మూసీ వరదల్లో చిక్కుకుకుని మునిగిన బస్తీలను ప్రభుత్వం గాలికొదిలేసింది. సర్వస్వం కోల్పోయిన బస్తీ వాసులను అనాథల్లా వదిలేసింది. చిన్న పిల్లలు, వృద్ధులు ఆకలితో అలమటిస్తున్నా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవే�
‘మోసపోతే గోసపడతాం. మళ్లీ కాంగ్రెస్ వస్తే అదే గతి పడుతుంది. మళ్లీ చెప్పుల లైన్లు, కరెంటు కోతలు వస్తయి’ అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ 2023లో ఒక సభలో ప్రజలకు చెప్పారు. ఆయన చెప్పినట్టే తెలంగాణలో నేడు అచ�
అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ (ఏపీపీ) నియామకాలకు సంబంధించి అభ్యర్థులు దరఖాస్తులను త్వరగా సమర్పించాలని పోలీసు నియామక మండలి (టీజీఎస్ఎల్పీఆర్బీ) చైర్మన్ వీవీ శ్రీనివాసరావు సూచించారు.
తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక సద్దుల బతుకమ్మ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని సోమవారం ఒక ప్రకటనలో ఆడబిడ్డలకు శుభాకాంక్షలు తెలిపారు.
డిసెంబర్లో దుబాయ్ ఆతిథ్యమివ్వనున్న పారా ఆసియన్ గేమ్స్ 2025 కోసం జరిగిన ఇండియన్ తైక్వాండో ఓపెన్ సెలక్షన్ ట్రయల్స్లో తెలంగాణ పారా తైక్వాండో అథ్లెట్లు మరోసారి సత్తాచాటారు.
TG Weather | రాష్ట్రాన్ని ఇప్పట్లో వర్షాలు వదిలేలా లేవు. ఇప్పటికే పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిశాయి. దాంతో వాగలు వంకలు ఉప్పొంగుతున్నాయి. వరుసగా కురుస్తున్న వర్షాలతో జనజీవనం స్తంభిస్తున్నది. ఈ క్రమంలో వాతావ�
Harish Rao | దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ్గ గ్రామంలో వెలిసిన శ్రీవిజయదుర్గా సమేత శ్రీ సంతాన మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని హరీశ్రావు దర్శించుకున్నారు.
Harish Rao | గిరిజన సంక్షేమ శాఖ పరిధిలోని ఆశ్రమ పాఠశాలు, హాస్టళ్లలో పని చేస్తున్న డైలీ వేజ్, ఔట్ సోర్సింగ్ కార్మికులకు ఆరు నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుచేటు అని హరీశ్రావు విమర్శించారు.
సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేక ఆడబిడ్డలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పూల పండుగను మహిళలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకుని, చివర�
తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి నూతన మేనేజింగ్ డైరెక్టర్గా బాధ్యతలు తీసుకోనున్న ఐపీఎస్ అధికారి వై నాగిరెడ్డికి సమస్యలే స్వాగతం పలుకుతున్నాయి. ఆర్టీసీకి ఎండీగా నాలుగేండ్లపాటు సేవలందించిన సజ్జనర్.. హైదర�
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ ఊపందుకున్నది. ఆదివారం కూడా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధిశాఖ(పీఆర్ఆర్డీ)యంత్రాంగం ఎన్నికల పనుల్లో నిమగ్నమైంది. ఎన్నికల నిర్వహణకు రూ.350కోట్లు ఖర్చు అవుతాయని, �
ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో కొత్తగా 3 ఆర్టీసీ డిపోల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటితోపాటు 27 బస్స్టేషన్ల అప్గ్రేడేషన్, ఆధునీకరణకు రూ.108.02 కోట్లు మం