కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ నిజం గా హనుమాన్ భక్తుడైతే బాధితులను బెదిరించలేదని తడిబట్టల తో గుడిలో ప్రమాణం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్ఎస్ ప్రవీణ్�
Bandi Sai Bhageerath | కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ అంబర్పేట నియోజకవర్గం చే నంబర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు.
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో (POCSO) కేసు, దీనిపై కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
వరి ధాన్యం కొనుగోలులో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వంపై యాదాద్రి జిల్లా రైతన్నలు భగ్గుమన్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుకు నిరసనగా మల్లాపురం గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రం ఎదుట ఆందోళన చేపట్టారు. వడ్ల బస్తాలన
Inter Admissions | ఇంటర్ ఫస్టియర్ ప్రవేశాల షెడ్యూల్ విడుదలైంది. పాత పద్ధతిలోనే అడ్మిషన్లకు సర్కార్ గ్రీన్సిగ్నల్ ఇవ్వడంతో తెలంగాణ ఇంటర్ బోర్డు సోమవారం షెడ్యూల్ను విడుదల చేసింది. ఈసారి ప్రవేశాల కోసం కొత్త
Gadwal Vijayalakshmi | రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్గా గద్వాల విజయలక్ష్మిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చైర్పర్సన్తోపాటు ఆరుగురు సభ్యులతో కమిషన్ను ఏర్పాటు చేస్తూ సోమవారం ప్రభుత్వ ప్రధాన కా
Sthree Nidhi Notification | రాష్ట్రంలోని పేద మహిళల ఆర్థిక సాధికారత కోసం ఏర్పడిన స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ ప్రస్తుతం నిబంధనల ఉల్లంఘనకు అడ్డాగా మారినట్టు తెలుస్తున్నది. స్త్రీనిధి సంస్థలో రిటైర్మెంట్�
Bandi Sanjay | కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు విషయంలో ఎట్టకేలకు రాష్ట్ర ప్రభు త్వం దిగొచ్చింది. బండి భగీరథ్ అరాచకాలపై, పోక్సో కేసు దర్యాప్తు పర్యవేక్షణాధికారిగా కూక�
Bandi Sanjay | బాలికపై బండి భగీరథ్ లైంగిక వే ధింపుల కేసులో కేంద్ర మంత్రి బండి సంజయ్, ఆయన అనుచరుడు సంగప్ప కూడా విచారణ ఎదుర్కోక తప్పదని న్యాయ నిపుణులు స్పష్టంచేస్తున్నారు.
Poonam Prabhakar | ‘బండి సంజయ్ కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసులో బాధితురాలు కూడా వారి సామాజిక వర్గమేనని తెలిసింది. మరి ఆ ఇద్దరికీ కులసంఘం పెద్దలు పెండ్లి చేస్తరా? ఆ కుల పెద్దలు వివక్షాపూరితంగా ఆ ఇ ద్దరిలో ఒక వ
Teachers | ప్రభుత్వ ఉపాధ్యాయులు ఒక గంట అదనంగా పనిచేయాలని సీఎం రేవంత్రెడ్డి పిలుపునిచ్చారు. టీచర్ కొలువు ఉద్యోగం కాదు.. బాధ్యత., బరువని ఆయన పేర్కొన్నారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 11నుంచి 17వరకు జరుగునున్న విద్య�
బీసీ గురుకుల విద్యాసంస్థల సొసైటీ పరిధిలోని గురుకుల డిగ్రీ కాలేజీల్లో ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తు గడుపు 16వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు సొసైటీ కార్యదర్శి సైదులు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు.
భారతీయ సంసృతిలో వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక స్థానం ఉన్నదని గవర్నర్ శివ్ప్రతాప్ శుక్లా తెలిపారు. ప్రాజెక్ట్ టైగర్, ప్రాజెక్ట్ చీతా వంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాయని గుర్త
ప్రధాని మోదీ హైదరాబాద్ సభలో చేసిన ప్రసంగం తెలంగాణ ప్రజల ఆశలను నీరుగార్చడమే కాకుండా, తీవ్ర నిరుత్సాహపర్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. ప్రధాని ఉపన్యాసంలో రాష్ట్ర సమస్యల ప్ర�