KTR | తమకు ఉన్న హక్కులు, నిధులు, విధుల గురించి కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు తెలుసుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. రాజ్యాంగం ప్రకారం ఐదంచెల్లో ప్రభుత్వాలు ఉన్నాయని తెలిపారు.
Harish Rao | రేవంత్ రెడ్డి పాలన అంతా దుబారా అని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. రేవంత్ రెడ్డిది, ఆయన మనవడిది సోకు తీర్చుకోవడానికి మొన్న రూ.100 కోట్లు పెట్టి ఫుట్బాల్ ఆడాడాని మండిపడ్డారు.
Harish Rao | పంచాయతీ ఎన్నికలు బీఆర్ఎస్ సత్తా ఏంటో చూపించాయని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. కారు జోరుతో కాంగ్రెస్ బేజారయ్యారని ఎద్దేవా చేశారు. 4 వేలకు పైగా బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు గెలిచారని అన్నారు.
ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి వెడల్పు 1.6 కిలోమీటర్లు. అక్కడి నుంచి దిగువకు వెళ్లే కొద్దీ వెడల్పు తగ్గుతూ ఉంటుంది. మొత్తంగా పాపికొండలకు చేరేసరికి గోదావరి వెడల్పు 750-800 మీటర్లకు కుంచించుకుపోతుంది. పాపికొం�
మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) నిధులకు మోదీ సర్కారు ఎసరు పెట్టింది. ఉపాధి నిధుల్లో కేంద్రం వాటాను భారీగా కుదించుకున్నది. 90% నుంచి 60 శాతానికే తన వాటా నిదులను పరిమితం చేసుకున్నద
రాష్ట్రవ్యాప్తంగా రైతులకు నేటి నుంచి యూరియా కష్టాలు మొదలుకానున్నాయి. యూరియా బుకింగ్ విధానం శనివారం నుంచి అమల్లోకి రానున్నది. ఇకపై ‘ఫర్టిలైజర్ బుకింగ్ యాప్'లో బుక్ చేసుకున్నవారికే యూరియా ఇస్తామని
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆ పార్టీ నేతల భూకబ్జాలు, దౌర్జన్యాలపై పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్నాయి. మంత్రులు, కాంగ్రెస్ నేతల ప్రధాన అనుచరులు, బంధువులు భూకబ్జాలకు తెగబడుతున్న ఉదంతాలు �
హైదరాబాద్లో నిర్వహిస్తున్న 38వ జాతీయ పుస్తక ప్రదర్శనలో తెలంగాణ పబ్లికేషన్స్కు స్టాల్స్ ఇవ్వకుండా నిరాకరించడం బాధాకరమని తెలంగాణ కవులు, రచయితలు, సీనియర్ పాత్రికేయులు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పంచాయతీ ఎన్నికల్లో 66% గెలిచామని చెప్పుకొంటున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి దమ్ముంటే.. పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి, ఎన్నికలకు వెళ్లాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ క�
జలసాధన ఉద్యమ తీవ్రతను గమనించిన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న, ఆచరణకు నోచుకోని పలు సాగునీటి ప్రాజెక్టులను ‘జలయజ్ఞం’ పేరిట పూర్తి చేస్తామన్నారు. తన ఐదున్నరేం�
గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలన పదేళ్లు సాగింది. ప్రతి చిన్న జీపీకి సొంత భవనం ఉండాలనే సంకల్పంతో అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఉపాధి నిధులతో నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ప్ర�
గ్రామ పంచాయతీ ఎన్నికల అనంతరం బరిలో నిలిచిన అభ్యర్థులు లెక్కలు చూసుకుంటున్నారు. వారి కుటుంబ సభ్యులు మాత్రం చేసిన ఖర్చు తెలుసుకొని గుండెలు బాదుకుంటున్నారు. ఆయా పార్టీలు బలపర్చిన అభ్యర్థులతో పాటు స్వతంత్
Urea App : రైతు వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం 'యూరియా యాప్' (Urea App) పేరిట మరోసారి అన్నదాతలను గోస పెడుతోంది. వింత నిబంధనలతో రైతులను ఇబ్బంది పెడుతూ, యూరియా కొరత నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్
ఖమ్మం జిల్లా సింగరేణి మండలంలో ఉప సర్పంచ్ ఎన్నికను గురువారం నాడు ఎన్నికల అధికారులు నిర్వహించారు. అనంతరం 35 గ్రామ పంచాయతీలకు సంబంధించి గెలిచిన అభ్యర్థులను ప్రకటించారు. గెలిచిన ఉపసర్పంచ్లకు ధ్రువీకరణ పత�