ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయ సంఘం తెలంగాణ(పీఎస్హెచ్ఎంఏ టీజీ) నూతన రాష్ట్ర అధ్యక్షుడిగా డీ మురళీధర్గౌడ్, ప్రధాన కార్యదర్శిగా రచ్చ మురళి ఎన్నికయ్యారు.
అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వానలు కురుస్తున్నాయి. ములుగు జిల్లాతోపాటు ఉమ్మడి ఖమ్మం, ఆదిలాబాద్, మహబూబ్నగర్, మెదక్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలుకురిశాయి. కుండపోత వ�
బంధువుల పెండ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా మహారాష్ట్ర వరదల్లో జగిత్యాలకు చెందిన ముగ్గురు మహిళలు గల్లంతయ్యారు. భారీ వరదలకు కారుతో సహా కొట్టుకుపోగా, డ్రైవర్తోపాటు మరో యువకుడు ప్రాణాలతో బయటపడ్డారు.
రాష్ట్ర ప్రభుత్వ నిర్లిప్త వైఖరి రెండు వేల మంది తెలంగాణ యువత ఉపాధికి గండికొట్టిందని కేటీఆర్ మండిపడ్డారు. పరిశ్రమల స్థాపనకు బీఆర్ఎస్ సర్కారు పదేండ్ల శ్రమ బూడిదలో పోసిన పన్నీరైందని సోమవారం ఎక్స్ వేద
పదేండ్ల బాలికను గుర్తుతెలియని దుండగులు కత్తులతో పొడిచి హత్యచేశారు. ఈ ఘటన కూకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై పోలీసులు, బాధిత కుటుంబస�
రాష్ట్రంలో హైటెన్షన్ (హెచ్టీ) విద్యు త్తు వినియోగదారుల బిల్లుల జారీలో విషయంలో డిస్కం అధికారులు సంస్కరణలకు శ్రీకారం చుట్టారు. ఇప్పటివరకూ మీటర్ రీడర్లు లేదా అధికారులు ప్రతి విద్యుత్తు కనెక్షన్ వద్దక
వాస్తవానికి సామాన్యుల మెదళ్లకు మేధావులే విజ్ఞానం, వివేచన, తర్కం, సత్యాన్వేషణ రూపాలలో మేతను అందించాలి. కానీ, సమాజ పరిణామ క్రమంలో ఇది ఒకోసారి గతి తప్పుతుంది. ఎందుకు తప్పుతుందనేది ఆలోచనకు అందని విషయమేమీ కాద�
నేషనల్ స్పోర్ట్స్ కోడ్-2011ను అమలు చేయకపోవడంపై వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ కబడ్డీ అసోసియేషన్కు హైకోర్టు సోమవారం నోటీసులు జారీ చేసింది. పార్ట్టైం సభ్యులు, ఉద్యోగులతో అసోసియేషన్ను కొనసాగించడాన్ని సవాలు
‘నీళ్లు-నిధులు-నియామకాలు’ అనే నినాదం పునాదిగానే తెలంగాణ ఉద్యమం ఉద్భవించింది. ఈ మూడింటి విషయమై ఈ ప్రాంతానికి అన్యాయం జరుగుతున్నదని గుర్తించిన తెలంగాణ ప్రజలు కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమానికి నడుం కట్టారు.
KTR | తెలంగాణ సచివాలయంలో చిన్న కాంట్రాక్టర్లు ధర్నాకు దిగిన ఘటనపై భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. కాంట్రాక్టర్లు స్వయంగా సీఎం కార్యాలయం ఎదుట ధర్నా చేయడం రాష్ట్ర ప్రభ�
TG Weather Update | అల్పపీడనం ప్రభావంతో రాబోయే మూడురోజులు రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుందని.. మంగ�