కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని న్యాయవాది పప్పు నాగేశ్వర్రావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి లేఖలు రాశారు.
TG EAPCET | రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన టీజీ ఎప్సెట్ ఫలితాలు ఆదివారం విడుదలకానున్నాయి.
ఒకటి రెండేండ్లు కాదు.. సంవత్సరాలుగా ఒకే చోట తిష్టవేశారు. నిత్యం సాకులు చూపుతూ బదిలీలను తప్పించుకుంటున్నారు. ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేసినా, అధికారాన్ని ఉపయోగించుకుని లాంగ్ స్టాండింగ్ అధికారుల క�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి, తెలంగాణ రాష్ట్ర మానవ హకుల కమిషన్ తొలి చైర్మన్, జస్టిస్ డాక్టర్ జి చంద్రయ్య(72) కన్నుమూశారు. కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. శనివారం తెల్లవారుజ�
ప్రజా సేవలో భాగంగా రోజుకు 16 గంటలకుపైగా శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది ఆరోగ్యాన్ని కాపాడటం తన బాధ్యత అని డీజీపీ సీవీ ఆనంద్ చెప్పారు. గతంలో తాను హైదరాబాద్ సీపీగా ఉన్నప్పుడు హెల్పింగ్ హ్యాండ్ ఫౌండేషన్ (�
ఖమ్మం నగరంలోని లకారం సర్కిల్లోని మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు విగ్రహ ప్రాంగణంలో పైలాన్ నిర్మాణ పనులను నగర పాలక సంస్థ అధికారులు శనివారం రాత్రి తొలగించారు. విగ్రహ ప్రాంగణంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరా
ఈ-ఫార్మసీ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 20న దేశవ్యాప్తంగా మెడికల్ షాప్ల చేపడుతున్నామని తెలంగాణ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి శ్రీనివాస్ తెల
ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న పశ్చిమాసియా, ఉక్రెయిన్, సుడాన్ దేశాలతో సహా ఇతర రీజియన్లలో కొనసాగుతున్న యుద్ధాలతో మానవాళి మనుగడకు పెను ముప్పు పొంచి ఉన్నదని సైంటిఫిక్ కమిటీ చైర్మన్ డాక్టర్ రంగారెడ�
రాష్ట్రంలో ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) ప్రక్రియలో భాగంగా ఇప్పటివరకు మొత్తం 3,39,24,664 ఓటర్లలో 2,18,39,741 మంది ఓటర్ల మ్యాపింగ్ పూర్తయిందని(64.38%) రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి చెప్ప
బూత్ స్థాయి నుంచి బీఆర్ఎస్ పటిష్టతకు పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుడుతోంది. పార్టీని గ్రౌండ్ లెవల్ నుంచి పటిష్టం చేసి భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా బూత్ లెవల్ కార్య�
వరంగల్ జిల్లా రాయపర్తి మండలం సూర్యతండా పరిధిలోని మర్రి తండాలో ఇరువర్గాల మధ్య ఘర్షణ కలకలం రేపింది. గ్రామానికి చెందిన రమావత్ గ్యాస్య, రమావత్ రేఖ్య మధ్య కొంతకాలంగా కొనసాగుతున్న భూవివాదం నేపథ్యంలో శుక్రవా�