‘కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నరు. కానీ ఎల్ నినో ప్రభావం వల్ల వానలు కురువడం లేదు. గోదావరిలో వరదలు లేవు. అలాంటప్పుడు ఎలా ఎత్తిపోస్తరు?’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్
పోలీసుశాఖలో ఉద్యోగాలకు సిద్ధమయ్యే మైనారిటీ అభ్యర్థులు రాష్ట్ర మైనారిటీ స్టడీ సర్కిల్ ఉచిత శిక్షణ అందిస్తున్నదని మైనారిటీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ యాకూబ్పాషా తెలిపారు. మంగళవారం ఆయన ఒక ప్రకటన విడ�
హరిత ధరిత్రి కోసం పాటుపడుతున్న గ్రీన్ ఇండియా చాలెంజ్ ఉద్యమం పరిఢవిల్లాలని శృంగేరి శారదా పీఠం ఉత్తరాధికారి జగద్గురు శంకరాచార్య విధుశేఖర భారతీ మహాస్వామి ఆకాంక్షించారు. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజా అడవ�
జీపీలను బలోపేతం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క స్పష్టం చేశారు. నేటి నుంచి 10వతేదీ వరకు సర్పంచులు, ఉపసర్పంచులు, అధికారులకు నిర్వహించనున్న 3 రోజుల సమగ్ర శిక్షణలో భాగంగా మంత్
Home Guards | కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రతి నెలా ఒకటోతేదీనే జీతాలు ఇస్తామని సీఎం రేవంత్ చెప్పిన మాట అబద్ధమని తేలింది. నిరంతరం శ్రమ దోపిడీకి గురవుతున్న హోంగార్డులకు ఎనిమిదో తేదీ వచ్చినా వేతనాల�
ప్రభుత్వం అప్పుల పరంపరను కొనసాగిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికం ప్రారంభమైన తొలిరోజే ఏకంగా రూ.7,000 కోట్ల భారీ రుణాన్ని సమీకరించిన రేవంత్రెడ్డి సర్కార్.. రిజర్వు బ్యాంకు ప్రతి మంగళవా
రాష్ట్రంలో 14 లక్షల మంది కళాశాల విద్యార్థులకు సంబంధించిన ఫీజుల బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం మునగనూరు గ్రామంలో ప్రభుత్వ భూమిని పట్టాగా మార్చిన వ్యవహారంపై అధికార యంత్రాంగంలో కదలిక వచ్చింది. ‘సర్కార్ భూమి.... సమర్పయామి’ శీర్షికతో మంగళవారం ‘నమస్తే తెల�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాడిన ఉద్యమకారులను గుర్తించడంతోపాటు వారి కుటుంబాలకు సామాజిక భద్రత, సంక్షేమ ప్రయోజనాలు కల్పించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ మంగళవారం విసృ్తత స్థా�
‘మీరు ఉద్యమాలు చేసిండ్లు.. మీకు న్యాయం చేయాలె.. అందరికీ ఇండ్లు ఇవ్వాలె.. అందరికీ పదవులు ఇవ్వాలె.. ఎక్కడి నుంచి వస్తయి.. మీరొక్కరే ఉద్యమాలు చేశారా’ అని తనను కలిసిన విద్యార్థి, యువజన నాయకులతో రాష్ట్ర ప్రభుత్వ స
ఎల్ నినో ప్రభావంతో వర్షాలు ముఖం చాటేస్తున్న నేపథ్యంలో రాష్ట్రంలో వ్యవసాయం అయోమయంలో పడిపోతున్నది. ఓవైపు నీటి కటకటతో సాగు ప్రశ్నార్థకమవుతుండగా మరోవైపు కాంగ్రెస్ సర్కార్ కాళేశ్వరం ప్రాజెక్టుతో చెలగా
విషయ పరిజ్ఙానం లేదు, కనీసం మంత్రిగా పని చేసిన అనుభవం లేదు, నేర్చుకుందాం అనే ఆసక్తి లేదు, బూతులను నమ్ముకొని రాజకీయం చేస్తూ లాటరీ తగిలినట్టు ముఖ్యమంత్రి పదవి వచ్చింది. కనీసం ఇప్పుడైనా పాలన గురించి అవగాహన పె