Namasthe Telangana | ఖమ్మంలోని భూదాన్ భూముల బాధితులకు వెన్నుదన్నుగా నిలిచింది ‘నమస్తే తెలంగాణ’. వెలుగుమట్లలో పేదల గుడిసెలు కూల్చిన నాటి నుంచి వారి సమస్యను సమాజం దృష్టికి తీసుకొనిరావడంలో కీలకపాత్ర పోషించింది.
Thummidihetti | తమ్మిడిహట్టి వద్ద బరాజ్ నిర్మాణం అసాధ్యమని, సాంకేతికంగా, ఆర్థికంగానూ అది సాధ్యం కాదని తాజాగా ఎస్వీ కన్సల్టెన్సీ తేల్చింది. అక్కడి నుంచి 44 టీఎంసీలకు మించి నీళ్లు మళ్లించలేమని నిర్ధారించింది.
Telangana DGP | తెలంగాణ తదుపరి డీజీపీ ఎంపిక ప్రక్రియ కొలిక్కి వచ్చింది. దీర్ఘకాలం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పంపిన జాబితా ప్రకారం యూపీఎస్సీ ముగ్గురి పేర్లను డీజీపీ పోస్టుకు సిఫారసు చేసింది.
Tushar Gandhi | ‘గాంధీ ఆలోచనలు మన హృదయాల్లో ఉంటే చాలు. విగ్రహాలతో ప్రేరణ లభించదు’ అని గాంధీ మునిమనుమడు తుషార్గాంధీ అభిప్రాయపడ్డారు. అధికారంలోకి రాగానే ‘మేమే రాజులం.. మేమే రూలర్స్' అనే భావనను పాలకులు మానుకోవాలని �
Medha Patkar | మూసీ పరీవాహక ప్రాంత ప్రజల అభిప్రాయాలు, అనుమతి లేకుండా మూసీ పునరుజ్జీవన ప్రాజెక్టును ఎలా చేపడుతారని ప్రముఖ సామాజిక ఉద్యమకారిణి మేధాపాట్కర్ సీఎం రేవంత్రెడ్డిని ప్రశ్నించారు.
Telangana | కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఆర్థిక ప్రగతి ఘనంగా సాగింది. పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన ఆర్థిక పురోగతి సాధించింది. స్థిరమైన సొంత ఆదాయ వనరులను పెంచుకున్నది. స�
Rythu Discom | రాష్ట్రంలో మూడో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్) ఏర్పాటైంది. దీని పేరును తెలంగాణ రైతు పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (రైతు డిస్కమ్)గా ప్రభుత్వం ఖరారు చేసింది.
Party Defected MLAs | ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో ఊహించినట్టుగానే జరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బీ ఫారమ్పై గెలుపొంది, కాంగ్రెస్లో చేరిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించలేదంటూ అసె
ఆయన పేరు మహ్మద్ రిజ్వాన్ (పేరు మార్చాం).. జగిత్యాల పోలీస్ శాఖలో ఏఎస్ఐ.. డిగ్రీ చదివిన ఆయన, దాదాపు నలభై ఏండ్ల క్రితం కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. అప్పటి నుంచి అంకితభావంతో పనిచేశాడు. ఆయన ఉద్యోగంలో చేరిన స�
రాష్ట్ర సర్కార్ వైఫల్యంతో దేవాదుల ఆయకట్టు ఆగమైంది. చేతికొచ్చే దశలో యాసంగి పంటలు ఎండిపోతున్నాయి. రిజర్వాయర్లలో నీళ్లున్నా, సాగునీటి సరఫరా విషయంలో సర్కార్ నిర్లక్ష్యం రైతులకు శాపంగా మారింది. దేవాదుల ప�
‘విజయ’ డెయిరీ విషయం లో తెలంగాణ, ఏపీ ప్రభుత్వాల మధ్య నెలకొన్న వివాదంపై ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది. తెలంగాణ విజయ డెయిరీ చైర్మన్ గుత్తా అమిత్రెడ్డి చేసిన అభ్యంతరాలపై తాము సమీక్షిస్త
చేనేత కార్మికుల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని చేనేత పరిరక్షణ కార్మిక సంఘం విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు తాటిపాముల వెంకట్రాములు, ప్రధాన కార్యదర్శి పాశికంటి లక్ష్మీన
ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్తో తెలంగాణకు ఒరిగిందేమీ లేదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, దే�