Telangana | రాష్ట్రంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు (వైఐఆర్ఎస్) నిర్మిస్తామంటూ ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం.. ఇప్పుడు వాటికి నిధులు సమకూర్చేందుకు ఆపసోపాలు పడుతున్నది.
కొత్త సినిమా విడుదల అయ్యే ముందు రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల ధరల పెంపునకు మెమోలను జారీ చేస్తున్న తీరును హైకోర్టు ఎండగట్టింది. కొత్త సినిమా వస్తే టికెట్ ధరల పెంపు వ్యవహారంలో ప్రభుత్వం అనుసరించే విధానం ఎంత�
Kaleshwaram | కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ ఆడిన డ్రామాలు, చెప్పిన అబద్ధాలను పటాపంచలు చేస్తూ.. గోదావరి జలాలు ఎల్లంపల్లి నుంచి శ్రీరాంసాగర్ వైపు పరుగులు పెడుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని ఒక్కో పంప�
జనవరి 6న తన ప్రజెంటేషన్లో వెదిరె శ్రీరాం కృష్ణా జలాల ఒప్పందం విషయమై సరిగ్గా కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు జనవరి 2న రాష్ట్ర అసెంబ్లీలో చేసిన అబద్ధాలను, వక్రీకరణలను మక్కికి మక్కీగా పునశ్చరణ చేయడం ఆశ్చర్యం �
ఉన్నత విద్యలో మరికొన్ని మా ర్పులకు శ్రీకారం చుడుతామని మండలి చైర్మన్ ప్రొఫెసర్ వీ బాలకిష్టారెడ్డి వెల్లడించారు. కొత్త సంవత్సరంలో కొత్త ఒరవడితో ముందుకెళ్తామని పేర్కొన్నారు. మండలి డైరీని ఆవిష్కరించార�
గ్రీన్ఫీల్డ్ రోడ్డు పేరుతో బువ్వపెట్టే భూములను దూరం చేయవద్దని రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండలం ఎక్వాయిపల్లి గ్రామస్తులు అధికారులను వేడుకున్నారు. శుక్రవారం గ్రీన్ఫీల్డ్ రోడ్డుకోసం సర్వే నిర్వహి�
తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ)ని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ సర్వీసెస్ (డీఎస్హెచ్ఎస్)గా మార్చాలని కొద్దిరోజులుగా తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం(టీజీజీడీఏ), టీవీవీపీ ఉద్యోగులు చేస్తున్�
బోర్డు నిర్వహణకు నిధులు మంజూ రు చేయకపోవడంతో ప్రస్తుతం టెలిమెట్రీల ఏర్పాటు కోసం విడుదల చేసిన నిధులను వినియోగించుకుంటున్నామని కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) స్పష్టం చేసింది.
తెలంగాణలో త్వరలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతున్నారు. ‘పురపోరు’లో గుల�
ప్రస్తుతం జిల్లా పరిషత్ సీఈవోగా పనిచేస్తున్న టీ శ్రీనాథ్రావును గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్ కార్యాలయంలో జాయింట్ కమిషనర్(అడ్మిన్) హోదాలో ఎస్హెచ్జీల డైరెక్టర్గా నియమిస్తూ ప్రభుత్వం బదిలీచేసి
వరి ఉత్పత్తిలో రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలువడం శుభపరిణామమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. కేసీఆర్ పదేండ్ల పాలనలో తీసుకొచ్చిన సాగు సంస్కరణలతోనే ఈ ఘనత దక్కిందని స్పష్టంచేశ
కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో కులవృత్తులు నిర్వీర్యమయ్యాయని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆరోపించారు. తెలంగాణలో కేసీఆర్ పాలనలో పునరుజ్జీవం పోసుకున్న కులవృత్తులకు మళ్లీ వ
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఏడూళ్లబయ్యారంలో ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో మౌరి టెక్, కంది చారిటబుల్ ట్రస్ట్ సౌజన్యంతో జాతీయ స్థాయి అండర్-17 పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. పోటీల మూడో రోజైన శుక్
Govt Employees : రాష్ట్రంలోని ప్రభుత్వ రెగ్యులర్ ఉద్యోగులందరికీ రూ.1.02 కోట్ల రూపాయల ప్రమాద బీమా(Accident Insurance)ను అందుబాటులోకి తీసుకువస్తున్నట్టు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు (Bhatti Vikramarka Mallu) తెలిపారు.