Hyderabad Metro | హైదరాబాద్ మహానగరానికి మణిహారంగా మారాల్సిన మెట్రో రైల్ ప్రాజెక్ట్.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నడుమ దోబూచులాడుతున్నది. ఇటీవల ఢిల్లీ వేదికగా ఉన్నత స్థాయి సమీక్ష హడావుడిగా ముగిసి 12 రోజులు గడిచిన�
Gurukul Schools | గత కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన గురుకులాల రద్దుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర పన్నినట్టు తెలుస్తున్నది. రెసిడెన్షియల్ పాఠశాలలను డే స్కాలర్స్గా మార్చేందుకు యత్నిస్తున్నట్�
కాంగ్రెస్ సర్కారు నిర్బంధం కొనసాగుతున్నది. ప్రజల పక్షాన పోరు సాగిస్తున్న బీఆర్ఎస్ నేతలపై ఉక్కుపాదం మోపుతున్నది. తెలంగాణ జీవధార కాళేశ్వరంలో భాగమైన భూపాలపల్లి జిల్లాలోని కన్నెపల్లి పంప్హౌస్లో ఉన్
ఈ నెల 3న ప్రకటించిన కాంగ్రెస్ మండలాధ్యక్షుల నియామకాలు కాంగ్రెస్లో మరోసారి చిచ్చురేపాయి. ఆదివారం కొమ్మలలో కాంగ్రెస్ నాయకుల నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ సీనియర్ నాయకుడు ధరూరి యోగా �
కాంగ్రెస్ సర్కార్పై రైతులు భగ్గుమన్నారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం తాటిపర్తి గ్రామపంచాయతీ ఆవరణలో తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీపీజేఏసీ) ఆధ్వర్యంలో ఆదివారం ప్రజాభిప్రాయ సేకరణ కార�
భారత రాష్ట్ర సమితి ఆస్ట్రేలియా విభాగం ఆధ్వర్యంలో త్వరలో ప్రారంభం కానున్న డిజిటల్ సభ్యత్వ నమోదు సందర్భంగా విక్టోరియా రాజధాని మెల్బోర్న్లో కీలక సన్నాహక సమావేశాన్ని అదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా �
కేసీఆర్పై కోపంతో రైతుల కడుపు కొట్టొద్ద్దని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వేడుకున్నారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో వేముల మీడియాతో మాట్లాడ�
ఫర్టిలైజర్ యాప్ ద్వారా ఎరువుల పంపిణీలో అక్రమాలకు, బ్లాక్ మారెటింగ్కు పూర్తిగా అడ్డుకట్ట పడిందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అదివారం ఆయన ఒక సమావేశంలో మాట్లాడుతూ గతంలో ఉన
రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ సిబ్బందికి ప్రతినెలా ఒకటో తేదీన వేతనాలు జమచేయాలని అధికారులు నిర్ణయించారు. సిబ్బందికి ఒకటో తేదీన వేతనాలు అందడంలేదని ఇటీవల ‘నమస్తే త�
వేర్వేరుచోట్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా పలువురికి గాయాలయ్యాయి. వీరిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు, పోలీసులు తెలిపిని వివరాల ప్రకారం..నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలో జ�
భూదాన్పోచంపల్లి మండలంలోని జూలూరు పీఏసీఎస్లో మూడు గ్రామాలకు ధాన్యం కొన్నారు. ఇందులో పెద్దరావులపల్లి ప్రధానమైంది. సుమారు 500 మంది రైతుల నుంచి లక్షల బస్తాల వరకు ధాన్యం కొనుగోలు చేశారు. ధాన్యం సేకరణలో మొదట�