కాంగ్రెస్ పాలనలో నగర ప్రజలు నరకయాతన పడుతున్నారు. మరమ్మతులకు నోచుకోని రోడ్లు.. గంటల తరబడి ట్రాఫిక్ జామ్.. చినుకుపడితే జలాశయాలను తలపించే రహదారులతో నిత్యం నరకం చూస్తున్నారు. వీటికితోడు కాంగ్రెస్ ప్రభుత
ఆయన పేరు సీహెచ్ ప్రసాద్రావు. పీటీఐఎన్ నంబర్ 1140900341 కలిగిన తన ఇంటికి బీఆర్ఎస్ సర్కారు హయాంలో రూ.101 పథకం కింద ఏటా రూ.1100 మాత్రమే ఆస్తిపన్ను చెల్లించేవారు. సమాచారం లేకుండానే కాంగ్రెస్ సర్కారు ఉన్నట్టుండి �
Puvvada Ajay Kumar | జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రావడంతోనే ఎన్టీఆర్ విగ్రహం పేరిట సీఎం రేవంత్ రెడ్డి హడావుడి చేస్తున్నాడని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మండిపడ్డారు.
పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసమే రూ.5,328 కోట్లు వెచ్చించినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు చెప్పారు. అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల ద�
కాంగ్రెస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వర్షాలు.. వరదలకు పంటలు దెబ్బతిని.. ఆశించిన దిగుబడి రాక.. అప్పుల బాధలు భరించలేక.. ఇలా అనేక కారణాలతో బలవన్మరణాలు నిత్యకృత్యంగా మారాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎల్ఎల్బీసీ చరిత్ర తెలియదని మాజీమంత్రి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన నోటి విలువ, నీటి విలువ తెలియదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Niranjan Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటి విలువ, నీటి విలువ తెలియదు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి విమర్శించారు. 60 ఏండ్ల కలను సాకారం చేసిన కేసీఆర్ గురించి సీఎం రేవంత్ రెడ్డి అడ్డ
Niranjan Reddy | ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్కు నీటి విలువ, నోటి విలువ తెలియదు అని ధ్వజమెత్తారు.
ఉప ఎన్నికలో విజయదుందుభి మోగించేందుకు పదునైన ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూసుకుపోతుంటే ఏం చేయాలో తోచక కాంగ్రెస్ శ్రేణులు హైరానా పడుతున్నాయి. ప్రచారంలో గులాబీ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద (Chevella Accident) ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
KTR | పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం నినాదంతో తెలంగాణ భవన్లో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హైడ్రా అరాచకాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
KTR | రాబోయే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, హైడ్రా వల్ల అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.