Age Limit | తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉద్యోగాల కోసం వయోపరిమితిని మరో పదేళ్లకు పెంచింది. ఈ మేరకు సీఎస్ రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు.
AST Tenders Scam | రవాణాశాఖలో మరో కుంభకోణం వెలుగులోకి వచ్చింది. వాహనాల ఫిట్నెస్ పరీక్షల కోసం ఏర్పాటు చేయనున్న ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్స్ (ఏటీఎస్) టెండర్ల ప్రక్రియలో స్కామ్ జరిగినట్టు సమాచారం. టెండర్ల ని�
Seethakka | కోట్ల మంది గ్రామీణ మహిళల పొదుపు సొమ్ముతో ముడిపడి ఉన్న స్త్రీ నిధి సంస్థలో ఉద్యోగుల నియామకాలు, తొలగింపులు చర్చనీయాంశమయ్యాయి. మహిళా సాధికారతకు అద్దం పట్టాల్సిన సంస్థ.. అక్రమ నియామకాలు, నిబంధనల ఉల్లంఘన
Bandi Bhageerath | పోక్సో కేసు నిందితుడు బండి భగీరథ్ బాధితులు ఇంకా ఎంతమంది ఉన్నారు? వారు కూడా మైనర్లేనా? లేక మేజర్లా? అయితే, ఎందుకు బయటికి రావడం లేదు? మీడియా ముందుకు రాకుండా వాళ్లను అడ్డుకుంటున్నదెవరు? ఇప్పుడు ఇదే తీ�
Bandi Bhageerath | బండి భగీరథ్ పోక్సో కేసులో అతని తండ్రి, కేంద్ర సహాయ మంత్రి కూడా నిందితుడని, అతనిపై ఎందుకు కేసులు నమోదు చేయలేదని ప్రశ్నలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. పోక్సో కేసు నమోదుకు ముందు, తర్వాత.. బాధితులను బె�
ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు. వరదలు, అగ్నిప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లో వేగవంతమైన స్పందన, శాఖల మధ్య సమన్వయం, ముందస్తు సన్నద్ధ�
వ్యవసాయ రంగం పట్ల కేంద్ర ప్రభుత్వ విధానాలు రైతులకు శాపంగా మారుతున్నాయని వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న బీజేపీ కేంద్ర మంత్రులు పదేపదే కేంద్రమే �
దేవాదాయ శాఖ కార్యాలయంలో రాష్ట్ర బ్రాహ్మణ పరిషత్ చైర్మన్కు సీటు లేదు. కేసీఆర్ హయాంలో ఏర్పాటుచేసిన బ్రాహ్మణ పరిషత్ను బొగ్గులకుంటలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలోనే కొనసాగిస్తుండగా, అక్కడ చైర్మన్�
Paddy Procurement | కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు ఆగమవుతున్నారు. ధాన్యం తీసుకొచ్చి నెల రోజులైనా కాంటా పెట్టే దిక్కులేదు. కాంటా పెట్టేందుకు గన్నీ బస్తాలు లేవు. తూకం వేసినా తరలించేందుకు లారీలు లేవు. దాదాపు నెల రోజులుగ�
‘మొన్న మోదీ రేవంత్రెడ్డితో అన్నారు. ‘మేరేసేహీ జోడో’ అని! వారిద్దరి మధ్య ఏమన్న లింకున్నదో.. ఏమో? నాకైతే తెల్వదు. నేను బీజేపీలో ఒక చిన్న కార్యకర్తను మాత్రమే.. అందుకే కాంగ్రెసోళ్లకు ఓ సలహా ఇస్తున్నా.. పార్టీక�
కేంద్ర మంత్రి బండి సంజయ్కుమార్ను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని నేతన్న చౌరస్తాలో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్ శ్రేణులపై సోమవారం బీజేపీ నాయకులు దాడ�
పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఆద్యాల, నాగారం గ్రామాల పరిధిలో బొగ్గు గనులపై మట్టిని రహదారి నిర్మాణానికి తరలించడాన్ని అరికట్టాలని కోరుతూ సమర్పించిన వినతిపత్రాన్ని పరిశీలించి అధికారులు విచారణ చేపట్టి త�
దేశవ్యాప్తంగా అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న 100మంది కలెక్టర్లలో తెలంగాణ నుంచి ముగ్గురు నిలిచారు. ప్రఖ్యాత రేటింగ్ పత్రిక ఫేమ్ ఇండియా నిర్వహించిన సర్వే జాబితాను ‘బెస్ట్ డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్స�