మెదక్ జిల్లా రామాయంపేట మండలం ఝాన్సీలింగాపూర్లో సర్పంచ్ ఎన్నికల్లో తండ్రీకొడుకు పోటీపడుతున్నారు. గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ మానెగల్ల రామకిష్టయ్య సర్పంచ్ అభ్యర్థిగా మొదటి రోజునే నామినేషన్ ద�
యూపీఎస్సీ పరీక్షల్లో వికలాంగుల అభ్యర్థుల కోసం తీసుకొచ్చిన ‘స్ర్కైబ్' ఆప్షన్పై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. పరీక్షకు కనీసం ఏడు రోజుల ముందు తమ ‘స్ర్కైబ్'ను మార్చుకునే అవకాశం వికలాంగ అభ్యర
సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మం డలం లింగాపూర్ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ మద్దతు తో రిటైర్డ్ ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మారెడ్డి నారాయణరెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
పంచాయతీ ఎన్నికల కోసం వేసిన నామినేషన్లను గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గోట్లపల్లిలో బుధవారం ఉదయం వెలుగుచూసింది. గోట్లపల్లి, హన్మాపూర్, గిర్మాపూర్, �
‘టెట్' గండం నుంచి గట్టెక్కుదామని పుస్తకాలతో కుస్తీపడుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులకు కాలం కలిసిరావడంలేదు. స్పెషల్ కోచింగ్ తీసుకుంటున్నా పరిస్థితి అనుకూలించడంలేదు. అత్యంత కీలకమైన టెట్ కోసం సన్నద్ధమవు
కోట్లాది రూపాయల విలువైన కీలకమైన పనులను నాకు చెప్పకుండా మీకు మీరే ఇష్టారాజ్యంగా మొ దలుపెట్టి, ఇప్పుడు నా సంతకాలు ఎందుకు అడుగుతున్నరు? అడ్డగోలు ఫైళ్లను నా ముందు ఎందుకు పెడుతున్నరు? నన్ను ఇరికించాలని చూస్త
తెలంగాణ ఉద్యమకారుడు శ్రీకాంతాచారి ప్రాణత్యాగంతోనే మలిదశ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిందని, రాష్ట్ర ఆవిర్భావానికి ఆయన త్యాగమే ప్రధాన కారణమని బీఆర్ఎస్ కోదాడ పట్టణాధ్యక్షుడు ఎస్.కె నయిమ్ అన్నారు.
KTR | అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు కల్పించే సమాజాన్ని నిర్మించేందుకు మనందరం ప్రతినబూనుదామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
మలిదశ తెలంగాణ ఉద్యమంలో తొలి అమరుడు కాసోజు శ్రీకాంత్ వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నివాళులర్పించారు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన కీలక ఘట్టాల్లో కాసోజు శ్రీకాంతాచారి ఆత్మ
Khammam | ఖమ్మం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్తుపల్లి మండలం కిష్టాపురం వద్ద అదుపుతప్పిన కారు డివైడర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డ�
మంచిర్యాల జిల్లా కాసిపేట మండలంలో సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్లు అర్ధరాత్రి వరకు సాగాయి. చివరి రోజు అభ్యర్థులు నామినేషన్ల కేంద్రాలకు పోటెత్తెడంతో అర్ధరాత్రి వరకు అభ్యర్థులు క్యూలైన్లలో ఉండి నామ�
వరంగల్ నగరంలో దారుణం జరిగింది. మద్యం మత్తులో మామపై ఓ అల్లుడు కత్తితో దాడికి తెగబడ్డాడు. దీంతో ఆత్మరక్షణ కోసం జరిగిన పెనుగులాటలో కిందపడిన కత్తి తీసుకుని మామ కూడా ఎదురుదాడి చేశాడు.