హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విచారణ ముగిసిందని స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ ఆదివారం రాత్రి ప్రకటించారు.
‘ఫోన్ ట్యాపింగ్ కేసులో గజ్వేల్ ఎమ్మెల్యే కేసీఆర్ను సిట్ బృందం ప్రశ్నించడం ముగిసింది’ అంటూ ఎక్స్లో పోస్టు చేశారు.