Musi Project | అసలే సింగపూర్ కన్సల్టెంట్ల ప్రజెంటేషన్.. గాలిలో అమరావతిని నిర్మించిన అనుభవం.. ఇంకేముంది! చారిత్రక మూసీ నది గ్రాఫిక్స్లో నిండా మునిగిపోయింది.
Dev Ji | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇక్కడ సాధించిన అభివృద్ధి కారణంగానే మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్స్ నిలిచిపోయాయని ఆ పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ స్పష్టంచేశారు. ఇం
Telangana Schools | తరగతికి ఒక గది ఉండాలి. అవసరమైన మేరకు టీచర్లుండాలి. అయితే ఈ మాటలు కేవలం నినాదానికే పరిమితమయ్యాయి. వాస్తవాలు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి.
రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న వ్యవసాయ, ఉద్యాన పంటలకు దేశీయ మార్కెట్లతోపాటు అంతర్జాతీయ మార్కెట్లలో మంచి డిమాండ్ ఉందని వ్యవసాయ, మార్కెటింగ్శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు పేర్కొన్నారు.
రాష్ట్రంలో గ్యాస్ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి కొరత లేదని, వినియోగదారుల అవసరాల మేరకు గ్యాస్ అందుబాటులో ఉన్నదని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ మంత్రి ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి స్పష్టం చేశారు.
రాష్ట్రంలో మండే ఎండలు కాస్తున్నాయి. గురు, శుక్రవారాల్లో వివిధ జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు ఏకంగా 40 డిగ్రీలు దాటడం ఆందోళన కలిగిస్తున్నది. మండే ఎండలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
రాష్ట్రంలో విద్యుత్తు డిమాండ్ ఆల్టైమ్ రికార్డులను సృష్టిస్తున్నది. శుక్రవారం 18,228 మెగావాట్లతో సరికొత్త రికార్డు నెలకొల్పింది. ఇప్పటి వరకు 18,139 మెగావాట్లు అత్యధిక పీక్ డిమాండ్ కాగా, శుక్రవారం రాష్ట్ర�
సాగునీటి గండం ముంచుకొస్తున్నది. మెట్టప్రాంతాల్లో గోస తీవ్రమవుతున్నది. ఎండల తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో బావులు, బోర్లలో నీటిమట్టం వేగంగా పడిపోతున్నది. మరోవైపు కాలువల నిర్మాణం పూర్తికాక.. పూర్తయినా సిల�
మున్సిపాలిటీల్లో ప్రజల దాహార్తి తీర్చాలనే ఉద్దేశంతో తీసుకొచ్చిన అమృత్ 2.0 పథకం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉన్నాయి. పట్టణాల్లో వీటి పనులు ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెనక్కు అన్నట్లు ఉ
‘రాహుల్జీ..రాజ్యాంగ రక్షణ కోసం పోరాడుతున్నానని రాజ్యాంగప్రతులను పట్టుకొని దేశమంతా పర్యటిస్తారు. రాజ్యాంగ విలువల పరిరక్షణ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యమని పార్లమెంట్, బహిరంగ సభలు, ఎన్నికల ప్రచారాల్లో ఊదర�
కాంగ్రెస్ రెండు ముఖాలు, రెండు నాలుకల ధోరణి ప్రపంచానికి మరోసారి వెల్లడయ్యింది. లోక్సభ స్పీకర్ పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని ప్రతిపక్షనేత రాహుల్గాంధీ నాయకత్వంలోని విపక్షాలు ప్రవేశపెట్టిన అవి�
CS Ramakrishna Rao | ఈనెల 16 వ తేదీ నుంచి ప్రారంభమవుతున్న అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు సంబంధించిన అధికారులు సభ్యుల ప్రశ్నలకు సమాదానాలను సిద్దం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణ రావు ఆదేశించారు.