Harish Rao | కేసీఆర్ ప్రభుత్వంలో విద్యావ్యవస్థ నిర్లక్ష్యానికి గురైందని కాంగ్రెస్, బీజేపీ నాయకులు చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు మండిపడ్డారు. తెలంగాణలో కేసీఆర్ పదేళ్ల పాలనలో విద�
కేసీఆర్ ప్రభుత్వం రైతులను కడుపులో పెట్టి చూసుకుంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం రోడ్డున పడేస్తున్నది. కల్లాలకు ధాన్యం తెచ్చి 20 రోజులైన కొనకపోవడం, కొన్న ధాన్యాన్ని 24 గంటల్లో తరలించకపోవడంతో రైతులు అవస్థలు పడుత
అధికారంలోకి రాగానే రైతులందరికీ రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చాక మాట తప్పింది. నమ్మి ఓటేసిన అన్నదాతలను నిలువునా మోసం చేసింది. ఏదో కొద్దిమందికి మాత్రం అరక�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ రైతు బంధుగా ఉంటే ప్రస్తుత సీఎం రేవంత్రెడ్డి రైతుల పాలిట రాబందుగా తయారయ్యాడని మాజీ ఎమ్మెల్యే నోముల భగత్ విమర్శించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ వరంగల్ సభలో చేసిన రైతు
వ్యవసాయ రంగంలో కేసీఆర్ పాలన తెచ్చిన సంస్కరణల కారణంగా తెలంగాణలో ఇబ్బడి ముబ్బడిగా పండుతున్న వరి ధాన్యాన్ని కొనలేక కాంగ్రెస్ సర్కార్ చేతులెత్తేస్తున్నదా?
కాంగ్రెస్ పాలనలో తెలంగాణ రైతన్నలకు ఆనాటి చీకటి రోజులు మళ్లీ వచ్చాయి. స్వరాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో పచ్చబడ్డ పల్లెలు, నేడు మళ్లీ సంక్షోభంలోకి వెళ్తున్నాయి. ఈ పరిణామాలు అన్నదాతను ఆలోచింపజేస్తున్నా�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ నేతలతో మహిళా రైతులను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మహిళా రైతులు తాము ఎదుర్కొంటున్న సమస్యలు, తమ బాధలను కేటీఆర్కు చెప్పుకున్నారు.
Maize Farmer | 25 రోజులు అవుతుంది.. బస్తాలు తెచ్చి కూడా వారం రోజులవుతుంది. రేపు మాపు అని అంటున్నరు. కొనుగోలు చేయడం లేదు.. ఏం లేదని ఓ మొక్కజొన్న రైతు వాపోయాడు.
సిరిసిల్ల, మే 4 : బీజేపీ కౌన్సిలర్ బోలగం వైష్ణవి నాగరాజు, పలువురు కార్యకర్తలు కేటీఆర్ (KTR) సమక్షంలో గులాబీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు.
అబద్దాల హామీతో అధికారంలోకి వచ్చి తెలంగాణ ప్రజలను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీది అని వేములవాడ నియోజకవర్గం బీఆర్ఎస్ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు అన్నారు. వేములవాడ పట్టణంలోని ఆయన నివాసంలో వేమ�
KCR | ‘ఉమ్మడి రాష్ట్రంలో అష్టకష్టాలు పడ్డ తెలంగాణ రైతాంగాన్ని స్వరాష్ట్రంలో తలెత్తుకొని తిరిగేలా చేసినం. నేడు కాంగ్రెస్ పాలనలో మళ్లీ పాత రోజుల నాటి దుస్థితి దాపురించింది.
పదేండ్ల బీఆర్ఎస్ ప్రభు త్వంలో గజ్వేల్ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులు పెట్టిందని, ఆనాడు కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధే నేడు కనిపిస్తున్నదని, రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో అన్నివర్గాలు మోసపోయా
రాష్ట్రంలో కొత్తగా రాజకీయ పార్టీ పెట్టిన కల్వకుంట్ల కవిత రాజకీయాలకు పనికిరారని బీఆర్ఎస్ఎల్పీ విప్ కేపీ వివేకానంద విమర్శించారు. తెలంగాణ భవన్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ తొలి సీఎం క�