ప్రముఖ కమ్యూనిస్టు పార్లమెంటేరియన్ గీతాముఖర్జీ పోరాట ఫలితమే మహిళా రిజర్వేషన్ బిల్లు అని ఎన్ఎఫ్ఐడబ్ల్యూ నేతలు ఉస్తేలా సృజన, నేదునూరి జ్యోతి, మండ సదాలక్ష్మి తెలిపారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు సవరణ
తమ సంస్థలో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయని నమ్మించి మోసగించిన ఓ ఘరానా మోసగాడిని అరెస్టు చేసినట్టు ఈవోడబ్ల్యూ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఆయన గురువారం విలేకరులకు వె�
MP Tejasvi Surya: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును దేశవిభజనతో పోల్చారు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య. బ్రిటీషర్లు దేశాన్ని విభజించిన దాని కన్నా దారుణంగా ఆంధ్రప్రదేశ్ను విడగొట్టారన్నారు. రాజ్యాంగ సవరణ బి�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు చేయడం అవివేకమని బీఆర్ఎస్ బూర్గంపహాడ్ మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది భార
ఇంటింటి సర్వేకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఆది నుంచీ ఇష్టారీతినే వ్యవహరిస్తున్నది. ఇన్నాళ్లుగా కులాలవారీ గణాంకాలను గోప్యంగా పెట్టి, తాజాగా రాష్ర్టాల ఎన్నికల సమయంలో ఉన్నపళంగా బట్టబయలు చేసింది.
నమస్తే తెలంగాణ చెప్పిందే నిజమైంది. 5 రాష్ర్టాల్లో ఎన్నికల వేళ జాతీయ పార్టీలుగా చెప్పుకొనే బీజేపీ, కాంగ్రెస్లు రెండు అరాచక రాజకీయాలు చేస్తున్నాయని, నమస్తే తెలంగాణ బుధవారమే ఒక కథనం ప్రచురించింది.
రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా కేసీఆర్ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధే కండ్లముందు కనిపిస్తున్నదని మాజీ మంత్రి జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. అనేక హామీలు ఇచ్చి, అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చిన కా�
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నేతృత్వంలో ఏర్పాటు చేసిన మెడికల్ అండ్ హెల్త్ వింగ్ జనగామ శాఖ ఆర్ఎంపీల వద్ద వసూళ్ల దందాకు పాల్పడి అడ్డంగా దొరికింది. టీపీసీసీ జనగామ జిల్లా మెడికల్ అండ్ హెల్త్ వ�
దీర్ఘకాలిక పెండింగ్ సమస్యలను పరిష్కరించాలనే ప్రధాన డిమాండ్తో తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ఆందోళనబాట పట్టనున్నది. శుక్రవారం రాష్ట్రవ్యాప్త నిరసనలకు దిగనున్నది. ప్రధానంగా నాలుగు డిమాండ్లతో పాటు మొత్తం 64 డి
రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్, ఆయన అన్న కొడుకు పొన్నం అనూప్కుమార్ తమ భూములను చెరబట్టారని సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రంగధాంపల్లి రైతులు రాగం శ్రీనివాస్, రాగం మోహన్, రాగం రాధ ఆరోపించారు. యాదవ సంఘా�
నాదర్గుల్లోని రూ.ఏడు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొల్లగొట్టేందుకు ఎన్నో ప్రణాళికలు, ఉల్లంఘనలు, దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగాలు.. చివరికి రెవెన్యూ మంత్రి సైతం సచివాలయం వేదికగా వాస్తవాలను దాచి
సీఎం రేవంత్రెడ్డి మరోసారి డైవర్షన్ డ్రామాకు తెరలేపారు. ప్రజల దృష్టిని మరల్చేందుకు కుతంత్రం పన్నారు. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సభ అంటేనే వణికిపోతున్న ఆయన.. జగిత్యాలలో బీఆర్ఎస్ సభ జ
కేఆర్ఎంబీ తీరుపై ఏం చేయాలో చెప్పాలని ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. నీటి వాడకం, టెలిమెట్రీల ఏ ర్పాటు వంటివి పరస్పర చర్చలతో రాష్ర్టాలే పరిషరించుకోవాలని ఇటీవల ఇరురాష్ట్రాలకు బోర్డ�