ప్రతి బిడ్డ జననం వెనుక ఓ తల్లి పడే ప్రసవ వేదన ఉంటుంది. గర్భం నుంచి బయటకు వచ్చి బిడ్డ ఊపిరి పీల్చుకుంటే అప్పటివరకు పడిన బాధను ఆ తల్లి మర్చిపోయి తన పసిగుడ్డును గుండెలకు హత్తుకుని మాతృత్వపు అనుభూతితో మురిసి�
రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులపై ఉదాసీన వైఖరిని అవలంబిస్తున్నదని, తమకు ఇచ్చిన ఏ మాటపైనా నిలబడ లేకపోతున్నదని, తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఈ నెల 15 తర్వాత విశ్వరూపం చూపిస్తామని ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర చైర్మన
విశ్వగురు ఏలుబడిలో మన దేశం వైషమ్యాలతో కొట్టుమిట్టాడుతున్నదని, ఈ తరుణంలో మనమంతా ఐక్యంగా పోరాడాల్సిన అసవరం ఉందని ప్రముఖ సినీనటుడు ప్రకాశ్రాజ్ పిలుపునిచ్చారు. జాతిలో వైవిధ్యాన్ని చెడగొట్టే వైషమ్యాలను
రాష్ర్టానికి రాజముద్ర వలె తెలంగాణ సంస్కృతికి రాజయ్య ముద్ర ఈ పెయింటింగ్లు అనడంలో అతిశయోక్తిలేదు. ఆ మధ్య ఇన్స్టాగ్రామ్లో ఓ రీల్ వచ్చింది. బ్లౌజ్, చీరెల బార్డర్కు కాపు రాజయ్య బొమ్మలు.. ఆశ్చర్యపడ్డా! ర�
హైదరాబాద్లో వరద నీటితో ఎదురయ్యే సకల సమస్యలకు హైడ్రా ఏకైక పరిష్కారమని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పిన గొప్పలన్నీ ఉత్తవేనని తేలిపోయాయి. కాంగ్రెస్ సర్కారు కొండనాలుకకు మందు వేస్తామంటూ ఉన్న నాలుకకే మ�
బీసీలకు 42శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్తో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఈనెల 14న కరీంనగర్ జిల్లా కేంద్రంలోని సర్కస్గ్రౌండ్లో నిర్వహించే బహిరంగ సభకు పెద్దసంఖ్యలో బీసీలు తరలిరావాలని బీఆర్ఎస్ ముఖ్�
IIIT | మండల కేంద్రం కుభీర్లోని నిరుపేద వ్యవసాయ కుటుంబానికి చెందిన అల్కే చంద్రకళ, చిన్నన్న దంపతుల కుమారుడైన ఆల్కే పవన్ ఎన్సీసీ కోటాలో బాసర ట్రిపుల్ ఐటీలో సీటు సాధించాడు.
Heavy Rain | రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. బలమైన ఈదురుగాలులు కూడా వీచాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Rkasha Bandhan | అన్నాచెల్లెలి అనుబంధానికి నిదర్శనమైన రక్షాబంధన్ వేడుకలను ఆర్టీసీ బస్సులోనే జరుపుకున్నారీ అన్నా చెల్లెల్లు. మనస్సులో ప్రేమ ఆప్యాయతలు ఉండాలే కాని ఆది ఇళ్లయినా, అన్నకు అన్నం పెడుతున్న ఆర్టీసీ బస్
Traffic Jam | హైదరాబాద్తో పాటు జిల్లాలకు వెళ్లే రహదారులన్నీ ట్రాఫిక్ చక్రబంధంలో ఇరుక్కున్నాయి. నగరంతో పాటు నాలుగు వైపులా వేలాది వాహనాలు కిలోమీటర్ల మేర నిలిచిపోయాయి.
వ్యవసాయ, మత్స్యశాఖల అభివృద్ధిలో భాగంగా కరీంనగర్ జిల్లాలో చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు జాతీయస్థాయిలో రెండు అవార్డులు దక్కాయి. వ్యవసాయ శాఖకు జాతీయ స్థాయిలో రెండు జిల్లాలకు మాత్రమే అవార్డులు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తెలంగాణకు గంజాయి రవాణా చేస్తున్న పదిమంది నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ రాజశేఖర్రాజు తెలిపారు. శుక్రవారం మిర్యాలగూడ పట్టణంలోని టూటౌన్ పోలీస్స్టేషన్లో ఆయన వివర�