రాష్ట్ర ఆదాయాన్ని పెంచడంలో ఘోరంగా విఫలమైన కాంగ్రెస్ ప్రభుత్వం అప్పులు తీసుకోవడం సరికొత్త చరిత్ర సృష్టిస్తున్నది. అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో రూ.2.43 లక్షల కోట్ల రుణ సమీకరణ చేసింది. ప్రస్తుత ఆర్థిక సంవత్�
136 ఏండ్లకు పైగా చరిత్ర గల సింగరేణి సంస్థను కాంగ్రెస్ సర్కారు నిర్వీర్యం చేస్తున్నది. సంస్థను వాడుకుని వదిలేస్తున్నది. సంస్థకు చెల్లించాల్సిన బకాయిలను చెల్లించడంలేదు. కార్మిక సంఘాల కథనం ప్రకారం ఈ బకాయి�
సూక్ష్మ, చిన్న పరిశ్రమ (ఎంఎస్ఈ)లకు, వాటి ఉత్పత్తుల కొనుగోలుదారులకు మధ్య తలెత్తే వివాదాల పరిష్కారం కోసం ఏర్పాటు చేసిన మైక్రో అండ్ స్మాల్ ఎంటర్ప్రైజెస్ ఫెసిలిటేషన్ కౌన్సిల్ (ఎంఎస్ఈఎఫ్సీ)లు మంచి ఫ
స్పీడ్ పోస్ట్ చార్జీలను తపాలా శాఖ సవరించింది. సేవలను మెరుగుపర్చడం, నిర్వహణ ఖర్చులు పెరగడం, కొత్త విధానాలు అమలు చేయడం తదితర కారణాల వల్ల చార్జీలను సవరించినట్టు తెలిపింది.
దసరా పండుగపూట మరో ఆటో డ్రైవర్ కుటుంబంలో చీకట్టు అలుముకున్నాయి. హైదరాబాద్లోని మల్లాపూర్ అశోక్నగర్లో ఇటీవల ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఆటో డ్రైవర్ డేవిడ్ (30) చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. సె�
BRS Party | స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చావు దెబ్బ కొట్టి బీఆర్ఎస్ సత్తా చాటాలని ముధోల్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలు డాక్టర్ కిరణ్ కొమ్రెవార్, ఉమ్మడి జిల్లా మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ లో
Jubleehills | జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి త్వరలోనే ఉప ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో ఉప ఎన్నిక నిర్వహణకు ఎన్నికల అధికారులు కసరత్తు చేస్తున్నారు.
Harish Rao | తెలంగాణ కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గ్యారంటీలకు టాటా చెప్పిండు.. లంకె బిందెలకు వేటపట్టిండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు సెటైర్లు వేశారు. అబద్ధపు హామీలతో నమ్మించి గొంతు కోసి
Srinivas Goud | కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలతో పాలన సాగిస్తోంది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఇతర రాష్ట్రాల్లో తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలయ్యాయని కాంగ్రెస్ నేతలు ప్రచారం చేసు�
రాష్ట్రంలో సైబర్ క్రైమ్, నార్కోటిక్స్పై కఠిన చర్యలు తీసుకున్నామని, ఈ రెండింటితో నిరంతరం యుద్ధం చేస్తున్నామన్నారు. గత 15 నెలల్లో రాష్ట్రంలో శాంతి భద్రతలను అదుపులోకి తీసుకువచ్చామని తెలిపారు.
OG Ticket Rates | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఓజీ’ సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుంది. విడుదలైన నాలుగు రోజుల్లోనే రూ.250 కోట్లకు పైగా వసూళ్లు సాధించిందని మేకర్స్ అధికారికంగా ప్ర
తెలంగాణలోని చిన్నారుల్లో పోషకాహార లోపం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నది. రాష్ట్రంలోని ఐదేండ్లలోపు చిన్నారుల్లో 31.8% మంది పోషకాహార లోపంతో బాధ పడుతూ బరువు తక్కువగా ఉన్నట్టు మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ
బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్లో చేరిన పది మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ విచారణ సోమవారం ప్రారంభమైంది. అయితే.. స్పీకర్ న్యాయ సలహాదారు నియామకంపై వివాదం మొదలైనట్టు సమాచారం. హైకోర్టు, స