మెయిన్ స్ట్రీమ్ మీడియా ‘మతలబి’ అయినప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంటుంది. సోషల్ మీడియా ప్రజల ఆలోచనలకు అద్దం పడుతుంది. సమాజ సహజ రూపాన్ని ప్రజల ముందు స్పష్టంగా ఉంచుతుంది. మెయిన్ స్ట్రీమ్ మీడి
తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, తప్పకుండా మళ్లీ ఆయనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరావు అన్నారు. మంగళవారం పాత పాల్వ�
KCR | ఈనెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకే కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
Harish Rao | రైతు భరోసా డబ్బులు ఇంకెన్ని రోజులు వేస్తావని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్రావు నిలదీశారు. పంట వేసేటప్పుడు ఇచ్చే రైతుబంధు.. పంటలు కోసే సమయానికి కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు.
Harish Rao | కేసీఆర్ సభ టైమ్లో ఢిల్లీ వెళ్లడంపై వస్తున్న రూమర్స్పై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు స్పందించారు. మా నాయకుడి ఆదేశం మేరకు ఢిల్లీ వెళ్లి న్యాయవాదులతో మాట్లాడామని హరీశ్రావు స్పష్టం చేశ
Harish Rao | నిన్న జగిత్యాలలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు పోటీగా సీఎం రేవంత్ రెడ్డి సభ పెట్టడంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శలు గుప్పించారు. కేసీఆర్ సభకు పోటీగా సీఎం రేవంత్ రెడ�
Jeevan Reddy | కేసీఆర్ జగిత్యాల సభ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని సీనియర్ నేత జీవన్ రెడ్డి తెలిపారు. మార్పు జరిగితే మంచి కోసమే జరగాలని అన్నారు. రైతుబంధును సీఎం రేవంత్ రెడ్డి మూడుసార్లు ఎగ్గొట్టారని మండిపడ్డారు
Koppula Eshwar | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. మిస్టర్ రేవంత్ రెడ్డి.. నువ్వు ముఖ్యమంత్రివా? వీధి రౌడీవా అని ప్రశ్నించారు. తెలంగాణ సాధించిన న
Breaking News | ఆర్టీసీ జేఏసీ సమ్మె హెచ్చరికలపై ఎట్టకేలకు కాంగ్రెస్ ప్రభుత్వం స్పందించింది. సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ జేఏసీతో చర్చలకు ఆహ్వానించింది. సాయంత్రం ఐదు గంటలకు సెక్రటేరియట్లో ఆర్టీసీ యాజమాన్యం, జే�
తమ సమస్యల పరిష్కారానికి రేపటి నుంచి సమ్మె చేపడుతున్నామని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న తెలిపారు. తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని పేర్కొన్నారు.
Employees Transfers | తెలంగాణలో ఉద్యోగుల బదిలీలపై నిషేధాన్ని ప్రభుత్వం ఎత్తివేసింది. ఈ మేరకు జీవో విడుదల చేసింది. మే 1వ తేదీ నుంచి మే 31వ తేదీ వరకు ఉద్యోగుల బదిలీలు చేపట్టాలని నిర్ణయించింది.
‘ ఏం చేయాలె సారూ.. క్షేత్రస్థాయిలో వినియోగదారుడి వద్దకు వెళ్తే చాలా కోపం చేస్తున్నరు. ఎప్పుడు కరెంట్ పోతుందో, ఎప్పుడు వస్తుందో తెల్వక ఇబ్బంది పడుతున్నమంటూ తిట్టి పోస్తున్నరు. ఓవర్లోడ్ అని చెప్పినా వి�
డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే టీజీ పాలిసెట్ దరఖాస్తుల గడువును ఈ నెల 22 వరకు పొడిగించారు. పాలిసెట్ పరీక్ష మే 13న జరుగనున్నది.