తెలంగాణ సిద్ధాంత కర్త, పోరాట స్ఫూర్తి ప్రధాత ప్రొఫెసర్ జయశంకర్ జయంతిని ప్రతి ఏటా ‘తెలంగాణ అస్తిత్వ దినం’గా నిర్వహించాలని తెలంగాణ అస్తిత్వ వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం సంస్థ చైర్మన్ వీ ప్ర
కాంగ్రెస్ పార్టీ చేస్తున్న దుష్ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ రివర్స్ పంపింగ్ విధానం ద్వారా శ్రీరాంసాగర్ వరద కాలువకు నీరందిస్తూ రైతులను ఆదుకుంటున్న కాళేశ్వరం తన ప్రాముఖ్యతను మరోసారి ఘనంగా చాటుకుంట�
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ నిరంతరం పెరుగుతున్నది. దీన్ని దృష్టిలో ఉంచుకుని సౌర విద్యుత్తు కొనుగోలుకు అనుమతి ఇవ్వాలని ఉత్తర, దక్షిణ డిస్కమ్లు తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి (టీజీఈఆర్సీ)ని ఆశ్రయ
ప్రజలకు సేవ చేస్తున్నాం.. తమ సేవను గుర్తించి తగిన స్టైపెండ్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్లు, పోస్టు గ్రాడ్యుయేట్స్ జాయింట్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు. ఈ స�
రాష్ట్ర ప్రభుత్వం, పోలీ స్ శాఖ ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటు చే సిన యంగ్ ఇండియా పోలీస్ సూ ల్(వైఐపీఎస్) దేశానికే ఆదర్శ విద్యాసంస్థగా ఎదగాలని డీజీపీ సీవీ ఆనం ద్ ఆకాంక్షించారు. మంచిరేవులలో నిర్మాణంలో ఉన్న �
రాష్ట్రంలో విద్యుత్తు సంస్థ ల్లో సమ్మెలపై ప్రభుత్వం ఆరు నెలల నిషేధం విధించింది. జెన్కో, ఉత్తర డి స్కం, దక్షిణ డిస్కం, రైతు డిస్కంలలో సమ్మెను నిషేధిస్తూ ఇంధన శాఖ స్పెష ల్ సీఎస్ నవీన్మిట్టల్ మంగళవారం ఉత
పోలీస్ ఉద్యోగ నియామకాల భర్తీ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇటీవల విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం 7,437 పోస్టుల భర్తీ ప్రక్రియపై నిఘావర్గాలు ముఖ్యమంత్ర�
ఆగస్టు 15లోగా రాష్ట్రంలోని 13,046 కుంటల నిర్మాణాన్ని పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి దానకిశోర్ జిల్లా అధికారులను ఆదేశించారు.
‘మేము బతికుండగానే మా రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వండి. జీవితకాలం ఆర్టీసీకి సేవలు చేస్తే.. చివరికి రోడ్డున పడేస్తరా? ఇదెక్కడి న్యాయం? ఎందుకిలా మమ్మల్ని మానసిక క్షోభ పెడుతున్నారు?’ అంటూ ఆర్టీసీ రిటైర్డ్ �
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కారించాలన్న డిమాండ్తో ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమ కార్యాచరణ ప్రకటించాయి. మొత్తం నాలుగు దశల్లో ఉద్యమించనున్నట్టు ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యూఎస్పీసీ) ప్రకటించింది. ఆగస్టు
ఎల్లంపల్లి డ్యామ్ కూడా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమే.. నాటి కాంగ్రెస్ అసంపూర్తిగా వదిలేస్తే.. స్వరాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దానిని పూర్తిచేశారని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి టీ జీవన్రెడ్డ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ఎకల్షన్ పిటిషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్రెడ్డి, లగిశెట్టి శ్రీనివాసులు కు చుక్కెదురైంది. వారి పిటిషన్లను హై కోర్టు కొట్టివేసింది. �
రాష్ట్రంలోని డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ (డీఎస్హెచ్)కు పూర్తిస్థాయి అధికారిని వెంటనే నియమించాలని బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీశ్రావు డిమాండ్ చేశా రు. మంగళవారం తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీప�
తెలంగాణ ఉద్యమనేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్రెడ్డి సంతాప సభను ఈ నెల 10న వరంగల్ జిల్లా నల్లబెల్లిలో నిర్వహించాలని బీఆర్ఎస్ వరంగల్ ఉమ్మడి జిల్లా నేతలు అభిప్రాయపడ్డారు.