నీట్ యూజీ పరీక్ష-2026 పేపర్ లీకేజీ, పరీక్ష రద్దును నిరసిస్తూ బుధవారం హైదరాబాద్లో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ దిష్టిబొమ్మను దహన
నీట్ యూజీ-2026 పరీక్ష ప్రశ్నాపత్రం లీకేజీపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో చేపట్టిన లోక్భవన్ ముట్టడి ఉద్రిక్తంగా మారింది. బుధవారం నీట్ పరీక్ష లీకేజీని నిరసిస్తూ పెద్దసంఖ్యలో విద్యార్థులు, నాయకులు లోక్భవన్�
రాష్ట్రంలో మహిళా సాధికారతకు చిహ్నంగా ఉండాల్సిన ‘స్త్రీనిధి’ ఫెడరేషన్ ఇప్పుడు అక్రమాలకు, నిబంధనల ఉల్లంఘనలకు అడ్డాగా మారింది. దాదాపు రూ.5,500 కోట్ల భారీ టర్నోవర్ కలిగిన ఈ సంస్థలో కనీసం ఒక ప్రభుత్వ ఉద్యోగి �
తమ్మిడిహట్టి బరాజ్ నిర్మాణ ప్రాంతం, ప్రత్యామ్నాయాలపై అధ్యయనం చేయాలని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల సంఘం (టీఆర్ఈఏ) డిమాండ్ చేసింది. ఈ మేరకు బుధవారం నీటి పారుదల శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్కు ప్రతినిధ�
రాష్ట్రంలోని బీసీ గురుకులాల్లో పది, ఇంటర్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు-2026 అందించనున్నట్టు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుద�
ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయని ఇంటర్బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం ఫస్టియర్, మధ్యాహ్నం సెకండియర్ అభ్యర్థులకు పరీక్షలను నిర్
‘నేను కొలంబియా యూనివర్సిటీలో నిర్వహించనున్న కొడుకు స్నాతకోత్సవానికి హాజరుకావడం ఆనందంగా ఉన్నది..’ అంటూ బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు బుధవారం ఎక్స్లో ట్వీట్ చేశారు.
యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ (వైటీపీఎస్) మరో మైలురాయిని అధిగమించింది. ఈ ప్లాంట్లోని యూనిట్-3లో ఈ నెల 10 నుంచి నిర్వహించిన కమర్షియల్ ఆపరేషన్ డేట్ (సీవోడీ) బుధవారం విజయవంతంగా ముగిసింది. 800 మెగావాట్ల స�
రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ విద్యుత్తు పంపిణీ సంస్థలను (డిస్కమ్లను) త్వరలో ప్రైవేటీకరించబోతున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. వీటిని ప్రైవేటు కంపెనీలకు అప్పగించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా రై
కుమారుడు భగీరథ్పై నమోదైన పోక్సో కేసుతో బండి సంజయ్ ఖేల్ ఖతం అయ్యిందని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ఇంతకాలం దూకుడుగా వ్యవహరించిన సంజయ్ ఆత్మరక్షణలో పడ్డారని తెలుస్తున్నది. ఈ ఘటన రాష్ట్ర బీజేపీ�
పోక్సో కేసును ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ కోసం పోలీసులు గాలింపు చర్యలు మొదలుపెట్టారు. బాలికపై లైంగిక దాడి, ఇతర తీవ్రమైన నేరారోపణల నేపథ్యంలో పేట్ బషీర�
ఏదైనా క్రిమినల్ కేసులో సింగిల్ జడ్జి వెలువరించిన మధ్యంతర ఉత్తర్వులు లేదా తుది తీర్పుతో విభేదించి నప్పుడు దానిపై ద్విసభ్య ధర్మాసనం వద్ద అప్పీల్ చేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. క్రిమిన�