2014కు ముందు తెలంగాణ ప్రాంతంలో వ్యవసాయం ప్రధానంగా వర్షాధారంగా ఉండేది. 20002013 మధ్య సగటు సాగునీటి విస్తీర్ణం సుమారు 20%25% మాత్రమే ఉండేది. మొత్తం సాగుభూమిలో 75% పైగా వర్షాలపై ఆధారపడి ఉండేది.
ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఎన్నికలు నిర్వహించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం భయపడుతున్నదని, ఆ ఎన్నికలు పెడితే కాంగ్రెస్ ఓటమి ఖాయమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్ర�
2029లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే క్రీడలకు అత్యధిక ప్రాధాన్యమిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పారు. క్రీడాకారులకు మెరుగైన వసతులు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. రాష్ర్టాన్
యాసంగిలో ధాన్యం కొనుగోలును వేగవంతం చేయాలని రాష్ట్ర నీటి పారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. శుక్రవారం ధాన్యం కొనుగోళ్లపై సచివాలయంలో ఏర్పా టు చేసిన సమీక్షలో మంత్ర�
ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముకురాల చంద్రశేఖర్గౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర�
ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను కొనలేని దద్దమ్మ సర్కార్ రాష్ట్రంలో పాలన సాగిస్తున్నదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర విమర్శించారు. మక్కజొన్న కు మద్దతు ధర క్వింటాల్కు రూ.2,400 ఉంటే.. ప్రభుత్వం మార్క�
ఎంఈ, ఎంటెక్, ఎం ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పీజీఈసెట్కు 11,347 దరఖాస్తులొచ్చాయి. 19 సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనుండగా, అత్యధికంగా ఫార్మసీకి 4,579 మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులపై ఎస్టీ వర్గాల పిల్లలు ఆసక్తి చూపడంలేదా? అనే ప్రశ్నకు ఔననే సమాధానం వస్తుంది. ఎప్సెట్కు వచ్చిన దరాఖాస్తులే ఇందుకు నిదర్శనం. రిజర్వేషన్ కోటా 10% కంటే తక్కువ మం�
ఏపీ సీఎం చంద్రబాబు డర్టీ పొలిటిషియన్ అని, కేసీఆర్ ఆ మాట ఎప్పుడో చెప్పారని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. శుక్రవారం ఏపీ మద్యం వ్యవహారంలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో 13 గంటలపాటు ఈడీ సోదాలు జరిగాయి.
Dusharla Satyanarayana | నల్లగొండ ఫ్లోరైడ్ సమస్య మీద దశాబ్దాల పాటు పోరాటం చేసిన యోధుడు దుశ్చర్ల సత్యనారాయణపై జరిగిన దాడిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు.
Dusharla Satyanarayana | తన వ్యవసాయ క్షేత్రంలో గొర్లను మేపకూడదు అన్నందుకు పర్యావరణవేత్త దుశ్చర్ల సత్యనారాయపై గొర్ల కాపర్లు దాడికి దిగారు. కర్రలతో విచక్షణారహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు.
KTR | వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆర్టీసి డ్రైవర్ శంకర్ గౌడ్ది ఆత్మహత్య కాదు.. అది ముమ్మాటికీ రేవంత్ సర్కారు చేసిన హత్యే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు