నేరచరిత్ర కలిగి ఇప్పటికే పోలీసుల బైండోవర్లో ఉన్న కాంగ్రెస్ నాయకులను నియంత్రించాలని, పోలింగ్ రోజున ఓటర్లను బెదిరించే అవకాశమున్నందున వారిని పోలింగ్ బూత్ల వద్దకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని రాష్
‘మేము హామీ ఇచ్చేనాటికి బంగారం విలువ తులానికి రూ.50 వేలు మాత్రమే ఉండె.. కానీ, ఇప్పుడు తులం బంగారానికి లక్షన్నర అయ్యింది. ఎన్నికల ముందు ప్రజలకు చెప్పేముందు ధర ఒకలా ఉన్నది. ఇప్పుడు మరోలా మారింది.
న్నికల మ్యానిఫెస్టోలో అడ్డగోలు హామీలిచ్చి ఓట్లు దండుకున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఆ హామీలను నెరవేర్చడంలో దారుణంగా విఫలమైందని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ ధ్వజమెత్తారు. హమ
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు గెలిపించామా అని తెలంగాణ ప్రజలు రంధి పడుతున్న సందర్భంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చి కాంగ్రెస్ పార్టీని తికమక పెడుతున్నది. రేవంత్ పాలనలో హామీల వైఫల్యాల వల్ల నిరాశలో ఉన్�
‘మేము చేస్తే ఒప్పు.. మీరు చేస్తే తప్పు’ అన్నట్టు ఉన్నది రాష్ట్ర కాంగ్రెస్ నాయకుల వ్యవహారశైలి. ప్రతిపక్ష నేతలు ఏదైనా అంటే.. అంతెత్తున లేస్తున్న హస్తం పార్టీ నేతలు.. తమ సొంత నేతలు అదే మాట అంటే మాత్రం కిమ్మనడ�
KTR | బోరబండలో వచ్చిన జనాన్ని చూస్తుంటే గెలుపు పక్కా అని తేలిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మెజార్టీ ఎంత అనేది తేలాల్సి ఉందని వ్యాఖ్యానించారు.
Telangana | రాష్ట్రంలో మెడికల్ పీజీ విద్య యాజమాన్య కోటాలో 85 శాతం సీట్లు ఇక తెలంగాణ విద్యార్థులకే దక్కనున్నాయి. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నాడు రెండు జీవోలు జారీ చేసింది. ఈ జీవో కారణంగా ఈ ఏడాది రాష్ట్ర విద�
Chevella Accident | చేవెళ్ల బస్సు ప్రమాదం ఘటనపై ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. బస్సు ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. టిప్పర్ అతివేగమే ప్రమాదానికి కారణమని దర్యాప్తులో �
Sangareddy | సంగారెడ్డి జిల్లాలో విషాదం నెలకొంది. మహబూబ్సాగర్ చెరువు కట్ట వద్ద ఓ కానిస్టేబుల్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ గేమ్స్కు బానిసై, భారీగా డబ్బులు పోగొట్టుకోవడంతోనే కానిస్�
Rega Kanta Rao | పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రేగా కాంతారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను చంపేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. అభివృద్ధిపై ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
Chevella Bus Accident | చేవెళ్ల ఆర్టీసీ బస్సు ప్రమాదంలో ఇద్దరు చిన్నారులు అనాథలయ్యారు. మీర్జాగూడ సమీపంలో ఆర్టీసీ బస్సును టిప్పర్ ఢీకొన్న ఘటనలో వికారాబాద్ జిల్లా యాలాల్ మండలం హాజీపూర్కు చెందిన భార్యాభర్తలు బందప్
Telangana | రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ పడిపోవడంతో తన ప్లాట్ను అమ్ముకోవడానికి ఓ వ్యక్తి పెట్టిన లక్కీ డ్రాలో 10 నెలల చిన్నారిని అదృష్టం వరించింది. కేవలం రూ.500 పెట్టి లక్కీ డ్రాలో పాల్గొంటే 16 లక్షల రూపాయల విలువైన ప�
రాష్ట్రంలో మిగులు టీచర్ల సర్దుబాటు ఇంకా కొలిక్కిరావడంలేదు. నెలలు పూర్తవుతున్నా.. విద్యాసంవత్సరం సగానికి సమీపించినా సర్దుబాటు పూర్తికాలేదు. దిద్దుకోలేని తప్పిదాలకు ఈ సర్దుబాటు దారితీసింది. సర్కారు బడు�
సర్కారు బడుల్లో సంపన్నుల పిల్లలు చదవడంలేదు. ఓసీ వర్గానికి చెందిన విద్యార్థుల్లో అత్యధికులు ప్రైవేట్ బడుల్లోనే చదువుతున్నారు. ఈ విషయం విద్యాశాఖ తాజా గణాంకాల్లో వెల్లడయ్యింది. సర్కారు బడుల్లోని మొత్తం