రాష్ట్ర ప్రజలంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో కాంగ్రెస్కు షాక్ తగలనున్నదా?? అధికారంలోకి వచ్చి రెండేండ్లు కావొస్తున్నా.. కేవలం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో మైలేజీ కోసం మైన�
టీవల రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరు హోంగార్డులు ఇమ్మాడి రఘుపతి, ఎన్ సింహాచలం కుటుంబాలకు అడిషనల్ జనరల్ ఆఫ్ పోలీస్ స్వాతి లక్రా ప్రమాద బీమా చెక్కులను అందజేశారు.
రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని జూబ్లీహిల్స్ ఓటర్లు ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్�
ఎన్నికల ముందు నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీలను గుర్తుచేస్తూ, కాంగ్రెస్ మోసాలను ఎండగడుతూ షేక్పేటలో ప్రచారం చేస్తున్న నిరుద్యోగ యువకుడు టేకుల దినేశ్పై కేసు పెట్టడాన్ని బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ �
రాష్ట్రంలో రోడ్లు అధ్వానంగా తయారై వరుస ప్రమాదాలు జరుగుతున్నా సర్కారు మొద్దునిద్ర వీడడంలేదు. మరమ్మతులకు కూడా చేయించడంలేదు. తరచూ ప్రమాదాలు జరిగే ప్రదేశాలను బ్లాక్స్పాట్లుగా గుర్తించిన అధికారులు వాటి
‘మనిషికి మనిషి తోడు..’ ‘ఆపదలో ఆదుకునే సాటి మనిషే దేవుడు’ అని పెద్దలు చెప్తుంటారు. ఇది నిజమేనని తెలిపే ఎన్నో స్ఫూర్తిదాయకమైన ఘటనలు ఉన్నాయి. ప్రాణాలకు తెగించి మరీ ఇతరుల ప్రాణాలను కాపాడిన ఆదర్శమూర్తులను చూ�
Hyderabad | హైదరాబాద్ రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో కాల్పులకు సంబంధించి కీలక విషయాలు బయటకొచ్చాయి. ఏపీ మాజీ డిప్యూటీ సీఎం కృష్ణమూర్తి సోదరుడు కేఈ ప్రభాకర్, పటాన్చెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ కుట
Niranjan Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటి విలువ, నీటి విలువ తెలియదు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి విమర్శించారు. 60 ఏండ్ల కలను సాకారం చేసిన కేసీఆర్ గురించి సీఎం రేవంత్ రెడ్డి అడ్డ
Hyderabad | హైదరాబాద్ రాయదుర్గంలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఓ భూ వివాదానికి సంబంధించి రాయదుర్గం పీఎస్ పరిధిలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో కర్నూలుకు చెందిన కృష్ణ అనే వ్యక్తి గాల్లోకి కాల్పులు జ�
Niranjan Reddy | ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్కు నీటి విలువ, నోటి విలువ తెలియదు అని ధ్వజమెత్తారు.
Telangana | రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖలో చాలాకాలంగా పెండింగ్లో ఉన్న ప్రమోషన్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముగ్గురు డిప్యూటీ డైరెక్టర్లకు జాయింట్ డైరెక్టర్లుగా పదోన్నతి కల్పించింది. వీరితో పా�
Accidents | రాష్ట్రంలో రహదారులు రక్తమోడుతూనే ఉన్నాయి. తాజాగా నాగర్కర్నూల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అచ్చంపేట మండల పరిధిలోని చెన్నారం స్టేజ్ వద్ద ఓ లారీ బీభత్సం సృష్టించింది.
TG Weather | తెలంగాణలో మూడురోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతానికి ఆనుకొని ఉన్న మధ్య బంగాళాఖాతంలో సగటు సముద్రమట్�
HRC | రంగారెడ్డి జిల్లా చేవెళ్ల పరిధిలోని మీర్జాగూడ గేట్ వద్ద జరిగిన బస్సు ప్రమాదాన్ని రాష్ట్ర హెచ్ఆర్సీ సుమోటోగా స్వీకరించింది. ఈ ప్రమాద ఘటనపై డిసెంబర్ 15వ తేదీ లోపు నివేదిక సమర్పించాలని మా�
Srinivas Goud | ఓ ఐదు మంది కాంట్రాక్టర్ల జేబులు నింపడానికా తెలంగాణ తెచ్చుకున్నది..? అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫీజు రియింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయకుండా.. 12 లక్షల మంది వ�