గిరిజన, ఆదివాసీ గూడేలు మళ్లీ బీఆర్ఎస్ పార్టీకే జైకొట్టాయి. నాటి తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం నుంచి ఆ వర్గాలన్నీ బీఆర్ఎస్కు అండగా నిలుస్తూ వస్తున్నాయి.
కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో అద్భుతమైన మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేసినప్పుడు, ప్రపంచస్థాయి ప్రాజెక్టులను నిర్మించినప్పుడు, తెలంగాణను ఒక గ్లోబల్ ఐటీ హబ్గా తీర్చిదిద్దినప్పుడు.. నాడు కాంగ్రెస్తోప
పంచాయతీ ఎన్నికల్లో కారు జోరుకు అధికార కాంగ్రెస్ పార్టీ కంగుతున్నది. ‘అన్నీ మావే’ అన్న రీతిలో అధికార దర్పం ప్రదర్శించినా, నజరానాలతో ఓట్లు దండుకోవాలని ప్రయత్నించినా ఆ పార్టీకి షాక్ తగిలింది. ప్రజాపాలన �
తెలంగాణ ప్రజలు తిరిగి కేసీఆర్ పాలనకు పట్టం కడతారనే నమ్మకం తనకు ఉన్నదని సమాజ్వాదీ పార్టీ అధ్యక్షుడు, ఎంపీ అఖిలేశ్యాదవ్ చెప్పారు. రాజకీయాల్లో ఎత్తుపల్లాలు సహజమని, తెలంగాణలో రాజకీయ పరిస్థితులు త్వరలో
రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో అభివృద్ధి ఘనత తొలి ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవ
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్ల అధికారాన్ని పూర్తి చేసుకున్నది. ఈ ప్రభుత్వం సాధించిన ఘన విజయం ఏదైనా ఉన్నదా? అంటే కర్ణాటకలో మాదిరిగా సగం అధికార కాలం పూర్తి కాగానే ముసలం పుట్టలేదు. అదే వీరి ఘన విజ�
Durgam Chinnaiah | మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి నియోజకవర్గం తాండూర్ మండలంలోని మాధారం గ్రామానికి చెందిన సీపీఐ పార్టీ నాయకులతోపాటు బుధవారం రాత్రి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య సమక్షంలో 50 మందికిపైగా ఇతర పార్టీల ను�
తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నం.. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా మారేందుకు ఉద్యమంలో కీలక ఘట్టం.. ఉద్యమ నేత కేసీఆర్ నిరాహారదీక్ష. ‘కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో గులాబీ దళపతి చేపట్టిన నిరాహార ద
చరిత్రను చెరిపేయాలనుకోవడం అవివేకమే. ఆ పనికి పూనుకున్నవారు బొక్కబోర్లా పడక తప్పదు. గ్లోబల్ సమ్మిట్ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డికి అనుభవపూర్వకంగా తెలిసివచ్చిన సత్యం ఇది. తెలంగాణతో కేసీఆర్ అనుబంధం ఓ చ�
Harish Rao | బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ సాధించిన దశాబ్దపు అభివృద్ధిని ప్రపంచం గుర్తించిందని, దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దాచాలని ఎంత ప్రయత్నించినా దాగడం లేదని మాజ
KCR | గ్లోబల్ సమ్మిట్లో హైలెట్ అయిన కేసీఆర్.. సీఎం రేవంత్ రెడ్డి సాక్షిగా కొనియాడిన దువ్వూరికేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంత ప్రయత్నించినా.. ఆయన ఏర్పాటుచేసిన ‘తెలంగాణ రైజింగ్�
ప్రతి పథకం ఒక చరిత్ర. ప్రతి అడుగు ఒక విప్లవం. ప్రతి నిర్ణయం ఒక సంచలనం. దేశంలో 29వ రాష్ట్రంగా పురిట్లోనే ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్న తెలంగాణ.. కేసీఆర్ సర్కారు పాలనలో సమ్మిళితాభివృద్ధిని సాధించింది.
కేసీఆర్ అంటే పోరాటం, త్యాగమని, రేవంత్రెడ్డి అంటే వెన్నుపోటు, ద్రోహమని మాజీ మంత్రి హరీశ్రావు అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చావునోట్లో తలపెట్టిన వ్యక్తి కేసీఆర్ అయితే, ఉద్యమకారుల మీదికి రైఫ