ఎదుటివారిని చిన్నతనం చేయడానికి నోరు పెద్దగ చేయాలనే ఆలోచన వల్నరబుల్ టైపికల్ నార్సిసిస్టిక్ లక్షణం. మానసిక డిజార్డర్లో ఇదో ఆత్మరక్షణ చరం. తాను గొప్పవాడిని అనే మానసిక భావనలు చెదిరిపోయినప్పుడు, తీట నో�
Urea | నర్సింహులపేట డిసెంబర్ 27: కాళ్లు మొక్కుతా బాంచన్.. ఒక్క యూరియా బస్తా ఇప్పించండి.. అంటూ అధికారి కాళ్ల మీద పడి ఓ అన్నదాత వేడుకున్నాడు. యాసంగి సీజన్ మొదలైనప్పటికీ రైతులకు సరిపడా యూరియా ఇవ్వకపోవడంతో ఇలా ఓ రైత�
Rayapol | రాయపోల్, డిసెంబర్ 27: సిద్దిపేట జిల్లా రాయపోల్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షుడిగా రేకులపల్లి నర్సింహా రెడ్డి ఎన్నికయ్యారు. మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన సర్పంచ్లు ప్రత్యేకంగా సమావేశమై సర్పంచ్ ఫోరం అ�
Vem Narender Reddy | ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్రెడ్డి జన్మదిన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. మహబూబాబా�
Nagarkurnool | అధికార పార్టీకి చెందిన కొందరు నాయకులు దిగజారుడు రాజకీయానికి పాల్పడ్డారు. నాగర్కర్నూల్ జిల్లా వంగూరు మండలం పోల్కంపల్లి సర్పంచ్గా బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర
Khammam | గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వచ్చి న ప్రతికూల ఫలితాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా కాంగ్రెస్లో కల్లోలం సృష్టిస్తున్నది. అధికారంలో ఉన్నా ఆశించిన స్థాయిలో విజయా లు రాకపోవడంతో హస్తం నేతలు కంగుతిన్నా రు. ఓటమికి సొ
పాలమూరు ఎత్తిపోతల పథకం, గోదావరి, కృష్ణా బేసిన్ల నీళ్ల వాటాపై ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని బీ
Sarpanch | కాంగ్రెస్ పార్టీకి తాజా సర్పంచ్లు షాక్ ఇస్తున్నరు. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు ప్రత్యేకించి సీఎం రేవంత్రెడ్డి, మంత్రులు, ఆయా నియోజకవర్గాల కాంగ్రెస్ ఎమ్మెల్యేల తీరుతో విసుగుచెందుతున్న సర్పంచ్ల�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నవాబుపేట మండలం వెంకటేశ్వర తండాకు చెందిన సుమారు 150 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆ�
Srisailam | కృష్ణా బేసిన్ నుంచి తెలంగాణకు నీరు దక్కకుండా ఉమ్మడి పాలకుల నుంచే కుట్రలు మొదలయ్యాయి. ఏపీకి నీటిని తరలించే ప్రాజెక్టులన్నింటికీ 215 టీఎంసీల నీరు నిల్వ ఉండే శ్రీశైలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ను సోర�
Sankranti Holidays | రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సెలవులపై గందరగోళం నెలకొన్నది. ఇప్పటివరకు ఉన్న సెలవుల ప్రకారం పండుగ తెల్లారే బడులు పునఃప్రారంభం కావాల్సి ఉంది. దీంతో సెలవులు ముగిసిన వెంటనే బడులు రీ ఓపెన్ సాధ్యమేనా..? �
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు రెండో దఫా కస్టోడియల్ విచారణ ముగిసింది. ఈ నెల 25తో ఆయన విచారణ ముగిసిన వెంటనే.. విడుదల చేయాలని సుప్రీంకోర్�
రాష్ట్రంలో చిన్న, సన్నకారు రైతులను ప్రోత్సహించేందుకు నాబార్డ్ సహకారంతో అమలు చేస్తున్న మైక్రో ఇరిగేషన్ స్కీమ్ కొంతకాలంగా గాడితప్పింది. ప్రభుత్వం, అధికారులు ఈ పథకానికి సంబంధించి ప్రణాళికలు రూపొందిం�