‘Bhu Bharati | ధరణి’ అంటే నవ్వారు., ఇదేంటి అని వక్రభాష్యాలు చెప్పారు. బీఆర్ఎస్ ఓ పసలేని పోర్టల్ను తెచ్చి ఊదరగొట్టిందని, దాన్ని తలదన్నేది తీసుకొస్తాం చూడండని ప్రగల్భాలు పలికారు. భూముల రక్షణకు అసలుసిసలు భద్రతత�
Genco Transfers | జెన్కో తాజాగా విడుదల చేసిన బదిలీ మార్గదర్శకాలపై తీవ్ర దుమారం చెలరేగుతున్నది. ఆంధ్రా ఉద్యోగులను అందలం ఎక్కించేలా, తెలంగాణ వారికి అన్యాయం జరిగేలా నిబంధనలు రూపొందించారనే ఆరోపణలొస్తున్నాయి. 15 ఏండ్�
New Districts | రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రతిజ్ఞ పూనారు. ఇందులో భాగంగానే తెలంగాణ తల్లి విగ్రహంతోపాటు ఇతర నిర్ణయాలు తీసుకున్నారు. తాజాగా జిల్లాల విభజన అ�
KTR | సీఎం దావోస్ పోయిండు. ఆడికెళ్లి హార్వర్డ్ పోతడు. అక్కడ ఓ 10 రోజులు పడుతుంది. ఆయన వచ్చేదాకా టైంపాస్ చేయడానికి నోటీసుల పేరిట డ్రామాలు ఆడుతున్నారు. రెండు రోజులకు ఒకరికి నోటీసులు ఇచ్చి పిలువండని అధికారుల�
Bhatti Vikramarka | సింగరేణి ఆస్తి వీసమెత్తు కూడా బయటికి పోనివ్వను.. ఎవరైనా గద్దల్లా వాలుతా అంటే వాలనివ్వను..’ అని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో గురువారం పర్యటించిన అయన.
KTR | రాష్ట్రంలో మళ్లీ డైవర్షన్ పాలి‘ట్రిక్స్'కు తెరతీశారు. ఓ వైపు సింగరేణి బొగ్గు కుంభకోణం, మరోవైపు మంత్రుల మధ్య అంతర్గతపోరు, ప్రత్యారోపణలు, ఇంకోవైపు పాలనావైఫల్యం.. ఇలా ఒక్కో వ్యవహారం మెడకు చుట్టుకోవడం త�
కాంగ్రెస్ పార్టీకి పాలన చేతగాక రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతుందని.. డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపుతుందని బీఆర్ఎస్ నేతలు కన్నెర్ర చేస్తున్నారు. కేటీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడంపై తీవ్ర ఆగ్రహం వ్�
తెలంగాణ రాష్ట్ర సాధన భారత రాజకీయ చరిత్రలో ఒక అపూర్వమైన అధ్యాయం. ఆ అధ్యాయానికి కేంద్రబిందువుగా నిలిచిన వ్యక్తి బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ కోసం తన జీవితం మొత్తాన్ని అంకిత�
లేహ్ వేదికగా జరుగుతున్న ఖేలో ఇండియా వింటర్ గేమ్స్లో తెలంగాణ బోణీ కొట్టింది. గురువారం జరిగిన పురుషుల అడ్వాన్స్ ఫిగర్ స్కేటింగ్ విభాగంలో రాష్ట్ర యువ స్కేటర్ పడిగె తేజేశ్ రజత పతకంతో మెరిశాడు.
కోట్లాడి సాధించుకున్న తెలంగాణను దేశంలోనే నంబర్ వన్గా కేసీఆర్ నిలిపారని ప్రభుత్వ మాజీ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ వద్ద ఉన్న బృం
ఒకవైపు టెంపుల్ సిటీ కొండ.. మరోవైపు యాదగిరికొండ. మధ్యలో అద్భుతంగా.. ఆహ్లాదకరంగా రూపుదిద్దుకుంటున్న నెట్ వర్క్ ఆర్చ్ బ్రిడ్జి. ఈ బ్రిడ్జి కొండపైకి వెళ్లేందుకు మాత్రమే కాదు.. అక్కడికి వచ్చి చుట్టూ గుట్ట, �
పాలకవీడు, జనవరి 21: తెలంగాణ ప్రాంతంలోని అతిపెద్ద ఉత్సవాల్లో ఒకటైన, మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే జాన్పహాడ్ దర్గా మహోత్సవం గురువారం నుంచి ప్రారంభం కానుంది. ఈ మహోత్సవం మూడురోజుల పాటు జరగనుంది. దీనికి అధ�
పేదల సంక్షేమమే లక్ష్యమని గొప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ ప్రభుత్వం వారిపైనే తన ప్రతాపాన్ని చూపిస్తున్నది. ఏండ్లుగా ఎలాంటి రంది లేకుండా నివసిస్తున్న వారిపై దాష్టీకం ప్రదర్శిస్తున్నది. ఏకంగా వేలాది ఇం డ్�