అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కోసం ఎస్సీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఎస్సీ సంక్షేమశాఖ అధికారులు ప్రకటనలో తెలిపారు. వివరాలకు వెబ్సైట్ను సందర్శించాలని సూచించారు.
మైనార్టీ గురుకుల కళాశాల ప్రిన్సిపాళ్లకు గ్రేడ్-1 ప్రొసీడింగ్స్ ఇవ్వాలని తెలంగాణ గురుకుల ప్రిన్సిపాల్స్ అసోసియేషన్(టీజీపీఏ) అధ్యక్షుడు డాక్టర్ రౌతు అజయ్కుమార్ డిమాండ్ చేశారు. మైనార్టీ గురుకుల �
ఫజల్ అలీ కమిషన్ నివేదిక బయటికి వచ్చాక ఆంధ్ర రాజకీయ నాయకులకు కాళ్ల కింద భూమి కంపించింది. మిన్ను విరిగి మీద పడ్డట్టయింది. ఒకే భాష అని మూడేండ్ల నుంచీ డప్పుకొడుతూ తిరుగుతున్న వారందరికీ కమిషన్ స్పష్టం చేస�
పండుగంటే ఇంటిల్లిపాదికి సంతోషం. అందులోనూ తెలంగాణలో బతుకమ్మ పండుగంటే ఆడబిడ్డలకు సంబురమే. అయితే, ఈ సంబురమంతా గత వైభవంగా మార్చేసింది ప్రస్తుత సర్కారు. ఆరు గ్యారెంటీలంటూ, అందులో సింహభాగం మహిళలకే అంటూ ఊదరగొట
సింగరేణి సంస్థ ప్రారంభించిన కొత్త గనులు ఉత్పత్తిలో దూసుకుపోతున్నాయి. 2024 -25 ఆర్థిక సంవత్సరంలో కొత్తగా ప్రారంభించిన నాలుగు గనుల నుంచి సంస్థ 22 మిలియన్ టన్నుల బొగ్గును ఉత్పత్తి చేసింది.
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమాకు తెలంగాణ హైకోర్టు షాక్ ఇచ్చింది. ‘ఓజీ’ బెనిఫిట్ షోలకు, ఆ సినిమా టికెట్ రేట్లను పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల �
రాష్ట్రంలో ఆటవిక, అరాచక రాజ్యం నడుస్తోందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. పోలీసులను అడ్డం పెట్టుకొని రేవంత్ రెడ్డి అరాచక పాలన చేస్తుండని విమర్శించారు. కాంగ్రెస్ నాయకులు చెబితే పోలీసులు అక్రమ క�
Errabelli Dayakar Rao | ఎర్రబెల్లి దయాకర్ రావు పర్వతగిరి మండల కేంద్రంలోని కల్లెడ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రానికి వెళ్లారు. అక్కడ రైతుల దీనస్థితిని చూసి చలించిన ఎర్రబెల్లి.. అధికారులకు ఫోన్ చేసి రైతుల సమస్యను వివ�
KTR | ‘గిగ్ వర్కర్స్’కు కాంగ్రెస్ తీరని ద్రోహం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. అభయహస్తం డిక్లరేషన్లో గిగ్, ప్లాట్ఫారమ్ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే రేవంత్ సర్కార్ అమలు �
TG Weather | ఈ నెల 28 వరకు తెలంగాణలో వర్షాలు పడుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతుందని.. దానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం సగటు సముద్ర మట్టానికి 7.6 కిలో
KTR | బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నుంచి 8 మంది చొప్పున ఎంపీలు గెలిచినా తెలంగాణకు వచ్చింది గుండు సున్నా అని కేటీఆర్ అన్నారు. పకోడీలు అమ్మడాన్ని కూడా ఉద్యోగంగా చెప్పుకోవడం బీజేపీ నేతల మూర్ఖత్వమని విమర్శించారు