కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథపై నమోదైన పోక్సో కేసులో ఎఫ్ఐఆర్ నమోదై వారం గడుస్తున్నా, నిందితుడిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కల్లూరు ధర్మేంద్ర రాష్
బండి భగీరథ్ చేతిలో మోసపోయిన బాధిత బాలికనే నిందితురాలిగా చూపించే కుట్ర జరుగుతున్నది. నిందితుడితో ఉన్న బాధితురాలి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ చేయిస్తున్నారు. ఆమె గౌరవ మర్యాదలకు భంగం కలిగిస్�
బండి భగీరథ్ లైంగిక నేరారోపణ కేసు వ్యవహారంతో గొంతువిప్పిన ఏకైక కాంగ్రెస్ మంత్రిపై కాంగ్రెస్ పార్టీ సీరియస్గా ఉన్నట్టు తెలిసింది. ఆయన నోటి దురుసుతనం, వివాదాస్పద వ్యాఖ్యలతో త రచూ కాంగ్రెస్ పార్టీని �
‘కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ అరెస్టుపై జాప్యం ఎందుకు.. బాధిత కుటుంబం ఫిర్యాదు చేసి వారం రోజులు గడిచినా ఎందుకు అరెస్టు చేయరు? ఇప్పటికైనా వెంటనే అరెస్టు చేయాలి’ అని డీజీపీ సీ
పోక్సో కేసులో నిందితుడైన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, బీజేపీ నేత బండి సంజయ్ కొడుకు సాయిభగీరథ్ దాఖలు చేసిన మధ్యంతర ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు శుక్రవారం తీర్పు వెలువరించనున్నది. ఉభయపక్షాల వాదన�
జగిత్యాల మున్సిపాలిటీ ఆరేళ్లలో అంతులేని అవినీతి ఆరోపణలకు కేరాఫ్గా మారింది. అనేక అవకతవకలు, స్కామ్లు, స్కీమ్లు.. ఇక్కడ కామన్ అన్నట్టుగా తయారైంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక విచారణ జరుగుతుండడం, ఏసీబీ అధికారు�
డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు ఉదయనిధి స్టాలిన్పై తెలంగాణకు చెందిన హక్కుల న్యాయ వాది రామారావు రాష్ట్రపతికి ఫిర్యా దు చేశారు. ఉదయనిధి చేసిన ‘సనాత న ధర్మాన్ని నిర్మూలించాలి’ అనే వ్యా ఖ్యలపై బుధవారం రా�
నైరుతి రుతుపవనాలు ఈ నెల 16నాటికి దక్షిణ బంగాళాఖాతం, అండమాన్ సముద్రం, అండమాన్ నికోబార్ దీవుల ప్రాంతంలో ప్రవేశించే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది.
దేవాదాయ శాఖ మతపరమైన ఉద్యోగ నియామకాలకు సంబంధించి గత సంవత్సరం నవంబర్లో ఆలయాలవారీగా ప్రకటనలు ఇచ్చింది. ఆయా దేవాలయాల్లో ఉన్న ఖాళీలను బట్టి పోస్టుల నియామకానికి కార్యనిర్వహణాధికారులు అప్పట్లో ప్రకటనలు ఇచ�
ప్రాథమిక సహకార సంఘాలకు(పీఏసీఎస్)ఎన్నికలు జరుపకుండా, రాష్ట్ర ప్రభుత్వం నామినేటెడ్ పద్ధతిలో పాలకమండళ్లను ఏర్పాటు చేయడం అప్రజాస్వామికమని రాష్ట్ర రైతు సంఘం(ఏఐకేఎస్) అధ్యక్షుడు బీ హేమంతరావు, ప్రధాన కార్
సర్కార్ ఆడుతున్న అధికారుల బదిలీల ఆటలో రైతులు బలిపశువులుగా మారుతున్నారు. పద్ధతి, ప్రణాళిక, ముందుచూపు లేకుండా ప్రభుత్వ పెద్దలు తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న విధానాలు అన్నదాతలకు పెనుశాపంగా మారా
సుంకిశాల రిటెయినింగ్ వాల్ కుప్పకూలి 20 నెలలు దాటింది. కానీ నేటికీ ఆ పథకం పునరుద్ధరణ పనులు పూర్తి కాలేదు. కేసీఆర్ హయాంలోనే 80 శాతానికి పైగా పనులు పూర్తయినా రెండున్నరేండ్ల నుంచి మిగిలిన పనులను కాంగ్రెస్ �
పెట్రోలే కాదు ఇప్పుడు పాలు కొనడం కూడా సామాన్యునికి భారంగా మారింది. ప్రముఖ అమూల్, మదర్ డెయి రీలు వివిధ రకాల పాల ప్యాకెట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటిం చాయి.