నెల రోజులు దాటినా ధాన్యం కొనేటోళ్లు లేరని రైతులు ఆందోళన చెందుతున్నారు. ‘గన్నీ బ్యాగులియ్యరు.. కాంటా పెట్టరు.. లారీలు రావు.. గిట్లయితే మేమెప్పుడు అమ్ముకోవాలి?’ అని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నా రు. �
Inter Board | ఇంటర్మీడియట్ విద్యలో రాష్ట్ర ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. ముఖ్యంగా పరీక్ష విధానంలో సంస్కరణలు తెచ్చింది. ఇప్పటివరకు ఇంటర్ సెకండియర్లో మాత్రమే ప్రాక్టికల్స్ నిర్వహిస్తుండగా, ఇకనుంచి ఫస్టి�
Pensions | చేయూత పింఛన్లలో కోతపెట్టేందుకు ప్రభుత్వం రోజుకో విధానం తెరపైకి తెస్తున్నది. అధికారంలోకి రాగానే పింఛన్ రెట్టింపు చేస్తామని, కొత్తవి మంజూరు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ, రెండున్నరేండ్ల�
Bandi Sai Bhageerath | రేవంత్రెడ్డి సర్కార్ మరోసారి డైవర్షన్ రాజకీయాలకు తెరతీసిందని బీఆర్ఎస్ ఆరోపించింది. కేంద్ర కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదవ్వడం, ఇప్పటికీ నిందితుడిని అర
Congress | ‘అంతన్నడు ఇంతన్నాడే గంగరాజు..’ అన్నట్టుగా తయారైంది ముఖ్యనేత పరిస్థితి. కేరళలో కాంగ్రెస్ విజయానికి తానే ప్రధాన కారణమని, ముఖ్యమంత్రి ఎంపికలో తన మాటే నెగ్గుతుందని ఊదరగొట్టిన ముఖ్యనేత పరువు పోయిందని ప
కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి 2025-26 ఆర్థిక సంవత్సరంలో అంచనాలను అందుకోలేకపోయింది. ఆదాయం అంచనాల కంటే తకువగా నమోదైంది. రెవెన్యూ మిగులుకు బదులుగా భారీస్థాయిలో లోటు ఏర్పడింది.
భారత్, ఆస్ట్రేలియా మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా హైదరాబాద్లో కీలక భేటీ జరిగింది. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావుతో భారతదేశంలోని ఆస్ట్రేలియా హైకమిషనర్ ఫిలిప్గ్రీన్ గురు�
తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ కార్యవర్గాన్ని గురువారం ఎన్నుకున్నారు. హైదరాబాద్ యూనియన్ కార్యాలయంలో నిర్వహించిన ఈ ఎన్నికల్లో అసోసియేట్ ప్రెసిడెంట్గా వెంకట నర్సింహారెడ్డి, ప్రధాన �
2015 తర్వాత పదో తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేకపోయిన విద్యార్థులకు ప్రభుత్వం మరో అవకాశం కల్పించింది. చదువు మధ్యలో ఆగిపోయిన వారు పదిలో ఉత్తీర్ణత అయ్యేందుకు జూన్-2026లో నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు హ�
ఎన్హెచ్-44పై బోయిన్పల్లి-కాళ్లకాల్, తొండుపల్లి-కొత్తూరు వరకు ఆరు లేన్ల విస్తరణలో భాగంగా మిగిలిన పనులకు సంబంధించి బిడ్లు ఆహ్వానిస్తున్నట్టు నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎన్హెచ్ఏఐ) తెలిపింద�
తెలంగాణలో పోలీస్ ఉద్యోగాల కోసం గత రెండున్నర ఏండ్ల నుంచి ఎదురుచూస్తున్న లక్షల మంది నిరుద్యోగుల ఆశలపై కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లు చల్లింది. రాష్ట్ర పోలీస్ విభాగంలో 17 వేల ఖాళీలను భర్తీ చేయాలని మాజీ డీజీ�
తెలంగాణ ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగులకు అందాల్సిన వివిధ సెటిల్మెంట్ నిధుల విడుదల ప్రక్రియ వేగవంతమైంది. రిటైర్డ్ ఉద్యోగుల గ్రాట్యుటీ, టెర్మినల్ లీవ్ ఎన్క్యాష్మెంట్, సెటిల్మెంట్లకు సంబంధించ
నిబంధనలకు అనుగుణంగానే తెలంగాణ జైళ్లశాఖలో బదిలీలు ఉంటాయని అధికారులు తెలిపారు. ‘ఖైదీలు 14.. అధికారులు 53’ శీర్షికన మంగళవారం ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనంపై అధికారులు స్పందించారు. బదిలీలు, పోస్టింగులు
‘సినిమా తారలైనా, రాజకీయ నాయకులైనా చట్టం ముందు అందరూ సమానమే’.. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి అసెంబ్లీలో మాట్లాడుతూ సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలివి. కానీ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడ