ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు వినూత్నంగా నిరసన తెలిపారు. గన్పార్క్లోని అమరవీరుల స్తూపం వద్ద మంగళవారం చేపట్టిన నిరసనలో విద్యార్థులు
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, బీఆర్ఎస్ నాయకులపై సీఎం రేవంత్రెడ్డి చేసిన అత్యంత వివాదాస్పద, అన్ పార్లమెంటరీ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉమ్మడి జిల్లావ
ప్రభుత్వ పాఠశాలలను మూసివేసే దిశగా సర్కార్ అడుగులు వేస్తున్నది. ఇందుకోసం కొన్ని స్వచ్ఛంద సంస్థలను రంగంలోకి దింపింది. ఆయా సంస్థల ప్రతినిధులు తెర వెనుక ఉండి చక్రం తిప్పుతున్నారు. ఈ విద్యాసంవత్సరం నుంచి అ�
ప్రతిష్టాత్మక తెలంగాణ తెలుగు అకాడమీ నూతన డైరెక్టర్గా ఆచార్య భట్టు రమేశ్ను ప్రభుత్వం నియమించింది. విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణా జీవో-121ను జారీచేశారు. ఏడాదిపాటు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువ�
డిగ్రీ కాంట్రాక్ట్ లెక్చరర్ పోస్టులను నాన్ సాంక్షన్ పోస్టులుగా చూపడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా ఎప్పుడు జరుగలేదని లెక్చరర్ల సంఘాల నేతలు వాపోతున్నారు. ఇది అన్యాయమని అంటున్నారు. రాష్ట్రంల�
ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం అన్ని ఉపాధ్యాయ సంఘాలతో ఐక్య పోరాటం చేయాలని ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ(యూఎస్పీసీ) నిర్ణయించింది. మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో పలు సంఘాల నేతలు సమ�
కొత్త సీసాలో పాత సారా సామెత చందంగా ఉన్నది ధరణి, భూభారతి సాఫ్ట్వేర్ పరిస్థితి. ‘అది పనికిరాదు, అక్రమాలకు అడ్డా’ అంటూ ధరణిపై తీవ్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ సర్కార్.. రెండున్నరేండ్లు గడుస్తున్నా.. ఇంకా అద�
ప్రతిపక్ష నేతలు, రైతులను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన సీఎం రేవంత్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని పలు పోలీసుస్టేషన్లలో బీఆర్ఎస్ నేతలు మంగళవారం కూడా ఫిర్యాదులు చేశారు.
Vizag RK Beach | విశాఖపట్నంలో ఓ తెలంగాణ యువతి ఆత్మహత్యకు యత్నించింది. ఆర్కే బీచ్ రోడ్డులో ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పటించుకోవడం తీవ్ర కలకలం రేపింది.
RS Praveen Kumar | రక్తం చిందిస్తే వానలు బాగా వస్తాయని, పంటలు పండుతాయని సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. ఆయనపై వెంటనే కేసు నమోదు చేయాలని డీజీపీ సీవీ ఆనంద్�
Revanth Reddy Vote | తెలంగాణలో సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియ కొనసాగుతున్న వేళ సీఎం రేవంత్ రెడ్డికి రెండు చోట్ల ఓటు ఉందని ప్రచారం జరుగుతోంది. అచ్చంపేట, కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆయనకు ఓట్లు ఉన్నాయని ఓటర్ జాబితాకు �
Revanth Reddy | రాష్ర్టాభివృద్ధికి కేంద్ర సహకారం అత్యవసరమని, తెలంగాణకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు, జాతీయ సంస్థలు, మౌలిక వసతుల పనులకు అవసరమైన అనుమతులు, నిధుల సాధనలో అన్ని పార్టీల ఎంపీలు సమన్వయంతో పనిచేయాల�
Shabad Murders | రాష్ట్రంలో సంచలనం రేపిన షాబాద్ హత్యల నిందితుడు రాజ్కుమార్ సోమవారం విగతజీవిగా కనిపించాడు. రంగారెడ్డి జిల్లా కొత్తూరు పోలీస్స్టేషన్ పరిధిలోని తన అమ్మమ్మ గ్రామం పెంజర్ల శివారులో పురుగుల మందు