చేనేత కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చేనేత పరిరక్షణ కార్మిక సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీన
ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్తో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దే�
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయనతో తనకు ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియా వేదికగా గుర్తు చేశారు.
కేంద్ర మాజీ మంత్రి కావూరి సాంబశివరావు(82) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి శ్వాసకోశ సంబంధిత సమస్యలు తీవ్రం కావడంతో బంజారాహిల్స్లోని స్టార్ దవాఖానలో చేరారు. అక్కడ వెంట
‘కాంగ్రెస్ పాలనలో తెలంగాణ వ్యతిరేకులంతా ఒక్కటయ్యారు. వారు చేస్తున్న కుట్రలకు ఇక్కడి పాలకులు పరోక్షంగా సహకరిస్తున్నా రు. అందుకే తెలంగాణ అస్తిత్వ చిహ్నా లు ఒక్కొక్కటిగా మాయమవుతున్నాయి’ అని తెలంగాణ అధ్�
రాష్ట్రంలోని నీరా కేఫ్లను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వొద్దని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన మీ డియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో కులవృత్తులను ఆద
తెలంగాణను ఢిల్లీకి ఏటీఎంగా మార్చిన సీఎం రేవంత్రెడ్డి దోపిడీ అంతాఇంతా కాదని, అన్నిరంగాల్లో అక్రమాల విధ్వంసం సృష్టిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీ నిజ నిర్ధారణ కమిటీ సభ్యులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
నేషనల్ పీపుల్స్ పార్టీ (ఎన్పీపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా బీసీ నేత గవ్వల భరత్ కుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు, మేఘాలయ సీఎం సంగ్మా నియామక ఉత్తర్వులు జారీచేశారు.
రాష్ట్రంలో ఒంటిపూట బడులు మార్చి 16 నుంచి ప్రారంభంకానున్నాయి. వాస్తవానికి మార్చి 15 నుంచే ఒంటిపూట బడులు ప్రారంభంకావాల్సి ఉండగా, అదే రోజు ఆదివారం కావడంతో ఈ సారి మార్చి 1 6 నుంచి ఒంటిపూట బడులు షురూ కానున్నాయి.
Bandi Sanjay | కడియం శ్రీహరి, దానం నాగేందర్ లపై అనర్హత పిటిషన్ను స్పీకర్ గడ్డం ప్రసాద్ డిస్మిస్ చేయడం దారుణమని కేంద్రమంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్ పాలనలో శాసన వ్యవస్థే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చ
Suicide | పెళ్లి చేసుకుందామంటే ప్రియురాలు ఒప్పుకోలేదనే మనస్తాపంతో ఓ యువకుడు ప్రాణాలు తీసుకున్నాడు. ప్రియురాలి దగ్గర తన మాట నెగ్గలేదని క్షణికావేశంలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మహబూబాబాద్ జిల్లాలో ఈ �
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి అనర్హత పిటిషన్లను స్పీకర్ గడ్డం ప్రసాద్ కొట్టివేయడంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి స్పందించారు. స్పీకర్ తీర్పు ప్రజాస్వామ్యానికి గ�
KTR | పార్టీ ఫిరాయింపుల కేసులో ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్చిట్ ఇవ్వడాన్ని అన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఖండించారు. ఇది ప్రజాస్వామ్యం�
Party Defection Case | పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరికి స్పీకర్ గడ్డం ప్రసాద్ క్లీన్చిట్ ఇచ్చారు. వారిద్దరూ పార్టీ మారినట్లుగా ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ మేరకు వారి అనర్హత వేటుపై దా�