ఆర్టీసీ ఉద్యోగుల ఎన్నో ఏండ్ల కల.. కలగానే మిగిలిపోనున్నదా? ఆర్టీసీని, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ ఏడాది కూడా ప్రభుత్వానికి మనసు రావడం లేదా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల కలను సాకారం చే�
ఆయిల్పామ్.. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తప్ప మిగతా రైతులకు పెద్దగా పరిచయం లేని పంట. అలాంటి పంట ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. మొదట్లో సాగుకు సందేహించిన రైతులే ఆ తర్వాత ఉత్సాహ�
KCR | రంజాన్ పండుగ సందర్భంగా మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కుటుంబసమేతంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశారు. మహమూద్ అలీ కుటుంబసభ్యులందరూ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భం�
Ramadan | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చిన్ననాటి స్నేహితుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహమ్మద్ జహంగీర్ ఎర్రవెల్లి నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ జాతి పిత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ముస్లీం మైనార్టీలు సర్వతోముఖాభివృద్ది సాధించారని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. పచిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శనివారం నల్�
ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉన్నది. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్, జీఎస్డీపీ వృద్ధిరేటులో టాప్.. ఇవి కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ సాధించిన రికార్డులు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్
రంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన ‘ఈద్ ఉల్ ఫితర్' సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిరోజూ ప్రత్యేక దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, భక్తి శ్రద్ధల�
ఈ నెల 25, 27 తేదీల్లో జరిగే పట్టాభి సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, శ్రీరామనవమి వేడుకలకు రావాలని కేసీఆర్కు ఆయన స్వగ్రామం చింతమడక ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు.
Kaleswaram Water | కరువు తీర్చే కాళేశ్వర గంగమ్మ యాదాద్రికి చేరుకుంది. కాళేశ్వరం జలాలు సుమారు 400 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి యాదాద్రి జిల్లాను ముద్దాడాయి. తొలిసారిగా బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి ఆలేరు, భువనగిరి నియోజ
Sanath Nagar TIMS | పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సదాశయం.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో నీరుగారుతున్నది.
తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు ఆయిల్పామ్ పరిశ్రమ.సంప్రదాయ పంటల సాగుతో పాటు వాణిజ్య పంటల సాగును కేసీఆర్ ప్రోత్సహించారు. రైతులకు లాభాలు చేకూర్చేందుకు సిద్దిపేట జిల్లాలో ఆయిల్పామ్ పంట సాగ�
KCR | 'రైతు బాంధవుడా మళ్లీ మీరే రావాలి' అంటూ ఉగాది పండుగ సందర్భంగా రైతులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా (కే) �
KCR | ముక్రా (కే) రైతులు నాగలి పట్టి మళ్లీ పల్లె పల్లెన సంక్షేమ పథకాలు అందాలంటే ‘కేసీఆర్ సారే కావాలి.. మళ్లీ కారే రావాలి..’ ‘రైతు బాంధవుడా మళ్లీ మీరే రావాలి..’ అంటూ ప్లెక్సీలు పట్టుకుని నినాదాలు చేశారు.