Prem Sagar Rao | రూ.10 లక్షల పెట్టుబడి విలువ కలిగిన ఊర్మిక కంపెనీకి బెకన్ కంపెనీ రూ.140 కోట్లు రుణంఎలా ఇచ్చిందో సమాధానం చెప్పాలి. ఆ సీక్రెట్ ఏందో ప్రేమ్సాగర్రావు వెల్లడించాలి. రేవంత్తో చీకటి బంధమేదీ లేకపోతే ఈడీ వ�
KTR | ‘నమస్తే అమ్మా, నేను కేటీఆర్ను.. మీ సమస్య గురించి నాతో విజిత్ చెప్పిండు. నేనున్నా..’ అంటూ బతుకుదెరువు కోసం పరాయి దేశం వెళ్లి రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఓ వ్యక్తి కుటుంబసభ్యులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెస
Govt Job | కేటుగాళ్లు కొందరు రెండు శాఖల్లో పనిచేస్తున్నట్టు చూపి రెండు జీతాలు పొందుతున్న వైనం బట్టబయలైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల చెల్లింపులో ఈ అక్రమాలు వెలుగుచూశాయి. ఒకే ఆధార్ నంబర్ ఉపయోగించి రె
Srisailam Reservoir | కండ్ల ముందే నీరున్నా పొలాలకు పారని దుస్థితి ఉమ్మడి పాలమూరు జిల్లా రైతులను ఇంకా వెంటాడుతూనే ఉన్నది. కృష్ణా నదిలో వరద ప్రవాహం పరవళ్లు తొక్కుతున్నా రేవంత్ సర్కార్ కపట నీతితో అన్నదాత కంటనీరు పెట్�
Revanth Reddy | రాష్ట్రంలో వేలాది మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితి రోజురోజుకూ దయనీయంగా మారుతున్నది. ప్రతినెలా ఒకటో తేదీనే వేతనాలు చెల్లిస్తామని ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా, జీవోలు జారీ�
Sandeep Kumar Sultania | ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ఉచిత పథకాలు అమలు చేయడం వల్ల రాష్ట్ర ఆర్థిక క్రమశిక్షణ గాడితప్పే ప్రమాదం నెలకొన్నదని హైకోర్టు ఆందోళన వ్యక్తంచేసింది. ప్రభుత్వం చేస్తున్న తప్పులతో అధికారులు తిప్పలు పడ�
బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల జోరుతో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వారం రోజులపాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. నైరుతి
ఈ భూమి మాదేనని
ప్రపంచమంతా వినిపించి.. కనిపించేలా
పిడికిళ్లెత్తి సమాధానమిచ్చినం కదా
కొత్తగా మళ్లా ఈ రోతరాగమేంది
మూడు లింగాల నడుమ వెలసిన విరిసిన
ముచ్చటైన పలుకు మాదని మేమంటే
తెలుగు భాషకు పుట్టినిల్లయి
ఈ ఫొటోలో గుట్టలుగా కనిపిస్తున్నవి అక్షరాల ఇందిరమ్మ చీరలు! వీటిని తొమ్మిది నెలల క్రితమే మహిళలకు పంచిపెట్టాల్సి ఉన్నది. కానీ, వాటిని పంచకుండా కంటోన్మెంట్ వర్క్షాపులో ఇలా గుట్టలుగా పడేశారు. వీటి మీద దుమ్
మేం వద్దంటే పోరాటాలు చేశారు.. మేం వద్దంటే గోదావరి మీద ప్రాజెక్టులు కట్టారు.. మేం వద్దంటే కృష్ణా మీద ప్రాజెక్టులు కట్టారు.. మేం కష్టపడి దశాబ్దాల పాటు ఎప్పటికీ పూర్తి కాకుండా పెండింగ్ లో పడేస్తే.. వాటిని పూర�
రెండున్నరేండ్ల పాలనలో రేవంత్రెడ్డి రాష్ట్రంలో భీకర విధ్వంసం సృష్టించారని, అభివృద్ధి, సంక్షేమంలో 20 ఏండ్లు వెనక్కి తీసుకెళ్లారని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఏనుగుల రాకేశ్రెడ్డి మండిపడ్డారు. రేవంత్రె�
రాష్ట్రంలో 48 ఉపాధ్యాయ సంఘాలున్నట్టు పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. వీటిలో 8 సంఘాలకు మాత్రమే ప్రభుత్వ గుర్తింపు ఉన్నట్టు తెలిపింది. మిగిలిన 48 రిజిస్టర్డ్ సంఘాలుగా వెల్లడించింది.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజల జీవితాలను శాశ్వతంగా మార్చిన సం క్షేమ, మౌలిక వసతుల కార్యక్రమాల్లో మిషన్ భగీరథ అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే మహత్తర సంకల్పంతో
అప్పుల బాధ భరించలేక ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకున్నది. పొలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్టేషన్ఘన్పూర్ మండలం మీదికొండ గ్రామానికి చెందిన రైతు మహ్మద్ యాకూబ్ పాషా (40) తన
కేసీఆర్ స్ఫూర్తితోనే రాష్ట్ర వ్యాప్తంగా గ్రీన్ ఇండియా చాలెంజ్లో కోట్లాదిగా మొక్కలు నాటడంతో ఆకుపచ్చ తెలంగాణ ఏర్పడిందని రాజ్యసభ మాజీ సభ్యుడు సంతోష్రావు పేర్కొన్నారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా మర్