Inter Exams | తెలంగాణ ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు జరిగాయి. మార్చి 3న జరగాల్సిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం మ్యాథ్స్ 2ఏ, బోటనీ, పొలిటికల్ సైన్స్ పరీక్షలను మార్చి 4న నిర్వహించనున్నట్లు
Errolla Srinivas | రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అంతా అవినీతిమయం అయ్యిందని బీఆర్ఎస్ నేత ఎర్రోళ్ల శ్రీనివాస్ విమర్శించారు. ఈ మధ్య కాలంలో కాంగ్రెస్ పార్టీ అంటే కరప్షన్, కాంగ్రెస్ అంటే క్రైమ్ అ�
Singireddy Niranjan Reddy | యూరియా పంపిణీ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యాప్ విధానంపై మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఈ స్కీమ్ అసలు రైతులకు శిక్ష.. కౌలు రైతులపై కక్ష అన్నట్లుగా ఉందని �
KTR | తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు అధికార మదం తలకెక్కిందని, ప్రజలను మరియు ప్రజాప్రతినిధులను చంపేస్తామంటూ బరితెగించి మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్కుమార్పై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ నిప్పులు చెరిగారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ఓ యూజ్లెస్ ఫెలో.. అతనికి కామన్ సెన్స్ లేదని మండిపడ్డారు. అసలు ఏ పార్టీనో తెలియని వ
Kishan Reddy | తెలంగాణ బీజేపీ ఎంపీలతో ప్రధాని మోదీ భేటీకి సంబంధించి వచ్చిన లీకులపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానితో జరిగిన సమావేశ వివరాలను బయటపెట్టడం మంచిది కాదని అన్నారు. మీటింగ్ వి�
Polavaram Project | పోలవరం - బనకచర్ల ( పోలవరం - నల్లమలసాగర్) ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బచావత్ ట్రైబ్యునల్ తీర్పునకు విరుద్ధంగా పోలవరం నుంచి గోదావరి జలాలు తరలించే ప్రయత్నం చేస్త�
TG TET 2026 | తెలంగాణ టెట్ 2026 పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. జనవరి 3వ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. సీబీటీ విధానం ద్వారా ఈ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు
అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు బ్లాక్మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్నారు. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో మూడో విడతలో స్థానిక సంస్థల ఎన్నికల జరగనున్నాయి.
‘ఆయుధాలను వదిలేసి.. ప్రజల్లోకి వెళ్దాం’ అని మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ, పొలిట్ బ్యూరో గతంలోనే నిర్ణయం తీసుకుంది. దాదాపు మూడున్నరేండ్ల తర్వాత 2024లో జరిగిన పొలిట్బ్యూరో సమావేశంలోనే ఆయుధాలు వదిలేయాలన�
హౌసింగ్ బోర్డు లీజుకు ఇచ్చిన భూములు, దుకాణాల క్రమబద్ధీకరణకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర గృహనిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అధికారులను ఆదేశించారు. హౌసింగ్ బోర్డు స్థలాల్లో ప్రస�
చట్టసభల్లో ఓబీసీలకు రాజకీయ రిజర్వేషన్ల సాధనకు అన్ని పార్టీలతో క లిసి దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపడుతామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య వెల్లడించారు. దేశవ్యాప్తంగా రిజర్వేష�
‘రాష్ట్రంలో జరిగిన రెండు విడతల సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే ప్రజలు పట్టం కట్టారు. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలో కూడా కాంగ్రెస్ గెలువని పరిస్థితి. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండేండ్లలో ఏం చ�