త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే ఎజెండాగా బీఆర్ఎస్ ముందుకెళ్తున్నది. గత స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకున్న బీఆర్ఎస్ పార్టీ ఈ దఫా ఎన్నికల్లోనూ జిల్లా పరి�
Vijayawada | దసరా శరన్నవరాత్రుల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిలోని కనకదుర్గమ్మ దర్శనానికి వెళ్లిన భక్తులకు చేదు అనుభవం ఎదురైంది. లాడ్జిలో స్నానం చేస్తుండగా ఓ యువకుడు వీడియోలు తీశాడు.
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
KTR | నిర్మల్ జిల్లాలోని ముఖరా కే గ్రామానికి చెందిన మహిళలు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై మరోసారి తమ అభిమానాన్ని చాటుకున్నారు.
Karepally | ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ పరిధిలోని సింగరేణి(కారేపల్లి)మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన కారేపల్లి గ్రామపంచాయతీ మాజీ సర్పంచ్ అదెర్ల స్రవంతి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు ప్రకటి
Kodangal | దసరా పండుగ వేళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొండగల్ ప్రజలు తిరగబడిన సంగతి తెలిసిందే. సీఎం కొడంగల్కు వస్తున్నారని చెప్పి.. గురువారం రాత్రి పరిగి - కొడంగల్ చౌరస�
Kodangal | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద సొంత నియోజకవర్గం కొండగల్ ప్రజలు తిరగబడ్డారు. సీఎం డౌన్ డౌన్ అంటూ రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రజలను శాంతపరిచేందుకు పోలీసు ఉన్నతాధి
Drugs Seize | తెలంగాణ కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ అధికారులు వాహనాల తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా రూ. 50 లక్షల విలువ చేసే మత్తు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు.
KTR | రాష్ట్ర ప్రజలందరికీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయమే విజయదశమి అని కేటీఆర్ పేర్కొన్నారు.
వాషింగ్టన్ డిసి తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF-DC) ఆధ్వర్యంలో 20వ బతుకమ్మ, దసరా సంబరాలు ఆదివారం వర్జీనియా అల్డీలోని జాన్ చాంపే హై స్కూల్లో అంగరంగ వైభవంగా జరిగాయి.
ట్యాంక్ బండ్పై ఉన్న తెలుగు తల్లి ఫ్లైఓవర్ పేరు మార్పిడిపై కాంగ్రెస్ సర్కారు దాగుడు మూతలు ఆడుతున్నది. తెలంగాణ తల్లి పేరుతో ఫ్లైఓవర్కు చివరన రెండు వైపులా కొత్తగా భారీ సైన్ బోర్డులను ఏర్పాటు చేస్తు�
మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి మాతృమూర్తి చర్లకోల లక్ష్మమ్మ (94) కన్నుమూశారు. బుధవారం ఉదయం హైదరాబాద్లోని వారి నివాసంలో ఆమె తుది శ్వాస విడిచారు.