Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసుతో తనకేం సంబంధమని సిట్ అధికారులకు హరీశ్రావు సమాధానమిచ్చినట్టు తెలిసింది. హరీశ్రావు మంగళవారం తమ ఎదుట విచారణకు రావాలని ప్రత్యేక సిట్ నోటీసులు ఇవ్వడంతో.. ఆయన ఉదయమే తన ఇంటి నుం
Singareni Scam | ఒక అనుభవం గుణపాఠం కావాలి. మంచి కోసం బాటలు వేయాలి. కానీ పుర్రెలో తప్పుడు ఆలోచన ఉంటే అదే అనుభవం కొత్త రకం అవినీతికి దారి చూపుతుంది. శ్రామికుల చెమట చుక్కలతో నడుస్తున్న సింగరేణి వంటి సంస్థను నిండా ముంచే�
Singareni Scam | సింగరేణి సంస్థలో రెండేండ్లుగా జరుగుతున్న అనేక అక్రమాల వెనుక ముఖ్యనేత బావమరిది ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంట్రాక్టర్లు కుమ్మక్కవడం, కలిసి బిడ్లు దాఖలు చేయడం, అధిక ధరలకు టెండర్లు దక్కిం�
ఆ ఇద్దరు ఒకరికొకరు సహకరించుకున్నారు. కేసుల్లో వాటాలు పంచుకున్నారు. వాటిని సెటిల్ చేయడానికి లక్షల రూపాయలు తీసుకున్నారు. చోరీ సొత్తులోను వాటాలు కోరుకున్నారు. అంతేకాకుండా పెద్దసారు పేరు చెప్పి కోట్లల్లో
Movie Ticket Price | సినిమా టికెట్ ధరల పెంపుదల హైకోర్టు మరోసారి రాష్ట్ర ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడింది. టికెట్ ధరలు పెంచరాదని ఆదేశాలు జారీచేసిన తరువాత కూడా ‘మన శంకరవరప్రసాద్' సినిమాకు ఎలా పెంచుతారని రా
బండి పక్కకు పెట్టండి. మీ వాహనంపై పది చలాన్లు పెండింగ్లో ఉన్నాయి. అవికట్టి బండి తీసుకుపోండి అంటూ ట్రాఫిక్ సిబ్బంది వాహనదారుల తాళాలు తీసుకుని దౌర్జన్యం చేస్తున్నారు. మంగళవారం తెలంగాణ హైకోర్టు ఈ తరహా ట్ర
రేవంత్రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నదని, మనిషికి పని కల్పించలేని అమానవీయ అభివృద్ధి నమూనాను అమలు చేస్తున్నదని తెలంగాణ పీపుల్స్ జేఏసీ విమర్శించింది. ప్రజల ఆ�
వస్తు, సేవల పన్ను వసూళ్లకు సంబంధించిన ఉత్తర్వులపై దాఖలయ్యే అప్పీళ్ల విచారణకు హైదరాబాద్లో ఏర్పాటైన అప్పిలేట్ ట్రిబ్యునల్ (జీఎస్టీఏటీ) బెంచ్ నుంచి బుధవారం నుంచి పనిచేయనున్నది.
తెలంగాణలో ప్రస్తుతం సాగుతున్నది ప్రజాపాలన కాదు.. ‘పర్సంటేజీల పాలన‘. తెలంగాణ రాష్ట్రం ప్రజల ఆస్తి. వేలాది మంది కార్మికులు రక్తం చిందించిన సింగరేణిని రేవంత్రెడ్డి సర్కార్ ఒక ’కమీషన్ల అడ్డా’గా మార్చేసి�
తెలంగాణలో మున్సిపల్ ఎ న్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సం ఘం (ఎస్ఈసీ) కసరత్తు ముమ్మరం చే సింది. ఇప్పటికే డివిజన్లవారీగా ఓటర్ల జా బితాలను, బ్యాలెట్ బ్యాక్సులు సిద్ధం చేసి, సిబ్బందికి శిక్షణ ఇస్తున్న ఎస్
సంగారెడ్డి జిల్లా జోగిపేటలో మం గళవారం వైద్యారోగ్య శాఖ మంత్రి దా మోదర రాజనర్సింహకు మహిళల నుంచి నిరసన ఎదురైంది. స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి.. మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాల చెక్కులు అందజే�
నకిలీ పురుగు మందుల వినియోగం, విక్రయాలపై కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణ యం తీసుకున్నది. నకిలీ పురుగు మందులు అమ్మిన వారికి రూ.50 లక్షల వరకు జరిమా నా లేదా ఐదేండ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని తెలిపింద