Srisailam Dam | ఎగువ ప్రాంతాల నుంచి శ్రీశైలం జలాశయానికి వరద పెరుగుతున్నది. దాంతో అధికారులు తొమ్మిది గేట్లను పది అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు 2,74,697 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్త
బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sarvai Papanna) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం, శ్రీ పీవీ నరసింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయాల పరిధిలోని వివిధ వ్యవసాయ, అనుబంధ డిగ్రీ కో
ఏపీ ప్రభుత్వం నిర్మించబోయే బనకచర్ల ప్రాజెక్ట్తో తెలంగాణకు అన్యాయం జరుగనున్నదని జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కో దండరాం తెలిపారు. ఆదివారం ఆయన మా ట్లాడుతూ.. బనకచర్ల ప్రాజెక్టుతో కృష్ణా, గోదావరి జలాల్లో �
కొత్త సినిమాల పేరుతో టెలిగ్రాం, ఫేస్బుక్, ఐబొమ్మ, బప్పం టీవీ, తమిళ్రాక్స్ వంటి వేదికల్లో కొందరు సైబర్ నేరస్థులు పాగా వేశారని సైబర్ సెక్యూరిటీ బ్యూరో వెల్లడించింది. తెలియక ఆ లింక్స్ను క్లిక్ చేస్�
రాష్ట్రంలోని హెచ్టీ (హైటెన్షన్) విద్యుత్తు వినియోగదారులకు టైం ఆఫ్ డే టారిఫ్ విధానంలో మార్పులు చేసేందుకు డిస్కంలు సిద్ధమయ్యాయి. రాత్రిపూట ఇచ్చే అలవెన్స్లో కోత పెట్టనున్నాయి. ఈ మేరకు తెలంగాణ విద్యు�
తెలంగాణ మోడల్ స్కూళ్లలో ప నిచేస్తున్న ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రభుత్వం వేతనాలు చెల్లించడంలేదు.సిబ్బంది వేతనాలు గత ఆరు నెలలుగా పెండింగ్లోనే ఉ న్నాయి. అరకొర వేతనాలతో పనిచేస్తున్నా కనీసం సర్కార్ ప�
రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో యథేచ్ఛగా అబార్షన్లు, లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తున్నది. కొంతమంది ఆర్ఎంపీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ఈ అక్రమ దందాకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు �
‘బీజేపీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటు దిశగా తాము కృషి చేస్తాం. ఆ మేరకు సెప్టెంబర్ 22 నుంచి చండీగఢ్లో జరిగే సీపీఐ జాతీయ మహాసభల్లో విశాల ప్రాతిపదికన ఫ్రంట్ ఏర్పాటు దిశగా చొరవ చూపుతాం’ అని సీపీఐ జాతీయ కార్యదర్
ధ్యానబోయిన నర్సింహులు.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. జీవితకాలం పార్టీ కోసం పనిచేశారు. కరోనా మహమ్మారి సమయంలో కాలం చేశారు. ఈయన కొడుకు నరేశ్ కూడా గులాబీ జెండానే పట్టాడు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో చన�
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమంతా ఒకే వైపు పయనిస్తూ జాతిపరంగాను, భాషా పరంగాను, సంస్కృతిపరంగాను ఒకే లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నది. ఫలితంగా దీని ప్రభావం విభిన్న బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, న�
యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని దేశంలోనే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫొటో లేకుండా యాదగిరి పత్రికను ఎలా రూపొందిస్తారని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆగ