హైదరాబాద్ సిటీ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫిబ్రవరి నెలలో మొత్తం 78 ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని సిటీ క్రైమ్స్ అడిషనల్ సీపీ శ్రీనివాసులు తెలిపారు. పోలీసులు నిర్వహించిన ఆపరేషన్ ఆక్టోపస్ ప్ర�
పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణకు జిల్లా విద్యాశాఖ అధికారులు సర్వం సిద్ధం చేశారు. రాష్ట్రంలోనే ఫలితాల్లో జిల్లా ప్రథమ స్థానంలో నిలిచే విధంగా మనోవికాస నిపుణులతో ప్రత్యేక అవగాహన సదస్సులు నిర్వహించి వి
నిద్ర.. పరిపూర్ణ ఆరోగ్యానికి ముఖ్యమైనది. మెదడుకు విశ్రాంతి ఇవ్వడంతోపాటు ఒత్తిడిని తగ్గించేందుకు ఇది ఎంతో అవసరం. రోగ నిరోధకశక్తి పెరగడానికి, నాడీ వ్యవస్థ సరిగ్గా పనిచేసేందుకు ఎంతగానో దోహదపడుతుంది.
ఒంటిపూట బడి ఈనెల 15 నుంచి ఏప్రిల్ 23 వరకు నిర్వహించాలని విద్యాశాఖ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఆదివారం సెలవుదినం కావడంతో 16 సోమవారం నుంచి అమల్లోకి రానున్నది. ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ ప్రైమరీ,
పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఎల్పీసెట్-2026 నోటిఫికేషన్ను గురువారం విడుదల చేశారు. ఎలాంటి అదనపు రుసుము లేకుండా ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 20 సాయంత్రం 5 గంటల్లోగా దరఖాస్తు చేసుకోవాలని నిర్�
జీహెచ్ఎంసీ చట్టంలోని సెక్షన్-462ఏ కింద మున్సిపల్ బిల్డింగ్ ట్రిబ్యునల్ను ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సూచించింది. జ్యుడీషియల్ సభ్యులను కేటాయించడానికి సిద్ధంగా ఉన్నామమని తెలిప�
పనిచేసేందుకు సర్పంచులు కావాలి గానీ, పంచాయతీలకు పైసలు మాత్రం ఇవ్వరా..? అంటూ సర్పంచులు అధికారులను నిలదీశారు. ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’లో భాగంగా గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మున్సిపల్ అధ్యక్షు�
వానకాలం నాటికి యూరియా కొరత తప్పదేమో అనే అభిప్రాయాన్ని స్వయంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యక్తంచేశారు. వానకాలం వరకు ప్రభుత్వం వద్ద 50వేల టన్నులకు మించి యూరియా నిల్వలు(బఫర్ స్టాక్) ఉండకపోవ�
గ్రూప్-1 సర్వీసెస్ ద్వారా నూతనంగా ఎంపికైన ప్రొబేషనరీ డిప్యూటీ కలెక్టర్లకు ఎంసీఆర్హెచ్ఆర్డీలో శిక్షణ కొనసాగుతున్నది. ఇందులో భాగంగానే వారికి రిటైర్డ్ జాయింట్ కలెక్టర్లు పొద్దాటి సురేశ్, రాజారాం,
కొమురవెల్లి మల్లికార్జునస్వామి ఆలయంలో దేవేరులైన గొల్లకేతమ్మ, బలిజ మేడలమ్మకు రెండు కిరీటాలు చేయించడంలో జాప్యం జరుగుతున్నది. గతంలో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న వ్యవహారంపై ‘నమస్తే తెలంగాణ’లో కథనం రావ
2026-27 రాష్ట్ర బడ్జెట్ రూపకల్పన ప్రక్రియలో భాగంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న ముందస్తు బడ్జెట్ సమావేశాల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కీలకమైన శాఖల భవిష్యత్తును నిర్ణయించే ఈ సమీక్షలు నామమాత్రంగా సాగ�
‘స్వయానా ముఖ్యమంత్రి ప్రధాన అనుచరుడు డెక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని తుపాకీతో బెదిరించారు...’ ఇదీ ఇటీవల మంత్రి కొండా సురేఖ కూతురు సుస్మితాపటేల్ చేసిన సంచలన ఆరోపణ. అయితే, ఈ బెదిరింపుల వ్యవహారం ఎక్కడిద