JNTU | ఫీజు రియింబర్స్మెంట్ నిధుల కోసం ప్రయివేటు కాలేజీల యాజమాన్యాలు చేపట్టిన బంద్ నేపథ్యంలో హైదరాబాద్లోని జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీకల్ యూనివర్సిటీ( JNTU ) కీలక ప్రకటన చేసింది.
Osmania University | ఉస్మానియా యూనివర్సిటీలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కల్తీ ఆహారం పెడుతున్నారని ఓయూ విద్యార్థులు నిరసన చేపట్టారు. దీంతో ఓయూలో పోలీసులు భారీగా మోహరించారు.
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలులో కూలీలకు ఎదురవుతున్న సమస్యలు ఏండ్ల తరబడి పరిష్కారం కావడం లేదు. ప్రతియేటా గ్రామాల్లో నిర్వహించే సోషల్ ఆడిట్లో కూలీలు తమ సమస్యలను వెల్లడిస్తున్నా ఎవరూ పట్టించుకోవడం
హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న ఫాబెక్స్ స్టీల్..తెలంగాణలో తన తొలి ప్లాంట్ను ప్రారంభించింది. నగరానికి సమీపంలోని చిట్యాల వద్ద రూ.120 కోట్లతో పెట్టుబడితో 40 ఎకరాల విస్థీర్ణంలో నెలకొల్ప�
గుంతే కదా అని వదిలేస్తే.. 19 మంది ప్రాణాలు తీసింది.. రోడ్లపై ఉన్న గుంతలను పూడ్చడంలో ప్రభుత్వ యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండడంతో అంతర్గత, రాష్ట్ర, జాతీయ రహదారులపై తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. చేవెళ�
ఎక్సైజ్శాఖలో ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం డిమాండ్ చేసింది. రాష్ట్రపతి ఉత్తర్వుల మేరకు కొత్త సర్వీస్రూల్స్ అమలుచేయాలని, ఖాళీ పోస్టులు భర్తీచేయాలని కోరిం�
చేవెళ్ల బస్సు ప్రమాద స్థలి లో బాధిత కుటుంబాలను పరామర్శించేందు కు వెళ్లిన ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డికి నిరసన సెగ తగిలింది. రెండుసార్లు ఎంపీగా ఎన్నుకుంటే.. హైదరాబాద్-బీజాపూర్ హైవేను చేవెళ్ల వద్ద ఎంద�
హైదరాబాద్ అంతర్జాతీయ లఘుచిత్రోత్సవ లోగోను రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సోమవారం ఆవిష్కరించారు. డిసెంబర్ 19 నుంచి 21 వరకు ప్రసాద్ ఐమ్యాక్స్లో ఈ లఘు చిత్రోత్సవం జరగనున్నది.
పీజీ వైద్య విద్య యాజమాన్య కోటాలో 85% సీట్లు స్థానికులకే కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. సోమవారం ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టీనా జడ్ చొంగ్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
కూల్చివేతల్లో గూడు కోల్పోతున్న ఓ బాధితుడు, అతడి తల్లిపై సీఐ నోరుపారేసుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని హనుమాన్నగర్చౌరస్తా రోడ్డు వెడల్పులో భాగంగా షాపులను తొల�
దళితులందరూ ఏకమై ద్రోహం చేసిన కాంగ్రెస్ సర్కారుకు బుద్ధిచెప్పాలని, జూబ్లీహిల్స్లో ఓడించి కండ్లు తెరిపించాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు. రేవంత్రెడ్డి రెండేండ్ల పాలనలో అణగారిన వర్గా
ఉప ఎన్నికలో విజయదుందుభి మోగించేందుకు పదునైన ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూసుకుపోతుంటే ఏం చేయాలో తోచక కాంగ్రెస్ శ్రేణులు హైరానా పడుతున్నాయి. ప్రచారంలో గులాబీ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి