బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజానాయకుడని, ప్రజల్లోకి ఎప్పుడు రావాలో ఆయనకు తెలుసని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శన
వచ్చే ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో అత్యధిక సీట్లు సాధించి బీఆర్ఎస్ సత్తా చాటుదామని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. ఆరు గ్యారెంటీలను అమలు చేయలేక ఆపసోపాలు పడుతున్న కాంగ్రెస్ ప్రభు�
TIMS Sanathnagar | బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి విడతలో (2014-18) సాగునీటి రంగానికి అత్యధిక ప్రాధాన్యం ఇచ్చిందని, రెండో విడతలో (2018-23 మధ్య) వైద్యారోగ్య రంగానికి మొదటి ప్రాధాన్యం ఇచ్చామని పలుమార్లు కేసీఆర్ ప్రకటించారు.
డ్రైవర్లు, నేత, గీత కార్మికులు, హోంగార్డులకు ప్రమాద బీమా రద్దుచేసి, ఆటో కార్మికులకు వెల్ఫేర్బోర్డు హామీని ఎగ్గొట్టి, ప్రతినెలా వెయ్యి రూపాయలు ఇస్తామని మోసం చేసిన కాంగ్రెస్ సరార్ కార్మిక ద్రోహిగా మారి
కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే బీఆర్ఎస్ లక్ష్యమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రజలు కూడా కేసీఆర్ మళ్లీ సీఎం కావాలన్న ఆశతో, ఆశయంతో ఉన్నారని పేర్కొన్నారు. కాంగ్రె�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే గ్రామాల్లో అభివృద్ధి జరిగిందని, ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త చేసిన అభివృద్ధి ఏమీ లేదని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
పల్లెల అభివృద్ధిపైనే దేశ భవిష్యత్ ఆధారపడి ఉన్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి, మాజీమంత్రి జీవన్రెడ్డి స్పష్టం చేశారు. నాడు కేసీఆర్ పాలనలో పల్లెలకు నిధులు ఇచ్చి జాతీయ స్థాయిలో తీర్చిద్దారన�
Gandhi IVF Centre | ప్రజా శ్రేయస్సే ధ్యేయంగా, ఆరోగ్యమే లక్ష్యంగా పాలించిన నాటి బీఆఎర్ఎస్ ప్రభుత్వం భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకుని ప్రారంభించిన పలు ఆరోగ్య కార్యక్రమాలు నిరుపేదలకు పునర్జీవనాన్ని ప్రసాదిస్
RS Praveen Kumar | ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావును ఇరికించేందుకే రేవంత్ సర్కార్ రెండో సిట్(స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ�
కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు ప్రతీ కార్యకర్త ఇప్పటి నుంచే కష్టపడి పనిచేయాలని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు సూచించారు.
కాంగ్రెస్ నాయకులు చెప్పినట్లుగానే పాత రోజులు మళ్లా తీసుకొచ్చారు.. ఉమ్మడి రాష్ట్ర పాలనలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో వారం, పది రోజులకోసారి తాగునీటి సరఫరా జరిగేది.
అంతర్జాతీయ కార్మిక దినోత్సవం (మే డే) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు కార్మిక, కర్షక లోకానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉత్పత్తి రంగంలో భాగమై దేశ సంపదను సృష్టిస్తున్న కార
రాష్ట్రంలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని ప్రజాకవి, ఎమ్మెల్సీ గోరెటి వెంకన్న అన్నారు. గురువారం సంగారెడ్డి జిల్లా జోగిపేట మీదుగా బోధన్ వెళ్తూ జోగిపేటలో కొద్దిసేపు ఆగారు.
మరికల్ మండలంలోని రాకొండ, దేవరకద్ర మండలంలోని బస్వాపూర్ గ్రామాల మధ్య వాగులో గత కేసీఆర్ ప్రభుత్వంలో భూగర్భజలాలు పెంచాల నే ఉద్దేశంతో నిర్మించిన చెక్ డ్యాంలను అధికార పార్టీకి చెందిన నాయకులు, ఇసుక మాఫియ �