Nama Nageshwar Rao | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎంపీ నామా నాగేశ్వర్ రావు నిప్పులు చెరిగారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో నేపథ్యంలో.. ఎన్టీఆర్ ఇవాళ గుర్తుకు వచ్చారా..? అని నిలదీశారు.
ఫలానా పార్టీ గెలుస్తుందని ప్రీ-పోల్ సర్వేలన్నీ మూకుమ్మడిగా కుండబద్దలు కొట్టి చెప్తాయి. ఆ ఫలానా పార్టీదే విజయమంటూ ప్రజా క్షేత్రంలో పెద్దయెత్తున చర్చ కూడా జరుగుతుంది. తమ బాగోగులు చూసుకొన్న ఆ ఫలానా పార్ట�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆదిలాబాద్ జిల్లా రైతాంగం సమస్యలను పట్టించుకోక పోవడంతో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నదాతలకు అండగా నిలుస్తున్నది.
కాంగ్రెస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వర్షాలు.. వరదలకు పంటలు దెబ్బతిని.. ఆశించిన దిగుబడి రాక.. అప్పుల బాధలు భరించలేక.. ఇలా అనేక కారణాలతో బలవన్మరణాలు నిత్యకృత్యంగా మారాయి.
కోస్తాంధ్ర తీరానికి సమీపంలో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం బుధవారం బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా కిందిస్థాయి గాలులు ఉత్తర,
35 కోట్ల రూపాయల ఆస్తులున్న వ్యక్తి పేదవాడా? తాను, తన భార్య పేరుపై కోట్ల విలువ చేసే 20 ఎకరాల భూమి కలిగిన వ్యక్తి పేదవాడా? తన భార్యకు 2 కేజీల బంగారు నగలున్న వ్యక్తి పేదవాడా? ఈ ఆస్తుల చిట్టా చూసిన ఎవరికైనా ఆ వ్యక్త�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై ముఖ్యమం త్రి రేవంత్రెడ్డి అసభ్యకరంగా, నిందాపూర్వకంగా, వ్యక్తిత్వాన్ని దూషించే విధంగా వ్యాఖ్యలు చేయడాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా తీసుకున్నది. ఆ వ్యాఖ
మున్సిపల్ శాఖను కూడా తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హైదరాబాద్ను మురికికూపంగా మార్చారని మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ విమర్శించారు. నగరంలో ఎటూ చూసినా చెత్త, చెదారం పేరుకుపోయిందని దుయ్యబట�
సీఎం రేవంత్రెడ్డి వ్యవహారశైలి రాష్ట్ర ప్రయోజనాలతోపాటు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ భవిష్యత్తును బలిపెడుతున్నదని ఆ పార్టీలో విస్తృత చర్చ జరుగుతున్నది. సీఎంకు బీజేపీతో, ప్రధాని మోదీతో స్నేహం ఉన్నద
Balka Suman | జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ అభ్యర్థి బెదిరింపులకు పాల్పడుతున్నాడని బీఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి మద్దతుతోనే ఆయన బెదిరింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ఈ బెదిరింపు�
Road Accident | కర్ణాటక (Karnataka) రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటు చేసుకుంది. బీదర్లో కారు, వ్యాను ఢీ కొన్నాయి. ఈ ఘటనలో తెలంగాణ వాసులు ప్రాణాలు కోల్పోయారు.