RS Praveen Kumar | ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ పార్టీ అధినేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దెబ్బతీసేలా ముఖ్యమంత్రి చూపించిన ‘సంధ్యారావు’ అనే ఎక్స్ అకౌంట్ను ఎవరు నిర్వహిస్తున్నారో పోలీసులే తేల్చాలన�
ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రత్యర్థిత్వం సహజం. అధికార పక్షం తన విధానాలను చెప్పుకోవచ్చు. ప్రతిపక్షం ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టవచ్చు. అవసరమైతే తీవ్రంగా విమర్శించవచ్చు. బాధ్యత గల పాలకపక్షం సానుకూలంగా స్వీ�
Jagdish Reddy : తెలంగాణలో ప్రభుత్వమే గుండాగిరీకి పాల్పడుతోందని, కేసీఆర్ ఇంటి మీద దాడికి వేలాదిమందిని రేవంత్ రెడ్డి పంపాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి (Jagdish Reddy) మండిప్డారు.
రాయపోల్ సెప్టెంబర్ 10: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలను నిరసిస్తూ రాయపోల్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
KTR | భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి చోసం తిరుగుబాటు చేసిన చాకలి ఐలమ్మ పోరాటాలు, త్యాగాలు చిరస్మరణీయం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన, ప్రజా సమస్యలు, శాసనసభలో చోటుచేసుకున్న పరిణామాలు, బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులపై పోలీసుల చర్యలు, కేసీఆర్ నివాసంపై దాడి వంటి అంశాలను గవర్నర్ శివప్రతాప్ శుక్లా దృష్ట
శాసనసభ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి అబద్ధ్దాలను వల్లెవేస్తున్నట్టు మరోసారి నిరూపితమైంది.బీఆర్ఎస్ పార్టీని, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను బదనాం చేయడమే లక్ష్యంగా బుధవారం మరో విషప్రచారానికి ఒడిగట్టారు.
సబ్బండ వర్ణాల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాన్ని నడిపించి సాధించిన ఉద్యమనేత కేసీఆర్.. పరిపాలనలో ఇదే విధానాన్ని అమలుచేశారు. 13 ఏండ్ల ఉద్యమ ప్రస్థానంలో ఎదురైన అనేక అనుభవాలు, ప్రజల కష�
దళితుల అభ్యున్నతికి దళితబంధు అమలు చేసిన మహోన్నత వ్యక్తి కేసీఆర్ అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య కొనియాడారు. ఖమ్మం జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజుతో కలిసి బుధవారం ఖమ్మంలో
ప్రజాకవి కాళోజీ నారాయణరావు స్ఫూర్తితో నేటి యువత రాష్ట్రంతోపాటు దేశవ్యాప్తంగా కొనసాగుతున్న పాలకుల దుర్నీతిని ఎండగట్టాలని యువతకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ యువతను ఆకట్టుకోవడానికి మొహబ్బత్ యాత్ర పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ అధికారంలో ఉన్న తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్వేష యాత్ర సా�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మరణాన్ని కోరుతూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై పోలీసులు తక్షణమే కేసు నమోదు చేయాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి డిమాండ్ �
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను దూషిస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం రాష్ట్రవ�