మీరు ఫలానా పీఎస్లో ఫిర్యాదు చేశారు..పోలీసుల సేవలు ఎలా ఉన్నాయి.. ఏమైనా ఇబ్బందులు పడ్డారా..ఇలా వివిధ అంశాలపై గతంలో ఫీడ్ వ్యవస్థలో భాగంగా ఫిర్యాదుదారులకు ఫోన్లు వచ్చేవి.
తెలంగాణ ప్రభుత్వం కులాలవారీగా వెల్లడించిన గణాంకాలపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతున్నది. ఆ వివరాలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఆలయ ప్రవేశాలకు ఓసీలే అధికంగా వివక్షకు గురవుతున్నారని నివేదించడం ఇప్పుడు ఆ�
రాష్ట్ర ప్రభుత్వం రవాణాశాఖలో రూ.600 కోట్ల స్కామ్కు తెరలేపిందని బీఆర్ఎస్ నేత, రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. ఈ మేరకు గురువారం ఆయన పలు ఆధారాలతో ఓ వీడియో విడుదల చేశారు. వాహనాల ఫిట్నెస్న�
తెలంగాణ ప్రభుత్వం 2024లో నిర్వహించిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ కులాల సర్వేలో బీసీ కులాల వివరాలు అసమగ్రంగా ఉన్నాయి. మొత్తం 3.54 కోట్ల రాష్ట్ర జనాభాలో 133 బీసీ కులాల జనాభాను 46.25 శాతంగా మాత్రమే చూపిస్తున్
సర్కార్ తాజాగా విడుదల చేసిన కులగణన సర్వే లెక్కల్లో గందరగోళం నెలకొన్నది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలకు తీరని అన్యాయం జరిగిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. బీసీ ముస్లింల్లోని 14 వర్గాలకు చెందిన 64 ఉప కులాల జన
రాష్ట్రంలో 70 లక్షల జనాభా ఉన్న మాదిగలను సీఎం రేవంత్రెడ్డి విస్మరిస్తున్నారని మాజీ మంత్రి, మాదిగ మహాశక్తి వ్యవస్థాపకులు మోత్కుపల్లి నర్సింహులు ధ్వజమెత్తారు. నక్క జిత్తులోల్లు, నల్లికుట్లోల్లు తన వెనుక �
వాటర్ స్పోర్ట్స్ అకాడమీలో కనోయింగ్ కోచ్ పోస్టుకు ఔట్సోర్సింగ్ విధానంలో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని ఐటీడీఏ హైదరాబాద్ ప్రాజెక్టు అధికారి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి గురువారం పార్లమెంట్ భవనంలో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ఏరోస్పెస్, డిఫెన్స్, స్పేస్ రంగాల్లో దేశంలోనే అగ్రగామిగా దూసుకెళ్తున్న తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా అమెరికా పారిశ్రామిక వేత్తల్ని ప్రోత్సహించాలని ఆ దేశ ఉన్నత స్థాయి బృందాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్ర�