపీ ఎంపీలు చెబుతున్నారు.
TG Weather | తెలంగాణలో రాగల నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. సోమవారం ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామా�
KTR | రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోకుండా, తెలంగాణకు ద్రోహం చేయడంలో మాత్రం కలిసి పనిచేస్తున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేట�
Osmania University | సీఎం రేవంత్ రెడ్డి ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్లిన నేపథ్యంలో భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటుపై మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రివి అయి ఉండి విద్యా శాఖను కూడా చూస్తూ ఉస్మాన�
Banswada | బాన్సువాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీని మరింతగా బలోపేతం చేయడంతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేసేందుకు స్థానిక పార్టీ నేతలు గట్టిగా కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా నియోజకవర్గ
సీఎం రేవంత్ ఉస్మానియా యూనివర్సిటీ పర్యటన నేపథ్యంలో విద్యార్థులను అరెస్టు చేయడం అప్రజాస్వామికమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని
సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) మరికాసేపట్లో ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) పర్యటించనున్నారు. క్యాంపస్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారు.
కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నా, అడుగడుగునా ఆంధ్రాధిపత్యమే కొనసాగుతుందనేందుకు నిదర్శనమే కేంద్ర సాహిత్య అకాడమీ ఏటా ఇచ్చే బాల సాహిత్య పురస్కారం. ఈ పురస్కారాన్ని తెలుగుతో పాటు 24 భారతీయ భాషల్లో కృషి చేసిన సా
తొమ్మిదో తరగతిలో ఉన్నా.. మూడు, ఐదు తరగతుల పాఠాలను చదువలేరు. సమస్యలను ఛేదించలేరు. పాఠశాల విద్యలో అంత దారుణంగా విద్యాప్రమాణాలున్నాయి. విద్యార్థుల్లో కనీస సామర్థ్యాలు కరువయ్యాయి. దీంతో విద్యార్థుల్లోని సామ
అన్నదాతలు యూరియా కోసం ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. చిగురుమామిడి మండలంలో నిద్రాహారాలు మాని పడిగాపులు గాశారు. అయినా దొరక్క నిరాశ చెందారు. శనివారం సాయంత్రం తర్వాత ఇందుర్తి సొసైటీకి 400 బస్తాలతో లారీ రాగా, విషయ�
మిద్దె తోట వ్యవసాయం ఆరోగ్య ప్రదాయిని అని సిటీ ఆఫ్ టెర్రస్ గార్డెన్ సంస్థ వ్యవస్థాపకుడు శ్రీనివాస్ హర్కర చెప్పారు. హైదరాబాద్ పరిధి తిరుమలగిరిలోని జయలక్ష్మి గార్డెన్స్లో ఆదివారం ఏర్పాటుచేసిన మొ�
మహిళా శిశు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నామని నిత్యం ఊదరగొడుతున్న ప్రభుత్వం ఆచరణలో మాత్రం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నది. పేద, మధ్య తరగతి వర్గాలకు చెందిన ఐదేళ్లలోపు పిల్లలకు అక్షరాలు నేర్పించడం,