Harish Rao | బస్తీ దవాఖానాల నిర్వహణలో నిర్లక్ష్యంపై మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. సిద్దిపేట పట్టణంలోని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద గల బస్తీ దవాఖానను ఆయన శనివారం ఆకస్మికంగా సందర్శించారు.
Sarpanch | కోతుల బెడదను తప్పించేందుకు కొత్తగా ఎన్నికైన సర్పంచ్ వినూత్న ఆలోచన చేశాడు. ఎలుగుబంటి వేషం వేసుకుని గ్రామం నుంచి కోతులను తరిమికొట్టాడు. నిర్మల్ జిల్లా కడెం మండలం లింగాపూర్ గ్రామ యువ సర్పంచ్ కుమ్మ
Viral Video | ప్రేమించి పెళ్లాడిన వాడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. పెళ్లయినప్పటి నుంచి అదనపు కట్నం కోసం చిత్రవధలకు గురిచేశాడు. చివరకు విచక్షణారహితంగా కొట్టి చంపేశాడు. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంల
నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి సమక్షంలో 41 మంది మావోయిస్టు ఆయుధాలతో సహా లొంగిపోయారు. వీరిలో PLGA బటాలియన్, వివిధ డివిజనల్, ఏరియా కమిటీ స్థాయి నా�
KTR | పార్లమెంట్ ఎన్నికల్లో గెలవడం సులభం కానీ.. పంచాయతీ ఎన్నికల్లో గెలవడం కష్టమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిరిసిల్ల జిల్లాలో కాంగ్రెస్ 10 సీట్లు గెలవలేదని.. కానీ �
నిబంధనలకు విరుద్ధంగా హ్యాబిట్ ఫార్మింగ్ డ్రగ్స్ విక్రయిస్తున్న పలు మెడికల్ షాపులపై డ్రగ్స్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు గురువారం దాడులు నిర్వహించారు.
పెద్దపల్లి జిల్లా మంథని మండలం అడవిసోమన్పల్లిలో మానేరు నదిపై నిర్మించిన చెక్డ్యామ్ ధ్వంసానికి కారణం పేల్చివేతనే అని అనుమానాలు బలపడుతున్నాయి. ఘటనా స్థలంలో శిథిలాలను పరిశీలిస్తే దిగువకు కాకుండా ఎగువ
రాష్ట్రంలో మరో ఆరునెలల వరకు ఎలాం టి ఎన్నికలు పెట్టుకోవద్దని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. తాజా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి చావు తప్పి కండ్లు లొట్టపోయినట్టు ఫలితాలు వచ్చిన
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం, సాయంత్రం వేళల్లో చలిగాలులతోపాటు పొగమంచు దుమ్మటి కప్పుకుంటుంది. చలి తీవ్రత వల్ల 13 జిల్లాల్లో సింగిల్ డిజిట్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్ �
తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. గడిచిన నాలుగేండ్లలో ఎన్నడూ లేనంతగా రాష్ట్ర సొంత రాబడి క్షీణించింది. వార్షిక బడ్జెట్ అంచనా లక్ష్యంలో ఎనిమిది నెలలు దాటినా సగానికి కూడా చేరలేదు. ప�
పల్లె ప్రజలు మరోసారి బీఆర్ఎస్ను గుండెల్లో పెట్టుకున్నారు. అధికార పార్టీ నాయకులు ప్రలోభాలకు గురిచేసినా.. అడ్డంకులు సృష్టించినా బెదరకుండా పంచాయతీ ఎన్నికల్లో గులాబీ జెండాకే జైకొట్టారు. కేసీఆర్, కేటీఆర
రాష్ట్రంలో ప్రభుత్వ దవాఖానలకు ఔషధాలు, వైద్య పరికరాలను సరఫరా చేస్తున్న మెడికల్ సప్లయర్స్కు చెల్లించాల్సిన బిల్లులు కోట్ల రూపాయలలో పేరుకుపోతున్నాయి. పెండింగ్ బిల్లుల చెల్లింపులో కాంగ్రెస్ సర్కారు
భారతదేశం న్యూక్లియర్ ఎనర్జీలోనూ బలోపేతం కావాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ ఎంపీ కేఆర్ సురేశ్రెడ్డి అభిప్రాయపడ్డారు. అణు కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్న శాస్త్రవేత్తల కృషిని ఆయన క�