Jeevan Reddy | క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని తెలిపారు. కానీ 20 మాసాలు నా ఉసురుపోసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతకాలం ఈ మానసిక క్షోభ భరించాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ బ
KCR | జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరుగుతోంది. ఈ సభా వేదికపైనే సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలో చేరారు. కాసేపట్లో కేసీఆర్ ప్�
KCR | బీఆర్ఎస్ అధినేతత కేసీఆర్ జగిత్యాలకు బయల్లేరారు. ఎర్రవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో వెళ్లారు. జగిత్యాల కలెక్టరేట్ హెలిప్యాడ్లో దిగిన తర్వాత నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం హిందూ,
Balka Suman | చెన్నూరు నియోజకవర్గం భీమారంలో కాంగ్రెస్ నాయకుల దాడిలో గాయపడ్డ గోపాల్ను మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పరామర్శించారు. మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అతన్ని సోమవారం కలిసి ఘటన గురించ
Jeevan Reddy | బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి అని ప్రశ్నించారు. హైడ్రా పేరిట భయబ్రాంతులకు గురిచేస్తున్నారని �
పార్టీ ఫిరాయింపులు, కాళేశ్వరం కేసుల నేపథ్యంలో న్యాయపరమైన చర్చల కోసం బీఆర్ఎస్ త్రిసభ్య బృందం ఢిల్లీకి చేరుకుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు ఇవాళ సాయంత్రం సీనియర్ న్యాయవాదులతో హరీశ్రావు, వినో�
నియోజకవర్గంలోని అలంపూర్ మండలకేంద్రం, క్యాతూరు గ్రామంలో తెలంగాణ మార్క్ ఫెడ్ వారి సౌజన్యంతో నిర్వహిస్తున్న అలంపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆదివారం ఎమ్మెల్యే వ
అస్తిత్వ రక్షణే తెలంగాణకు భవిష్యత్తు అని, తెలంగాణ బతకాలంటే.. తెలంగాణ భాష, యాస, సంస్కృతి కొనసాగాలని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. ఆదివారం రవీంద్రభారతిలోని పైడి జయరాజ్ హాల్లో ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ �
ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్షా తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ప్రజాస్వామిక వ్యవస్థను ధ్వంసం చేసేలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో కెరీర్ అడ్వాన్స్మెంట్ స్కీమ్ (సీఏఎస్) కింద ప్రమోషన్లు కల్పించే అంశం వివాదాస్పదమవుతున్నది. ఇప్పటికే ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్యోగోన్నతుల రగడ నడుస్తున్నది. తాజాగా డిగ్రీ లెక్చరర్లకు ప�
తెలంగాణ ఉద్యమం నుంచి నేటి వరకు గులాబీ జెండా పట్టుకుని పార్టీకి, ప్రజలకు ఎన్నో సేవలందిస్తున్న ఎన్నారైల పాత్ర మరువలేనిదని మాజీ ఎంపీ సంతోష్కుమార్ పేర్కొన్నారు. లండన్ పర్యటనలో ఉన్న ఆయన ఆదివారం ఎన్నారై బ�
మాడల్ స్కూల్ ప్రవేశ పరీక్షను ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించారు. మొత్తం 37,216 మంది దరఖాస్తు చేసుకోగా, 30,526 (82.02శాతం) మంది విద్యార్థులు హాజరైనట్టు మాడల్ స్కూల్ డైరెక్టర్ శ్రీనివాసాచారి ఆదివారం ఒక ప్ర�
భూమి ఉన్నోళ్లకు రైతు భరోసా.. లేనోళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తామని హామీలు గుప్పించిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తర్వాత మొండిచెయ్యి చూపుతున్నది. రైతుకూలీలకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తా
Errolla Srinivas | సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బాధ్యత కన్నా.. బీఆర్ఎస్ అంటేనే భయం ఎక్కువగా ఉందని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.