యువతలో నైపుణ్యాభివృద్ధిని పెంచి, ఉపాధి చూపించి ఆర్థిక దన్ను కల్పించాల్సిన కార్పొరేషన్లు నిర్వీర్యం అవుతున్నాయి. నిధుల్లేక, పాలవకర్గాలూ లేక, కార్యాలయాలు అసలే లేక నీరసించిపోతున్నాయి. చేయూతను అందించాల్స�
విద్యుత్తు కాంట్రాక్టర్లపై కుట్ర జరుగుతున్నదని తెలంగాణ ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కందకూరి శ్రీనివాస్ ఆరోపించారు.
KTR | తెలంగాణలో బీజేపీ ఏనాటికి ప్రత్యామ్నాయం కాబోదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 24 నెలల కాంగ్రెస్ పార్టీ అసమర్థ పాలనకు, గత పదేండ్లలో జరిగిన అద్భుతమైన అభివృద్ధికి మధ్య తేడాను ప్రజలు
Congress | పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ నాయకుల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. గోదావరిఖనిలో ఆదివారం జరిగిన ఇందిరమ్మ పట్టాల పంపిణీ సభలో ద్వితీయ శ్రేణి నాయకుల మధ్య ఘర్షణ జరిగింది.
KTR | పదేళ్లు తెలంగాణపై ఇష్టంతో పనిచేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2014కు ముందు కరెంటు పరిస్థితి ఎలా ఉండేది.. కేసీఆర్ వచ్చాక ఎలా మారిందో గుర్తుతెచ్చుకోవాలని అన్నారు.
Patolla Karthik Reddy | అధికార కాంగ్రెస్ పార్టీతో చిల్లిగవ్వ కూడా లాభం లేదని బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి నేతలు గుడ్ బై చెబుతున్నారని అన్నారు. బండ్లగూడ మాజీ మే
Harish Rao | సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరిస్థితి చూస్తే జాలేస్తోందని హరీశ్రావు అన్నారు. ఐటీ మంత్రిని నేనే, సివిల్ ఏవియేషన్ మంత్రిని నేనే అని ఈ మధ్య చెప్పుకున్న కోమటి రెడ్డి వెంకటరెడ్డి ఇ�
Harish Rao | తెలంగాణలో ఇప్పుడు థియేటర్ల కంటే.. సచివాలయంలోనే ఒక పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా నడుస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్రావు తెలిపారు. రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా.. ఉంటే ఎవరి కంట్రోల�
ఇంట్లో నల్లా పనిచేయకపోతే అదే రోజు బిగించేస్తాం. తలుపులు, కిటికీలు విరిగిపోతే తెల్లవారే మరమ్మతులు చేయించుకుంటాం. కానీ రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో ఏ వస్తువువైనా దెబ్బతింటే.. మరమ్మతులు చేసే పరిస్థితి లే�
అప్పుల బాధ భరించలేక తీవ్ర మనస్తాపంతో ఓ రైతు ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం మర్మాముల గ్రామ శివారు బంజరలో చోటుచేసుకున్నది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్ర
మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కిష్టాపూర్ డీసీఎంఎస్లో ధాన్యం కొనుగోళ్లలో మరో గోల్మాల్ జరిగింది. జిల్లా పౌరసరఫరాల అధికారి శ్రీకళ.. డీసీఎంఎస్ కేంద్రం నిర్వాహకులు మాదాసు రమేశ్, అతడి భార్య లావణ్యపై జ�
రాష్ట్రంలో ఒకటో తరగతిలో అడ్మిష న్లు కల్పించే విషయంపై గందరగోళ పరిస్థితు లు ఉన్నాయి. ఆరేండ్లు నిండిన వారికి ప్రవేశాలు కల్పించాలా..? లేక ఐదేండ్లు నిండిన వారికి ప్రవేశాలు కల్పించాలా అన్న విషయంపై సందిగ్ధత నె�
నరసింహస్వామి పుణ్యక్షేత్రం యాదాద్రి దేవస్థాన నిర్వహణ అస్తవ్యస్తంగా మారుతున్నది. దేవాలయానికి ఈవో లేకపోవడంతో పాలనావ్యవహారాలన్నీ కుంటుపడుతున్నాయి. యాదాద్రి ఈవో వెంకట్రావు జనవరి 1న రాజీనామా చేసినప్పటి న