‘యాదాద్రి థర్మల్ ప్లాంట్ వృథా. ఇంత భారీ వ్యయంతో ప్లాంట్ను కట్టడం అవసవరమా? ఈ ప్లాంట్ నిర్మాణంలో జాప్యమయ్యింది. బొగ్గు గనులకు దూరంగా ప్లాంట్ను కట్టారు. నిర్మాణ వ్యయం.. అంచనాలు పెరిగాయి.
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని, నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించారని తెలంగాణ రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి తెలిపారు.
MLA Sudheer Reddy | మేం మూసీ నది ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. కానీ చాలా సందర్బాల్లో సీఎం మేం మూసీ నది ప్రక్షాళన చేయబోతుంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుంది.. చేయనిస్తలేదు.. ఇదేనా వాళ్ల పని అని అంటున్నారు. మూసీ నది ప్రక్�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయం స్వర్ణయుగంగా వర్ధిల్లిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. రాజ్యసభలో మంగళవా
Anganwadis | కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటెయ్యెండని అన్నరు. గద్దెకు ఎక్కించినం. ఇప్పుడు మమ్మల్ని చూడాలా..? వద్దా..? మాకు రూ.18 వేల చేస్తమని హామీని వాళ్లే ఇచ్చిర్రు. ఆ హామిని అడిగేందుకు వస్తమంటే ఇండ్లల్లనే అరెస్ట్ చేసి�
Pilot Rohit Reddy | పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై వారం రోజుల్లోగా స్పష్టంగా లిఖిత పూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశించారు
గులాబీ అధినేత కేసీఆర్ హయాంలో హైదరాబాద్లోని రవీంద్రభారతి తరహాలో నిర్మించిన మహతి ఆడిటోరియం నేడు నిరుపయోగంగా మారింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించిన అధికారులు ఇప్పుడు
Narmetta Oil Palm Factory | వ్యవసాయంలో మూస పద్ధతులు వీడి.. రైతులకు కొత్త సాగు దారులు చూపించి ఆర్థికంగా నిలదొక్కుకొనేలా చేసేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన కృషికి మరో ఫలితమిది. రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ చ
గ్రేటర్ వాసుల సొంతింటి కలను కాంగ్రెస్ సర్కారు దూరం చేసింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం ప్రస్తుత సర్కారు హయాంలో గాలిలో దీపంలా మార్చింది. తొలి ముఖ�
బీఆర్ఎస్ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమానికి ఎంతో కృషిచేసిందని, దేశంలో తొలిసారిగా ఇమామ్,మౌజమ్లకు వేతనాలు ఇచ్చిన మొట్టమొదటి సీఎం కేసీఆర్ అని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు అన్నారు. ఆద�
రాష్ర్టాన్ని కేసీఆర్ అభివృద్ధి పథంలో నడిపిస్తే సీఎం రేవంత్రెడ్డి విధ్వంసం చేస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. నగరంలో బుల్డోజర్ పాలన కొనసాగుతున్నదని, యూపీ సీఎం యోగిలా ముఖ్యమంత్రి రేవ�
పరిహారం తేల్చకుండా పట్టా భూముల్లో నుంచి గ్రీన్ఫీల్డ్ రోడ్డు వేస్తామంటే ఊరుకునే ప్రసక్తే లేదని అవసరమైతే ప్రాణ త్యాగానికైనా సిద్ధమని బాధిత రైతులు హెచ్చరిస్తున్నారు.