ముఖ్యమంత్రిగా నాడు కేసీఆర్ కృషితోనే నేడు 100 శాతం మురుగునీటిని శుద్ధిచేసే దేశంలోనే ఏకైక నగరంగా హైదరాబాద్కు ఖ్యాతి దక్కిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు కొనియాడారు. ‘కేసీఆర్ ము�
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి అంటే దాదాపు రెండేండ్లుగా బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి, మంత్రివర్యులు ఉత్తమ్కుమార్రెడ�
తెలంగాణలో పర్యావరణ పరిరక్షణ కోసం చేపట్టిన అత్యంత విప్లవాత్మక కార్యక్రమం హరితహారం. ఈ బృహత్తర కార్యక్రమాన్ని అమలు చేయడానికి నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన దూరదృష్టి అనన్య సామాన్యం.
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటికీ వివిధ సంక్షేమ పథకాలను చేర్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుళ్ల పద్మారావుగౌడ్ అన్నారు.
పండుగంటే ఇంటిల్లిపాదికి సంతోషం. అందులోనూ తెలంగాణలో బతుకమ్మ పండుగంటే ఆడబిడ్డలకు సంబురమే. అయితే, ఈ సంబురమంతా గత వైభవంగా మార్చేసింది ప్రస్తుత సర్కారు. ఆరు గ్యారెంటీలంటూ, అందులో సింహభాగం మహిళలకే అంటూ ఊదరగొట
ఉద్యమసారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్తోనే బతుకమ్మకు ప్రపంచస్థాయి గుర్తింపు లభించిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు తాతా మధు, పాలేరు మాజీ ఎమ�
కాంగ్రెస్ పాలనపై ప్రజలు విరక్తి చెందారని.. ఇప్పుడు ఏ ఎన్నికలు వచ్చినా తగిన బుద్ధి చెప్పేందుకు వారు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బుధవారం పెద్దవంగరలోని బీఆర్ఎస్ పార్ట�
Harish Rao | కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. హంతకుడే సంతాప సభ పెట్టినట్లు ఉంది కాంగ్రెస్ పార్టీ తీరు అని హరీశ్రావు విమర్శించారు. కృష్ణా జలాల వాటపై సీఎం రేవంత్ రెడ్డి ఒక
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కట్టించిన కాళేశ్వరం-మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించిన పిల్లర్లు ఒక్క మిల్లీ మీటర్ కూడా చెక్కు చెదరలేదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ స్పష్టంచేశారు.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లంబాడీల అభివృద్ధి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేశారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం లంబాడీ భేరీ సన్నాహక సమావేశం బీఆర్ఎస్ ఎస్టీ సెల�