తెలంగాణ అస్తిత్వం మరోమారు ప్రమాదంలో పడే పరిస్థితులు తలెత్తుతున్న నేపథ్యంలో నాటి ఉద్యమ స్పూర్తితో ప్రతి ఒక్క తెలంగాణ జర్నలిస్టు అప్రమత్తం కావాల్సిన, ఉద్యమ కాలంలో నిర్వర్తించిన పాత్రను కొనసాగించాల్సిన
తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ)లో మందులు, సర్జికల్స్, ఎక్విప్మెంట్ ప్రొక్యూర్మెంట్లో పారదర్శకత పెంచేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రొక్యూర్మెం
రాష్ట్రంలో గిగ్ అండ్ ప్లాట్ఫామ్ కార్మికుల సంక్షేమం కోసం వెంటనే ప్రత్యేక బోర్డును ఏర్పాటు చేయడంతోపాటు తమ న్యాయమైన ఇతర డిమాండ్లను పరిషరించాలని బీఎంఎస్ అనుబంధ సంస్థ తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్�
ఎల్నినో కారణంగా తెలంగాణలో ఇప్పటికే వర్షాలు సరిగా పడటం లేదని, పరిస్థితి ఇలాగే కొనసాగితే తీవ్ర దుర్భర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
PNB Notification | పంజాబ్ నేషనల్ బ్యాంక్ దేశవ్యాప్తంగా ఉన్న తన వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 545 లోక్ బ్యాంక్ ఆఫీసర్ (LBO) పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
Harish Rao | దేవాదుల ప్రాజెక్టులో 10 మోటార్లు స్టార్ట్ చేసి సాగునీటిని అందిస్తామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పిన మాటలు నమ్మి రైతులు నారుమడులు పోసుకున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లో
Harish Rao | కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల వరంగల్ జిల్లా వ్యవసాయ సంక్షోభంలో మునిగిపోయిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. వరంగల్, కరీంనగర్ జిల్లాలు ఆగమయ్యే పరిస్థితి
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వానికి నీళ్ల మీద అవగాహన లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. దేవాదుల బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టు.. ఆ విషయం కూడా కాంగ్రెసోళ్లకు తెలియదని అన్నారు
Accident | ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్ వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేటు బస్సు, డీసీఎం వ్యాన్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో బస్సు, డీసీఎం వాహనాల క్యాబిన్
KTR | దేశ రాజధాని ఢిల్లీలో నిన్న జరిగిన ఆందోళనలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. యువత ఆకాంక్షలు తీర్చకపోతే జెన్ జీ ఆందోళన తప్పదని పది నెలల క్రితమే చెప్పానని గుర్తుచేశారు. దానికి నిన్నట�
KTR | రాష్ట్రంలో కరువు పరిస్థితులను ఎదురోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, రిజర్వాయర్లు డెడ్ స్టోరేజ్లో ఉంటే సర్కార్ కోల్డ్ స్టోరేజ్లో పడుకున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వి�
Paidi Rakesh Reddy | ‘కల్యాణలక్ష్మి పథకం కింద తులం బంగారం ఇస్తామని మాట ఇచ్చి తప్పినందుకు కాంగ్రెస్ నేతల మెడలోని చైన్లను మహిళలు లాగేసుకోవాలని.. స్కూటీలు ఇస్తామన్న హామీని అమలు చేయనందుకు వారి షోరూంల నుంచి స్కూటీలు ఎత�