పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ తరఫున స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ బోయినపల్లి విన
‘కాళేశ్వరం ప్రాజెక్టుపై ఏర్పాటుచేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదికపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో బీఆర్ఎస్ వాదన నిజమైంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కడిగిన ముత్యం అని మరోసారి నిరూపితమైంది’ అని మాజీ
ప్రాథమిక హకులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, దాని ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీఆర
ఓటుకు నోటు కేసులో కీలక పరిణామం చోటుచేసుకున్నది. ఈ కేసును క్రిమినల్ కేసుగా పరిగణించవద్దని ప్రధాన నిందితుడైన సీఎం రేవంత్రెడ్డి తరఫు న్యాయవాదులు మంగళవారం సుప్రీంకోర్టును కోరారు.
రాష్ట్రవ్యాప్తంగా ఆయుర్వేద, హోమియోపతి తదితర పేర్లతో నడుస్తున్న క్లినిక్లను తనిఖీ చేసి, అనుమతులు లేని దవాఖానలపై చర్యలు తీసుకోవాలని మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశించారు.
గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన మాజీ క్రికెటర్ మహమ్మద్ అజారుద్దీన్తోపాటు మరో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరామ్కు పదవీ గండం సమీపిస్తున్నది.
గ్రేటర్ హైదరాబాద్లో వర్తించే అదనపు హెచ్ఆర్ఏ కోసం కొందరు డిగ్రీ కాలేజీ లెక్చరర్లు అడ్డదారులు తొక్కుతున్నారు. డిప్యుటేషన్ గడువు ముగిసినా.. మళ్లీ గ్రేటర్లోనే పాగా వేసేందుకు యత్నిస్తున్నారు. ఐదేండ్�
Ponnam Prabhakar | ఆర్టీసీ సమ్మెను విరమించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ విజ్ఞప్తి చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తామనడం పొరపాటు అని స్పష్టం చేశారు.
RTC Bus Accident | కరీంనగర్లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రైవేటు డ్రైవర్తో హైదరాబాద్కు నడిపిస్తున్న అద్దె బస్సు లారీని ఢీకొట్టింది. కరీంనగర్లోకి కోతిరాంపూర్ బైపాస్ వద్ద బస్స�
RTC Strike | ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయాయి. బస్సులన్నీ డిపోలకే పరిమితం కావడంతో బస్టాండ్లు అన్నీ వెలవెలబోతున్నాయి. ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంతో ప�
Rains | రాష్ట్రంలో వడగాడ్పుల తీవ్రత కొనసాగుతున్నదని, దీంతో 40 నుంచి 43 డిగ్రీల మధ్య గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Employee Transfers | రాష్ట్రంలోని ఉద్యోగుల బదిలీలపై సర్కారు నిషేధాన్ని ఎత్తేసి, సాధారణ బదిలీలకు గ్రీన్ సిగ్నల్ నిచ్చింది. ఈ మేరకు ఆర్థికశాఖ మంగళవారం జీవో 38ని జారీ చేసింది. ఒకే చోట నాలుగేండ్ల సర్వీసు పూర్తి చేసిన వా�