రాష్ట్రంలో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. వేడి, ఉక్కపోతతో జనం అల్లాడిపోతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఇంటి నుంచి బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 21 జిల్లాల్లో 46 డిగ్రీలకు పైగా ఉ�
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ)లో వెలుగులోకి వస్తున్న అవినీతి, అక్రమ ఆర్థిక లావాదేవీలు, టికెట్ బ్లాక్ మారెట్ తదితర అంశాలు ప్రజలు, క్రీడాభిమానులను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయని అఖిల భా
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ప్రజల్లో అవగాహన కల్పిస్తామని యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సభ్యులు డీజీపీ ఆనంద్కు తెలిపారు. శుక్రవారం డీజీపీని కలిసిన ఆ సంస్థ ప్రతినిధులు తాము చేపడుతున్న సేవా కార్య�
కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) అరుదైన ఘనతను సొంతం చేసుకున్నది. నిమ్స్ యూరాలజీ విభాగం ఈ నెలలో కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్సల్లో 2,000 మైలురాయిని ద�
ఆహార కల్తీ వ్యవహారాల్లో తనిఖీలు నిర్వహించడం, నమూనాలు సేకరించడం, స్వాధీనం చర్యలు చేపట్టడం, కేసులు నమోదు చేయడం లాంటి అధికారాలు పోలీసులకు లేవని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది.
‘80% ధాన్యం కొనుగోలు చేసినం. ఇంకా 20% కొంటే కొనుగోళ్లు పూర్తవుతాయి’ ఇవీ గురువారం ధాన్యం కొనుగోళ్లపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన లెక్కలు. సీఎం చెప్పిన లెక్కలకు, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఏమాత్రం పొం�
Resigns | తెలంగాణ విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి రాజీనామా చేశారు. శుక్రవారం సాయంత్రం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావుకు ఆయన తన రాజీనామా పత్రాన్ని పంపారు.
డబుల్ ఇంజిన్ సర్కార్ పాలిస్తున్న రాష్ర్టాల్లో పాలన అద్భుతం అంటూ ఐదు రాష్ర్టాల ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్రమోదీ ఊదరగొట్టారు. కేంద్రంలో అన్ని రంగాల్లో పరుగులు పెడుతూ ఆర్థిక వ్యవస్థ స్వర్ణయుగంల�
గోదావరిలో తెలంగాణ వాటా తేలకముందే గోదావరి-కావేరి అనుసంధానానికి ఎలా ఒప్పుకొంటారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని ఉద్దేశించి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ప్రశ్నించారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం.. కేసీఆర్ హయాంలోనే 80శాతానికి పైగా పనులు పూర్తయి ఒక మోటర్తో ఎత్తిపోతలు కూడా ప్రారంభించిన పాలమూరు జీవధార. కేవలం రెండున్నర కిలోమీటర్ల కాలువ తవ్వితే శ్రీశైలం నుంచి కృష్ణ�
గురుకుల విద్యార్థుల సమగ్రాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేయాలని బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. బీసీ గురుకుల విద్యాలయాల పనితీరుపై సంబంధిత అధికారులతో గురువారం సమీక్షించార.
రాష్ట్రంలో అర్హులైన ప్రతి పౌరుడికీ ఓటు హకు కల్పించడమే ధ్యేయంగా, ఎలాంటి తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్'(సర్) ప్రక్రి
వాణిజ్య వివాదాల్లో ఒక పక్షంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆధారాలు లేకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని హైకోర్టు స్పష్టంచేసింది.