Revanth Reddy | ఓ వైపు ఫిఫా వరల్డ్ కప్ ఫైనల్ కోసం రెండు రోజుల పాటు తెల్లవార్లూ బార్, అండ్ రెస్టారెంట్లకు అనుమతించి మద్యం అమ్మకాలను ప్రోత్సహించిన రేవంత్ సర్కార్ మరోవైపు ఇవే బార్లు, రెస్లారెంట్ల వేదికగా ప్ర�
Telangana | రేవంత్ పాలనలో తెలంగాణ పారిశ్రామిక ప్రభ మసకబారిపోతున్నది. కేసీఆర్ హయాంలో దేశానికి ఏ కొత్త కంపెనీ వచ్చినా ముందుగా తెలంగాణ రాష్ర్టానికి ప్రాధాన్యం ఇచ్చేది. ఇప్పుడు పరిస్థితి మొత్తం తలకిందులైంది. పె
AV Ranganath | ప్రైవేట్ ఆస్తి వివాదంలో హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ వ్యవహారశైలిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. ఒకే అంశానికి సంబంధించి ఏకంగా మూడు కోర్టు ధికరణ పిటిషన్లు దాఖలవడం అత్యంత తీవ్రమైన విషయమని
Indiramma Illu | ఇందిరమ్మ ఇండ్లపై ఆశలు పెట్టుకొన్న హైదరాబాద్ నగరవాసులకు రేవంత్రెడ్డి ప్రభుత్వం పెద్ద షాక్ ఇచ్చింది. పట్టణ పేదలకు లక్ష ఇండ్లు నిర్మించి ఇస్తామంటూ రెండున్నరేండ్లుగా ఊదరగొడుతున్న ప్రభుత్వం ఉసూ�
జిల్లా వ్యాప్తంగా జూలై మూడో వారంలోగా 171.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా ఎల్నినో ప్రభావం వల్ల ఇప్పటి వరకు 135.7 మిల్లీ మీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే 20.3 మిల్లీ మీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. వరి స
అధికారంలో ఉన్నా, లేకపోయినా బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాడుతుందని ఆ పార్టీ పార్లమెంటరీ పార్టీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర స్పష్టంచేశారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రం బంగారు తెలంగాణగా రూపుదిద్దుకున్నదని, కాంగ�
రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగు చెందుతున్నారని, మళ్లీ తెలంగాణ ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారని మాజీ ఎంపీ, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
తమ జీవితాలను నానాటికి అధ్వాన్నం చేస్తున్న కాంగ్రెస్ పాలన వారికి కేసీఆర్ హెచ్చరికలను గుర్తుకుతెస్తున్నది.పైన పేర్కొన్న మూడు మాటలను వివరించి చెప్పుకుంటే అర్థమయ్యేది చాలా ఉంటుంది. వాటిలో మొదటి దానితో�
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఆర్థిక పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. రేవంత్రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అప్పులపైనే ఆధారపడటం ఇందుకు కారణం. ప్రస్తుత 2026-27 ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం (క్యూ1)లో�
సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి పంపే మూటల్లో నుంచి ఒక్క శాతమైనా తెలంగాణ విద్యార్థులకు కేటాయిస్తే వారి భవిష్యత్తు మారుతుందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సూచిం�
గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్(గేట్) పరీక్షల షెడ్యూల్ విడుదలయ్యింది. ఐఐటీ మద్రాస్ ఈ పరీక్షల షెడ్యూల్ను విడుదల చేసింది. 2027 ఫిబ్రవరి 6,7,13,14,21లో మొత్తం ఐదు రోజులపాటు ఈ పరీక్షలు జరుగుతాయి.
నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్షిప్నకు(ఎన్ఎంఎంఎస్) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కే లింగయ్య ప్రకటనలో తెలిపారు.
సీపీఎస్ ఉద్యోగుల సొమ్ములను సర్కార్ దారి మళ్లిస్తున్నదని సీపీఎస్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ దర్శన్గౌడ్ ఆరోపించారు. ఉద్యోగి నుంచి వసూలు చేసిన 10%, ప్రభుత్వం చెల్లించాల్సిన 10% మ్యాచింగ్ గ్ర