రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు మగ్గిపోతున్న తీరును, కేసీఆర్ పాలనను కోరుకుంటున్న విధానాన్ని తెలుపుతూ సినీనటుడు రాహుల్ రామకృష్ణ ఎక్స్లో పెట్టిన పోస్ట్ పెను సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ప్�
ఉమ్మడి నల్లగొండ-రంగారెడ్డి పాల ఉత్పత్తిదారుల పరస్పర సహకార యూనియన్(నార్ముల్) పాడి రైతులకు అం డగా నిలుస్తూ వస్తున్నది. దీని పరిధిలో 24 పాలశీతకీకరణ కేంద్రాలు ఉన్నాయి. 435 పాల సొసైటీల్లో 32వేల మంది వరకు సభ్యులు
‘ సారే కావాలంటున్నారే తెలంగాణ పల్లెలల్లా మళ్ల కారే రావాలంటున్నారే తెలంగాణ జిల్లలల్లా.. రాసుకోరా బిడ్డ ఇది కేసీఆర్ అడ్డా, ‘దేఖ్లెంగే’ ‘గుర్తుల గుర్తించుకో రామక’ అనే పాటలపై గురువారం సాయంత్రం దుర్గాదేవి �
స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల అంశంపై డబుల్ డ్రామాలు వద్దని, ఈ విషయంలో అందరూ ఐక్యంగా కృషి చేస్తే అమలు సాధ్యమేనని ఎమ్మెల్యే, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు తెలిపారు. 10% ఈడబ్ల�
దరఖాస్తుల గడువు ముగిసే దశకు వచ్చింది. గత 3 రోజులుగా సైట్ అసలు పనిచేయడమే లేదు. ఫలితంగా అర్హులైన మైనార్టీ ఒంటరి ఆడబిడ్డల్లో, దూదేకుల, ఫకీర్ వర్గాల్లో అయోమయం నెలకొన్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలే మైనార్టీల �
జీఎస్టీ వసూళ్లు ప్రభుత్వాల పాలనతీరుకు ఒక గీటురాయి. ఒక రాష్ట్రం లేదా దేశ ఆర్థిక అభివృద్ధికి ఒక కొలమానం. ప్రజల కొనుగోలు సామర్థ్యానికి సూచిక. వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు ఏ స్థాయిలో ఉన్నాయో తెలియజెప్పే ప్�
అక్కడ కుక్క మృతి చెందినా కూడా పోస్టుమార్టం చేయించారు. కానీ ఒక విద్యార్థి చనిపోతే పోస్టుమార్టం చేయించలేదు. ఇదీ హైదరాబాద్ ఉత్తర శివారులోని ఓ యూనివర్సిటీ యాజమాన్యం వ్యవహారించిన తీరు. ఈ ఘటనపై ఎవరూ ఫిర్యాదు
రాష్ట్రంలోని అంగన్వాడీ సెంటర్లను ఇన్చార్జీలతో నెట్టుకొస్తున్నారు. ఉద్యోగ విరమణ పొందినవారి స్థానాల్లో కొత్తవారిని భర్తీ చేయకపోవడంతో ఒక్కో అంగన్వాడీ టీచర్కు రెండు, మూడు కేంద్రాల బాధ్యతలను అప్పగిస�
రాష్ట్రంలోని వెయ్యి ప్రాథమిక పాఠశాలల్లో ప్రీప్రైమరీ సెంటర్ల ఏర్పాటు నిర్ణయం అంగన్వాడీ కేంద్రాలకు శరాఘాతంగా మారనున్నది. సర్కారు అసంబద్ధ విధానంతో వాటి మనుగడ ప్రశ్నార్థకంకానున్నదనే ఆందోళన వ్యక్తమవుత�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా చేపట్టిన ఇందిరమ్మ ఇండ్ల పథకం నత్తను మరిపిస్తున్నది. అర్హులైన పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం.. ఇంతవరకు మొదటి విడతలో ఇ�
సెల్ఫోన్కు మేసేజ్ వచ్చిందంటే అందులో ఏముందో అని చాలా మంది ఓపెన్ చేస్తుంటారు. దీనినే సైబర్ నేరగాళ్లు అవకాశంగా తీసుకుంటున్నారు. ఆర్టీవో చాలన్. ఏపీకే, హెచ్డబ్ల్యూఎస్ఎస్బీ. ఏపీకే, పీఎం కిసాన్. ఏపీక�
సారథి నుంచి రవాణా శాఖ తప్పుకోనుందా? మళ్లీ పాత సాఫ్ట్వేర్ పోర్టల్ సీఎఫ్ఎస్టీనే వినియోగంలోకి తీసుకురానున్నారా? స్లాట్ బుక్ చేయడానికి కూడా వీల్లేని విధంగా సారథి పోర్టల్.. ఓటీపీలు సకాలంలో రాక ఇబ్బం�
తెలంగాణ రాష్ట్ర విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా శిఖాగోయెల్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. విజయదశమి పండుగను పురస్కరించుకొని ఆమె విజిలెన్స్ డీజీగా, ఎక్స్ అఫిషియో ప్రి�