RTC Strike | మళ్లీ ఉమ్మడి పాలననాటి రోజులు కనిపిస్తున్నయ్. ఉద్యమకాలం నాటి దృశ్యాలు పునరావృతమవుతున్నయ్. నాడు స్వరాష్ట్రం కోసం యువకుల బలిదానాలు.. నేడు ఆర్టీసీ కార్మికుల బలవన్మరణ యత్నాలు. అగ్నికీలలు.. ఆగ్రహజ్వాలల
బస్వాపూర్ రిజర్వాయర్ సవరించిన అంచనాలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 11.39 టీఎంసీల కెపాసిటీ కలిగిన ఈ ప్రాజెక్టుకు 2017లో అప్పటి సర్కార్ రూ. 1,751 కోట్లతో పరిపాలనాపరమైన అనుమతులు మంజూరు చేసింది.
ఒక చిన్న కథ. ‘ సింహాన్ని చూసి ఓ నక్క.. తాను కూడా ఆ సింహంలా ఎందుకు ఉండకూడదు.. అడవికి రాజు ఎందుకు కాకూడదు అని ఆలోచించసాగింది. ఆ సింహాన్ని అనుకరించడం మొదలు పెట్టింది. ఎంత చేసినా సింహం సింహమే, నక్క నక్కనే కదా. ఒక రో�
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చాలనే పథక రచన చేసి.. రేవంత్ సర్కారు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో
కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరగలేదని, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, హరీష్ రావుపై ఎటువంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గట్టి చె
RTC strike | రాష్ట్ర వ్యాప్తంగా రెండో రోజు ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతున్నది. తమ న్యాయమైన హక్కుల కోసం ఉద్యమిస్తున్న ఆర్టీసీ కార్మికులపై కాంగ్రెస్ ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతున్నది.
కాళేశ్వరం ప్రాజెక్టులోని రెండు పిల్లర్లు కుంగితే, ఆగమేఘాల మీద స్పందించిన మోదీ సర్కార్.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూలిన ప్రాజెక్టులపై ఎందుకు స్పందించడంలేదు? అని బీఆర్ఎస్
రాష్ట్రంలో భిన్నవాతావరణం కొనసాగుతున్నది. మధ్యాహ్నం వరకు తీవ్రమైన ఎండలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేడిగాలులు, సాయంత్రం క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయ�
విద్యార్థులు చదువుతూనే సంపాదించడం, చదువు పూర్తయ్యాక ప్లేస్మెంట్స్ కల్పించడం లక్ష్యంగా విద్యాశాఖ ప్రణాళికాబద్ధంగా ముందుకెళుతున్నది. పాలిటెక్నిక్ విద్యార్థులు నెలకు రూ. 12 వేల నుంచి రూ.18 వేలు, డిగ్రీ వ�
రాష్ట్రంలోని ఐదేండ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ కోర్సుల అడ్మిషన్లపై తెలంగాణ ఉన్నత విద్యామండలి కీలక నిర్ణయం తీసుకున్నది. 2026-27 విద్యాసంవత్సరంలో ఈ కోర్సుల్లోని సీట్లను డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్�
సహజంగా ఇంజినీరింగ్.. అగ్రికల్చర్.. ఫార్మసీ కోర్సుల్లో ఇంటర్ సెకండియర్ పూర్తిచేసిన వారే చేరుతారు. మొత్తంగా టీనేజర్లే అత్యధికంగా ఎప్సెట్కు దరఖాస్తు చేస్తారు. కానీ ఆరు పదులు, ఐదు పదుల వయస్సులవారు సైత�
కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ వైఖరి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నదంటూ హైకోర్టు కీలక తీర్పును వెలువరించడంపై నెటిజన్లు, తెలంగాణవాదులు హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు �
జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టుఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాం. ఈ తీర్పుతో కాంగ్రెస్ కుట్రలు బట్టబయలయ్యాయి. చివరకు ధర్మమే గెలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కోణంలో కమిషన్ ఏర్పాటు చేస�