కొట్లాడి తెలంగాణ సాధించి, తొలి ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ హయాంలోనే రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని, ఆ అభివృద్ధిని చూసి ప్రజలు బీఆర్ఎస్కు ఓట్లు వేయాలని ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వంపై రాష్ట్ర యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని తె లంగాణ జన సమితి అధ్యక్షుడు, ప్రొఫెసర్ కోదండరాం చెప్పారు. ఆయన ఓ యూ ట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తాజా రాజకీయ పరిణామాలు, సమకాలీన అంశాలప�
మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు ప్రజలకు సూచించారు. వైరా మున్సిపాలిటీ పరిధిలోని 5, 6, 12వ వార్డుల్లో శుక్రవారం ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. అనంతరం గాంధీ చౌక్లో జరిగిన రోడ్ షోలో నామా మాట్లాడుతూ కాంగ్రెస్ �
కాంగ్రెస్ పాలన ఉన్నన్నాళ్లూ ప్రజలకు కన్నీళ్లు తప్పవని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తంచేశారు. రెండేండ్లలో రేవంత్ సర్కార్ రూపాయి అభివృద్ధి పని కూడా చేయలేదని మండిపడ్డారు. బీజే�
కాంగ్రెస్ పార్టీ, బీజేపీ తెలంగాణకు చేసిందేమీ లేదని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలో వేములవాడ పట్టణంలో శుక్రవారం నిర్వహించుకుని మున్�
సభ్యసమాజం తలదించుకునేలా సీఎం రేవంత్రెడ్డి వ్యాఖ్యలు ఉన్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు.
రాష్ట్రంలో మున్సిపాలిటీల అభివృద్ధి అంతా కేసీఆర్ పుణ్యమేనని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. సీఎం రేవంత్రెడ్డిదంతా ముసుగు రాజకీయమని, ఆయన జీవితమూ అంతేనని విమర్శించారు. సీఎం కళ్లలో ఎప్పు�
నిర్మల్ జిల్లా భైంసా మున్సిపాలిటీకి నిధులు కేటాయించకపోవడంతో అభివృద్ధి కుంటుపడింది. కేసీఆర్ పాలనలో దూసుకెళ్లిన బల్దియా.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో చతికిలా పడింది. కేసీఆర్ హయాంలో మున్సిపాలిటీలో సు�
జాతిపిత అనే పదం ఎప్పుడూ అందరి అంగీకారంతో ఏర్పడిన పదం కాదు. రాజకీయ తత్వశాస్త్రంలో ఇది ప్రభుత్వమిచ్చే బిరుదు కాదు, చట్టపరమైన పదవీ కాదు. ఒక రాజకీయ వ్యవస్థ పుట్టుకలో ఎవరి పాత్ర లేకుండా ఆ వ్యవస్థను ఊహించలేమో, �
కేసీఆర్ భుజం మీద తుపాకీ పెట్టి తెలంగాణపై విద్వేషపు తూటాలను పేలుస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన సాధ్యం కాదేమోనని అంతా విభ్రమలో ఉన్నప్పుడు.. అందరినీ తట్టిలేపి.. అందరి గొంతును తనగొంతుగా చేసుకొని.. అందరి చే
మిర్యాలగూడ పట్టణంలో బుధవారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డి తన హోదాను విస్మరించి బజారు రౌడీలా మాట్లాడారని, ఆయన మాటలను ప్రజలు చీదరించుకుంటున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నార�
సీఎం రేవంత్రెడ్డి మరోసారి తనకు అలవాటైన శైలిలో పచ్చి అబద్ధాలు ఆడారు. ఇవ్వనివి ఇచ్చినట్టు చెప్తూ అసత్య ప్రచారంతో ప్రజలను నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేశా రు. యథావిధిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా �
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్లా సాగదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి సోషల్ మీడియా వారియర్స్పై గురి పెట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని ప్రశ్నించిన సిట్ అధికారులు ఇకపై సోషల�