తెలంగాణ చారిత్రక ప్రస్థానంలో నీరు ప్రకృతి వనరు మాత్రమే కాదు; అది ఈ గడ్డ ఆత్మాభిమానం, అస్తిత్వం, కోట్లాదిమంది రైతుల జీవన్మరణ సమస్య. వలస పాలకుల స్వార్థపూరిత పాలనలో దశాబ్దాల పాటు సాగిన జలదోపిడీ, ప్రాజెక్టుల
రాష్ట్రంలోని వేలాదిమంది జర్నలిస్టులు దీర్ఘకాలికంగా ఎదురొంటున్న సమస్యలను వెంటనే పరిషరించాలని తెలంగాణ వరింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు మంగళవార
ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.. తెలంగాణలో తన వ్యాపార విస్తరణలో భాగంగా మరో శాఖను ప్రారంభించింది. దీంతో తెలంగాణలో తన శాఖల సంఖ్యను 9కి పెంచుకున్నట్టు అయింది.
తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్ నాయకత్వమే తెలంగాణకు శ్రీరామరక్ష అని లండన్ ఎన్నారై బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు అనిల్ కుర్మాచలం, యూకే బీఆర్ఎస్ అధ్యక్షుడు నవీన్ రెడ్డి పేర్కొన్నారు. యూకే లోని లండన్ లో బీఆర�
Y Satish Reddy | సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ పరువు తీస్తున్నారని రెడ్కో మాజీ చైర్మన్ వై.సతీశ్ రెడ్డి ఆరోపించారు. కేసీఆర్ పాలనలో అన్ని రంగాల్లో పాజిటివ్ దిశగా దూసుకెళ్తూ నంబర్వన్గా ఉన్న తెలంగాణను.. ఇప్పుడు విధ్వ�
పెట్రోల్ పోయించుకునేందుకు బంక్కు వెళ్లిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదరైంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో బంక్ లోపలికి వెళ్లి పరిస్థితిని చూసొచ్చేసరికి బయట పార్క్ చేసిన బైక్ మాయమైంది. మహబూబాబాద్ జిల్లా కురవి మ�
Bhadrachalam | భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కీలకమైన భద్రాచలం ప్రాంతానికి సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (ఎస్డీపీఓ) పోస్టుని ఐపీఎస్ అధికారి హోదా నుంచి కుదిస్తూ డీఎస్పీకే పరిమితం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయ
Free Petrol | రాష్ట్రవ్యాప్తంగా పెట్రోల్ కొరత నేపథ్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎయిర్టెల్ ప్రతినిధులు వినూత్న ఆఫర్ ఇచ్చారు. తమ దగ్గర సిమ్ తీసుకుంటే లీటర్ పెట్రోల్ ఇస్తామని బంపరాఫర్ ప్రకటించారు
Railway Projects | రాష్ట్రంలోని పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చిన్నచూపు చూపుతోందా..? అంటే అవుననే అంటున్నారు తెలంగాణ ప్రజలు. కొన్నేళ్లుగా రాష్ర్టానికి అన్యాయం జరుగుతూ ఉన్నా.. కేంద్ర మం�
DOST | డిగ్రీ నూతన కోర్సుల రాక కాస్త ఆలస్యంకానున్నదా..? దోస్త్ మొదటి విడుత తర్వాతే ఇవి అందుబాటులోకి రానున్నాయా..? అంటే అవుననే సంకేతాలు వెలువడుతున్నాయి. పరిస్థితి చూస్తుంటే దోస్త్ మొదటి విడుత కౌన్సెలింగ్లో�
Chenchupalli | ‘బాత్రూమ్లోనే బతుకు’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ పత్రికలో ప్రచురితమైన కథనం సంచలనం సృష్టించింది. ఈ కథనానికి స్పందించిన అధికారులు వికారాబాద్ జిల్లా చెంచుపల్లికి పరుగులు పెట్టారు.