రుతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టం నుంచి 1.5 కి.మీ ఎత్తులో కొనసాగుతున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రభుత్వ ఉద్యోగులపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం గురువారం స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఈ మేరకు చీఫ్ సెక్రటరీ జీవో ఎం.ఎస్. నం.175 ఆధారంగా పలు గైడ్లైన్స్ విడుదల చేశారు. ఈ �
సీఎం రేవంత్రెడ్డి గురువారం నాటి తన ఢిల్లీ టూర్ రద్దు చేసుకోవడం రాజకీయవర్గాల్లో హాట్టాపిక్గా మారింది. వాస్తవానికి ఇండియా కూటమి ఉపరాష్ట్రపతి అభ్యర్థి బీ సుదర్శన్రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి స
వద్దనుకున్న దృశ్యాలే మళ్లీ మళ్లీ కనిపిస్తున్నాయి. పాత పీడకలలు వాస్తవ రూపం దాల్చి కండ్లముందు తిరుగాడుతున్నాయి. ఎరువుల కోసం రైతులు ఇక్కట్లు పడకూడదని, కరెంటు కోసం అగచాట్లు పడకూడదని తెలంగాణ సమాజం కోరుకున్�
తెలంగాణ వ్యాప్తంగా యూరియా కోసం రైతులు పోరుబాట పట్టారు. యూరియా ఎందుకు ఇవ్వడంలేదంటూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు, రాస్తారోకోలు నిర్వహించారు. మంచిర్యాల జిల్లా చెన్నూర్లో పీఏసీఎస్ వద్ద యూరియా కో�
సినీ కవి ఆరుద్ర 1971లో పవిత్రబంధం సినిమా కోసం రాసిన ఈ పాట తెలంగాణ పరిస్థితిని ప్రతిబింబిస్తున్నది. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లయినా దేశంలోని వర్షాధార (పెనిన్సులార్) నదుల్లో కనీసం సగం జలాలను కూడా �
మాట తప్పిన రేవంత్ సర్కార్పై పోరుబాటకు ఉద్యోగులు సిద్ధమవుతున్నారు. వాగ్దానాలు నెరవేర్చాలని ఎన్నిసార్లు విన్నవించినా హామీ ఇచ్చుడు తప్ప అమలు చేయకపోవడంతో ఇక తాడోపేడో తేల్చుకోవాలని నిర్ణయించారు. 200లకు ప�
RTC Employees | ఆర్టీసీలో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ రిటైడ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో గురువారం ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోని బస్భవన్ వద్ద శాంతియుత ర్�