అస్సాంలో నమోదైన కేసులో తనకు ముం దస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ కాంగ్రెస్ నేత పవన్ ఖేరా దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతపై గురువారం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి.
కొత్త డీజీపీగా 1991వ బ్యాచ్ అధికారి సీవీ ఆనంద్ పేరును రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అధికారంగా వెల్లడించనున్నట్టు తెలిసింఆది. ఇప్పటికే రెండుసార్లు ఆయనను ఊరించి నిరుత్సాహ పరిచిన డీజీపీ పదవి.. ఆయన కోరుకున్నట్ట�
ఇరాన్- అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధాన్ని బూచిగా చూపి రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు ఖజానా నింపుకొనేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. యుద్ధం కారణంగా మద్యం ఉత్పత్తి ఖర్చు పెరిగిందని చెప్పి, మద్యం ధరల�
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అసిస్టెంట్ ప్రొఫెసర్ నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని తెలంగాణ డాక్టర్స్ ఫెడరేషన్(టీడీఎఫ్) ఆరోపించింది. గురువారం టీడీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు విజయేందర్, జనరల�
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ఆదాయ పన్ను శాఖ ప్రిన్సిపల్ చీఫ్ కమిషనర్గా (పీఆర్సీసీఐటీ) సీనియర్ ఐఆర్ఎస్ అధికారి సురేశ్ బత్తి నియమితులయ్యారు. ప్రస్తుతం హైదరాబాద్ చీఫ్ కమిషనర్గా సేవలందిస్త�
తెలంగాణ ఉద్యమం పట్ల ఏపీకి చెందిన బీజేపీ ఎంపీ పాక వెంకట సత్యనారాయణ తాజాగా పార్లమెంటు సాక్షిగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును, ఆనాటి ఉద్యమ నాయకత్వాన్ని ఉద్దేశించి మ�
బ్యాంకు అధికారులు తమ ఖాతాలను ఫ్రీజ్ చేయడాన్ని నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. తమకు ఖాతాల్లో జమ అవుతున్న రైతు భరోసా, ఉపాధి హామీ డబ్బులను డ్రా చేసేందుకు బ్యాంక్కు వెళ్తే వ్యవసాయ రుణాలు చెల్లిస్తేనే నగ
రైతుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చారని కాంగ్రెస్ ప్రభుత్వంపై దాస్యం వినయ్ భాస్కర్ విమర్శలు గుప్పించారు. ఎన్నికల ముందు ఆరు గ్యారంటీలు అని నమ్మించి.. ఇప్పటివరకు ఏ ఒక్క హామీని కూడా ప్రభుత్వం నెరవేర్చలే�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జగిత్యాలకు బయల్దేరారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి జీవన్ రెడ్డిని ఆయన నివాసంలో కలవనున్నారు.
Palnadu Simhadri Express | పల్నాడు-సింహాద్రి ఎక్స్ప్రెస్కు పెను ప్రమాదం తప్పింది. నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం తిప్పలమ్మ గూడెం వద్ద ఓ గేదెను ఢీకొట్టింది.
Ghosh Commission | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలు జరిగినట్టు వచ్చిన ఆరోపణలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్పై తీర్పును హైకోర్టు 22కు వాయిదా వేసింది.