కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ఎత్తేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని వికారాబాద్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ మండిపడ్డారు. శుక్రవారం మండలంలోని పంచలింగాల్ గ్రామంలో బీఆర్ఎస్ కా�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను యధావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా విభాగం ఆధ్వర్యంలో ట్యాంక్బండ్ అంబేద్కర్ విగ్రహం వద�
తెలంగాణ ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు 2014 నుంచి 2019 వరకు ఏపీ సీఎంగా ఉన్న చంద్రబాబు తెలంగాణ ప్రాజెక్టుల అనుమతులను ఆపేందుకు సాహసం చేయలేదని, ఇప్పుడు కేసీఆర్ సీఎంగా లేరనే జీఆర్ఎంబీలో సాగునీటి ప్రాజెక్ట�
దేశంలో జరుగుతున్న ప్రజావ్యతిరేక పాలనపై యువత తప్పకుండా స్పందించే సమయం వస్తుందని కేసీఆర్ రెండేండ్ల క్రితం అన్నారు. ఇండియా రియాక్ట్స్ అంటూ ఆయన ఆశాభావం వ్యక్తంచేశారు. కేసీఆర్ చెప్పిన మాటలు నేడు అక్షర స�
‘అమ్మా.. నీవు దేవమార్గాన్ని వదిలి, భూమి మీదికి రావాలి. ఒట్టిపోయిన సాగరాన్ని జలంతో నింపాలి..’అని నాడు భగీరథుడు గంగాదేవిని వేడుకున్నాడు. ఆయన హిమాలయాల్లో చేసిన ఘోర తపస్సుకు కరుణించి గంగ దివి నుంచి భువికి దిగ�
కాంగ్రెస్ పాలన పట్ల రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, కేసీఆరే తిరిగి అధికారంలోకి రావాలని ప్రజ లు కోరుకొంటున్నారని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత వద్దిరాజు రవిచంద్ర చెప్�
పైసా ఖర్చు లేకుండా పేదోడి సొంతింటి కల నెరవేర్చాలనే లక్ష్యంతో తెలంగాణ తొలి ముఖ్యమ్రంతి కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇండ్లు నిర్మించారు. హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో కట్టిన ఇండ్లకు అన్ని వసతులు క�
MLA Pocharam srinivas reddy | రేవంత్ రెడ్డి గురించి ఉన్నదే మాట్లాడా.. అందులో రహస్యమేం లేదు.. నా ప్రజల కోసం నా జీవితం.. ప్రజల సంక్షేమం కోసమే నా ఆలోచన. కార్యకర్త బాధలను తీర్చాలనేదే నా ఆలోచన అని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీని�
గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో అప్పటి సీఎం కేసీఆర్ ప్రజా అవసరాలను గుర్తించి వేసిన అడుగులు, తీసుకున్న నిర్ణయాలు నేడు ఫలితాలను అందించనున్నాయి. పరకాల ప్రజల చిరకాల కోరిక వంద పడకల ఆస్పత్రి త్వరలో ప్రజలకు అందుబా�
తెలంగాణ భవన్.. 2006 నుంచి 2014 దాకా తెలంగాణ ఉద్యమ నిషాన్. 2014 జూన్ నుంచి భవిష్యత్తు తరాలకు తెలంగాణ షాన్. తెలంగాణ కళావారసత్వ ప్ర తీక. తెలంగాణ సాంస్కృతిక అస్తిత్వ జీవధార. తెలంగాణ నిలువెత్తు ధిక్కార సంతకం.
కోల్ సిటీ, ఆగస్టు 12 : కేసీఆర్ సారే మళ్లీ తెలంగాణకు ముఖ్యమంత్రి కావాలి.. అందరి బతుకులు మారాలి అంటూ కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండల కేంద్రం నుంచి జాడి తిరుపతి, దుర్గం శంకర్ అనే అభిమానులు ఎర్రవెల్లి వర�
Padi Kaushik Reddy | కేసీఆర్, కేటీఆర్ కాళ్లు మొక్కింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా..? పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అన్ని కాంట్రాక్టులు తీసుకొని ఎంజాయ్ చేసింది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాదా..? అని కౌశ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే బాన్సువాడ నియోజకవర్గ అభివృద్ధి జరిగిందని, అందుకు తానే సాక్ష్యమని ప్రభుత్వ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్రెడ్డి స్పష్టంచేశారు.
‘కేసీఆర్ హయాంలో శ్రీశైలంలోకి వరద ప్రారంభం కాగానే వెంటనే విద్యుత్ ఉత్పత్తి చేసేవారు. శ్రీశైలంలో 875 అడుగులకుపైగా నీళ్లున్నా విద్యుత్ ఉత్పత్తి ఎందుకు చేయడం లేదు? కరెంటు ఉత్పత్తి చేస్తూ ఆ నీటిని సాగర్క�