తెలంగాణలో పత్తి రైతుకు మద్దతు ధర దక్కడం లేదు. ప్రైవేటు వ్యాపారులతోపాటు ప్రభుత్వ రంగ సంస్థ సీసీఐ (కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సైతం మద్దతు ధర చెల్లించడం లేదు. రాష్ట్రంలో పత్తి సాగుకు ప్రధాన కేంద్రమైన ఆ
ఉపరితల ఆవర్తనం విదర్భ దాని సమీపంలోని మరఠ్వాడ ప్రాంతంలో సగటు సముద్ర మట్టం నుంచి 0.9 కి.మీ ఎత్తులో ఏర్పడిందని, రాబోయే మూడ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్త రు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హై దరాబాద్ �
కాంగ్రెస్ పాలనలో చేపపిల్లల ఉచిత పంపిణీ కార్యక్రమం అటకెక్కినట్టే కనిపిస్తున్నదని మత్స్యకార సంఘాల నేతలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. అక్టోబర్ ముగిసినప్పటికీ కనీసం 10 శాతం చేప పిల్లలు కూడా సరఫరా కాలేదని �
కుటుంబ కలహాలతో ఓ యువకుడు కుటుంబ సభ్యులను హత్య చేసి తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున జరిగింది. కులకచర్ల గ్రామానికి చెందిన వేపూరి యాదయ్య(38) ఇంట్లో కొంతకాలంగా గొడవలు జ�
గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాలపై రాష్ట్ర ప్రభుత్వం ఉకుపాదం మోపాలని, వాటిని పూర్తిగా అణచివేయాలని సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకటరెడ్డి డిమాండ్చేశారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలకు యువ�
బడుగు, బలహీనవర్గాల విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కేటాయించిన ‘పీఎం శ్రీ’ నిధులు పక్కదారి పడుతుండటంపై ‘నమస్తే తెలంగాణ’ కథనంతో ఎట్టకేలకు ప్రభుత్వంలో కదలిక వచ్చింది. పథకం అమలుపై ప్రత్యేక దృష్టి సారించిం ద�
భద్రాద్రి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ గూండాగిరీ ప్రదర్శించింది. మణుగూరులోని బీఆర్ఎస్ పినపాక నియోజకవర్గ కార్యాలయంపై కాంగ్రెస్ గూండాలు ఆదివారం దాడికి తెగబడ్డారు. అందులోని నలుగురు కార్యకర్తలపై పిడిగ�
KTR | ఇప్పుడు అందరి చూపు బీఆర్ఎస్ వైపే ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. జూబ్లీహిల్స్ ఎన్నికతోనే కాంగ్రెస్ అరాచక పాలనకు అంతం మొదలవుతుందని అన్నారు. మళ్లీ అధికారంలోకి వచ్చేద�
Jagadish Reddy | హైడ్రా అనేది ప్రభుత్వ ఏజెన్సీ కాదు , కేవలం రేవంత్ రెడ్డికి ప్రైవేట్ ఏజెన్సీలా పని చేస్తుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. ఒక పక్కన మూసీ ఒడ్డున పెద్ద ఎత్తున నిర్మాణాలు జరుగుతు�
KTR | పదేళ్లలో పేదల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశామని తెలిపారు. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాలత�
KTR | కేసీఆర్ పాలనలో ఐటీ అద్భుతంగా అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దేశం నలుమూలల నుంచి ఇక్కడికి ఐటీ రంగంలో ఉద్యోగాల కోసం వచ్చారని పేర్కొన్నారు.