రాష్ట్రంలో అర్హులైన ప్రతి పౌరుడికీ ఓటు హకు కల్పించడమే ధ్యేయంగా, ఎలాంటి తప్పులు లేని పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడమే లక్ష్యంగా భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) ‘స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్'(సర్) ప్రక్రి
వాణిజ్య వివాదాల్లో ఒక పక్షంపై ఒత్తిడి తీసుకురావడానికి ఆధారాలు లేకుండా క్రిమినల్ కేసులు నమోదు చేయడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనని హైకోర్టు స్పష్టంచేసింది.
‘విజన్ లేని రేవంత్ పాలనలో తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నరు.. ఒక్క ప్లాట్ కొనుగోలు చేయాలంటేనే ఎన్నారైలు భయపడుతున్నరు’ అని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్, మాజీ మంత్రి హరీశ్రావు వ్యాఖ్యానించార�
KTR | పంట కొనుగోళ్ల సంక్షోభంపై ఎన్నాళ్లీ మొద్దునిద్ర ముఖ్యమంత్రి గారూ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేబినెట్ మీటింగ్లోనైనా కళ్లు తెరవండి అని హితవు పలికారు. రైతుల ప్రాణాలు పోతున�
TG Weather | రాష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. ఎండల తీవ్రతకు రాష్ట్రం నిప్పుల కొలిమిలా మారుతున్నది. ఉదయం 8 గంటలకే ఇంటినుంచి బయటికి రాలేని పరిస్థితి నెలకొన్నది.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ బాధితులకు పరిహారం చెల్లించకపోవడంతోపాటు విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశాలను క్రమంగా నిర్వహించకపోవడం లాంటి అంశాలపై వ్యక్తిగత విచారణకు హాజరు కావాలంటూ జాతీయ ఎస్సీ
రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా, కీలక మంత్రిగా ఉన్న భట్టి విక్రమార శాఖ మార్పు అంశం, ఆయన రాజకీయ భవిష్యత్తుపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తున్నది.
కాంటా పెట్టి 15 రోజులైనా ధాన్యాన్ని గోదాముకు తరలించడం లేదు. కాళ్లు మొక్కుతం మేడం.. లారీలు పంపండి’ అంటూ మంచిర్యాల జిల్లా నెన్నెల రెవెన్యూ ఇన్స్పెక్టర్ సులోచనకు రైతులు విన్నవించారు.
GHMC Tenders | జీహెచ్ఎంసీ పరిధిలో టెండర్ల ప్రక్రియ కాస్తా ‘పర్సంటెజీల’ పర్వంగా మారిపోయింది. ‘అడిగినంత ఇచ్చుకో.. టెండర్ పట్టుకో’ అనే చందంగా సాగుతున్నది. నిన్నటి వరకు కొందరు ఇంజినీర్ల వరకే పరిమితమైన ఈ తరహా వ్యవహ�
Paddy Procurement | ధాన్యం కొనుగోలు గడువు 10 రోజులే మిగిలి ఉన్నది. కల్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉన్న ది. నెలరోజులైనా ధాన్యం కొనకపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు.
తెలంగాణలో ఫాక్స్కాన్ సంస్థ పెట్టిన భారీ పెట్టుబడి నేడు పూర్తిస్థాయిలో సాకారమవ్వడంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు సంతోషం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లోని స్థితిగతులపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఉన్నత విద్యామండలి అధికారులను ఆదేశించారు. చాన్సలర్ హోదాలో తన తక్షణ జోక్యం అవసరమైన