Revanth Reddy | రాజకీయాల్లోకి వచ్చి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు. లక్షల అక్షరాలతో రాసినా.. కోట్ల పదాలను కూర్చి చెప్పినా.. తరగని మధుర జ్ఞాపకం.. ఈ రెండు దశాబ్దాల ప్రజా జీవితం అని �
తెలంగాణ తొలి అమరుడు దొడ్డి కొమురయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఫ్లోర్ లీడర్ హరీశ్రావు నివాళులర్పించారు. తెలంగాణ పోరాట స్ఫూర్తికి నిలువెత్తు రూపం దొడ్డి కొమురయ్య అని కొనియాడారు
SIR Enumeration | ‘ఓటు హక్కు ఉందంటే, జీవించి ఉన్నామని అర్థం. అందుకే ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికలు ఎంత ముఖ్యమో.. ఓటర్ల జాబితా ఇప్పుడు అంతకంటే ముఖ్యంగా తయారైంది. ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్న ఓటరు జాబితా ప్రత్య
KTR |‘ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే 20,000 కానిస్టేబుల్ ఉద్యోగాలు భర్తీ చేయండి. రెండున్నరేండ్లుగా కండ్లుకాసేలా ఎదురుచూస్తున్న పేద, మధ్య తరగతి ఉద్యోగార్థులకు న్యాయం చేయండి’ అని బీఆర్ఎస్ �
OU Fees | విద్యార్థి సేవల ఫీజులను ఉస్మానియా యూనివర్సిటీ భారీగా పెంచింది. విద్యార్థులపై మోయలేని భారాన్ని మోపింది. అకాడమిక్ సేవా రుసుములను 20 నుంచి 100% వరకు వడ్డించింది.
DSP Bhim Reddy | కోట్ల కొద్దీ నోట్ల కట్టలు.. కిలోల మేర బంగారం, వెండి ఆభరణాలు.. ఎకరాల కొద్దీ భూములు.. గుర్తు పెట్టుకోలేని ఖరీదైన ప్లాట్లు, ఫ్లాట్ల డాక్యుమెంట్లతో దొరికిన పోలీస్ అధికారి.. ఏసీబీ చరిత్రలోనే అతిపెద్ద అవిన�
Police Recruitment | రాష్ట్రంలో పోలీస్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. కనీసం 20వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు, పోలీసు ఉద్యోగార్థులు డిమాండ్ �
Breakfast for Teachers | ‘డీఏలు అడిగితే ప్రమాద బీమా.. పీఆర్సీ అడిగితే పిడికెడన్నం.. బకాయిలు అడిగితే, బడుల సంఖ్య కుదింపు.. ఓల్డ్ పింఛన్ అడిగితే, ఓట్ల లెక్కల మదింపు.. అప్పుడే పుణ్యకాలం సగం గడిచిపోయింది. నమ్ముకున్న ఉద్యోగుల �
Revanth Reddy | మంత్రి జూపల్లి కృష్ణారావు మెడ మీద కత్తి వేలాడుతున్నదా? అదే ఊస్టింగ్ రేస్లో మరో ఇద్దరు మంత్రులు ఉన్నారా? వాళ్లు తమ పదవులను కాపాడుకోవడానికే ఇంత రాద్ధాంతం చేశారా? కేటీఆర్ విసిరిన సవాల్ను సీఎం కాద�
Phone Tapping | రాష్ట్ర ప్రభుత్వం తన వరుస వైఫల్యాల నుంచి కప్పిపుచ్చుకొనేందుకు.. తన సహజసిద్ధమైన డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా మరోసారి ఫోన్ట్యాపింగ్ అంశాన్ని తెరమీదికి తేనున్నట్టు తెలిసింది. రాష్ట్రంలో కాంగ్�
కేసీఆర్ పాలనలో ఓ వెలుగు వెలిగిన సింగరేణి సంస్థ కాంగ్రెస్ పాలనలో స్కామ్లతో సర్వనాశనమైందని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. గురువారం ఆయన తెలంగాణభవన్లో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్�
పోక్సో కేసులో నిందితుడైన బండి సాయిభగీరథ్కు బెయిల్ ఇవ్వవద్దని, బె యిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేస్తాడని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దర్యాప్తు కీలక దశలో ఉండగా బెయిల్ మంజూరు చేస్తే సాక్షులను �
ఆదిలాబాద్ జిల్లా అంటేనే అడవుల జిల్లా. పైగా అధిక వర్షపాతం నమోదవుతుంది. కానీ జిల్లాలో సాగునీరు అందక లక్షలాది ఎకరాలు బీడు భూములుగా దర్శనమిస్తాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నంతవరకు వెనుకబడిన జిల్లాల జాబి�
అవినీతి, అక్రమాలపై ప్రశ్నించే వారిని కాంగ్రెస్ ప్రభుత్వం అస్సలు సహించడంలేదు. బీఆర్ఎస్ నేతలపై నిత్యం నిర్బంధం కొనసాగిస్తున్నది. పోలీసులతో అరెస్టులు చేయిస్తున్నది. కుటుంబ సభ్యులతో కలిసి బయటికి వెళ్ల�
సింగరేణి సంస్థకు చెందిన 40 లక్షల మెట్రిక్ టన్నుల బొగ్గు మాయంకావడంపై సర్కార్ ఎట్టకేలకు స్పందించింది. ఈ కుంభకోణంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించింది. ఈ విషయాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శుక్రవారం