ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన వైద్యురాలిపై లైంగికదాడి చేయడంతోపాటు ఫొటోలు, వీడియోలు తీసి బెదిరిం చి దోపిడీకి పాల్పడుతున్న తెలంగాణ యువకుడిని మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు.
రైతుల పక్షాన పోరాడితే ప్రభుత్వం పోలీసు కేసులు పెట్టి వేధించాలని చూస్తున్నదని, అలాంటి కేసులకు భయపడేది లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జోగు రామన్న స్పష్టంచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి రైతు ల సమస్యల �
వ్యవసాయ పరిశోధన-సాంకేతిక బదిలీలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం కీలకమని ఐకార్-ఐఐఆర్ఆర్ సంస్థ డైరెక్టర్ డాక్టర్ ఆర్ఎం సుందరం పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్ రాజేంద్రనగర్లోని భారతీయ వరి పరిశ�
వానకాలం సీజన్లో ఉద్యాన పంటలు భారీ వర్షాలకు దెబ్బతిన్నాయి. పెట్టిన పెట్టుబడులు కూడా వెళ్లని పరిస్థితి రైతులకు మిగిలింది. ఆగస్టు నుంచి అక్టోబర్ వరకు కురిసిన భారీ వర్షాలతో కూరగాయలు, పండ్ల తో టలు దెబ్బతిన
వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీలు అమలుచేస్తామని అధికారంలోకి వచ్చి విస్మరించిన కాంగ్రెస్ సర్కారుపై తెలంగాణ ప్రజలు తీవ్ర కోపంతో ఉన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు చెప్పార�
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం బీసీలు పోరుబాట పట్టారు. రాష్జ్ర బీసీ జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గురువారం బీసీ సంఘాల నాయకులు, కార్యకర్తలు మౌన దీక్ష చేపట్టారు. పెద్దపల్లిల
రెవెన్యూ మంత్రి పొంగులేటిపై సీఎం రేవంత్రెడ్డి తన నిఘా వర్గాలను ప్రయోగించారా? ఆయన రోజువారీ కదలికల మీద గూఢచర్యం చేయిస్తున్నారా? అందుకోసమే తెలంగాణ ఇంటెలిజెన్స్ బృందాలను బీహార్కు పంపించారా? ఆయన భౌతికంగ
జగిత్యాల నడిబొడ్డున రూ.వంద కోట్ల విలువైన మున్సిపల్ భూమి అన్యాక్రాంతంపై అధికార యంత్రాంగం కదిలింది. భూ కబ్జాతో పాటు అనుమానాస్పదమైన కిబాల పత్రం రికార్డుల ట్యాంపరింగ్, తదితర అంశాలను ప్రస్తావిస్తూ ‘నమస్త
Swaantana Sabha | ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య (FATHI) ఆధ్వర్యంలో ఈ నెల 8న ఎల్బీ స్టేడియంలో నిర్వహించ తలపెట్టిన స్వాంతన మహాసభకు ప్రభుత్వం అనుమతి నిరాకరించింది. సరూర్నగర్, ఉప్పల్, పరేడ్గ్రౌండ్ మైదానాల్లోనూ సభలకు అను
Puvvada Ajay Kumar | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతోనే ఎన్టీఆర్ విగ్రహం పేరిట సీఎం రేవంత్ రెడ్డి హడావుడి చేస్తున్నాడని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు.
Telangana Cabinet | రేపు జరగాల్సిన సీఎం రేవంత్ రెడ్డి కేబినెట్ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 12వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు కేబినెట్ సమావేశం జరగనుంది.