Urea | తెలంగాణ వ్యాప్తంగా యూరియా కొరత నెలకొన్న సంగతి తెలిసిందే. ఒక్క రైతుకు ఎన్ని ఎకరాల పొలం ఉన్నప్పటికీ ఒకే యూరియా బస్తాను సరఫరా చేస్తున్నారు అధికారులు.
ఏం జరిగింది: సిద్దిపేట జిల్లా గజ్వేల్లో రైతులు బుధవారం ఉదయం నుంచి యూరియా కోసం పడిగాపులుకాసిన రైతులు ఓపిక నశించి ధర్నాకు దిగారు. గజ్వేల్లోని తూఫ్రాన్-జాలిగామ బైపాస్ రోడ్డుపై బైఠాయించారు. వ్యవసాయాధి�
గడిచిన పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఐటీ, ఫార్మా, వైద్యారోగ్య రంగాల్లో గొప్పగా ఎదిగిన తెలంగాణలో ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం) ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర�
టీవీ, కేబుల్, వర్క్.. ఇలా ఏ వ్యవస్థ నడవాలన్నా.. ఏ పనులు జరగాలన్నా.. సమాజంలో ప్రతీ ఒక్కరికి ప్రాథమిక అవసరంలా మారిన నెట్ గొంతును కరెంటోళ్లు పిసికేస్తున్నారు.
విద్యుత్తు షాక్తో యువ రైతు మరణించాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం రంగాపూర్లో బుధవారం చోటుచేసుకున్నది. గ్రామానికి చెందిన జిల్లెల మురళి(34) తన పొలంలో డెయిరీ ఫామ్ ఏర్పాటు చేసుకొని నడుపుతున్నాడు.
సర్కారుపై సమరశంఖం పూరించిన ఉద్యోగుల జేఏసీని కాంగ్రెస్ సర్కార్ లైట్ తీసుకున్నది. జేఏసీ హెచ్చరికలు, కార్యాచరణను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. సర్కారు నుంచి స్పందన లేకపోవడంతో ఉద్యోగుల జేఏసీ తమ ఆందోళనల క�
తెలంగాణ యువతను నిరుద్యోగ సమస్య వేధిస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలోని ప్రతి ఐదుగురు యువతలో ఒకరికి ఉద్యోగం లభించడం లేదు. దీంతో నిరుద్యోగ రేటు 20.1 శాతానికి చేరుకున్నది. ఇది జాతీయ సగటు 14.6 శాతం కంటే చాలా అధికం.
తెలంగాణలో మతసామరస్యం, వైవిధ్యాలు ఉన్న ప్రజల మధ్య సుహృద్భావ వాతావరణం ఉండటానికి ముఖ్య కారణం అప్పటి ముస్లిం పాలకులు, వారి కింద పనిచేసిన ముస్లిం, ముస్లిమేతర అధికారులు, న్యాయస్థానాలు, న్యాయాధీశులు ధర్మమార్గ�
బీఆర్ఎస్ ఆరోపించినట్టుగా మేడిగడ్డ 7వ బ్లాకులోని ఒక పియర్ దగ్గర బాంబులతో కంట్రోల్డ్ బ్లాస్ట్ చేసి రెండు పియర్లు కొద్ది అంగుళాలు కుంగేలా దుశ్చర్యలకు పాల్పడ్డ వారి దురుద్దేశం ‘అవినీతికి పాల్పడి నాస�
కేసీఆర్ పదేండ్ల పాలనలో వైద్య, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ఎంతో గొప్పగా ఎదిగిన తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం)ను ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీ డర్
Global Education Fair | విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్న విద్యార్థుల కోసం యూని ఎక్స్పర్ట్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ సంస్థ ఆధ్వర్యంలో గురువారం(ఆగస్టు 21) సోమాజిగూడలోని కార్యాలయంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేయ