Shamirpet Police Station | దేశవ్యాప్తంగా మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ ఎంపిక చేసిన ఉత్తమ పోలీస్ స్టేషన్లలో శామీర్పేట పోలీస్ స్టేషన్ ఏడో స్థానాన్ని, తెలంగాణలో మొదటి స్థానాన్ని సాధించింది.
Harish Rao | నీది ప్రజాపాలననా.. తెలంగాణ ద్రోహుల పాలననా అని సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత హరీశ్రావు ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ శాఖలో మొత్తం ఉన్నతాధికారులుగా త�
ప్రజాస్వామ్యంలో పాలన మానవీయ కోణంలో జరగాలి. సమాజంలోని పేదలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు చేయూతనిచ్చేలా సాగాలి. అభాగ్యులకు అండగా నిలిచేలా వ్యవహరించాలి. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు అందించాల్సిన కనీస పాలన.. మానవీ�
నదీజలాల్లో తెలంగాణకు దక్కాల్సిన హక్కులపై పార్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని పార్టీ పార్లమెంటరీ పక్ష నేత కేఆర్ సురేశ్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతామని తేల
పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) సీఈవో (చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్)గా పైథంకర్ నియమితులయ్యారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలకు కేంద్ర జల్శక్తిశాఖ ఆమోదం తెలిపింది.
పెండింగ్ ట్రాఫిక్ చలాన్లు, చిన్న కాంపౌండబుల్ కేసుల పరిష్కారం కోసం ఈ నెల 13న దేశవ్యాప్తంగా జాతీయ లోక్అదాలత్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా అనేక రాష్ర్టాల్లో 50 నుంచి 100శాతం వరకు మినహాయింపు ఇచ్చ
తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ సర్వీసులో సివిల్ జడ్జిల(జూనియర్ డివిజన్) స్థాయిలో 66 పోస్టులను భర్తీ చేయడానికి ఆన్లైన్ పద్ధతిలో అర్హులైన వారినుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ హైకోర్టు రి�
తెలంగాణలోని కాంగ్రెస్ సర్కారు హిల్ట్ పాలసీ పేరిట రూ.5 లక్షల కోట్ల కుంభకోణానికి పాల్పడుతుంటే ఆ పార్టీ అగ్రనేత రాహుల్గాంధీ మౌనమెందుకు వహిస్తున్నారు? స్పందించకపోవడంలోని ఆంతర్యమేమిటి? అని బీఆర్ఎస్ వర
షెడ్యూల్డ్ కులాల సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడిపోరు సాగించేందుకు, షెడ్యూల్డ్ కులాల ఐక్యత సాధనలో భాగంగా పలు ఎస్సీ కుల సంఘాలన్నీ కలిసి జేఏసీగా (జాయింట్ యాక్షన్ కమిటీ) ఆవిర్భవించాయి.
రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి మొదలైనప్పటికీ నిధులు కొరత అధికారులను తీవ్రంగా వేధిస్తున్నది. పాలనాపరమైన ఖర్చులకు కూడా నిధులు లేక ఎంపీడీవోలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి తమకు చిల
కాంగ్రెస్ సర్కారు ఖరారు చేసిన బీసీ రిజర్వేషన్లపై తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ మరోసారి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. జీవో 46లోని అంశాలు అసంబద్ధంగా ఉన్నాయని తప్పుబట్టింది. వెంటనే లోపాలను సవరించాలని, రిజర్
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుఫాను రాబోయే 24గంటల్లో బలహీనపడి వాయుగుండంగా మారునున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
Green India Architect | గ్రీన్ ఇండియా చాలెంజ్ వ్యవస్థాపకుడు, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్కు గ్రీన్ ఇండియా ఆర్కిటెక్ట్ పురస్కారం దక్కింది. 19 కోట్లకు పైగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించేందుకు గొప్ప ప్ర