కాంగ్రెస్ సర్కార్ కుట్రలను తెలంగాణ రాష్ట్రమంతా చూస్తోందని టీజీపీఎస్సీ మాజీ సభ్యురాలు సుమిత్రానంద్ తెలిపారు. కేసులకు భయపడితే బీఆర్ఎస్ పార్టీ ఉండేది కాదని అన్నారు. మాకు కేసులు కొత్త కాదని పేర్కొన్నారు.
హరీశ్రావుపై రాష్ట్ర ప్రభుత్వ కుట్రలను మాజీ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుంభకోణాలకు పాల్పడిందని.. ముందుగా వాటిపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
Vaddiraju Ravichandra | బీఆర్ఎస్ పార్టీకి కేసులు కొత్త కాదని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్, హరీశ్రావు అనేక సార్లు జైలుకెళ్లారని తెలిపారు. ఎన్నిసార్లు కేసులు పెట్టినా సరే క�
Harish Rao | సింగరేణి బొగ్గు కుంభకోణంపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డికి మాజీ మంత్రి హరీశ్రావు లేఖ రాశారు. బామ్మర్ది సృజన్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ కుంభకోణంపై సీబీఐ విచారణ చేయాలని ఆ
Vemula Prashanth Reddy | సింగరేణి బొగ్గు గనుల కాంట్రాక్టుల్లో జరిగిన స్కామ్ను బయటపెట్టినందుకే హరీశ్రావుకు సిట్ నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్రావుకు సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. రాజకీయ వేధింపులే కాంగ్రెస్ పార్టీకి ఏకైక అజెండాగా మారిపోయిందని విమర్శించ�
Harish Rao | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు సిట్ విచారణకు హాజరయ్యారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి కాసేపటిక్రితం ఆయన చేరుకున్నారు.
Road Accident | నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని సాత్ ఫూల్ వంతెనపై సోమవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నిర్మల్ నుంచి నాందేడ్ మార్గం వైపు వెళ్తున్న కంటైనర్ లారీ, నిజామాబాద్ వైపు నుంచి భైంసా పట్టణంలోకి వ�
Harish Rao | సీఎం రేవంత్ రెడ్డి బామ్మర్ది బాగోతం పొద్దున బయటపెడితే సాయంత్రం నోటీసులు ఇచ్చారని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. సిద్దిపేటలో ఉంటే రాత్రి మా ఇంటి వద్ద సిబ్బందికి నోటీసులు ఇచ్చి వెళ్లారని తెల�
ప్రజా సమస్యలపై పోరాటం చేస్తున్న మాజీ మంత్రి హరీశ్ రావుపై రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే సిట్ నోటీసులు పంపించారని దేవీప్రసాద్ విమర్శించారు. హరీశ్రావుపై ప్రభుత్వ కుట్రలను ఎదిరిద్దామని బీఆర్ఎస్ శ్రేణ�
Bus Accident | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రైవేటు బస్సు బోల్తా పడింది. దమ్మపేట మండలం గుట్టుగూడెం దగ్గర కేవీఆర్ ట్రావెల్స్కు చెందిన బస్సు బ్రేక్ ఫెయిలైంది. దీంతో రోడ్డు పక్కన పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడిం
Inter Practical's | రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం గురుకుల విద్యార్థులకు శాపంగా మారింది. ప్రాక్టికల్ పరీక్షలకు పొరుగు కాలేజీల బాట పట్టాల్సిన దుస్థితి నెలకొన్నది. రాష్ట్రంలోని 80% ప్రభుత్వ గురుకులాల్లో ప్రాక్టికల్ �
Inter Exams | ఇంటర్ వార్షిక పరీక్షలకు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని ఇంటర్బోర్డు నిర్ణయించింది. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చే విద్యార్థులను అనుమతించాలని నిర్ణ యం తీసుకున్నది.
Telangana | ‘ఉద్యోగం పీకేపిస్తా.. బట్టలిడిపిస్తా’నంటూ ఓ పోలీస్ అధికారి గ్రామ పంచాయతీ కార్యదర్శిపై చిందులు తొక్కారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ డివిజన్ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్కు చెందిన పోలీసు అధికారి స