రాష్ట్రంలో పేద ప్రజలు కూడా ఆత్మగౌరవంతో బతుకాలని అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టి ఎంతో మంది పేదలకు పంచింది. అయితే కొన్ని ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాలు కాంట్రాక్ట
మూసీ నది అందంగా ఉండాలని, కాలుష్యం, దుర్వాసన లేని నదీ జలాలు నిరంతరం ప్రవహించాలని అందరికీ ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం సుందరీకరణకు ముందు చేపట్టవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. మూసీ నీటిని శుద్ధి చేయడానికి అవసరమైన ప
“గులాబీ అధినేత కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే..రైతు భరోసా బంద్ అయ్యింది... కరెంట్ సరిగ్గా వస్తలేదు.. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే అన్నీ వస్తాయి” అంటూ రైతులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుతో చెప్పారు. �
Y Satish Reddy | అధికారంలోకి రాగానే ఎకరానికి ఏడాదికి రూ.15వేలు ఇస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి.. రూ.15 వేలు కాదు కదా.. కనీసం కేసీఆర్ ఇచ్చినట్టుగా రూ.10 వేలు కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారని బీఆర్ఎస్ నాయకుడు, రెడ్కో మాజీ చైర్మన�
రైతుబంధు కింద కేసీఆర్ ఇస్తున్నది రూ.10 వేలు మాత్రమే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినంక రైతుభరోసా కింద ఎకరాకు రూ.15వేలు ఇస్తాం. రెండు పంటలకే ఎట్ల ఇస్తరు. మేము వచ్చాక మూడు పంటలకు ఇస్తాం”.. ఇవి ఎన్నికలకు ముందు �
Kalvakuntla Sanjay | అతి తెలివితో సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ విమర్శించారు. మున్సిపల్ ఎన్నికలు మొత్తాన్ని ఒక డ్రామా నడిపించారని అన్నారు.
TGSRTC | ‘ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం.. ఉద్యోగులు, కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తాం. వారికి అన్ని వసతులు, సదుపాయాలు కల్పిస్తాం. వచ్చే పీఆర్ఎస్సీ పరిధిలోకి ఆర్టీసీ కార్మికులను చేరుస్తాం
రాష్ట్రంలో రాక్షస పాలన నడస్తున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ ప్రభుత్వంలో కులవివక్ష కొనసాగుతున్నదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. గంగాధర మండలం గర్శకుర్తిలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ�
మూసీ పునరుజ్జీవం పేరిట పేదల ఆస్తులను కొల్లగొట్టి బడా కాంట్రాక్టర్లకు కట్టబెట్టాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ, కేసీఆర్ చూస్తూ ఊరుకోబోరని మాజీ మంత్రి హరీశ్రావు స్పష్టం చేశారు. గాంధీ సరోవర్ కోసం 450 కుటు�
‘మన ఊరు మనబడి’లో భాగంగా గత కేసీఆర్ సర్కారు.. ప్రభుత్వ పాఠశాలల ఆధునీకరణకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా చొప్పదండితోపాటు మండలంలోని పలు పాఠశాలల్లో డైనింగ్హాల్ నిర్మాణ పనులను చేపట్టింది. కానీ, రెండేళ
Harish Rao | కేసీఆర్ మంచి నీళ్లు ఇచ్చి బతుకులను నిలబెడితే.. సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లు పెట్టి వారి జీవితాలను కూలగొడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. డీపీఆ�
Harish Rao | మూసీ సుందరీకరణ పేరిట రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ దోపిడీకి పాల్పడుతున్నాడని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు విమర్శించారు. ముఖ్యమంత్రి వేసే ప్రతి అడుగు వెనుక భూ కబ్జాల�