Telangana | చెన్నూర్లో నిర్మిస్తున్న ఏటీసీ ట్రైనింగ్ సెంటర్ శంకుస్థాపనకు వచ్చిన మంత్రి వివేక్ వెంకటస్వామికి భూ నిర్వాసితులు, మహిళల నుంచి నిరసన ఎదురైంది.
Bhainsa | నిర్మల్ జిల్లా భైంసాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సత్పూల్ బ్రిడ్జి వద్ద కంటైనర్ లారీ, ఎర్టిగా కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో నలుగురు అక్కడిక్కడే మృతిచెందారు.
Chandrababu | తెలంగాణలో మళ్లీ జెండా పాతేందుకు ఆంధ్రా నాయకులు కుట్రలు మొదలుపెట్టారా? ఉద్యమ సమయంలో ఒక్కటిగా ఉండి పోరాడిన స్ఫూర్తిని ముక్కచెక్కలు చేసి మళ్లీ రాజకీయ తెరంగేట్రం చేసేందుకు కొత్త బాగోతం మొదలుపెట్టారా
కర్నూలు జిల్లాలోని భగవాన్ శ్రీ బాలసాయిబాబా సెంట్రల్ ట్రస్టుకు హైదరాబాద్లో ఉన్న భూములపై తెలంగాణ ప్రభుత్వానికి అధికారం లేదంటూ ఏపీ ప్రభుత్వం ఒక కొత్త వాదనను తెరపైకి తెచ్చింది. కొండాపూర్లోని రూ.4 వేల క�
వనపర్తిలో శంకరసముద్రం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ కాలువ తవ్వకం నిమిత్తం 2013లో సేకరించిన భూమికి పరిహారం చెల్లించని రాష్ట్ర ప్రభుత్వంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. పిటిషనర్లకు భూ పరిహార బకాయిల�
Naini Coal Block | రాష్ట్ర ప్రభుత్వంలో పుట్టిన ‘బొగ్గు గనుల’ ముసలం వెనుక వాటాల పంచాయితీ ఉన్నదా? గనులను తమవారికే కట్టబెట్టేందుకు ముఖ్యనేత, గట్టి నేత, కీలక మంత్రి తీవ్ర ప్రయత్నాలు చేశారా? చివరికి ఒప్పందానికి వచ్చి, ఏట�
సీఎం రేవంత్ నేరపూరిత వ్యాఖ్య లు చేశారని, హింసను ప్రేరేపిస్తూ ప్రజలను రెచ్చగొట్టడం అత్యంత దుర్మార్గమని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి దుయ్యబట్టారు. సీఎం మాటలపై డీజీపీ కేసు నమో దు చేయాలని డిమాం�
‘బిడ్డా.. నువ్వు బీఆర్ఎస్ జెండా గద్దెల జోలికొస్తే. నీ గద్దె కూల్తది జాగ్రత్త’ అని సీఎం రేవంత్రెడ్డిని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రంగా హెచ్చరించారు. బీఆర్ఎస్ జెండా గద్దెలు కూల్చాలని రేవంత్రెడ్డి చ�
బీఆర్ఎస్ పార్టీ గద్దెలను కూల్చాలంటూ టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేసి, బీఆర్ఎస్ను, కేసీఆర్ను వంద మీటర్ల లోతులో పాతిపెట్టాలంటూ విద్వేషపూరితంగా మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై �
రహదారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ వాగ్దానాలకు, ఆచరణకు పొంతన కుదరడం లేదు. హైదరాబాద్-విజయవాడ(ఎన్హెచ్-65) రహదారి విస్తరణ పనులకు కేంద్రం ఇదివరకే సూత్రప్రాయంగా ఆమోదం తెలిపినా ఇప్పటికీ ఒక్క అడుగూ ముందుకు పడల�
ఈనెల 25న జాతీయ ఓటర్ల దినోత్స వం సందర్భంగా ఎన్నికల ప్రక్రియలో పౌరుల భాగస్వామ్యం పెంచడమే లక్ష్యంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సీ సుదర్శన్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సో�
రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులకు సులభంగా మెరుగైన వైద్యసేవలు అందించే ఉద్దేశంతో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేస్తామన్న జెరియాట్రిక్ క్లినిక్లు ఏడాది గడిచినా పట్టాలెక్కడం లేదు. జిల్లాకు ఒకటి చొప్పున మొత్త�
కాంగ్రెస్ సర్కార్ రెండేండ్ల పాలనలో సాగునీటిరంగం అధ్వానంగా మారిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొత్తగా ప్రాజెక్టులను చేపట్టకపోగా, ఉన్న ప్రాజెక్టుల నిర్వహణనూ గాలికి వదిలేసిందని నిపుణులు మండిపడ�