తెలంగాణ రాష్ట్ర న్యాయశాఖ ఉద్యోగుల సంఘం హైదరాబాద్ ఎన్నికలు సోమవారం నల్లగొండ జిల్లా కోర్టులో జరిగాయి. అధ్యక్షుడిగా సీహెచ్.రంగారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా మాతంగి వీరబాబు, కోశాధికారిగా పి.నరేశ్, అసోసి�
Bandi Bhageerath | పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్పై పోలీసులు మరో సెక్షన్ అదనంగా చేర్చారు. బీఎన్ఎస్ 64(2)(M) సెక్షన్ను నమోదు చేశారు. బాధితురాలిపై పలుమార్లు అత్యాచారం చేశాడనే ఆరోపణలపై ఈ సెక్షన్ దర్యాప్తు అధికారు
కరీంనగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. తిమ్మాపూర్ మండలం నూస్తులాపూర్ శివారులో రాజీవ్ రహదారిపై ట్రాక్టర్ను ఓ డీసీఎం వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ రైతు మరణించాడు.
Urea Price | ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం యాసంగి పంటలు కొనక ఆగమవుతున్న రైతన్నపై.. కేంద్రం ఇప్పుడు ఎరువుల ధరలు పెంచి మరో భారం మోపింది. యుద్ధం, ముడిసరుకుల ధరలు, దిగుమతి చార్జీల సాకుతో కంపెనీలు, కేంద్ర ప్రభుత్వం కలిసి �
KTR | ‘నా బూత్ నా బాధ్యత’ పేరుతో బీఆర్ఎస్ బూత్ స్థాయి నాయకులకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమం పండుగలా సాగింది. ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి ఆధ్వర్యంలో హస్తినాపురం జీఎస్సార్ గార్డెన్స్లో నిర్వ
Revanth Reddy | ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి శనివారం పొద్దున ఢిల్లీ వెళ్లారు. అదేరోజు రాత్రి తిరిగి హైదరాబాద్ వచ్చారు. అయితే, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి కుమారుని పెండ్లి రిసెప్షన్కు వెళ్లిన సీఎం రేవంత్
Retirement Benefits | విద్యాశాఖలో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తూ ఏడాది క్రితం ఉద్యోగ విరమణ పొందిన తాను.. ప్రాణాంతకమైన క్యాన్సర్, ఇతర వ్యాధులతో పోరాడుతున్నానని రిటైర్డ్ హెచ్ఎం చెరుకుపల్లి వెంకయ్య ఆవేదన వ్యక్తం చే
KTR | ఎంత బిల్డప్ ఇచ్చినా.. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫ్యూచర్లేని నాయకుడే అని, ఫ్యూచర్సిటీ పేరుతో ఏదో చేయాలనుకుంటున్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఆయన్ను పక్కన పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆ
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ వాడిన అత్యాధునిక ఐఫోన్లోని డాటాను, కీలక వీడియోలను డిలీట్ చేసినట్టు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది. అతను తన సోషల్ మీడియా అకౌంట
Bandi Sanjay | రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు అనేది నానుడి. తాజాగా ఇది కేంద్ర మంత్రి బండి సంజయ్ విషయంలో నిరూపితమైంది. కొడుకు ‘కళలు’.. బండి రాజకీయ భవిష్యత్తుకు బీటలు వేశాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నా�
రాష్ట్రంలో అక్రమంగా మత్తు పదార్థాలు తయారు చేస్తూ, సరఫరా చేస్తున్న ఓ డ్రగ్స్ ముఠా గుట్టును నారోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) హైదరాబాద్ జోనల్ యూనిట్ అధికారులు రట్టు చేశారు. ఈ దాడిలో భారీగా అల్ప్ర
పాలిటెక్నిక్ ఫస్టియర్లో చేరే విద్యార్థులు సరోజినీ దామోదర్ ఫౌండేషన్ అందజేస్తున్న విద్యాదాన్ స్కాలర్షిప్నకు దరఖాస్తు చేసుకోవాలని మైనారీటీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యాకూబ్పాషా ఆదివారం ఒ