వికారాబాద్ జిల్లా రుక్మాపూర్ గ్రామ శివారులో సాధారణ కూలీలుగా పనిలో చేరిన నలుగురు మావోయిస్టులను తెలంగాణ, మహారాష్ట్ర పోలీసులు స్పెషల్ ఆపరేషన్ నిర్వహించి ఆదివారం అదుపులోకి తీసుకున్నారు.
RS Praveen Kumar | కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై పోక్సో కేసుకు సంబంధించి బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కీలక విషయాలు వెల్లడించారు. మైనర్ బాలిక ఏం పాపం చేసింది, ఆమె కుటుంబం చేసిన పాపమేంటని �
Balka Suman | కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్పై పోక్సోకేసు నమోదు చేయలేదని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు. బాధిత మైనర్ బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ముగ్గురు బలయ్యారు. మిషన్ భగీరథ నీటి సరఫరా సక్రమంగా లేకపోవడంతో బట్టలు ఉతకడానికి బావి వద్దకు వెళ్లిన తల్లీకూతుళ్లు ప్రమాదవశాత్తూ అందులో పడి మరణించారు. సంగారెడ్డి జిల్�
Sumitranand | తెలంగాణపై మోదీ కి ఏ మాత్రం ప్రేమ లేదని, అవకాశం వచ్చినప్పుడల్లా రాష్ట్రంపై విరుచుకుపడుతున్నారని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ విమర్శించారు.
Bandi Sanjay | పోక్సో కేసు నుంచి బయటపడేందుకు ఉల్టా కేసు పెట్టబోయి కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్ మరింత ఇరుక్కుపోయాడు. మైనర్ అమ్మాయిని లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్ ఆ కేసుల
కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు సాయి భగీరథ్పై పోక్సో కేసు నమోదైనా చర్యలు తీసుకోకపోవడం పట్ల బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షుడు తుంగ బాలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Harish Rao | కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమారుడిపై పోక్సో కేసు నమోదు చేయడంలో పోలీసుల జాప్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హైదరాబాద్ నగరాన్ని సిగ్నల్ ఫ్రీ సిటీగా మారుస్తామని సీఎం రేవంత్రెడ్డి తెలిపారు. ఇందుకోసం అండర్పాస్, సర్ఫేస్, ఎలివేటెడ్ అనే మూడు విధానాలను అమలు చేయనున్నట్లు వెల్లడించారు. ఆధునీకరణ, పట్టణీకరణతో భవ�
మహిళలపై అరాచకాలకు పాల్పడేవారే.. వారికి గౌరవాన్ని కల్పిస్తామంటే నమ్మేది ఎవరు? అతివల పట్ల, వారి మనుగడ పట్ల కనీస గౌరవం లేనివాళ్లు, ఉన్న చట్టాలకే విలువ ఇవ్వనివాళ్లు కొత్త చట్టాలను తెస్తామంటే నమ్మేది ఎవరు? వీళ
తెలంగాణ ఆయిల్ఫెడ్లో సివిల్ ఇంజినీరింగ్ విభాగం లేకుండానే రూ.వందల కోట్ల పనులు జరుగుతున్నాయి. కేవలం ఔట్సోర్సింగ్లో నియమించిన సివిల్ ఇంజినీర్ల పర్యవేక్షణతోనే పనులు నిర్వహిస్తున్నారు. ఈ పనుల నాణ్య�
Harish Rao | కటిక చీకట్లోనూ కారుదీపం లాంటిది కాళేశ్వరం అని హరీశ్రావు తెలిపారు. ఎంత కరవు వచ్చినా నదిలో నీళ్లు ప్రవహించే సత్తా మేడిగడ్డకు ఉందని పేర్కొన్నారు. కేసీఆర్ ముందుచూపుతో ఆలోచించి కాళేశ్వరం నిర్మాణం చేప�