Congress Govt | తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కాదని ఎల్లారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు వరల్డ్ బ్యాంక్కు లేఖ రాశారు. రేవంత్ రెడ్డి పరువు తీస్తూ నా నియోజకవర్గానికి రూ. 100 కోట్లు కావాలని వర
KCR Health | కేసీఆర్ అనారోగ్యంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కొన్ని మీడియా ఛానళ్లు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ఫై అసత్య ప్రచారాలు చేస్తూ.. ఆయన ఆరోగ్యంపై ఫేక్ వార్తల
KCR | పాలకులు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలను అటు న్యాయస్థానాల్లో ఇటు క్షేత్ర స్థాయిలోనూ పోరాడి గెలవాలనే ప్రజాస్వామిక స్ఫూర్తిని చిట్యాల ఐలమ్మ తెలంగాణ సమాజానికి అందించింది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్
తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ (Chakali Ilamma) జయంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఘనంగా నివాళులర్పించారు. ధీరత్వానికి, తెలంగాణ నేల పోరాట పటిమకు ఐలమ్మ ప్రతీక అన్నారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో రాష్ట్రంలోని 15 జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు (Very Heavy Rains) కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ మేరకు నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్�
కొత్త ఎంఎస్ఎంఈ పాలసీ కూడా కాంగ్రెస్ ఎన్నికల హామీలాగే మారిపోయిందా అంటే ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఇది నిజమేననిపిస్తున్నది. అరచేతిలో వైకుంఠం చూపిన చందంగా భారీగా రాయితీలు ప్రకటించిన సర్కారు.. వాటిన
ముఖ్యమంత్రిగా నాడు కేసీఆర్ కృషితోనే నేడు 100 శాతం మురుగునీటిని శుద్ధిచేసే దేశంలోనే ఏకైక నగరంగా హైదరాబాద్కు ఖ్యాతి దక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కొనియాడారు. ‘కేసీఆర్ ము�
అల్పపీడన ప్రభావంతో తెలంగాణలోని పలు జిల్లాల్లో బుధవారం రాత్రి మొదలైన వాన గురువారం పొద్దంతా కురిసింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంతోపాటు కాటారం, మహాముత్తారంలో రోడ్లన్నీ చిత్తడిగా మారాయి. మహాముత్�
బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం గురువారం అల్పపీడనంగా మారిందని, శుక్రవారం వాయుగుండంగా బలపడనుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇది శనివారం దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర కోస్తా తీరం మీదుగా విదర్భ వద
భారీ వర్షాల నేపథ్యంలో అవసరమైతే తప్ప రోడ్లపైకి రావొద్దని సీఎం రేవంత్రెడ్డి ప్రజలకు సూచించారు. రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణశాఖ నివేదికపై అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని చె
‘ఓటుకు నోటు’ కేసు విచారణ సుప్రీంకోర్టు చెప్పినట్టుగా స్వేచ్ఛగానే జరుగుతున్నదా? ఏసీబీ డీజీ అసలు ఈ కేసును ఒక కొలిక్కి తీసుకురావాలనే సంకల్పంతో నడిపిస్తున్నారా? దర్యాప్తులో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను �
సరోగసీ పేరుతో పిల్లల ట్రాఫికింగ్కు పాల్పడిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ అక్రమాల వ్యవహారంలోకి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) రంగప్రవేశం చేసింది. సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసాలు వెలుగులోకి వచ్చి�