Peddi Sudarshan Reddy | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్యంపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. అనారోగ్యానికి గురైన పెద్ది సుదర్శన్ రెడ్డికి హైదరాబాద్లో వెంట ఉండి అత్యుత్తమ చికిత్స అందేలా చ�
అధికారం అనేది సేవ చేయడానికి ఒక సాధనం మాత్రమేనని, ప్రజాసేవే అంతిమ లక్ష్యంగా ఉండాలని మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు.
బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ అన్న�
త్వరలోనే మంచి రోజులు వస్తాయని, అప్పుడు గజ్వేల్ అభివృద్ధిని తిరిగి పట్టాలు ఎక్కిద్దామని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు భరోసా ఇచ్చారు.
తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తలపై మాజీమంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి స్పష్టతనిచ్చారు. తాను బీఆర్ఎస్లోనే ఉంటానని.. కేటీఆర్ సీఎం అవ్వడమే తన ప్రధాన ఆంకాంక్ష అని స్పష్టం చేశార�
ప్రజల దశాబ్దాల కలైన మనోహరాబాద్-కొత్తపల్లి రైల్వేలైన్ కేసీఆర్ కృషితో చేపడుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ రైల్వేలైన్ పనులు సిద్దిపేట వరకు పూర్తికావడంతో గజ్వేల్, సిద్దిపేట వరకు రైలు పరుగులు తీస్త
అధికారంలోకి రాగానే పేదలందరికీ ఉచితంగా ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఆ చరణలో అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీ డర్ తలసాని శ్రీనివాస్యాదవ్ మండి
Srinivas Goud | రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు వల్ల అన్ని వర్గాల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు.
ఒక వ్యక్తిని విమర్శించే హక్కు రాజ్యాం గం కల్పించిన భావప్రకటనా స్వేచ్ఛ లో భాగం. కానీ, ఒక వ్యక్తిని లక్ష్యంగా చేసుకుని అతని మొత్తం కులాన్ని లేదా జాతిని అవమానించడం రాజ్యాంగ విలువలకు, సమానత్వ సూత్రానికి, సామ�
పాలమూరు-రంగారెడ్డి లిప్ట్-1లో రెండో పంప్ వెట్ రన్ సక్సెస్ అయిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండల పరిధి కృష్ణానది సమీపంలోని రేగుమాన్ గడ్డ వద్ద ఉన్న పంప్హౌ�
కాంగ్రెస్ పాలనలో పచ్చదనంపై పట్టింపు లేకుండా పోయింది. ‘హరితహారం’ను వన మహోత్సవంగా పేరు మార్చిన సర్కారు దీన్నో మొక్కుబడి కార్యక్రమంగా మార్చేసింది. పల్లె, పట్టణ ప్రకృతి వనాల నిర్వహణను గాలికొదిలేసిన ప్రభు
‘జీవకోటికి ప్రాణవాయువునిచ్చే చెట్టు పుట్టుక నుంచి చావుదాకా కల్పతరువై నిలుస్తుంది.. పర్యావరణాన్ని పరిరక్షిస్తుంది..సకాలంలో వానలు కురిపించి కరువు కాటకాలు లేకుండా చేస్తుంది.. సమస్త మానవాళికి మనుగడనిస్తు�
జైలు గోడల నడుమ బందీ అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా, ‘నా తెలంగాణ కోటి రతనాల వీణ..’ అంటూ గర్జించిన తెలంగాణ అస్తిత్వ పరిరక్షణ సమరయోధుడు దాశరథి అని, ఆ స్ఫూర్తిని తెలంగాణ ప్రజలు కొనసాగించాలని బీఆర్ఎస్ అధినేత,
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి కారణంగానే ఉమ్మడి ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు సార్థకమైందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల �