ప్రశ్నించే గొంతులను పాలకులు అణచివేస్తున్నారని, సంపద కొద్ది మంది చేతుల్లోనే కేంద్రీకృతం కావడం సరికాదని, పాలకులు అనుసరిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమించాలని అరుణోదయ సాంస్కృతిక సమాఖ�
మైనారిటీల పట్ల నిజమైన అభిమానం ఉండటం వేరు. వారిని వాడుకుని వదిలేయడం వేరు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మొదటి తరహాకు చెందిన నేత అయితే, కాంగ్రెస్ రెండో రకానికి చెందిన పార్టీ అని చెప్పాలి. స్వరాష్ర్టాన�
‘ఈ రాష్ట్రంలో నడుస్తున్నది ప్రజా ప్రభుత్వం కాదు, ఓ సర్కస్ కంపెనీ’ - ఇది మేం అంటున్న మాట కాదు, యావత్ తెలంగాణ ప్రజలు తమ మనస్సుల్లో గూడుకట్టుకున్న బాధను దిగమింగుకొని అంటున్న మాటలు. రాష్ట్రంలో అధికారంలోకి వ
డీమ్డ్ యూనివర్సిటీలు, ఆఫ్ క్యాంపస్లకు అనుమతులపై సీఎం రేవంత్రెడ్డి లేఖపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ స్పందించారు. సీఎం రేవంత్రెడ్డికి స్వయానా ఆయన ఓ ఘాటు లేఖ రాశారు. వీటి ఏర్పాటుకు ప్�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్రావు సహా బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ మేరకు హైదరాబాద్ బీఆర్కే భవన్లో సీఈవ�
Ande Sri | ప్రముఖ తెలుగు సాహితీవేత్త, గేయ రచయిత అందెశ్రీ మరణం బాధాకరమని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం "జయ జయహే తెలంగాణ జననీ జయ కేతనం" రచించి తెలంగాణ చరిత్రలో ఆయన చిరస్మరణీయంగా నిల
Speaker Gaddam Prasad | తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్పై సుప్రీంకోర్టులో కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఫిరాయింపు ఎమ్మెల్యే అనర్హత పిటిషన్పై సుప్రీంకోర్టు ఇచ్చిన గడువు ముగిసినా, ఎటువంటి నిర్ణయం తీసుకో
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) గుండెపోటుతో మరణించినట్లు గాంధీ దవాఖాన డాక్టర్లు వెళ్లడించారు. సోమవారం ఉదయం 7.20 గంటలకు గాంధీ హాస్పిటల్కు తీసుకువచ్చారని, ఆయన అప్పటికే చనిపోయారని గాంధీ హాస్పిటల్ హెచ్వోడీ
Ande Sri | నిరక్షరాస్యుడి నుండి జాతి గేయకర్తగా ఎదిగిన మహామనిషి,ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస
ప్రముఖ కవి, రచయిత డాక్టరేట్ అందెశ్రీ (Ande Sri) అకాల మరణం పట్ల భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ప్రముఖ కవి, ‘జయ జయహే తెలంగాణ...’ ఉద్యమ గీత రచయిత డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) ఆకస్మిక మరణం పట్ల సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తెలంగాణ సాహితీ లోకానికి తీరని లోటన్నారు. తెలంగాణ రాష్ట్ర గీతం ‘జయజయహే తెలంగాణ’ రాసిన సమయంలో అందెశ్�
ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (Ande Sri) కన్నుమూశారు. 64 ఏండ్ల అందెశ్రీ కొతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆదివారం రాత్రి తన నివాసంలో ఒక్కసారిగా కుప్పకూలి పడిపోయారు.