ఏడు రకాల సన్న వడ్లకే బోనస్ ఇస్తామని ఇటీవల ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం వాటికి కూడా కోత పెట్టేందుకు ప్రయతిస్తున్నదా? జరుగుతున్న పరిమాణాలు చూస్తుంటే ఇలాంటి అనుమానమే కలుగుతున్నది. విక్రయించిన వడ్ల విత్త
బాల్కనీ నుంచి కిందపడి రెండేండ్ల చిన్నారి చనిపోయిన ఘటన ని ర్మల్ జిల్లా భైంసాలో శుక్రవారం జరిగింది. రా జస్థాన్కు చెందిన మాధవ్ సింగ్, ప్రియాంక పట్టణంలోని రాహుల్నగర్లో ఉంటున్నారు.
పొలం పనులు చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టి ఇద్దరు రైతులు మృతిచెందారు. ఈ ఘటనలు జోగుళాంబ గద్వాల, ఆదిలాబాద్ జిల్లాల్లో చోటుచేసుకున్నాయి. వివరాలు ఇలా ఉన్నాయి. గద్వాల జిల్లా ధరూరు మండలం నెట్టెంపాడుకు చెందిన
ఇంటర్ పూర్తిచేసిన వారికి హెటిరో ఫార్మా సంస్థలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్టు ఇంటర్ బోర్డు కార్యదర్శి అభిలాష అభినవ్ తెలిపారు. ప్రొడక్షన్, క్వాలిటీ కంట్రోల్ విభాగాల్లో 300కు పైగా ఉద్యోగాలు భర్తీచ�
కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్)ను రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్తో రాష్ట్రవ్యాప్త ‘జనజాగరణ యాత్ర’ను తలపెట్టినట్టు తెలంగాణ సీపీఎస్ఈయూ అధ్యక్షుడు గంగాపురం స్థితప్రజ్ఞ, ప్రధాన కార్యదర్శి కల�
గురుకులాల్లో బహుజన బిడ్డలు కలుషిత ఆహారం తిని అస్వస్థతకు గురవుతుంటే పట్టించుకోని ప్రభుత్వం హడావుడిగా మూసీ ప్రాజెక్టు కోసం రూ.7345 కోట్లు కేటాయించడం దారుణమని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఇబ్రాం శేఖర్ నిప్ప
తెలంగాణ గురుకులాల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లపై దినపత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసింది.
నారాయణపేట జిల్లా మక్తల్ మండలంలో అధికారిక కాంగ్రెస్ నాయకుల అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. ఉప్పరపల్లి గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్తపై భద్రపై కాంగ్రెస్ నాయకుడు అంజి, అతని అనుచరులు విచక్షణారహితంగా �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర మర్యాదపూర్వకంగా కలిశారు. తనపై నమ్మకం ఉంచి తనను పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఎంపిక చేసిన బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, సహక
Katamayya Raksha Kits | గీతకార్మికుల రక్షణ కోసం ఇవ్వాల్సిన కాటమయ్య రక్షణ కిట్ల పంపిణీని సర్కార్ అటకెక్కించింది. అధికారంలోకి వచ్చేనాటికే సిద్ధంగా ఉన్న 30 వేల కిట్లను పార్లమెంట్ ఎన్నికలముందు హడావుడిగా పంపిణీ చేసి కాం
SIR Enumeration | ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియ ఆశించిన స్థాయిలో లేదు. ప్రక్రియ ప్రారంభమై 14 రోజులు గడిచినా కేవలం 16 శాతమే డిజిటలైజేషన్ పూర్తి కావడంపై ఆందోళన వ్యక్తమవుతున్నది.
Musi Project | రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ ప్రతిష్టాత్మకంగా ప్రగల్భాలు పలుకుతున్న మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతోనే రాష్ట్ర ఖజానాను అప్పుల ఊబిలోకి సన్నద్ధమైంది. సొంత నిధులు కేటాయించే స�
Job Notifications | ‘అంతన్నడు ఇంతన్నాడే గంగరాజు.. నట్టేట్ల ముంచుతున్నడే గంగరాజు’ అన్న ఓ సినిమా పాటను ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిజం చేస్తున్నారు. ఎన్నికల ముందు టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్రెడ్డి నిరుద్యోగులకు పె
Bandi Sai Bhageerath | కేంద్ర మంత్రి కుమారుడు, పోక్సో కేసులో అరెస్టయిన బండి సాయి భగీరథ్కు హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది. లక్ష రూపాయల వ్యక్తిగత హామీతోపాటు అంతే మొత్తానికి మరో రెండు పూచీకత్తులు సమర్పించాలన�