కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు దాపురించాయని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ �
DGP Jitender | రాష్ట్ర డీజీపీ జితేందర్ మాతృమూర్తి మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రగాఢ సంతాపం తెలిపారు. జితేందర్ కుటుంబానికి ఇది తీరని లోటు అని పేర్కొన్నారు. వారి మాతృమూర్తి ఆత్మకు శాం
గోదావరిఖని ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాల మైదానంలో ఈ నెల 10న జిల్లా బేస్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి ఎంపిక పోటీల్లో యూనివర్సల్ స్కూల్ విద్యార్డులు ఎంపికయ్యారు.
రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. వెంకట్రావుపేటలోని ఎఫ్పీసీ కేంద్రం వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతులతో ఆయన మాట్లాడా�
KTR | శూన్యం నుంచి సునామీని సృష్టించిన నాయకుడు కేసీఆర్ అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశంసించారు. తెలంగాణ ప్రజల మనోభావాలను భారత పార్లమెంట్కు చేరేలా ఉద్యమ నిర్మాణాన్ని చేయడం ఆశామాషీ వ్యవహార�
KTR | తెలంగాణ కోసం కేసీఆర్ ఏం చేశారని ప్రశ్నించే సన్నాసులకు 25 ఏండ్ల క్రితం ఈ గడ్డపై ఉన్న నిర్భంద పరిస్థితులు ఏ మాత్రం తెలియని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Konda Surekha | రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖకు మరోసారి చేదు అనుభవం ఎదురైంది. పబ్లిక్గానే కొండా సురేఖపై ఓ స్వాతంత్ర్య సమరయోధుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు (Independence Day) ఘనంగా జరిగాయి. రాజ్భవన్లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ జాతీయ పతాకాన్ని ఎగురవేశారు.
Pilot Rohith Reddy | నా కొన ఊపిరి ఉన్నంత వరకు బీఆర్ఎస్లోనే ఉంటానని తాండూర్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర్, కేటీఆర్ సైనికుడిగా పని చేయడమే నా లక్ష్యమని తేల్చిచెప్పారు.
KTR | పంద్రాగస్టు సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మళ్లీ బానిసత్వంలోకి పోయిందని, తన స్వాతంత్రాన్ని, స్వేచ్ఛను కోల్పోయింది అని కేటీఆర్ పేర్కొన్నారు.
Harish Rao | తెలంగాణలో కేసీఆర్ పన్నులు తగ్గిస్తే.. రేవంత్ రెడ్డి మాత్రం పన్నులను పెంచుతుండు అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రజలపై పన్నుల భారం మోపుతున�
రాష్ట్రంలో కొత్త వాహనం కొ నాలనుకునే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం దొంగదెబ్బ కొట్టింది. ప్రజాపాలనలో ఎలాంటి ట్యాక్స్లు ఉండబోవని చెప్పిన ప్రభుత్వం 20 నెలలు తిరగక ముందే అదనపు భారం మోపింది.
ప్రధాని నరేంద్ర మోదీ తన సొంత రాష్ట్రం గుజరాత్కి పెట్టుబడులను ప్రవహిస్తున్నారు. రూ. 1,59,716 కోట్ల పెట్టుబడులతో దేశవ్యాప్తంగా 10 సెమీ కండక్టర్ తయారీ ప్రాజెక్టులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలుపగా అందులో సింహభ�