తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టి అమలు చేసి న దళితబంధు పథకం ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేసింది. లబ్ధిదారుల కుటుంబాలు వెలుగులు నింపాయి. ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణే సంగారెడ్డి
అంగన్వాడీలకు ఫోన్ల పంపిణీలో రూ.30 కోట్ల అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తే విచారణ చేయాల్సిందిపోయి తెలంగాణ తొలి సీఎం, ప్రతిపక్షనేత కేసీఆర్కు లీగల్ నోటీసులు ఇవ్వడం ఏమిటని మాజీ మంత్రి, నర్సాపూర్ ఎమ్మెల్యే
అంగన్వాడీ టీచర్లకు ప్రభుత్వం పంపిణీ చేసిన సెల్ఫోన్ల కొనుగోళ్లలో జరిగిన అవినీతిని నిరూపించుకోకుండా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు లీగల్ నోటీసులు పంపించిన మంత్రి సీతక బేషరతుగా క్షమాపణ చెప్పాలని మాజీ మ
రాష్ట్ర ప్రజలందరూ రేవంత్ పోవాలి.. కేసీఆర్ రావాలి.. అని కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే, కేసీఆర్ సభ చొప్పదండి నియోజకవర్గ ఇన్చార్జి పెద్ది సుదర్శన్రెడ్డి పేర్కొన్నారు.
జగిత్యాలలో ఈ నెల 20న నిర్వహించనున్న కేసీఆర్ సభతో కాంగ్రెస్ పాలన అంతం కానున్నదని కేసీఆర్ సభ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి పేర్కొన్నారు.
ఆర్టీసీ విలీనంపై నాడు కేసీఆర్ ఇచ్చిన గెజిట్ను అమలు చేయలేక.. ఆర్టీసీ కార్మికులకు అపాయింటెడ్ డే ప్రకటించలేక.. కాంగ్రెస్ ప్రభుత్వం అబద్ధాలపై అబద్ధాలు చెబుతూనే ఉన్నది. నాడు కేసీఆర్ వేసిన కమిటీనే సాకుగా
జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేస్తామని, కేసీఆర్ను మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తామని మాజీ మంత్రి జీవన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. యావత్ తెలంగాణ రాష్ట్రం జగిత్యాల వైపే చూస్తున్నదని, జగిత్యాల న�
Jeevan Reddy | బీఆర్ఎస్ పార్టీలో నా చేరికతో ఒక నూతన అధ్యాయం మొదలు కాబోతుందని జీవన్ రెడ్డి అన్నారు. కేసీఆర్తో నా అనుబంధం ఈనాటిది కాదు.. నేను ప్రజా జీవితంలోకి రాక ముందు నుండి కేసీఆర్ వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా నాకు
KCR Meeting | రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అరాచక పాలనకు వ్యతిరేకంగా గళమెత్తేందుకు తెలంగాణ సిద్ధమయ్యింది. రెండున్నరేండ్లుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా, ఇష్టారాజ్యంగా పాలన సాగిస్తున్న రేవంత్ సర్కార్పై సొం�