తెలంగాణలోని విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం నిధులు కేటాయించకుండా ని ర్వీర్యం చేస్తున్నదని ఎస్ఎఫ్ఐ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీజన్ భట్టాచార్య విమర్శించారు.
ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఆర్అండ్బీ శాఖ ఈఎన్సీ జే మోహన్నాయక్ నియమితులయ్యా రు. భువనేశ్వర్లో జరిగిన ఐఆర్సీ కౌన్సిల్ సమావేశంలో ప్రకటించారు.
లక్ష్యానికి అనుగుణంగా పనిచేయని ఆయిల్పామ్ కంపెనీలపై చర్యలు తప్పవని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు హెచ్చరించారు. ఇకపై ఏడాదికి రెండు లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు లక్ష్యంగా పనిచేయాలని ఆదేశి�
మొంథా తుపాను మిగిల్చిన కొండంత నష్టానికి రాష్ట్ర ప్రభుత్వం కొసరంత సాయం విడుదల చేసింది. తుపానుతో దెబ్బతిన్న ఇండ్లకు ఒక్కొక్క ఇంటికి రూ.15 వేల చొప్పున తక్షణ పరిహారం అందించనున్నది. 15 జిల్లాల్లో 8,662 ఇండ్లు పాక్�
రాష్ట్రంలో ఇప్పటివరకు 2,33,069 ఇందిరమ్మ ఇండ్ల పనులు ప్రారంభం కాగా, లబ్ధిదారులకు రూ.2,900.35 కోట్లు చెల్లించినట్టు గృహనిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం వెల్లడించారు. నిర్మాణంలో ఉన్న ఇండ్లలో 90,613 ఇండ్లు బ
మత్స్యకారుల ఆర్థికాభివృద్ధికి చేయూతనిచ్చేలా మధ్యాహ్న భోజన పథకంలో చేప ఆహారాన్ని అందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నదని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. మంగళవారం హెచ్ఐసీసీలో జరిగిన ‘వరల్డ్ ఆక్�
ఎమ్మార్ ప్రాపర్టీస్ వ్యవహారంలో సీబీఐ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని కోరుతూ 12వ నిందితుడు కందుల విశ్వేశ్వరరావు దాఖలు చేసుకున్న పిటిషన్పై తెలంగాణ హైకోర్టు మంగళవారం విచారణ జరిపింది. రాష్ట్ర విభజనకు �
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అరాచకాలపై బీఆర్ఎస్ నేతలు మంగళవారం ఒక్కరోజే ఎన్నికల సంఘానికి 60కి పైగా ఫిర్యాదులు చే�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రుణాల సమీకరణలో సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నది. గతంలో ఎన్నడూ లేని విధంగా అప్పులు చేస్తున్నది. అలా ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26)లోని తొలి 6 నెలల్లోనే రూ.45,162 కోట్ల రుణా
పత్తి రైతుకు కష్టకాలం వచ్చిపడింది. ఎన్నో ఆశలతో తెల్లబంగారాన్ని సాగు చేసిన రైతన్నలకు ఈసారి కూడా నిరాశే మిగిలింది. ఇటీవల కురిసిన వర్షాలు.. కూలీల కొరత వెరసి చేతికొస్తుందనుకున్న పంటం తా చేలలోనే మురిగిపోతోంద
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ) రీఫార్మ్స్-2024లో తెలంగాణ రాష్ర్టానికి ‘టాప్ అచీవర్'గా గుర్తింపు దక్కింది. ఇందుకు సంబంధించి తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సంజయ్ కుమార్ ఢిల్లీలో ఈ �
KTR | గత నెలరోజులుగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ గెలుపు కోసం శక్తివంచన లేకుండా పనిచేసిన పార్టీ నేతలు, కార్యకర్తలు, సోషల్ మీడియా వారియర్లకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడ