Hydraa | సామాన్యులతో హైడ్రా ఎలా ఆడుకుంటున్నదో ఇదే ప్రత్యక్ష ఉదాహరణ. అడ్డూ అదుపులేని అధికారాలను చూసుకొని, గుడ్డెద్దు చేలో పడ్డట్టు చెరువుల చుట్టూ ఉన్న నిర్మాణాలపై బుల్డోజర్లతో హైడ్రా విరుచుకుపడుతున్న సంగతి �
చికిత్స పొందుతూ రోగి మరణిస్తే.. బాధ్యుడైన వైద్యుడి కుటుంబం పరిహారం చెల్లించాలని ఇటీవల అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును పునఃపరిశీలించాలని తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్(టీజీడీఎఫ్) న్యాయ కమిటీ ప్రత�
ఇతరులకు సేవ చేయడమే మానవ జీవితానికి నిజమైన అర్థం అని గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. మానవ సేవే జీవిత పరమార్థంగా భావించాలని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ తెలంగాణ బ్రాంచ్ ఆధ�
రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాక్షస పాలన కొనసాగిస్తున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర నేత ఏనుగుల రాకేశ్రెడ్డి దుయ్యబట్టారు. ప్రశ్నించిన ప్రతిపక్ష బీఆర్ఎస్పై దాడులకు దిగడం, కేసులు బనాయించడం రివాజుగా
రాష్ట్రంలో ఉద్యానవన శాఖ అధికారుల తీరు అధ్వానంగా తయారైంది. అధికారులు కేవలం కార్యాలయానికే పరిమితమై పర్యవేక్షణ మరిచారనే విమర్శలు పెరుగుతున్నాయి. ప్రభుత్వం నుంచి ఉద్యాన రైతులకు ప్రోత్సాహకాలు తగ్గాయని, రా�
వరంగల్లో చారిత్రక, వారసత్వ కట్టడం కూల్చివేతపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని ఖానాపూర్ మండలం అశోక్నగర్లో 800 ఏండ్ల నాటి కాకతీయుల కట్టడాన్ని ప్రభుత్వం ఇ�
మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల విద్యాసంస్థల్లో 6, 7, 8, 9 తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీ ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నది. ఈ మేరకు గురుకుల సొసైటీ సెక్రటరీ సైదులు శుక్రవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
అకాల వర్షానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలు మండలాల్లో కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు తడిసి ముద్దయ్యాయి. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ ఏజెన్సీలో గురువారం రాత్రి కురిసిన వర్షానికి గాంధీనగర్లోని కొ�
అధికారులతో సమీక్షించి ధాన్యం కొనుగోలులో వేగం పెరిగేలా తక్షణమే ఆదేశాలు జారీ చేయాలని సీపీఐఎల్పీ లీడర్ కూనంనేని సాంబశివరావు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయనకు లేఖ రాశారు.
కోటాకు మించి నాగార్జున సాగర్ జలాలను యథేచ్ఛగా మళ్లించుకుపోయిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం.. ఉన్న కొద్దిపాటి నీటి నిల్వలకూ ఎసరు పెట్టింది. ఆ జలాల్లోనూ వాటాకోసం పట్టుబడుతున్నది. 10 టీఎంసీలు ఇవ్వాలన్న డిమాండ్ �
కేసీఆర్ పదేండ్ల పాలనలో శాంతి భద్రతలకు నిలయమైన తెలంగాణ రాష్ట్రం రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో నేరాలు, ఘోరాలకు అడ్డాగా మారిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల ప్రతినిధి బృందం ఆగ్రహం వ్యక్తంచేస�
హైదరాబాద్.. ప్రపంచంలోనే అత్యంత తక్కువ ఖర్చు ఏరోస్పేస్ గమ్యస్థానంగా ఎదిగిందని, రక్షణ రంగ పరిశోధనా సంస్థలు, అత్యాధునిక తయారీ యూనిట్లకు పేరుగాంచిందని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి