‘సిగాచి పరిశ్రమలో నిరుడు జరిగిన ఘోర దుర్ఘటనలో సజీవదహనమైన మృతదేహాల సాక్షిగా ఇచ్చిన రూ.కోటి పరిహారం హామీనైనా నిలబెట్టుకో రేవంత్రెడ్డి. లేకుంటే ఆ బాధితుల కన్నీళ్లు, ఆవేదన మీ ప్రభుత్వాన్ని తప్పకుండా వెంట�
అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం.. నిరుద్యోగ భృతి ఇస్తామని ఎ న్నికల ప్రచారంలో హామీలిచ్చిన కాంగ్రెస్, అధికారంలోకి వచ్చిన తర్వాత కేవలం 16 వేల పోస్�
తెలంగాణ విప్లవకారుడు, అరుణోదయ నాగన్న కన్నుమూశారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం రాజా రాం గ్రామానికి చెందిన ఆయన అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు.
నూతన హైకోర్టు భవనం, ఉస్మానియా హాస్పిటల్ను డిసెంబర్ నాటికి పూర్తి చేసి ప్రారంభానికి సిద్ధం చేయాలని ఆర్అండ్బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అధికారులను ఆదేశించారు.
గ్రామ పంచాయతీల పనితీరును కేవలం పన్నుల వసూళ్లతోనే అంచనా వేయకుండా, ప్రజలకు అందిస్తున్న సేవలు, పారిశుద్ధ్యం, పారదర్శకత, డిజిటల్ పాలన, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాలకూ సమాన ప్రాధాన్యం ఇవ్వాలని రాష్ట్ర పంచాయత
నాలుగు రోజుల్లోనే రూ. 6590.37 కోట్ల రైతుభరోసా నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు మంత్రి తుమ్మల తెలిపారు. నాలుగో విడతలో 4 నుంచి 5 ఎకరాల వరకు సాగుభూమి కలిగిన రైతుల ఖాతాల్లో రూ. 1188 కోట్లను నేరుగా జమ చేసినట్టు వెల్ల�
తెలంగాణ అస్తిత్వస్వరాలు గాలి సోకితేనే మండే భాస్వరాలు. ఆ నిప్పు రవ్వలు ఎప్పుడూ చల్లారవు. ఏడు దశాబ్దాలుగా ఎగసిపడుతూనే ఉన్నాయి. తీవ్రవైన ధర్మాగ్రహావేశాలు ప్రజ్వరిల్లుతూనే ఉన్నాయి. ఆ చరిత్ర తెలియని మూర్ఖు�
విజన్లేని నాయకుడి చేతిలో తెలంగాణ రాష్ట్రం విలవిలలాడుతున్నదని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. శుక్రవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లాకేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఏర్
Chennur | మంచిర్యాల జిల్లాలో విద్యార్థి అదృశ్యం కలకలం రేపింది. చెన్నూరు పట్టణంలోని మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థి దుర్గం హర్ష కనిపించకుండాపోయాడు.
Mission Aagaman | భారత అంతరిక్ష రంగంలో హైదరాబాదీ కంపెనీ కొత్త చరిత్ర సృష్టించనున్నది. ఓ ప్రైవేట్ కంపెనీ తయారు చేసిన రాకెట్ తొలిసారిగా నింగిలోకి వెళ్లనున్నది.