రాజన్న సిరిసిల్ల జిల్లా (Sircilla) తంగళ్లపల్లి మండలం మండెపల్లి శివారులోని కేసీఆర్ నగర్ను (KCR Nagar) ప్రత్యేక గ్రామపంచాయతీ (Grama Panchayathi) ఏర్పాటు ఆటకెక్కింది. ప్రత్యేక పంచాయతీ ఏర్పాటు కోసం ఆందోళనలు చేసిన కేసీఆర్ నగర్ వాస�
మాజీ సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి సాధ్యమని అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి మెచ్చా నాగేశ్వరరావు అన్నారు.
ప్రజాస్వామ్యంలో పాలన మానవీయ కోణంలో జరగాలి. సమాజంలోని పేదలు, బడుగు, బలహీనవర్గాల ప్రజలకు చేయూతనిచ్చేలా సాగాలి. అభాగ్యులకు అండగా నిలిచేలా వ్యవహరించాలి. ఏ ప్రభుత్వమైనా ప్రజలకు అందించాల్సిన కనీస పాలన.. మానవీ�
తెలంగాణ రాష్ట్ర ప్రధాత కేసీఆర్ శాంతియుత ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం దేశానికి ఆదర్శమని లండన్ ఎన్నారై బీఆర్ఎస్ యూకే విభాగం ఉపాధ్యక్షుడు రవికుమార్ పేర్కొన్నారు. యూకే లోని లండన్లో కేసీఆర్ దీక్షా దివాస్ని ఎన
కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష ఒక చరిత్ర.. ఆయన ఆమరణ దీక్ష, అమరుల త్యాగఫలంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కల సాకారమైంది’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలిపారు.
‘యావత్ తెలంగాణ ప్రజల ఆకాంక్షే ధ్యేయంగా.. కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ అచ్చుడో అని ప్రాణాలకు తెగించి నిలబడితేనే ప్రత్యేక రాష్ట్రం వచ్చింది.. ఆయన ప్రాణాలకు తెగించడం వల్లే ఢిల్లీ పీఠం కదిలింది.. అమరవీరుల త్యా�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేపట్టిన దీక్షతోనే ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడిందని, తెలంగాణ ప్రత్యే క రాష్ట్రం సిద్ధించిందని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు పేర్కొన్న�
“తెలంగాణను మేమే ఇచ్చామంటూ కొన్ని పార్టీలు ప్రగల్భాలు పలుకుతున్నాయి. మరి గాంధీ కూడా భారతదేశ స్వాతంత్య్రం కోసం పోరాడారు. దేశానికి స్వాతంత్య్రం తెచ్చారంటారా? లేదా బ్రిటీష్ వారు ఇచ్చారంటారా?” దీనిపై కాంగ�
కాంగ్రెస్ చేసిన ద్రోహానికి వ్యతిరేకంగానే కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగారని, తెలంగాణ ఉద్యమ చరిత్ర భావితరాలకు అందిద్దామని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. ఆంధ్రా పాలకుల దోపిడీతో దగా పడ్డ తెలంగాణ
తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, మళ్లీ వంద సీట్లతో కేసీఆర్ సీఎం కావడం ఖాయమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ధీమా వ్యక్తం చేశారు. ‘రామరాజ్యం ఏర్పాటు కావాలంటే.. రాముడు వనవాసం చేయాల్సి వ�
మాజీ ముఖ్యమంత్రి, ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేపట్టిన దీక్షా దివస్తోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న అన్నారు. ఆదిలాబాద్ జిల్లా బీ�
2009, నవంబర్ 29 చరిత్ర లో ఏ తెలంగాణ బిడ్డా మర్చిపోలేని దినమని, ఆ రోజు కేసీఆర్ చేపట్టిన దీక్ష వల్లే తెలంగాణ రాష్ట సాధన సాధ్యమైందని...లేకుంటే ఇప్పటికీ ఆంధ్ర పాలకుల చేతిలో దగాపడే వాళ్లమని బీఆర్ఎస్ నేతలు అన్నా�
ప్రత్యేక రాష్ట్ర సాధనే ప్రధాన లక్ష్యంగా ఉద్యమనేత కేసీఆర్ సంకల్పంతోనే తెలంగాణ సాకారమైందని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ కొనియాడారు. గాంధేయ మార్గంలో ఆయన ప్రత్యేక రాష్ర్టాన్ని తీసుకొచ్చారని తెల