ప్రధాని మోదీ హైదరాబాద్ సభలో చేసిన ప్రసంగం తెలంగాణ ప్రజల ఆశలను నీరుగార్చడమే కాకుండా, తీవ్ర నిరుత్సాహపర్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. ప్రధాని ఉపన్యాసంలో రాష్ట్ర సమస్యల ప్ర�
‘సత్యమేవ జయతే’ నినాదం తప్పుడు రిజిస్ట్రేషన్ల భూదందాను పట్టిచ్చింది. గిరిజన భూముల రక్షణ కోసం 1/70 చట్టం చేయడానికి ముందే ఓ భూమి తనదంటూ నకిలీ పత్రాలు సృష్టించిన ఓ వ్యక్తి అప్పటికి రిజిస్ట్రేషన్ స్టాంపు పత్ర
: రాష్ట్రంలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటుచేయాలని, బకాయి పడిన వేతనాలు వెంటనే చెల్లించాలని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాడు చేపట్టిన మరో మానవీయ కార్యక్రమం త్వరలో ఆవిష్కృతం కానున్నది. అవయవ మార్పిడి చికిత్సలు పేదలకు మరింత అందుబాటులోకి తేవాలన్న ఆయన సంకల్పం త్వరలో ఫలితాలను ఇవ్వనున్నది. �
రాష్ట్రంలో కొత్తగా మూడో డిస్కమ్ ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదని పలువురు విద్యుత్తు రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. రైతు డిస్కమ్ ఏర్పాటుతో ఒరిగేదేం లేదని అంటున్నారు. ఇదే విషయంపై తెలంగాణ విద్యుత్తు న
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి వివాహ వేడుకల్లో పాల్గొనేందుకు వచ్చి తిరిగి వెళ్తున్న కారును 180 కిలోమీటర్ల వేగంతో బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెంద�
రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు భానుడు భగ్గుమంటున్నాడు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో సోమవారం 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఈ మేరకు హైదరాబాద్ వాతా వరణ కేంద్రం ఒక ప్రకటన విడ
ఇప్పటికే గాంధీ భవన్లోకి ‘నమస్తే తెలంగాణ, టీ న్యూస్' ప్రతినిధులు రాకుండా నిషేధాజ్ఞలు విధించిన కాంగ్రెస్ ప్రభుత్వం, తాజాగా సీఎం రేవంత్రెడ్డి నిర్వహించే ప్రత్యేక మీడియా సమావేశాలకు కూడా అప్రకటిత ఆజ్ఞల
తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ మరో అరుదైన మైలురాయిని అధిగమించింది. జైలు పరిపాలన చరిత్ర, శిక్ష పద్ధతులలో వచ్చిన మార్పులను భావితరాలకు వివరించేలా చంచల్గూడలోని స్టేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కరెక్షనల్ అడ్మినిస�
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డులో ఆదివారం అర్ధరాత్రి కారును అతి వేగంగా దూసుకొచ్చిన బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాల ప్ర
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలతో కాలం గడుపుతూ ప్రజలను మోసగిస్తున్నట్టు మరోసారి రుజువైంది. ‘ఇదీ మీ ప్రజాప్రభుత్వం. మీ కష్టసుఖాల్లో తోడుగా ఉంటం. సౌదీ అరేబియాలోని మదీనాలో జరిగిన బస్సు ప్రమాదంలో �
ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద లోడింగ్, అన్లోడింగ్లో తీవ్ర జాప్యం.. అధికారులు వెంటవెంటనే లోడింగ్కు ఒత్తిడి తెస్తుండటంతో మనస్తాపం చెందిన ఓ లారీ యజమాని ఆత్మహత్యకు యత్నించిన ఘటన సోమవారం జనగామ వ్యవసాయ మ�
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్లను మరమ్మతు చేస్తున్నామంటూ రేవంత్రెడ్డి సర్కార్ చేస్తున్న హడావుడికి, క్షేత్రస్థాయి పరిస్థితులకు ఎక్కడా పొంతన లేదు. ఇప్పటివరకు బరాజ్�