రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళ, బుధవారాల్లో భారీ వర్షాలు (Heavy Rains) కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రుతుపవన ప్రభావంతో మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జయశంకర్ భూపాలపల్లి, మహబ
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజ్పూర్ రైతులకు న్యాయం చేయాలని వెళ్లిన సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ, ఇతర నేతలను అరెస్టు చేయడం అక్రమమని ఆ పార్టీ రాష్ట్ర క మిటీ ఒక ప్రకటనలో పేర్�
నిషేధి త జాబితాలోని భూముల వివరాలను గుట్టుగా ఉంచడం ఏమిటని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఆ భూముల వివరాలు ప్రజలకు తెలిసేలా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని నిలదీసింది. నిషేధిత భూముల జాబితాను �
మెదడు నిండా కొత్త ఆలోచనలు.. తమ ఆవిష్కరణలతో సమాజానికి మేలు చేసేందుకు సిద్ధంగా ఉన్న యువత.. శక్తినంతా ధారపోసి శ్రమించేందుకు సిద్ధంగా ఉన్నా.. అడ్డొస్తున్న ఆర్థిక స్థోమత.. సొంతంగా వనరులు సమకూర్చుకోలేని నిస్సహా
సీఎం రేవంత్రెడ్డి కుటుంబం తెలంగాణ రాష్ర్టాన్ని లూటీ చేస్తున్నదని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ విమర్శించారు. తెలంగాణ భవన్లో సోమవారం అభిలాశ్రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రేవంత్రెడ్డి అన�
అభివృద్ధి కోసమే తాను పార్టీ మారానని నిస్సిగ్గుగా చెప్తున్న స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య డిమాండ్ చేశారు. అనేకసార్లు మం
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీరు రంగులు మార్చే ఊసరవెల్లిలా ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాకేశ్రెడ్డి విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కడ�
అధికారంలోకి వచ్చి 20 నెలలు దాటినా రేవంత్ సర్కారు ఒక్క ప్రాజెక్టు కట్టలేదని, ఒక్క గొప్ప పథకం అమలు చేయలేదని, బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన భవనాలు, ప్రాజెక్టులు, ఫ్లై ఓవర్లకు రిబ్బన్ కట్ చేసేందుకు రేవంత్ర
పోడు చేసుకుని బతుకుతున్న గిరిజన రైతులపై అక్రమ కేసులు పెడుతున్న అటవీశాఖ అధికారులపైనే చర్య తీసుకోవాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర మానవ హకుల కమిషన్ను ఆశ్రయించింది. బాధిత గిరిజన
బీహార్ ఎన్నికల్లో ఫండింగ్ బాధ్యతను తెలంగాణకే అప్పగించారా? రెవెన్యూ, ఆర్థిక శాఖల మంత్రులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కాంగ్రెస్ పార్టీ ట్రెజరర్తో భేటీ అయింది అందుకేనా? ఈ సమావేశానికి జాతీయ కాంగ
తెలంగాణ ఆర్టీసీలో కార్మికులతో దారుణంగా వెట్టిచాకిరి చేయిస్తున్నారని పలువురు కార్మికులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. రోజుకు 12 గంటల నుంచి 18 గంటలకుపైగా గొడ్డు చాకిరి చేయించే బదులు కాస్త విషమించి చంపడని ఆవ