రాష్ట్రంలోని దేవాలయాల్లో క్రమబద్ధంగా నిత్యకైంకర్యాలు, వేదపారాయణాలు, ఉత్సవాలు, ధార్మిక కార్యక్రమాలను నిర్వహించేందుకు ప్రభుత్వం ఖాళీగా ఉన్న 191 మతపరమైన పోస్టులను భర్తీ చేసింది.
నాబార్డ్ 45వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని నాబార్డ్ తెలంగాణ ప్రాంతీయ కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో జోగుళాంబ గద్వాల, వనపర్తి జిల్లాల నాబార్డ్ జిల్లా అభివృద్ధి మేనేజర్(డీడీఎం) పా
Good News | మద్యం ప్రియులకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. రేపటి నుంచి రెండు రోజుల పాటు తెల్లవారుజాము వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని వెల్లడించింది.
Tragedy | తండ్రి అంత్యక్రియలు చేస్తుండగా పెద్ద కొడుకు మృతి చెందిన ఘటన నాగర్కర్నూల్ జిల్లాలో చోటుచేసుకున్నది. తాడూరు మండలం యాదిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని చెన్నోళ్ల కాలనీకి చెందిన సాయిలు (70) బుధవారం
TIMS | వరుస కుంభకోణాలతో వైద్య శాఖ వ్య వహారం రచ్చకెక్కుతున్నది. ఇటీవల మందుల కొనుగోలు, అంతుకుముందు బిల్లులకు కమీషన్లు, లాంగ్ స్టాండింగ్ అధికారుల వసూళ్ల దందాలు హాట్టాపిక్గా మారాయి.
Water Crisis | వరద వస్తేనే నీళ్లని రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేతులేత్తేసింది. ప్రస్తుతం కృష్ణా, గోదావరి బేసిన్లలో వినియోగానికి అందుబాటులో ఉన్నవి 42.18 టీఎంసీలేనని తేల్చిచెప్పింది.
liquor price | రేవంత్రెడ్డి ప్రభుత్వం మరోసారి మద్యం ధరలు పెంచేందుకు సిద్ధమైంది. ఆంధ్రాలో చంద్రబాబునాయుడు అమల్లోకి తెచ్చిన 150 ఎంఎల్, 200 ఎంఎల్ మద్యం సీసాలను తెలంగాణలో కూడా ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు.
PM Ekta Unity Malls | సాధారణంగా ఒక భూమిని డెవలప్మెంట్ కింద ఇచ్చేటప్పుడు భూ యజమానికి, డెవలపర్కు వాటా సగం సగంగా నిర్ణయిస్తారు. భూమి విలువ ఎక్కువగా ఉన్నచోట భూ యజమాని వాటా మరింత పెరుగుతుంది.
భారత్-యూకేల మధ్య కుదిరిన సమగ్ర ఆర్థిక, వాణిజ్య ఒప్పందం(సీఈటీఏ)తో రాష్ట్రం గరిష్ఠ ప్రయోజనాలు పొందేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి శ్రీధర్బాబు పేర్కొన్నారు.
గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహకార రంగం కీలక పాత్ర పోషిస్తున్నదని, రైతు సంక్షేమ కార్యక్రమాల అమలులో సహకార సంఘాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని రాష్ట్ర వ్యవసాయ, సహకార మార్కెటింగ్ శాఖల మంత్రి
మహబూబ్నగర్ జిల్లాలోని అమరరాజా గిగా కారిడార్లో ప్రతిష్ఠాత్మక కస్టమర్ క్వాలిఫికేషన్ ప్లాంట్ ప్రారంభమైన సందర్భంగా బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తంచేశారు.
‘ఇప్పటి వరకు మా రాష్ట్ర ప్రతిపత్తి కోసమే ఉద్యమం జరిగింది. అది ఎవరి మీదనో కోపంతోనో, కక్షతోనో కాదు. తెలంగాణలో స్థిరపడ్డ ఆంధ్రులు నిర్భయంగా ఉండవచ్చు. వారు తెలంగాణ ప్రజలతో సమానంగా పరిగణింపబడుతారు. ఇక మీదట మన �