ప్రభుత్వంలో ఆర్టీసీ ఉద్యోగుల విలీనమే ప్రధాన డిమాండ్గా సమ్మెకు వెళ్లిన ఆ సంస్థ కార్మికులను కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ మోసగించింది. ‘విలీనం చేస్తాంలే ముందు సమ్మె విరమించండి’ అంటూ తమకు హామీ ఇచ్చిన కాంగ్
భారత నంబర్ వన్ ఆటగాడు, తెలంగాణ కుర్రాడు ఇరిగేశి అర్జున్ చెన్నై గ్రాండ్ మాస్టర్స్ టోర్నమెంట్లో సెకండ్ రన్నరప్గా నిలిచాడు. టైటిల్పై ఆశలు రేపిన అర్జున్ బుధవారం జరిగిన చివరి, ఏడో రౌండ్లో ఫ్రాన్స�
ఆదిలాబాద్ జిల్లాలో సిమెంట్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా ఫ్యాక్టరీ పునరుద్ధరణ అనేది కేవలం ఒక పరిశ్రమకు సంబంధించిన అంశం కాదు. ఇది వే లాది కుటుంబాల జీవనాధారం, జిల్లా పారిశ్రామిక భవిష్యత్తు, తెలంగాణ అభివృద్ధ
ఆర్టీఏ కార్యాలయాల చు ట్టుపకల బహిరంగంగా పనిచేస్తున్న దళారులను గుర్తించి తొలగించాలని, బ్రోకర్లకు నో ఎంట్రీ కచ్చితంగా అమ లు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ జేటీసీ ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆర్టీఏ/ఆర�
తెలంగాణలో విద్యుత్తు సంస్థలకు ఎల్నినో సవాలు విసురుతున్నది. ఉష్ణోగ్రతల పెరుగుదల, లోటు వర్షపాతంతో రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ మోత మోగుతున్నది. రాష్ట్రంలో ఈ నెల 5న 212 మిలియన్ యూనిట్లుగా ఉన్న విద్యుత్త�
నూతనంగా నియామకమైన నర్సింగ్ అధికారులకు తృతీయ విడత ఇండక్షణ్ శిక్షణను విజయవంతంగా పూర్తిచేశారు. హైదరాబాద్లోని డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆడిటోరియంలో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మెరుగైన �
ఏవో ఉద్యోగోన్నతుల్లో గ్రాడ్యుయేట్ ఏఈవోలకు 40% అమలుకు ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్రమోహన్ జీవో 39 జారీ చేశారు. ఏఈవోలకు ఏవో ఉద్యోగోన్నతుల్లో ప్రతి 10 పోస్టుల్లో నాలుగు పోస�
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ ఆధ్వర్యంలో యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్పోచంపల్లి మండలం జలాల్పూర్లోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థలో తెలుగు రాష్ట్రాల యువతకు వివిధ కోర్సుల్లో ఉచ�
యాప్ బేస్డ్ రవాణా సేవలలో పనిచేస్తున్న ప్రతి డ్రైవర్, డెలివరీ కార్మికుల కమీషన్ పెంచాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ గిగ్ అండ్ ఫ్లాట్ఫాం వర్కర్క్ యూనియన్, తెలంగాణ యాప్ బేస్డ్ డ్రైవర్స్ ఫోరం ఇచ్చ�
ఉద్యోగం చేస్తూనే ఉన్నత చదువులు చదువుకునే వెసులుబాటు కల్పిస్తున్న బీటెక్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోర్సులు క్రమంగా విస్తరిస్తున్నాయి. ఈ కోర్సులను ప్రవేశపెట్టేందుకు పలు కాలేజీలు ముందుకు వస్తున్నాయి. ఈ
విద్యాశాఖ.. పర్యాటక శాఖలా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ శాఖ విదేశీ టూర్ల శాఖగా మారిందన్న ఆరోపణలున్నాయి. ఈ శాఖకు చెందిన కొందరు అధికారులు అదే పనిగా టూర్లకు వెళ్తున్నారు. స్వదేశీ టూర్లతోపాటు విదేశ�
తెలంగాణ జానపద కళ ఒగ్గు కథ ఇక అగ్రరాజ్యాన వేదికగా కళా ప్రదర్శనకు అవకాశం దక్కింది. తెలంగాణలోని ప్రతీ గ్రామంలో ఒగ్గు కథకు ఉన్న ఆదరణ తెలియనిది కాదు. 50 సంవత్సరాల పాటు వేములవాడ ప్రాంతానికి చెందిన దివంగత మిద్దె �