మహారాష్ట్ర సర్కారును సంప్రదించిందీ లేదు. ఆ రాష్ట్రంతో కొత్తగా ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదు. తమ్మిడిహట్టి వద్ద బరాజ్ను ఏ ఎత్తులో నిర్మించాలనే అంశంపైన స్పష్టత రాలేదు.
‘తమ్మిడిహట్టి నుంచి 160 టీఎంసీలు గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి తరలించవచ్చు. బరాజ్ నిర్మించి చూపిస్తాం. కేసీఆర్ కేవలం కమీషన్ల కోసం ప్రాజెక్టును రీ డిజైన్ చేశారు. లక్ష కోట్లు వృథా చేశారు’ ఇదీ ఢిల్లీ నుంచి
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. తెలంగాణలో మహిళలకు శ్రీరామ రక్ష తెలంగాణ తొలి సీఎం కేసీఆరేనని చెప్పారు.
పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో మెదక్ జిల్లా నర్సాపూర్లోని అటవీ ప్రాంతంలో అప్పటి సీఎం కేసీఆర్ ఫారెస్ట్ అర్బన్ పార్కును ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్ ప్రజల గుండెల్లోంచి కేసీఆర్ను చెరిపేయలేరని ఓ మూగ మహిళ చెప్పింది. తనకు మాటలు రాకున్నా సైగలతో గుండెల నిండా కేసీఆర్ సారే ఉన్నారని తేల్చి చెప్పింది. పదేండ్లలో కేసీఆర్ చేసిన మంచి పనులను గుర్�
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ రావాలన్నదే ప్రజల ఎజెండా అని మేం ప్రజలకు చెప్పాలనుకున్నది వారే మాకు వివరిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
అక్టోబర్ మాసం ముగిసినప్పటికీ చెరువుల్లో ఉచిత చేపపిల్లలను పంపిణీ చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వానికి ముహూర్తం కుదరడం లేదు. హస్తం ప్రభుత్వంపై అపనమ్మకంతో గుత్తేదారులు ముందుకురాకపోవడంతో ఓ దఫా టెండర్ల ప్
మోసాలు, నమ్మకద్రోహాలకు కాంగ్రెస్ ప్రభుత్వం కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నది. శాసనసభ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేసి గెలిచింది. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఒక్క�
500 రోజుల్లో రేవంత్రెడ్డి పీడిత ప్రభుత్వం పోవడం.. మళ్లీ కేసీఆర్ పాలన రావడం ఖాయంమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ గడ్డపై ఎగిరేది ముమ్మాటికీ గులాబీ జెండాన�
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో బీఆర్ఎస్ గెలుపు ఖరారైందని, కానీ మెజార్టీ ఎంతో తేలాల్సి ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమం�
తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ కేసీఆర్ రావాలన్నదే ప్రజల ఎజెండా అని మేం ప్రజలకు చెప్పాలనుకున్నది వారే మాకు వివరిస్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉ�
KTR | రాష్ట్రంలో కొన్ని వేల మంది పేదలకు చెందిన ఇండ్లను రేవంత్ రెడ్డి నేలమట్టం చేసిండు.. ఆ పేదల శాపాలు కాంగ్రెస్ పార్టీకి ఉరి తాడై చుట్టుకుంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
KTR | నాలుగు లక్షల మంది జూబ్లీహిల్స్ ఓటర్లకు 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల గోస తీర్చే అవకాశం మీ చేతికి వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.