Niranjan Reddy | రైతుల పాలిట కాంగ్రెస్ పాలన శాపంగా మారిందని రేవంత్ రెడ్డి సర్కార్పై మాజీ వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జై జవాన్, జై కిసాన్ నినాదాలను ఈ దేశ ప్రజలు ఆదరిం�
Kadem Project | నిర్మల్ జిల్లా కడెం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతున్నది. దీంతో కడెం ప్రాజెక్టు నిండు కుండలా మారింది. ఈ క్రమంలో అధికారులు ప్రాజెక్టు 17 గేట్లు ఎత్తారు.
Seed Ganesha | సంప్రదాయం, పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా, మాజీ రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ స్థాపించిన గ్రీన్ ఇండియా చాలెంజ్ (GIC) లో భాగంగా సీడ్ గణపతి విగ్రహాలను తెలుగు నటుడు, నిర్మాత నారా రోహిత్ సుందరకాం�
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని (Rain Alert) వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో శనివారం ఉదయం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు జిల్లాల్లో అతిభారీ వర్షా�
ఇరిగేషన్శాఖలో పలువురు ఇంజినీర్లకు 8 నెలలుగా నిలిపివేసిన వేతనాలు విడుదల చేసేందుకు సర్కారు ఎట్టకేలకు ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆర్థికశాఖకు ఆదేశాలను జారీ చేసింది. ఇరిగేషన్శాఖలో ఇటీవల పలువురు సీనియర్లు ఉ�
కాంగ్రెస్ పాలన వచ్చి తెలంగాణకు మళ్లీ చీకటి రోజులు దాపురించాయని బీఆర్ఎస్ పార్టీ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి పేర్కొన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల పేరుతో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలను నయవంచనకు గురిచేస్తున్నది. ఈ దేశాన్ని, రాష్ర్టాన్ని సుదీర్ఘకాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఏ రోజూ బీసీలకు పె
తెలంగాణలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ క్యాటగిరీ -6 (ఏపీపీ) ఉద్యోగాల భర్తీకి శుక్రవారం తెలంగాణ రాష్ట్ర పోలీసు నియామక మండలి (టీజీపీఆర్బీ) నోటిఫికేషన్ జారీ చేసింది.
అన్ని రంగాలకు ప్రాముఖ్యత కల్పించి జిల్లా సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్, పరిశ్రమలు, వాణిజ్య శాఖల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం కరీంనగర్ పోలీసు �
తెలంగాణకు ఫ్లోరైడ్ ముప్పు ముంచుకొస్తున్నది. భూగర్భ జలాలను ఎడాపెడా తోడుతుండటమే ఇందుకు కారణమని తెలిసింది. సెంట్రల్ గ్రౌండ్వాటర్ బోర్డు వెల్లడించిన వార్షిక గ్రౌండ్ వాటర్ క్వాలిటీ రిపోర్టు 2024లో ఈ వి
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి, ఒడిశా దిశగా కదులుతున్నదని, దీని ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ ఒడిశా, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం శుక్రవారం ఒక
రేవంత్రెడ్డి సర్కారు వ్యవహరిస్తున్న తీరుతో ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో పన్నులు పెంచి ప్రజలపై భారం మోపిందని, వేల కోట్ల రూపాయల అప
రవాణా శాఖ అకస్మాత్తుగా తీసుకుంటున్న నిర్ఱయాలపై వాహనదారులు భగ్గుమంటున్నారు. ఇష్టానుసారంగా పన్నుల భారం మోపడాన్ని విమర్శిస్తున్నారు. భారం మోపకుండా ఆదాయాన్ని సృష్టించే మార్గాలను అమలు చేయాల్సింది పోయి.. ప�