తెలంగాణలో హామీలు అమలు చేయకుండా, గత ప్రభుత్వం తీసుకొచ్చిన పథకాలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కార్.. కేరళంలో మాత్రం లేని గొప్పల డప్పులు కొట్టుకుంటున్నది. మలయాళ దినపత్రికలో భారీ స్థాయిలో ప్రకటనల ద్వారా ప�
దేశవ్యాప్తంగా సైబర్ మోసాలకు సహకరిస్తూ, అద్దె ఖాతాలను నిర్వహిస్తున్న నెట్వర్క్ గుట్టును ‘ఆపరేషన్ క్రాక్డౌన్ 1.0’ పేరిట తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో రట్టు చేసింది. ఈ ఆపరేషన్ వివరాలను సైబర్ సెక
ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావుకు ఊరట లభించింది. ఈ కేసులో ఆయనను అరెస్టు చేసిన పక్షంలో రూ.25 వేల చొప్పున 2 పూచీకత్తులతో విడుదల చేయాలని సుప్
వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం నాగరాల గుట్ట సమీపంలోని ఓ మామిడి తోటలో మంగళవారం ఉదయం పునుగు పిల్లి అనారోగ్యంతో గ్రామస్తులకు తారసపడింది. వెంటనే అటవీ సిబ్బందికి సమాచారమివ్వగా వారు సాయంత్రం అక్కడికి చేర
నిరుద్యోగులపై కాంగ్రెస్ సర్కార్ మరోసారి ఉక్కుపాదం మోపింది. లాఠీలు ఝుళిపించి, అక్రమ అరెస్టులతో వేధింపులకు దిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి, నిరుద్యోగులను నిండా �
అడవుల్లో ఉండాల్సిన పెద్దపులులు జనారణ్యంలోకి వస్తున్నాయి. అడవుల విస్తీర్ణం నానాటికీ తగ్గడం, పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అక్కడ ఉండలేకపోతున్నాయి. ఆహారం కోసం తరచూ సమీప జనావాసాల్లోకి ప్ర వేశించి పశువ�
ఢిల్లీలో రాజ్యాంగం గురించి గొప్పలు చెప్తూ రాష్ట్రాల్లో మాత్రం అదే రాజ్యాంగాన్ని కాంగ్రెస్ తుంగలో తొక్కుతున్నదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ ఉపనేత హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వా మ్య వ్య�
అత్యంత వెనుకబడిన 57 షెడ్యూల్డ్ కులాల(ఎంబీఎస్సీ) అభ్యున్నతి కోసం ప్రభుత్వం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని 57 ఎంబీఎస్సీ కులాల హకుల పోరాట సమితి వ్యవస్థాప క అధ్యక్షుడు బైరి వెంకటేశం డిమాండ్ చేశార�
రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 పథకం కింద గృహ నిర్మాణాలు చేపట్టడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వీపీ గౌతం వెల్లడించారు.
గ్రూప్-1 వివాదం మళ్లీ సుప్రీంకోర్టుకు చేరింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై నిరుద్యోగ జేఏసీ నేతలు సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించి, స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. దాన్ని సుప్రీంకోర్టు అన�
రాష్ట్రవ్యాప్తంగా కొద్దిరోజులుగా ఎండలు దంచికొడుతుండగా, రాబోయే రోజుల్లో వానగండం పొంచి ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది.
Medak | మెదక్ జిల్లాలోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ గురుకులాలు, వసతిగృహాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందడం లేదనే ఆరోపణలు వినిపిస్�