Congress | కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం లో వింత పోకడలు నడుస్తున్నాయి. ప్ర భుత్వ కార్యక్రమాల సమాచారాన్ని మీడి యాకు చేరవేసే ప్రభుత్వ అధికారిక వాట్సాప్ గ్రూపుల్లో పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన పోస్టులు షేర్ �
Revanth Reddy | అబద్ధాలను సైతం అందంగా చెప్పి, నమ్మించడంలో సీఎం రేవంత్రెడ్డి ఆరితేరారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వివాదం ఏదైనా దాన్ని తన రాజకీయ అవసరాలకు వాడుకోవడం ఆయనకు పరిపాటిగా మారిందన్న వ్యాఖ్యలు వినిపిస�
Land Scam | ‘ఎకరాల్లో భూములు కొని, గజాల్లోకి మార్చి.. బకరాలకు కట్టబెడుతున్నారు’ - సొంత పార్టీ ఎమ్మెల్యేను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన ప్రకటన ఇది. ముఖ్యమంత్రి చేసిన ఈ వ్యాఖ్యలు అటు ప్రభుత్వంలో, ఇట�
Hydraa | న్యాయస్థానం ఉత్తర్వులను పదేపదే ఉల్లంఘిస్తున్న హైడ్రాపై మిలిటరీ యాక్షన్కు ఆదేశిస్తామని రాష్ట్ర హైకోర్టు హెచ్చరించింది. ఆర్మీజోన్లో ఉన్న వివాదాస్పద స్థలం రక్షణకు అవసరమైతే సైన్యా న్ని రంగంలోకి ది
KTR | రాష్ట్రంలో రైతాంగం పడుతున్న ఇబ్బందులు, ఢిల్లీలో విద్యార్థులు, యువత చేస్తున్న పోరాటం నేపథ్యంలో తన బర్త్డే వేడుకలకు దూరంగా ఉండాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిర్ణయించారు. ఈ
KTR | ప్రధాని మోదీ అంటే ఇక్కడి కేడీకి భయమని సీఎం రేవంత్రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. ఒకవైపు పాత కేసుల భయం, మరోవైపు అమృత్ పథకం, ఇతర కాంట్రాక్టుల �
ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ మరోసారి తన ప్రత్యేకతను చాటుకొంటున్నది. నాణ్యమైన విద్య, మెరుగైన పరీక్షల విధానం కోసం గళమెత్తిన విద్యార్థులపై కేంద్ర సర్కార్ కొనసాగిస్తున్న అణచివేత, దమనకాండను వ్యతిరేకిస్తూ గులా�
సృష్టి మనకు అందించిన అవకాశాలను అందిపుచ్చుకొని నలుగురికి సహాయపడటమే జీవిత పరమార్థం. అలాంటిది రాజకీయాల్లో, ప్రజా జీవితంలో ఉండేవారికి ఇతరులకు సహాయపడే అవకాశాలు ఎక్కువగా వస్తాయి. వాటిని నేతలు ఎలా సద్వినియోగ
కాళేశ్వరం తెలంగాణకు జల ప్రాణేశ్వరం. కానీ దాని మీద కేసీఆర్ సంతకం ఉన్నది. కనుక ప్రాజెక్టును పండబెట్టాలి. తెలంగాణ పొలాలను ఎండబెట్టాలి. మన నీళ్లు పొరుగుకు పారాలి. మన పొలాలు బీడుగా మారాలి. అటు బడేభాయ్ని ఖుషీ �
రాష్ట్రంలో ఓటరు జాబితా ల ప్రత్యేక సవరణ (సర్), ఎన్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ ప్రక్రియ నత్తనడకన సాగుతున్నది. సీఈవో కార్యాలయం గురువారం సాయంత్రం 6 గంటల వరకు వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం రాష్ట్రం�
ఆదిలాబాద్ జిల్లాలో మూతబడిన సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) కంపెనీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణి స్పష్టంగా కనిపిస్తున్నది. ఇది.. స్థానిక యువత ఉపాధికి, పరిశ్రమ అభివృద్ధికి ఆటంకంగా �
రాష్ట్రంలో డైవర్షన్ రాజకీయాలకు కాంగ్రెస్, బీజేపీలు పోటీపడుతున్నాయి. ప్రజా సమస్యలను పక్కదారి పట్టించేలా కుమ్మక్కు రాజకీయాలకు తెరతీశాయి. ప్రతి అంశాన్నీ రాజకీయాలకు వాడుకొంటున్నాయి. దేశ రాజధాని ఢిల్లీ�