ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవో డీబీ)లో దేశంలోనే ఇతర రాష్ట్రాలకు ‘తెలంగాణ’ రోల్ మాడల్గా నిలిచిందని, అవకాశాలు పుషలంగా ఉన్న ఇకడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని అమెరికా-యూటా పారిశ్రామికవేత్తల�
రెగ్యులర్ పీజీ, సర్టిఫికెట్ కోర్సులకు ప్రభుత్వం 75% హాజరు నిబంధన తీసుకొచ్చింది. బడుగు, బలహీనవర్గాలకు చెందిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఎగ్గొట్టేందుకే ఈ అసంబద్ధ విధానాన్ని అమల్లోకి తీసుకువచ�
తెలంగాణలో ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలం అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం ప్రజాభవన్లో యూనియన్ నాయకులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి భే టీ అయ్�
జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు తథ్యం అని రూఢీ అయింది. ఇటు సెఫాలజిస్టులు, రాజకీయ పరిశీలకులు అదే సత్యమని తేల్చి చెప్పారు. క్షేత్రస్థాయిలో వాతావరణం కూడా అదే తేటతెల్లం చేస్తున్నది. ఈ దశలో ‘ఇక ఎం�
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉపఎన్నిక నేపథ్యంలో ఎర్రగడ్డ ప్రేమ్నగర్ కాలనీలో అర్ధరాత్రి ఉద్రిక్తత పరిస్థితి నెలకొన్నది. కాంగ్రెస్ నాయకుడి ఇంట్లో భారీగా డబ్బులు పెట్టి.. ఓటర్లకు పంచుతున్నారని సమాచారం అ�
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తమకు ఓ టమి తప్పదన్న భయంతో కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని, వారం రోజుల నుంచి సీఎం రేవంత్రెడ్డి వ్యవహరిస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని బీఆర్ఎస్�
జూబ్లీహిల్స్ ఓటర్లను మభ్యపెట్టేందుకు అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు డబ్బుల పంపిణీకి తెరతీశారు. సీఎం వచ్చి ప్రచారం చేసినా ఓటర్ల నుంచి స్పందన లేకపోవడంతో డబ్బుల పంపిణీతో ప్రలోభాలకు సిద్ధమయ్యారు. అధికార�
అధికార కాంగ్రెస్ను ఓటమి భయం వణికిస్తున్నది. జూబ్లీహిల్స్లో ఓడిపోతామనే భయంతో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్నది. ప్రభుత్వ అధికారులు, పోలీసులను అడ్డం పెట్టుకుని అరాచకాలకు పాల్పడుతున్నది. ఎన్నికల నిబం�
కాంగ్రెస్ నాయకులకు ఓటమి భయం పట్టుకోవడంతో బీఆర్ఎస్ ప్రచారానికి అడ్డంకులు సృష్టిస్తున్నారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్యాదవ్ అనుచరులు గూండాగిరి చేస్తున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు తలుపువాకిట నిలిచి ఉన్నది. కాంగ్రెస్ ఓటమి ఖాయమైంది. ఇదే నిజమైని అన్ని సర్వేలు తేల్చి చెప్పాయి. దీనినే రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ వర్గాలూ నిర్ధారించాయి. ఈ
‘నేను సచివాలయానికి రావడం లేదు. మొత్తం కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచే నడిపిస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు ఆరోపిస్తున్నారు. అవును, కమాండ్ కంట్రోల్ సెంటర్ను నేను సీఎం క్యాంప్ ఆఫీస్గా ఉపయోగించుక
‘ఎక్కడా అప్పు పుడుతలేదు, బజార్లో ఎవరూ మనల్ని నమ్మడంలేదు. మీరు నన్ను కోసినా ఒక్క రూపాయి కూడా లేదు. ఏం చేస్తరయా నన్ను... కోసుకుని తింటరా’ అంటూ అర్నెళ్ల క్రితం ఉద్యోగుల సమావేశంలో అప్పులు, ఆదాయంపై సీఎం రేవంత్ర
ఓవైపు ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీతో కాంగ్రెస్ అధిష్ఠానం యుద్ధం చేస్తుంటే, మరోవైపు అదే పార్టీకి చెందిన సీఎం రేవంత్రెడ్డి మాత్రం బడే భాయ్ అంటూ మోదీతో రాసుకుపూసుకు తిరుగుతున్నారు. మోదీతో తన బంధా