ధ్యానబోయిన నర్సింహులు.. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త. జీవితకాలం పార్టీ కోసం పనిచేశారు. కరోనా మహమ్మారి సమయంలో కాలం చేశారు. ఈయన కొడుకు నరేశ్ కూడా గులాబీ జెండానే పట్టాడు. దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో చన�
ప్రపంచీకరణ నేపథ్యంలో ప్రపంచమంతా ఒకే వైపు పయనిస్తూ జాతిపరంగాను, భాషా పరంగాను, సంస్కృతిపరంగాను ఒకే లక్ష్యాన్ని సాధించడానికి ప్రయత్నిస్తున్నది. ఫలితంగా దీని ప్రభావం విభిన్న బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, న�
యాదగిరిగుట్ట పుణ్యక్షేత్రాన్ని దేశంలోనే ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఫొటో లేకుండా యాదగిరి పత్రికను ఎలా రూపొందిస్తారని ఎన్డీసీసీబీ మాజీ చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డి ఆగ
Harish Rao | కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తున్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. వరద నీళ్లను ఒడిసిపట్టి.. బురద రాజకీ�
KTR | బతికున్నంత కాలం బీఆర్ఎస్ పార్టీ కోసం కష్టపడిన ఓ ఇంటి ఆడబిడ్డ పెండ్లికి పార్టీ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. గంభీరావుపేట మండలం నర్మాల గ్రామానికి చెందిన ధ్యానబోయిన నర్సింహులు, ఆయన కుమారుడు నరేశ్
TG Rains | తెలంగాణలో గతవారం రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో వర్షాలకు వరదలు
Heavy rains | తెలంగాణ రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో భారీ వర్షాలు పడనున్నట్లు తెలంగాణ వెదర్ మ్యాన్ వెల్లడించారు. ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు తెలంగాణ సెంట్రల్, ఈస్ట్ జిల్లాలకు భారీ వర్షసూచన చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ విధానాలతో ఆర్థిక పరిస్థితి అస్తవ్యస్తమై ప్రజల కొనుగోలుశక్తి పడిపోతుండగా.. మూలిగే నక్కమీద తాటిపండు పడ్డట్టు వాహనదారులపై సర్కారు పన్నుల భారం మోపుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల కొత్త వ
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం పెంచుకునేందుకు ప్రజలపై ఇబ్బడిముబ్బడిగా పన్నులు, ఫీజుల భారం మోపుతున్నది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో అడ్డగోలుగా హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కారు.. వాటి అమలుకు ఆపసో�
గోపన్పల్లి భూదందా గుట్టు వీడకుండా అధికారులు అండగా నిలుస్తున్నారు. సమాచార హక్కుచట్టం దరఖాస్తులనూ బేఖాతరు చేస్తూ కాపలా కాస్తున్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గోపన్పల్లి పరిధిలో ఎకరా రూ.1
ప్రభుత్వ ఉద్యోగులు సమరానికి సిద్ధమవుతున్నారు. కాంగ్రెస్ సర్కార్పై యుద్ధం ప్రకటించనున్నారు. సెప్టెంబర్ ఒకటి నుంచి సుమారు 45 రోజులు ఏకధాటిగా ఉద్యమబాట పట్టనున్నారు. ఈ మేరకు ఈ నెల 19న సమావేశమై ఉద్యమ కార్యా