ఈ నెల 3, 4వ తేదీల్లో ఎస్జీఎఫ్ అండర్-19 క్రీడల ఎంపిక పోటీలు హనుమకొండలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం(జేఎన్ఎస్)లో నిర్వహిస్తున్నట్లు అండర్-19 ఆర్గనైజింగ్ సెక్రటరీ నరెడ్ల శ్రీధర్ తెలిపారు.
KTR | రేవంత్ రెడ్డి ఏదో యుద్ధం చేసి గెలిచిన చక్రవర్తి లెక్క ఫీల్ అవుతున్నాడు.. బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేస్తే సంక్షేమ పథకాలను కట్ చేస్తా అని ఓటర్లను బెదిరిస్తున్నాడు అని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమ�
రాష్ట్ర ప్రభుత్వంపై సైబర్ నేరగాళ్లు పంజా విసిరారు. భూ భారతి, ఆరోగ్యశ్రీ, మీ-సేవ, జీహెచ్ఎంసీ లాంటి ప్రధానమైన వెబ్సైట్లను హ్యాక్చేసి ఎంతో విలువైన ప్రభుత్వ డాటాతోపాటు పౌరుల వ్యక్తిగత సమాచారాన్ని తస్కర�
అక్టోబర్ మాసం ముగిసినప్పటికీ చెరువుల్లో ఉచిత చేపపిల్లలను పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముహూర్తం కుదరడం లేదు. హస్తం ప్రభుత్వంపై అపనమ్మకంతో గుత్తేదారులు ముందుకురాకపోవడంతో ఓ దఫా టెండర్ల ప్
మున్సిపల్ పురపాలకశాఖలో గ్రేడ్-1 టౌన్ ప్రాజెక్ట్ ఆఫీసర్లుగా ముగ్గురికి పదోన్నతి కల్పించారు. ఈ మేరకు ఆశాఖ కార్యదర్శి టీకే శ్రీదేవి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలంనాగారం భూదాన్ భూముల వ్యవహారంలో ఐఏఎస్లు, ఐపీఎస్లకు హైకోర్టులో ఊరట లభించింది. సర్వే నం.194, 195ల్లో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వారి కుటుంబసభ్యులు కొనుగోలు చేసిన భూములను నిషే�
యువతలో జాతీయ ఐక్యతను పెంపొందించేందుకే రన్ఫర్ యూనిట్ లాంటి కార్యక్రమా లు దోహద పడుతాయని ఎస్పీ మహేశ్ బీ గితె అన్నారు. సర్ధార్ వల్లబాయ్ పటేల్ 150 జయంతి ఉత్సవాలను పురస్కరించుకుని జిల్లా పోలీసు శాఖ ఆధ్వ�
కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వశాఖ, తెలంగాణ రాష్ట్ర గిరిజన సాంసృతిక పరిశోధనా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో హుస్సేన్సాగర్ వద్ద మూడు రోజులుగా నిర్వహిస్తున్న జాతీయ కెనో స్ప్రింట్ చాంపియన్ షిప్ 2025 పోటీల
‘నాలాలపై కబ్జాలను తొలగించాలి. ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలి’ అని సీఎం రేవంత్రెడ్డి హెచ్చరికలు జారీచేశారు. హనుమకొండ, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని వర�
మొంథా తుపాన్ ప్రభావంతో అతలాకుతలమైన వరద బాధితులకు సీఎం రేవంత్రెడ్డి ఎలాంటి భరోసా ఇవ్వలేదు. సర్వస్వం కోల్పోయిన వారికి ప్రభుత్వపరంగా కనీస పలకరింపు కూడా కరువైంది. వరద ప్రాంతాల్లో పర్యటన పేరుతో హెలికాప్ట
‘మొంథా తుఫాను ప్రభావాన్ని అంచనా వేయడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. సీఎం, మంత్రుల మొద్దు నిద్ర వల్లే అనేక జిల్లాల్లో రైతులకు తీరని నష్టం వాటిల్లింది’ అని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్�
మొంథా తుపాను బీభత్సం నుంచి బయట పడకముందే తెలుగు రాష్ర్టాలకు వాతావరణ శాఖ మరో హెచ్చరికను జారీ చేసింది. ఈనెల 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశముందని పేర్కొన్నది.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆ శాసనసభా నియోజకవర్గానికి మాత్రమే పరిమితమైన ఎన్నిక కాదు. మొత్తం తెలంగాణ ఆసక్తిగా గమనిస్తున్న ఎన్నిక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి కాంగ్రెస్ ప్రభుత్వ రెండేండ్ల పాలన మీద �
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ రావాలన్నదే ప్రజల ఎజెండా అని మేం ప్రజలకు చెప్పాలనుకున్నది వారే మాకు వివరిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉ�