తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో ఉండాలని కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం వాడవాడలో తన గళం వినిపించి ప్రజలను ఏకంగా చేసిన దివంగత సాయిచంద్కు మరణం లేదని, సాయిచంద్ ప్రజల గుం�
రెండున్నరేండ్ల పాలనలో నల్లగొండ జిల్లాకు కాంగ్రెస్ సర్కార్ ఉద్ధరించిందేమిటని బీఆర్ఎస్ నేత కర్నాటి విద్యాసాగర్ ప్రశ్నించారు. మాటలు మార్చడం.. ప్రజలను ఏమార్చడం తప్ప జిల్లా అభివృద్ధికి ముఖ్యమంత్రి ర�
ఆదివారం నల్లగొండ సభలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా రాజకీయ దిగజారుడుతనానికి, ఆయన పరిపాలనా వైఫల్యాలకు నిదర్శనమని బీఆర్ఎస్ శాసనసభాపక్ష ఉప నేత పీ సబితాఇంద్ర�
RS Praveen Kumar | సెక్యూరిటీ తగ్గించి మరో పాలమూరు బిడ్డను ఇబ్బంది పెట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.
KTR | రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓటమి తర్వాత వచ్చే తాతాలిక విరామం పదునైన వ్యూహాలకు వేదికవుతుందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.
సీఎం రేవంత్రెడ్డి నల్లగొండ పర్యటన సందర్భంగా యథావిధిగా జిల్లా ప్రజలు ఊహించినట్టుగానే తన వికారాన్ని వాంతి చేసుకున్నాడని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆదివారం రాత్రి ఓ ప్రకటనలో పేర్కొ�
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నదని, మంత్రులు, ఎమ్మెల్యేలు ఎక్కడికి వెళ్లినా ప్రజలు నిలదీస్తున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి తెలిప
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి చేవ ఉంటే అసెంబ్లీని రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు రావాలని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ హరీశ్రావు సవాల్ చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాక్కొని ప్రగల్భాలు పలుకడం కాద
తెలంగాణ రాష్ట్ర ఉనికిని, అస్తిత్వాన్ని కాపాడేది బీఆర్ఎస్, పార్టీ అధినేత కేసీఆర్ మాత్రమేనని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి స్పష్టం చేశారు. రెండున్నరేండ్లలో మళ్లీ బీఆర్ఎస్ అధ
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో కేసీఆర్ సర్కార్ హయాంలో కట్టిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అనర్హులకు కేటాయించాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు.
కేవలం రాష్ట్ర తొలి సీఎం కేసీఆర్కు పేరు వస్తుందన్న దురుద్దేశంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరంలోని మేడిగడ్డకు మరమ్మతులు చేయకుండా, నీటిని ఎత్తిపోయకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీ మంత్ర�
కాంగ్రెస్ పార్టీ దొంగ హామీలను నమ్మి మోసపోయిన ప్రజలు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా తిరగబడే రోజు దగ్గరలోనే ఉన్నాయని, రైతులు, ప్రజలను గుండెలో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ సర్కారు మళ్లీ రావాలని ప్రజలు వెయ్యి �
అంధత్వ నివారణే లక్ష్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ గతంలో రాష్ట్ర వ్యాప్తంగా కంటి వెలుగు శిబిరాలను ఏర్పాటు చేశారని బీఆర్ఎస్ రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య పేర్కొన్నారు. వీర్నపల్లి మండల