రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా శ్రీసీతారాములు దీవెనలు అందించాలని ప్రార్ధించారు. హిందువుల ఆరాధ్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నివేషాలు వేసినా, చివరకు తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ సీఎం కాలేరని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచ
మెదక్ జిల్లా నర్సాపూర్లో సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు పంపిణీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అసెంబ్లీలో బుధవారం ప్రభు త్వం దృష్టికి తెచ్చారు. ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎ
‘చెల్లని రూపాయికి గీతలెక్కువ’.. ‘చేతకాని మనిషికి మాటలెక్కువ’ ఈ సామెతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విషయంలో అక్షర సత్యాలు. 28 నెలల పాలనలో సాధించినదేమీ లేదు చెప్పుకోవడానికి. అసలు పరిపాలనపై పట్టు సాధించలేకపో
‘కాంగ్రెస్ సర్కారు ఎకరాకు ఇస్తున్న రైతు భరోసా డబ్బులు యాడికి సరిపోతాయి. మాకున్న మొత్తం భూమికి డబ్బులు వస్తాయని ఆశిస్తే.. ఎకరం భూమికి వేసి ఊరుకున్నారు.
రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి విమర్శించారు. శాసనమండలిలో సోమవారం బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశలు అడియాశలయ్యేలా ఈ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు నిర్మించుకుని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగు నీళ్లు విడుదల చేసిన ఘనత దక్కితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీస�
Telangana | రాష్ట్రంలో అందరికీ నాణ్యమైన ఇవ్వాలంటే పటిష్టమైన పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా లో-వోల్టేజ్ సమస్య తలెత్తకుండా చూసేందుకు కొత్త సబ్స్టేషన్లు, లైన్లు నిర్మించాలి.
‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగానే సిద్దిపేట జిల్లా నర్మెట ఆయిల్పామ్ పరిశ్రమ నేడు అందుబాటులోకి వచ్చింది. నాడు ఆయిల్పామ్ సాగు వద్దన్నవాళ్లే.. నేడు ముద్దంటున్నారు.
ప్రాణాలు తెగించి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానంటూ ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి దిక్కు లేక పాత పథకాలను అమలు చేస్తున్నాడు. కేసీఆర్ తీసుకు వచ్చిన అనేక పథకాలను రద్దు చేసినప్పటి
Singireddy Niranjan Reddy : సిద్దిపేట జిల్లా నంగునూరు మండంలోని నర్మెటలో అయిల్ పామ్ పరిశ్రమ కేసీఆర్(KCR) ప్రభుత్వం కృషి ఫలితమేనని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) అన్నారు.
Farooq hussain| పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం సిద్దిపేటలోని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ నివాసంలో రంజాన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
‘పేదలు, మధ్యతరగతి ప్రజలు వైద్యాని కి చేసే ఖర్చును తగ్గించాలి. సర్కారే సదుపాయాలను పెంచాలి. తద్వారా వారిని ఆర్థిక అగాధంలోకి జారుకోకుండా చూడాలి’ అన్న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన పాలనాకాలంలో సంకల్పం పెట్ట