Agricultural Subsidy | రైతులకు లాభదాయకంగా ఉండాల్సిన సబ్సిడీ పథకం రాష్ట్రంలో అందుకు విరుద్ధంగా కొనసాగుతున్నది. రైతులకు సబ్సిడీ యంత్రాల ధరలు బహిరంగ మార్కెట్తో పోల్చితే లబ్ధిదారులకు ఎలాంటి ఉపయోగకరంగా లేదు. నేరుగా తయా
Narmetta Oil Palm Factory | వ్యవసాయంలో మూస పద్ధతులు వీడి.. రైతులకు కొత్త సాగు దారులు చూపించి ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషికి మరో ఫలితమిది. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చ
Assembly Budget Session | ఆరు గ్యారెంటీలు, గోదావరి నదీ జలాల వివాదం, మూసీ సుందరీకరణ, గాంధీ సరోవర్ ప్రాజెక్టు తదితర అంశాలపై అసెంబ్లీలో చర్చకు పట్టుబట్టేందుకు ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ సిద్ధమవుతున్నది. అయితే, సాధ్యమైనం
Rythu Bharosa | యాసంగి రైతుభరోసా నిధుల విడుదల విషయంలో తీవ్ర జాప్యం చేస్తున్న సర్కార్.. అనూహ్యంగా కొత్త విధానం తీసుకొచ్చింది. రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో ఒకేసారి కాకుండా మూడు విడతలుగా జమ చేయాలని నిర్ణయించిం�
రాష్ట్రంలో పీఎం కుసుమ్ సోలార్ ప్లాంట్లు ఏర్పాట్లు చేసేందుకు ఎంపికైన రైతుల పరిస్థితి ముందు నుయ్యి.. వెనుక గొయ్యి అన్నట్టగా మారింది. తొలుత లాభాలొస్తాయని ఆశచూపి డిపాజిట్లుగా రైతుల నుంచి డబ్బులు కట్టించ�
రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ శాఖలు నిధుల లేమితో కొట్టుమిట్టాడుతున్నాయి. గత పదేండ్లపాటు ప్రధాన రంగాలకు మించి ప్రగతి సాధించిన ఈ శాఖలు ప్రస్తుతం కాంగ్రెస్ హయాంలో నిధుల్లేక పడకేశాయి. ఉద్యాన శాఖలో రెండేండ్లు
మంచిర్యాల జిల్లాలో గోదావరి పక్కనే ఉన్నా సీతారాంపల్లి, తాళ్లపల్లి రైతులు సాగునీటి కోసం భగీరథ ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ సర్కార్లో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు దిగువన ఉన్న సుందిళ్ల బరాజ్లో నీళ్లు ఆపి�
రాష్ట్రంలోని అటవీ శాఖ ఉద్యోగులకు ప్రభుత్వం ఇచ్చిన ఆరోగ్య కార్డులు ఎక్కడా చెల్లడం లేదు. వాటిని ఏ ప్రైవేట్ దవాఖానలు అంగీకరించడం లేదు. ఆ ఆరోగ్య కార్డులపై వైద్య సేవలు అందించబోమని, డబ్బులు చెల్లిస్తే వైద్యం
రంజాన్ అంటే ఆత్మశుద్ధి చేసుకొనే సమయమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అభివర్ణించారు. ఈ పర్వదినాన్ని సోదరభావంతో జరుపుకోవాలని కోరారు. అందరం కలిసిమెలిసి తెలంగాణను అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు.
తిరుపతి వేదికగా జరిగిన 17వ సౌత్జోన్ త్రోబాల్ చాంపియన్షిప్లో తెలంగాణకు కాంస్యం దక్కింది. ఆదివారం జరిగిన పోరులో తెలంగాణ పురుషుల జట్టు 15-9, 15-7తో కేరళపై అద్భుత విజయంతో కాంస్యం ఖాతాలో వేసుకుంది.
Harish Rao | నాలో శక్తి ఉన్నంత వరకు సిద్దిపేట ప్రజల సేవలోనే ఉంటానని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పష్టం చేశారు. సిద్దిపేట విద్యాలయాలకు ఖిల్లాగా మారిందని అన్నారు. ప్రభుత్వ జనరల్ ఆ
Harish Rao | ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక అన్ని వర్గాలను మోసం చేసినట్లే, బీసీలకు ద్రోహం చేశాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు మండిపడ్డారు.
Raj Gopal Reddy | మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు కాంగ్రెస్లో కలవరపెడుతున్నది. కొంతకాలంగా మంత్రి పదవి కోసం పట్టుబడుతున్న ఆయన.. ఇటీవల కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో సీక్రెట్ డిన్నర్
Niranjan Reddy | అధికారులు ప్రజల పక్షాన నిలబడాలి కానీ.. రాజకీయ నాయకుల కొమ్ముకాయొద్దని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి సూచించారు. సీఎం రేవంత్ రెడ్డి మూడు సీజన్లలో రైతు భరోసా ఎగ్గొట్టారని తెలిపారు. దేవుళ్లప�