రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ పోస్టులను అంగట్లో అమ్మకానికి పెట్టిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనివిధంగా అంగన్వాడీ టీచర్లు, హెల్పర్ల పోస్టుల భర్తీ కోసం కొత్తగా ఇంటర్వ్యూను తెరపైకి
ఓటరు జాబితాను క్షుణ్ణంగా పరిశీలించి క్షేత్రస్థాయి లోపాలను అత్యంత కచ్చితత్వంతో సరిదిద్దాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) సీ సుదర్శన్రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. అర్హులైన ఏ ఒక ఓటరు క�
కాంగ్రెస్ పాలనలో సంక్షేమం కాదు.. సంక్షోభం రాజ్యమేలుతున్నదని సామాన్యుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటికే రైతులకు పలుమార్లు రైతుబంధు ఎగ్గొట్టిన ప్రభుత్వం.. కనీసం పురుగు మందులు కూడా అందుబాటులో ఉంచలే�
Festivals | తెలంగాణ విద్వత్సభ రాబోయే తెలుగు సంవత్సరమైన శ్రీ ప్లవంగనామ సంవత్సర పండుగల తేదీలను నిర్ణయించింది. ఈ నెల 1, 2 తేదీల్లో హైదరాబాద్లోని రవీంద్ర భారతిలో తెలంగాణ విద్వత్సభ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి
Perapally Land Scam | నారాయణపేట జిల్లా కేంద్రం సమీపంలోని పేరపళ్ల గ్రామంలో భూ మాయాజాలం యథేచ్ఛగా కొనసాగుతున్నది. ఈ జిల్లాలో చేపడుతున్న కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భాగంగా ముంపు గ్రామాల్లో బినామీ రైతుల పేరుతో పరిహారం స్వ
KTR | బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ర్టాన్ని స్వతంత్ర భారత చరిత్రలో అత్యంత విజయవంతమైన ‘స్టార్టప్ స్టేట్'గా నిలిపామని, అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�
Thummala Nageshwar Rao | మార్కెటింగ్ శాఖ అధికారుల పనితీరుపై మంత్రి తుమ్మల అసంతృప్తిగా ఉన్నారా? అధికారులు ఉన్నా లేనట్టేననే భావనలో ఉన్నారా? ఎక్కడి పనులు అక్కడే ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేశారా? అంటే ‘అవును’ అనే సమాధానమే వస
శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో బుల్లెట్ట్రైన్ ప్రాజెక్టు ఏర్పాటుకు రైతులు 650 భూములు ఇవ్వడానికి నిరాకరించడంతో పోలీసులు వారిపై కేసులు నమోదు చేసి, వారి భూముల్లో అధికారులు బలవంతంగా ఫెన్సింగ్ వేసి�
‘రాష్ట్రంలో పది లక్షల ఎకరాల్లో ఆయిల్పామ్ సాగు చేసి, తెలంగాణను దేశంలోనే పామాయిల్ హబ్గా మారుస్తాం’.. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆర్భాటపు ప్రకటన ఇది. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితుల�
రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఓట రు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్-2026) ఓటర్ల సర్వే డ్రాఫ్ట్ జాబితా కొలికి వస్తున్నకొద్దీ దిగ్భ్రాంతికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు
తెలంగాణ విద్వత్సభ, దశాబ్ది మహోత్సవాల సందర్భంగా చెన్నూర్ పట్టణానికి చెందిన గట్టు నరహరి శర్మ అవధానిని జీవిత సాఫల్య పురస్కారంతో సన్మానించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, దేవాదాయ, ధర్మాదాయ శాఖ వారి సంయుక్త
KTR | సికింద్రాబాద్లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు.