KTR | రాష్ట్రంలో అన్ని వర్గాలను మోసం చేసిన దోకేబాజ్ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెబుదాం అని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.
Jubilee Hills By Poll | కాంగ్రెస్ పాలనలో కాంట్రాక్ట్ వర్క్స్ లేక టీ సెంటర్ పెట్టుకొని బతుకుతున్నాం అని ఓ టీ షాప్ నిర్వాహకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్కు తన గోడును వెల్లబోసుకున్నారు.
‘విశ్వాన్ని ధరించియున్న విశిష్ట శక్తి ధర్మం. అందువల్ల ధర్మాన్ని రక్షించుకుంటే, అది సమాజాన్ని, విశ్వాన్ని విచ్ఛిన్నం కాకుండా రక్షిస్తుంది!’- ‘దేహాన్ని ధరించియున్న విశిష్ట కవచం చర్మం! చర్మాన్ని కాపాడుకు�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ మైనారిటీల సంక్షేమ, భద్రత కోసం విశేషంగా కృషిచేసి పదేండ్లు అన్ని వర్గాలకు సుపరిపాలన అందించారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు
దేశ ఆర్థిక ప్రగతికి ఇంధనంగా మారిన సేవారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తేనే రాష్ట్రం ఆర్థికంగా సర్వోన్నతాభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భావించారు.
‘మీ అన్నలా నేను మీకు అండగా ఉంటా. మీ సమస్యలు పరిష్కరిస్తా. గోపన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతా’నంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర�
బీఆర్ఎస్ పాలనలో అన్ని కులవృత్తులకు పెద్దపీట వేసిన కేసీఆర్.. వాటి పూర్వవైభవానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే అన్ని నిరుపేద నాయీబ్రాహ్మణులకు సెలూన్ నిర్వహణ భారం తప్పించేందు�
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో హైదరాబాద్లో మృతిచెందారు. హరీశ్రావుకు పితృవియోగం జరిగిన విషయం తెలియగానే ఉమ్మడి మెదక
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఆయన సోదరుడు మహేష్కి పితృవియోగం పట్ల తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల పేర్కొన్నారు.