పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం, అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలను సాకుగా చూపి కేంద్రం ప్రజలపై పెట్రో బాంబు వేసింది. శుక్రవారం తెల్లవారకముందే పెట్రోల్, డీజిల్, సీఎన్జీ రేట్లు పెంచి షాక్ ఇచ్చింది. వివిధ ర�
మైనర్పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు అంశం మరో మలుపు తిరిగింది. దేశ రాజకీయాల్లో సంచలనంగా మారిన ఈ కేసు సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతున్నన వేళ బాధితురాలి
అవ్.. అన్నా.. హైదరాబాద్ బాగా డెవలప్ అయ్యింది. ఏం కావాలన్నా ఇక్కడే దొర్కుతాంది. బిహార్, లేదంటే ఇంకేదో రాష్ర్టానికో పోవాల్సిన అవసరం లేదు. వస్తారు, పని కానిచ్చేస్తారు, పోతారు. అంతే... ఇది ఓ సినిమాలో డైలాగ్. అ�
తెలంగాణను ఆర్థికంగా అగ్రపథాన నిలుపుతామన్న కాంగ్రెస్ ప్రభుత్వ ప్రగల్భాలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. రాష్ట్ర ఆదాయ మార్గాలను పెంచడంలో రేవంత్రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కంప్ట్రోలర్ అండ్ ఆ�
ఉద్యోగుల పీఆర్సీపై త్వరలో మరో సమావేశాన్ని ఏర్పాటుచేస్తామని సీఎస్ రామకృష్ణారావు ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టంచేశారు. పీఆర్సీ నివేదిక తుది దశకు చేరుకున్నదని, త్వరలోనే నివేదికను తెప్పించి మరోసారి సమావేశ�
గిరిజన ప్రాంతాల్లో సంప్రదాయ జీవన విధానానికి ఆధారమైన ఇప్ప (మహువా) పువ్వును గిరిజన కుటుంబాల ఆర్థికాభివృద్ధికి ప్రధాన వనరుగా మలిచే దిశగా తెలంగాణ ప్రభుత్వం సమగ్ర కార్యాచరణతో ముందుకు పోతున్నదని గిరిజన సంక్
రాష్ట్రంలో ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియ అని, జూన్ 2వ తేదీన ఆదిలాబాద్ జిల్లాలో రెండో విడత ఇండ్ల మంజూరు కార్యక్రమాన్ని ప్రారంభిస్తామని గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి తెలిపా
నెల రోజులు అవుతున్నా ధాన్యం కొనుగోలు చేయడం లేదని యువరైతు ఆత్మహత్యకు యత్నించాడు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గొల్లకుంటకు చెందిన వంగాల శ్రీనివాస్రెడ్డి ఏప్రిల్ 15న వరికోతలు పూర్తి చేశాడు.
Bakka Judson | ఒక మైనర్ అమ్మాయిని బీజేపీ, కాంగ్రెస్ పార్టీ కౌరవుల్లా వేధిస్తున్నారని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి కావాలనే బండి సంజయ్ కొడుకును కాపాడుతున్నాడని ఆరోపించారు.
మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండలం గవ్వలపల్లి కొనుగోలు కేంద్రం వద్ద శుక్రవారం రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు చేయరు.. కొన్న లారీలు రావడం లేదంటూ రాస్తారోకో చేశారు.
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట మండలం చిల్లపల్లి గ్రామంలో గురువారం అర్ధరాత్రి భారీ దొంగతనాలు చోటుచేసుకున్నాయి. గ్రామంలోని నాలుగు ఇండ్లలోకి చొరబడిన దొంగలు బంగారం, వెండి నగలను అపహరించారు.
Bandi Sai Bhageerath | కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ చేతిలో లైంగిక వేధింపులకు గురైన మైనర్ బాలిక తల్లి కీలక ప్రకటన చేశారు. తన కూతురుపై కావాలనే దుష్ప్రచారం చేస్తూ, ఫొటోలు బయటపెడుతున్నారనని ఆవేదన వ్య�
karimnagar Robbery | దోపిడీ కోసం ఏకంగా ప్రత్యేక యాప్ను రూపొందించి దాని ద్వారా దొంగతనాలు చేస్తున్న ముఠాను పోలీసులు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన పీఎంజే జ్యువెల్లరీ దోపిడీ కేసులో ప్రత్యేక యాప్ ద్వార�