తెలంగాణ తొలి సీఎం కేసీఆర్పై ఉన్న అభిమానంతో కేసీఆర్ చిత్రాన్ని అడ్డాకుల మండలంలోని కందూరు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త నక్క రమేశ్ తన కుడి చేతిపై పచ్చ బొట్టు వేయించుకున్నాడు.
బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా అధినేత కేసీఆర్ రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఇన్చార్జిలను గురువారం ప్రకటించారు. పార్టీ వర్గాల సమాచారం మేరకు రాష�
బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియలో భాగంగా అధినేత కేసీఆర్ అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకు ఇన్చార్జీలను ప్రకటించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 9 నియోజకవర్గాలకు ముఖ్య నేతలకు కీలక బా�
రాష్ట్రంలో ప్రజా పాలన నడవడం లేదని, కాంగ్రెస్, బీజేపీ కలయికతో కూడిన కూటమి ప్రభుత్వం పరిపాలన చేస్తున్నదని ఆర్టీసీ మాజీ చైర్మన్, నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు. ఢిల్�
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో గ్రేటర్లో క్షణం అంతరాయం కలగకుండా విద్యుత్ సరఫరా చేశారు.గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో విద్యుత్ పంపిణీ విషయంలో ఎస్పీడీసీఎల్ పటిష్టమైన చర్యలు తీసుకుని టీజీ ట్రాన్స్కో సమన్వ
తెలంగాణ గడ్డపై తిరుగులేని పార్టీ బీఆర్ఎస్, మరో అడుగు ముందుకు వేసింది. పార్టీ మరింత బలోపేతమే లక్ష్యంగా సభ్యత్వ నమోదుకు సరికొత్తగా ముందుకెళ్తున్నది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చేపట్టిన ఎస్ఐఆర్ ప్ర�
ఈసారి బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని ఈసారి డిజిటల్ విధానంలో నమోదు చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. ఆ దిశగా ప్రత్యేక దృష్టి సారించి ప్రతి నియోజకవర్గానికి ఓ ఇన్చార్జీని నియమించారు. ఇలా మహబ�
డిజిటల్ విధానంలో బీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు చకచకా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే జిల్లాల వారీగా ఇన్చార్జి లను ప్రకటించిన పార్టీ అధినేత కేసీఆర్ తాజాగా అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ప్రత్యేక ఇన్చార్�
వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, నాగర్కర్నూల్ నుంచి ఎమ్మెల్యేగా మర్రి జనార్దన్రెడ్డి గెలువాలని కోరుతూ నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పుల్లగిరి పంచాయతీ పరిధిలోని బండమీదితండాకు చ�
బీఆర్ఎస్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ప్రధ�
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు, సరికొత్త సాంకేతికతతో కూడిన డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియకు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శ్రీకారం చ
రాజన్న సిరిసిల్ల, మే 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని ఈసారి డిజిటల్ విధానంలో నమోదు చేయాలని నిర్ణయించిన అధినేత కేసీఆర్(KCR) ఆ దిశగా దృష్టి సారించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇంఛార్జిలక�
BRS Party | ఇప్పటికే ప్రకటించిన మేరకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియకు సంబంధించిన డిజిటల్ యాప్ మెరుగులు దిద్దుకుంటున్నది. త్వరలో తుది రూపం తీసుకోనున్నది. తెలంగాణ భవన్లో శిక్షణ అనంతరం, వీరు బి�
తెలంగాణలో ఫాక్స్కాన్ సంస్థ పెట్టిన భారీ పెట్టుబడి నేడు పూర్తిస్థాయిలో సాకారమవ్వడంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు సంతోషం వ్యక్తంచేశారు.