ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ సర్కార్పై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు, ఎమ్మెల్యేలపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం వర్న
హైదరాబాద్లో ఈ నెల 28న ‘కథా కార్యశాల’ నిర్వహించనున్నట్టు తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డాక్టర్ నామోజు బాలాచారి వెల్లడించారు. సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు.
ఉపాధ్యాయ అర్హత పరీక్ష నోటిఫికేషన్ విడుదలైంది. పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ఈ నవీన్ నికోలస్ సోమవారం నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ బుధవారం నుంచి ప్రారంభమవుతుంది.
ముదిగంపల్లి లక్ష్మీరాజం.. ఈయనది జగిత్యాల జిల్లాలో ఓ నిరుపేద దళిత కుటుంబం. ఎన్నో కష్టాలు పడి ఉన్నత చదువులు చదివాడు. అందుకు తగ్గట్టే 14 ఏండ్ల పాటు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో కొనసాగాడు. 2024లో సీఎం రేవంత్రెడ్డి
Harish Rao | కరెంటు ఇవ్వరు, రైతుబంధు వేయరు, బోనస్ ఇవ్వరు, పండిన పంటను మద్దతు ధరకు కొనరు.. మీ ప్రభుత్వం రైతుల కోసమా? లేక కాంట్రాక్టర్లు, దళారుల కోసమా? అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ప్రశ్నించారు.
Road Accident | వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. పెద్దేముల్ మండలం తట్టేపల్లి దగ్గర ఓ బైక్ను లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భార్యాభర్తలు సహా ఓ చిన్నారి దుర్మరణం చెందింది.
Inter Results | ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల చేసే విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడా లేని కొత్త సంప్రదాయాన్ని తీసుకురావడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తున్నాయి. ఆదివారం ఇంటర్ ఫలితాలను ప్రభుత్వ సలహాదారు కేకే ర�
Kharge | ‘మనం (కాంగ్రెస్) అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు అవుతున్నది. ఇలాంటి సమయంలో ప్రతిపక్షాలకు చెందిన కీలక నేతలు అధికార పార్టీలో చేరుతారు. కానీ, తెలంగాణలో ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నది. ఇదేంటి? జీవన్ర
Inter Results | ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫలితాలు ఆదివారం విడుదలయ్యాయి. బోర్డు చరిత్రలోనే ఈసారి రికార్డు స్థాయిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు.
Ramagundam | ‘ఈ తిట్లు పడలేం.. రాజకీయ ఒత్తిళ్లు భరించలేం.. అందుకే మేమిక్కడ పనిచేయలేము’ అని ప్రభుత్వ కార్యాలయ సిబ్బంది ఏకంగా మూకుమ్మడి సెలవులు పెట్టిన వైనం సంచలనంగా మారింది. రామగుండం నియోజకవర్గానికి చెందిన ప్రధా�
KTR | రాష్ట్రవ్యాప్తంగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేస్తూ ముందుకు వెళ్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. పాదయాత్ర చేయాలి కానీ, అన్ని పటాకులు ఒకేసారి కాల్చొద్దని వ్యాఖ్యాన