కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే ఆర్మూర్ అభివృద్ధి చెందినట్లు మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి తెలిపారు. జనతా గ్యారేజీలో భాగంగా ఆయన మంగళవారం పట్టణంలోని జమ్మన్ జట్టి కాలనీలో పర్యటించారు.
కొంతకాలంగా రియల్ ఎస్టేట్ రంగంలో స్తబ్దత నెలకొన్నది. క్రయ, విక్రయాలు తగ్గడంతో వ్యాపారం డీలా పడిపోయింది. జిల్లాలో రియల్ ఎస్టేట్ జోరు తగ్గిపోయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో ప్రజల కొనుగోలు శ
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ లక్ష డబుల్ బెడ్రూం ఇండ్లను ఉచితంగా నిర్మించి ఇస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం నిరుపేదల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసేందుకు ప్రయత్నిస్తున్నది. కేసీఆర్ ఇండ్లను
చొప్పదండి నియోజకవర్గం లో రైతులు సాగుచేసిన పంటలు తాగునీరు అందక ఎండిపోతున్నాయని, ప్రభుత్వం స్పందించి కాలేశ్వరం, ఎల్లంపల్లి ప్రాజెక్టు నుండి నారాయణపూర్ రిజర్వాయర్ కు, వరద కాలువకు నీటిని విడుదల చేయాలని మా�
KCR | ‘ఏం జేస్తరో చేయండి.. అత్యుత్తమ చికిత్స అందించండి.. దయచేసి మా ‘పెద్ది’ ప్రాణాలు కాపాడండి’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. యశోద హాస్పిటల్ వైద్యులకు విజ్ఞప్తిచేశారు.
సిద్దిపేట జిల్లా గజ్వేల్ చుట్టూ గ్రామాలను కలుపుతూ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.330కోట్లతో రింగ్రోడ్డు నిర్మాణం చేపట్టారు. కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో పనులు ముందుకు సాగినా అప్పట్లో కోర్టు �
ఉద్యమసారథి, స్వరాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానంటూ శపథాలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి.. అనువైన చోటల్లా వాటిని అమలుచేస్తూ వస్తున్నారు. అనువుగాని చోట అబద్ధ�
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్లోని యశోద ఆస్పత్రి వైద్యులతో మాట్లాడి పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని, ఆయనకు అందుత�
డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాల పరిరక్షణే బీఆర్ఎస్ పార్టీ ధ్యేయమని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ పేర్కొన్నారు. ఆదివారం ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని పల్లి(బీ) గ్రామంలో ఏర్పాటు చేసిన భారత �
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తున్నదని కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని దుష్ప్రచారం చేస్తూ వచ్చి, ఇప్పుడు లిఫ్టు మోటార్లు ఆన్ చేస్తే జనం వారిని విశ్వసించరని దుర్మార్గంగా ఆలోచిస్తున
బీఆర్ఎస్ సర్కారు పాలనలో కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ, చొరవతో కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ నిర్మాణం జరిగిందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్న �
రాష్ట్రంలోని గౌడ సమాజం ఆర్థికాభివృద్ధి, సంప్రదాయ తాటి వృత్తికి పునరుజ్జీవం కల్పించాలనే మహోన్నత లక్ష్యంతో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నీరా కేఫ్ కాంగ్రెస్ పాలనలో నిర్లక్ష్యా
Puvvada Ajay Kumar : రాష్ట్రంలోని ఒక్క గ్రామంలోనైనా రైతు రుణమాఫీ పూర్తిగా జరిగినట్టు నిరూపించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావుకు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్(Puvvada Ajay Kumar) సవాల్ విసిరారు.