Liquor Sales | ప్రపంచ ఫుట్బాల్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ను తెలంగాణ ప్రభుత్వం మరో కోణంలో చూసింది. ఆటలను ప్రోత్సహించి, క్రీడాస్ఫూర్తిని పెంచే అవకాశాన్ని, మద్యం విక్రయాలను పెంచు�
ఎల్ నినో ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం కూడా నమోదు కాలేదు. ఆశించినంత వర్షాలు కురిసే పరిస్థితి లేక ఈ వానకాలం సాగు విస్తీర్ణంపై తీవ్ర ప్రభావం పడింది.
Yuva Sangrama Sadassu | బీఆర్ఎస్ పార్టీ నిర్వహించ తలపెట్టిన యువ సంగ్రామ సదస్సుకు హైకోర్టు షరతులతో కూడిన అనుమతి మంజూరు చేసింది. హైదరాబాద్ సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో 18న ఉదయం 10గంటల నుంచి సాయంత్రం 7గంటలలోపు సదస్సు �
BRS Yuva Sangrama Sadassu | నిరుద్యోగ యువతకు ధోకా చేసిన కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. మూడేండ్ల కిందట సరూర్నగర్ సభలో యూత్ డిక్లరేషన్ పేరిట బోగస్ హామీలిచ్చిన హస్తం పార్టీని అదే వేదికగా ఎ
Degree Admmissions | డిగ్రీ విద్యపట్ల ఆసక్తి తగ్గుతున్నదా..? మూడేండ్ల డిగ్రీ కోర్సుల పట్ల విద్యార్థులు అనాసక్తి ప్రదర్శిస్తున్నారా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. దోస్త్ మూడు విడతల కౌన్సెలింగ్ ముగిసిన తర్�
Revanth Reddy Vote | ‘సర్' ప్రక్రియ తర్వాత తెలంగాణ సీఎం రేవంత్రెడ్డికి రెండుచోట్ల ఓటు హక్కు ఉండదని కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి(సీఈసీ) జ్ఞానేశ్కుమార్ చెప్పారు. శుక్రవారం న్యూఢిల్లీలో ఆయన మాట్లాడారు.
Congress Scam | తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పేరుతో మరో భారీ కుంభకోణానికి తెరలేచింది. ఎల్ నినో కరువును అదునుగా చూపి ప్రాజెక్టుల్లో భారీ దోపిడీకి ప్లాన్ సిద్ధమైంది.
భర్తను హత్య చేసిన భార్యకు యావజ్జీవ కారాగార శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ జగిత్యాల జిల్లా ప్రధాన న్యాయమూర్తి సెషన్స్ జడ్జి శ్రీమతి రత్నపద్మావతి శుక్రవారం తీర్పు వెల్లడించినట్టు కొడిమ్యాల ఎస్సై నరేశ్
కళ్లముందే పారుతున్న గోదావరి నీళ్లను పాలకులు దిగువకు వదిలి వేస్తుంటే తెలంగాణ రైతులు అల్లాడిపోతున్నారు. దశాబ్దాలుగా సాగునీటి కొరతతో నలిగిపోయిన నేలకు ప్రతి చుక్క నీరు ఎంతో విలువైనది. కాళేశ్వరం లాంటి మల్ట
యువత ఉద్యోగాల కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధమని మాజీ మంత్రి జోగు రామన్న పేర్కొన్నారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఆదిలాబాద్లో మూతపడిన సిమెంటు పరిశ్ర�
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అభివృద్ధికి పార్టీలకు అతీతంగా తెలంగాణ ఎంపీల సహకారం తీసుకుంటున్నామని వర్సిటీ ఉపకులపతి అల్దాస్ జానయ్య పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ సై�
మహబూబ్నగర్ జిల్లా తెలుగుగూడెం గ్రామానికి చెందిన కేశవులు, నీలమ్మ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి అప్పటికే ఒక కూతురు, ఇద్దరు కుమారులు ఉన్నారు. జూన్ 16న మగ శిశువు జన్మించాడు.
మత్స్య, క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి అస్వస్థతకు గురయ్యారు. రెండు రోజులుగా తీవ్రమైన జ్వరం, ఇన్ఫెక్షన్తో భాదపడుతున్న ఆయనను కుటుంబసభ్యులు గురువారం రాత్రి బంజారాహిల్స్లోని కేర్ హాస్పిటల్కు తరలిం�
రాష్ట్రంలో ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ 65 శాతం పూర్తయిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్రెడ్డి తెలిపారు. శుక్రవారం సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ పట్టణ పరధిలోని సుల్తాన్పూర్, ఐలాపూర్�