Indiramma Illu | మునిపల్లి, నవంబర్ 7: ఇందిరమ్మ రాజ్యంలో సంక్షేమ పథకాలు అర్హులకే అని కాంగ్రెస్ పార్టీ నాయకులు గొప్పలు చెప్పుకుంటున్నప్పటికీ క్షేత్రస్థాయిలో అది కనిపించడం లేదు. అర్హులకు కాకుండా, తమ పార్టీకి కావాల్�
Bus Accident | తెలంగాణలో మరో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కారును ఓవర్ టేక్ చేసే క్రమంలో అదుపుతప్పిన బస్సు డివైడర్ను ఢీకొట్టి అవతలి వైపు దూసుకెళ్లింది. హైదరాబాద్ శివారు ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధ
Special Trains | శబరిమల అయ్యప్ప భక్తులకు దక్షిణ మధ్య రైల్వే శుభవార్త చెప్పింది. తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ నుంచి రైళ్లు రాకపోకలు సాగిస్తాయని పేర్కొంది. చర్లపల్లి, మచిలీపట్నం, నర్సాపూర్ నుంచి రైళ్లు కొల్లాని�
‘మేం అధికారంలోకి వస్తే మొదటి తారీఖునే జీతాలేస్తాం’ అని గద్దెనెక్కిన రేవంత్రెడ్డి ఆ తరువాత దానిని పక్కనపెట్టారు. ప్రజాపాలన పేరిట అందరికీ న్యాయం చేస్తున్నామని ఊదరగొడుతున్న కాంగ్రెస్ సర్కారు క్షేత్రస
ఉమ్మడి రాష్ట్రంలో, తెలంగాణలో కమ్మ జాతిని కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు పేర్కొన్నారు. కానీ, కేసీఆర్ అన్ని వర్గాలకు గుర్తింపు ఇచ్చినట్టే కమ్మ సామాజికవర్గానికి కూడా మంచి గ�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల లక్ష్య సాధనలో భాగంగా రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు చేపట్టిన మౌన దీక్ష విజయవంతమైంది.
అకాల వర్షాలతో తడిసి ముద్దయిన పత్తి.. సగానికి సగం తగ్గిన దిగుబడులు.. తేమ పేరుతో సీసీఐ బ్లాక్మెయిల్.. బహిరంగ మార్కెట్లో దక్కని మద్దతు ధర.. దిగుమతి సుంకం ఎత్తివేత.. ఇలా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా తెలంగాణ పత్తి
‘వరదలు, విపత్కర పరిస్థితులు తలెత్తిన సమయంలో ఎలా వ్యవహరించాలనే అంశంలో కామారెడ్డి జిల్లా మోడల్గా నిలవాలి. అందుకోసం పకడ్బందీగా ప్రణాళికలు రూపొందించండి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల�
ఒకప్పుడు నాగరికతకు నదులు మూలాధారాలు. ఆధునిక కాలంలో ఆ పాత్రను రహదారులు తీసుకున్నాయి. ఈ యుగంలో రోడ్డు ఉంటేనే నాగరికత. సమాజ అభివృద్ధికి మూల కేంద్రం రోడ్డే. పెద్ద రోడ్లు గొప్ప సమాజ ప్రగతికి సంకేతంలా మారాయి. ర�
ఇప్పటికే జనం ఓ అభిప్రాయానికి బలంగా వచ్చారనే చర్చ జోరుగా సాగుతున్నది. కాంగ్రెస్ నాయకుల మాటలపై నమ్మకం పోయిందని కొందరు ఓటర్లు బాహాటంగా ప్రకటిస్తున్నారు. ఈ సందర్భంలోనే సీఎం రేవంత్ ఓ అడుగు ముందుకేసి కారు ప
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా కంటోన్మెంట్లో రూ.4వేల కోట్లతో అభివృద్ధి చేశామని సీఎం రేవంత్రెడ్డి చెప్పడంతో ‘కంటోన్మెంట్ నియోజకవర్గంలో రూ.4వేల కోట్ల అభివృద్ధి ఇదేనా? అంటూ గురువారం పోస్టర్ల�
చేనేత రుణమాఫీ నిధులను వెంటనే విడుదల చేయాలని చేనేత కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం మంత్రుల క్వార్టర్స్లో అఖిల భారత పద్మశాలి సంఘం, తెలంగాణ ప్రాంత పద్మశాలి సంఘం, చేనేత విభాగం ఆధ్వర్యంల�
చేవెళ్లలో ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంపై సుప్రీంకోర్టు రోడ్డు భద్రత కమిటీ సమీక్ష నిర్వహించింది. హైదరాబాద్కు గురువారం విచ్చేసిన సుప్రీంకోర్టు రోడ్డు భద్రతా కమిటీ చైర్మన్ అభయ్ మనోహర్ సప్రే, సభ్యుడు స