బడుగు, బలహీన వర్గాల పిల్లలు ఉన్నత విద్యకు దూరం కారాదనే లక్ష్యంతో రూపొందిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో చిక్కుకున్నది. బకాయిల చెల్లింపులో రేవంత్ సర్కార్ చూపుతున్న నిర్లక్�
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ) నిర్వహణకు నిధుల్లేకుండా పోయాయి. వెంటనే బడ్జెట్ను విడుదల చేయాలని లేదా టెలిమెట్రీల ఏర్పాటుకోసం కేటాయించిన నిధులను వాడుకుంటామని బోర్డు చెప్తున్నది.
కాంగ్రెస్ గద్దెనెక్కి దాదాపు రెండేండ్లు కావొస్తున్నా అన్నింటా వైఫల్యం వెక్కిరిస్తున్నది. 22 నెలల పాలనలో ఏ ఒక్క వర్గం ప్రజలను సంతృప్తి పరచలేకపోయిన సీఎం రేవంత్రెడ్డిపై అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్ల�
నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురంలో ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో గ్రామానికి చెందిన యువకుడు చంద్రయ్యయాదవ్ వంతెన నిర్మాణం చేపట్టాలని గురువారం ఉద యం 8 గంటలకు ప్రారంభించిన జలదీక్ష సాయంత్�
మొంథా తుపాన్ ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రాజెక్టులకు వరద వచ్చి చేరుతున్నది. నాగార్జునసాగర్ జలాశయానికి గురువారం 98,376 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా, అదే స్థాయిలో అవుట్ఫ్లోను కొనసాగిస్తున్నారు.
TG SET | తెలంగాణ రాష్ట్రంలో అసిస్టెంట్ ప్రొఫెసర్, డిగ్రీ లెక్చరర్షిప్కు అర్హత సాధించేందుకు నిర్వహించే టీజీ సెట్ - 2025 దరఖాస్తు స్వీకరణ గడువును పొడగించినట్లు సెట్ మెంబర్ సెక్రెటరీ ప్రొఫెసర్ బి. శ్రీని�
OU Degree Exams | ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని డిగ్రీ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ ఒక ప్రకటనలో తెలిపారు.
Kollapur | నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం రామాపురం గ్రామంలో ఉదృతంగా ప్రవహిస్తున్న పశువుల వాగుపై వంతెన నిర్మాణం చేపట్టాలని ఆ గ్రామ యువకుడు చంద్రయ్య యాదవ్ గురువారం ఉదయం 8 గంటల నుంచి చేపట్టిన జల దీక్ష సాయ�
Jubilee Hills by Poll | జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి వర్గమంతా ప్రచారంలో మునిగి తేలుతుంది. ఒక్కో డివిజన్కు ఇద్దరు మంత్రుల చొప్పున ప్రచారం సాగిస్తున్నారు. అయితే మంత్రులకు ప్రచారంలో చేదు అనుభ�
MLA Palla Rajeshwar Reddy | తెలంగాణ ప్రభుత్వం ఎకరాకి 18 క్వింటాళ్ల మొక్కజొన్న పంటను మాత్రమే కొంటామని కఠినమైన నిర్ణయాలు పెట్టింది అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ధ్వజమెత్తారు.
Rakesh Reddy | ముఖ్యమంత్రి, మంత్రులు అందరూ జూబ్లీహిల్స్లో ఊరేగితే రాష్ట్రంలో పాలన పరిస్థితి, ప్రజల పరిస్థితి ఏంటి? అని బీఆర్ఎస్ నాయకుడు ఏనుగుల రాకేశ్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రుల జల్సాలకు హెలికాప్టర్లు వస్తా
రాష్ట్రంలో బీభత్సం సృష్టించిన మొంథా తుఫాన్ (Cyclone Montha) ఛత్తీసగఢ్లోకి ప్రవేశించింది. గురువారం తెల్లవారుజామున 3 గంటలకు దక్షిణ ఛత్తీస్గఢ్లోకి తీవ్ర అల్ప పీడనంగా ప్రవేశించింది.