భూమి ఉన్నోళ్లకు రైతు భరోసా.. లేనోళ్లకు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలను అమలు చేస్తామని హామీలు గుప్పించిన కాంగ్రెస్.. గద్దెనెక్కిన తర్వాత మొండిచెయ్యి చూపుతున్నది. రైతుకూలీలకు ఏటా రూ.12వేలు ఆర్థిక సాయం చేస్తా
Errolla Srinivas | సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బాధ్యత కన్నా.. బీఆర్ఎస్ అంటేనే భయం ఎక్కువగా ఉందని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.
KTR | రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఆదివారం నాడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. మొదట సిరిసిల్లలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుకు చేరుకున్న కేటీఆర్.. అక్కడ స్థానిక నేతలతో సమావేశమయ్యారు.
Harish Rao | డాక్టర్ నందిని సిధారెడ్డికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించిన సందర్భంగా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళా నిలయంలో పౌర సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇందులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ డ�
గత ఏడాది బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా కేసీఆర్ చేసిన ప్రసంగ సారం ఒక్కముక్కలో తేల్చి చెప్పాలంటే.. మిగతా పార్టీలకు తెలంగాణ అంటే రాజకీయం; మనకు తెలంగాణ అంటే టాస్క్ అని!
రాష్ట్రవ్యాప్తంగా ఎండలు ఠారెత్తిస్తున్నాయి. శనివారం కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరిలో 44.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైందని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Maktal Municipal Polling | మక్తల్ మున్సిపాలిటీలోని ఆరో వార్డుకు జరుగుతున్న ఎన్నికల్లో భాగంగా శనివారం పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 20.51 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు.
Tejasvi Surya | పార్లమెంట్ సాక్షిగా తెలంగాణ ఏర్పాటు తీరుపై విషం చిమ్మిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు తావిచ్చిన విషయం తెలిసిందే.
Women Reservation Bill | లోక్సభలో మహిళా రిజర్వేషన్ల బిల్లు వీగిపోవడం భారతదేశ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే మరుపురాని రోజు అని సీఎం రేవంత్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ఈ మేరకు సీఎం రేవంత్రెడ్డి పక్షాన ఆయన కార్యాలయ�
Caste Census | అసలు వదిలి కొసరు పెట్టినట్టున్నది కాంగ్రెస్ సర్కార్ తీరు. కేవలం కులాల వారీగా విద్య, ఉద్యోగ, ఆదాయ, సామాజిక స్థితిగతుల గణాంకాలనే సర్వే నివేదికలో ప్రకటించి చేతులు దులుపుకొన్నది. అసలు బీసీ వర్గాల్లో �
తెలంగాణ విభజన అంశాన్ని భారత్, పాకిస్తాన్ విభజనతో పోల్చుతూ పార్లమెంట్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్యపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డీజీపీ శివధర్రెడ్డికి రాష్ట్ర రవాణా, బీస�
ఇప్పుడు బీజేపీ నేతల చేతుల్లో రామబాణం లేనే లేదు. ఆ పార్టీ నేతలు శకుని పాచికలు పట్టుకొని చాలాకాలమే అయ్యింది. నిజానికి కమలం పార్టీ ఆవిర్భావం నుంచి విస్తరణ వరకు వాజపేయి, అద్వానీ సుదీర్ఘకాలం భిన్నాభిప్రాయాలత