రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో మరోసారి పదవుల వ్యవహారం చిచ్చురేపుతున్నది. పార్టీ, ప్రభుత్వ పదవుల్లో సామాజిక న్యాయం పాటించడంలేదని, కాంగ్రెస్ పార్టీకి పునాదులే బీసీలని, అలాంటి బీసీలను విస్మరిస్తున్నారన్న �
రాష్ట్రంలో భారీ వర్షాలు తగ్గుముఖం పట్టినట్టు వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ నెల 24న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలున్నాయని, ఆ తర్వాత మళ్లీ వర్షాలు పుంజుకోవచ్చని అధికారులు వెల్లడించారు.
హాస్టల్లో ఉండడం ఇష్టం లేక ఓ బాలుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన జగిత్యాలలో జరిగింది. ఏపీకి చెందిన ఓ వ్యక్తి జగిత్యాల పట్టణంలో పనిచేస్తూ.. తన కొడుకును స్థానికంగా ఓ ప్రైవేటు స్కూల్ హాస్టల్లో చేర్పించాడు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో అలవిగాని హామీలు ఇచ్చి.. ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేయడం మరిచిపోయిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ విమర్శించారు. ఎన్నికలకు ముందు గౌడన్న
ప్రధాని నరేంద్ర మోదీ పదకొండేండ్ల పాలనలో తెలంగాణకు తీరని ద్రోహం జరిగిందని బీఆర్ఎస్ నేత పుట్టా విష్ణువర్ధన్రెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం తెలంగాణ భవన్లో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హ
కాళేశ్వరం ప్రాజెక్టులోని మూడు బరాజ్లపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించిన నివేదికను ప్రభుత్వం సంక్షిప్తంగా నోట్ తయారుచేసి బయటపెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి, రాష్ట్ర
భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మరోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా, గాజులరామారంలో మూడురోజులపాటు జరిగిన సీపీఐ త�
కర్షకులకు యూరియా కష్టాలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. వానాకాలం సీజన్లో పంటల సాగును పండుగలా సాగిద్దామనుకున్న వారికి తీవ్ర నిరాశే ఎదురవుతోంది. పంట కాలానికి సరిపడా యూరియా అందుబాటులో లేకపోవడంతో చేతికి తగ�
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలకులు ఒక అబద్ధాన్ని వందసార్లు చెప్పి నిజమని ప్రజలను భ్రమింపజేస్తున్నారు. అవే అబద్ధాలు.. అవే అభాండాలను పదేపదే వల్లిస్తున్నారు. తాజా గా నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద నిర్మించిన యా�
కరోనా వ్యాక్సిన్ ప్రభావంతోనే దేశంలో ఆకస్మిక మరణాలు సంభవిస్తున్నాయని యూనివర్సల్ హెల్త్ ఆర్గనైజేషన్ చైర్మన్ డాక్టర్ అమితవ్ బెనర్జీ చెప్పారు. దేశవ్యాప్తంగా వయస్సుతో సంబంధం లేకుండా గుండెపోటుతో స�
కేసీఆర్ కలల ప్రాజెక్ట్ అయిన యాదాద్రి పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) పై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రశంసలు కురిపించారు. రాష్ట్రంలోనే అతిపెద్ద ప్లాంట్ అయిన వైటీపీఎస్ను దేవాలయంగా అభివర్ణించారు. ఈ ప్�
ఆదాయమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తున్నది. ఆశావాహుల నుంచి అందినకాడికి దోచుకోవడమే పనిగా పెట్టుకున్నది. మద్యం దుకాణాల లైసెన్సులు, దరఖాస్తుల ద్వారా రెవెన్యూ రాబట్టేందుకు పూనుకున్నది. ఏకంగా మ
‘తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసినట్టయితే ఈ ప్రాంత సాగునీటి కోసం నిర్మిస్తున్న, నిర్మించాలనుకుంటున్న పలు ప్రాజెక్టులు పూర్తికావన్న భయాందోళనలు, నదీజలాలు దిగువకు తరలించుకుపోతారన్న అనుమానాలు ఈ ప్రాంత ప్రజ
దేశంలోనే అతి పురాతన పార్టీ కాంగ్రెస్ ఎందరో మహనీయుల త్యాగాల ఫలితంగా పొందిన స్వాతంత్య్రాన్ని గత 78 ఏండ్లుగా తన ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తున్నది. రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నది. ప్రజాస్వామ్య స్ఫూర్త