ఇప్పుడు బీజేపీ నేతల చేతుల్లో రామబాణం లేనే లేదు. ఆ పార్టీ నేతలు శకుని పాచికలు పట్టుకొని చాలాకాలమే అయ్యింది. నిజానికి కమలం పార్టీ ఆవిర్భావం నుంచి విస్తరణ వరకు వాజపేయి, అద్వానీ సుదీర్ఘకాలం భిన్నాభిప్రాయాలత
ఉద్యోగులు పోరుబాట పట్టారు. దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ టీజీఈ జేఏసీ నేతృత్వంలో శుక్రవారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆందోళన నిర్వహించారు. జిల్లా కేంద్రాలు, మండల క�
భవిష్యత్తు ఏరోస్పేస్ రంగ అవసరాలకు అనుగుణంగా తెలంగాణను దేశానికి ఒక వ్యూహాత్మక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్
రాష్ట్ర ప్రభుత్వం వేలకోట్లు వెచ్చించనున్న మూసీ నది అభివృద్ధి ప్రాజెక్ట్ పనుల్లో అక్రమాలు, అవినీతి, చట్ట ఉల్లంఘనలు జరిగితే తాము విచారణ చేస్తామని జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) చెన్నై బెంచ్ తేల్చిచె�
రోజువారీ ఖర్చులకు ఏడాదిలో 365 రోజులకుగాను 363 రోజులు గత ఏడాది ఆర్బీఐ వద్ద చేబదులుగా అప్పు తీసుకున్న రేవంత్రెడ్డి ప్రభుత్వం అదే విధానాన్ని అనుసరిస్తున్నట్టు తెలుస్తున్నది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభమై�
హుజూరాబాద్ నియోజకవర్గంలో డంప్యార్డ్ వద్దంటే తనను బెదిరిస్తున్నారని, సీబీసీఐడీ విచారణ పేరిట బ్లాక్మెయిల్ చేస్తున్నారని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆరోపించారు.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో 2011 మార్చి 10న జరిగిన మిలియన్ మార్చ్ కార్యక్రమం సందర్భంగా తమపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు, మాజీ మంత్రులు, కే తారకరామారావు, హరీశ్రావు వేర్వేరుగా
జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. భానుడి భగభగతో నిప్పుల కొలిమిలా మారుతోంది. జిల్లా ప్రజలు ఉష్ణ తాపానికి తట్టుకోలేక అల్లాడుతున్నారు. పది రోజులుగా అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రాష్ట్రంలోనే నల్లగ
ఇచ్చిన హామీలు విస్మరించడం.. న్యాయంగా దక్కాల్సినవి దక్కకపోవడంతో రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయ లోకం గర్జించింది. పోరుబాట పట్టింది. పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు అన్న తేడాల్లేకుండా అంతా పిడికిలెత్తారు. �
మహిళలకు 33 శాతం రిజర్వేషన్లపై చిత్తశుద్ధి ఉన్నట్టయితే తొలుత మంత్రివర్గంలో 33శాతం మహిళలకు చోటు కల్పించాలని తెలంగాణ విద్యార్థి ఐకాస చైర్మన్ వేముల రామకృష్ణ డిమాండ్ చేశారు.
మహిళల కోసం ట్రైబల్ ఆర్ట్ క్యాంప్ను నిర్వహించనున్నారు. గిరిజన సాంసృతిక పరిశోధన, శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో 20వ తేదీ నుంచి 24 వరకు మాసబ్ట్యాంక్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో జరుగనుంది.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష(టెట్) ఫీజు తగ్గించాలని తెలంగాణ బీఈడీ అభ్యర్థుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు భూక్యా కుమార్ నేతృత్వంలోని నిరుద్యోగులు శుక్రవారం ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జీ రమేశ్�