తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు చేయాలంటూ కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టిన నవంబర్ 29వ తేదీని దీక్షాదివస్గా పలు యూనివర్సిటీలో శనివారం ఘనంగా నిర్వహించారు.
కేసీఆర్.. తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారు అని బీఆర్ఎస్ మైనారిటీ నేతలు అన్నారు. చార్మినార్ వద్ద శనివారం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా దీక్షా ద�
దేశానికి పల్లెలే పట్టుగొమ్మలన్నారు జాతిపిత మహాత్మాగాంధీ. గ్రామాలు స్వయం సమృద్ధి సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం. అందులో నుంచే గ్రామస్వరాజ్యం అనే భావన పురుడుపోసుకున్నది. గ�
ఉద్యమాలు.. త్యాగాల ఫలితమే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్ధన్రెడ్డి అన్నారు. శనివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొల్లాపూర్ చౌరస్తాలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన దీ�
ఉద్యమ నాయకుడు కేసీఆర్ దీక్షా దక్షత తెలంగాణకు దారి చూపింది. సకల జనులను ఏకం చేసింది.. 11 రోజుల ఆమరణ నిరాహార దీక్ష స్వరాష్ట్ర సాధనకు పునాదులు వేసింది. తెలంగాణ సమాజాన్ని జాగృతం చేసి.., ఊరూరూ పిడికిలెత్తి కొట్లా�
కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికీ తెలంగాణ ద్రోహేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమనేత కేసీఆర్ 2009 నవంబర్ 29న చేపట్టిన ఆమరణ దీక్షను పురసరించుకొన�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా అలుపెరుగని పోరాటం చేసింది కేసీఆరేనని, ఆయన పట్టుదలతో చేపట్టిన దీక్ష ఒక చారిత్రక ఘట్టమని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర అన్నారు. భద్రాద్రి కొ
తెలంగాణ ప్రజల చిరకాల ఆకాంక్ష అయిన ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించేందుకు కేసీఆర్ తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా దీక్షా దివస్తో చరిత్రను మలుపుతప్పారని, కార్య సాధకుడని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు అన్నార�
తెలంగాణ ఉద్యమంలో లేనోడు ముఖ్యమంత్రి అయిండు, ఉప ముఖ్యమంత్రి అయిండ్రు.. పీసీసీ ప్రెసిడెంట్ అయిండు. అదే పోరాడి తెలంగాణ సాధించిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద వీళ్లు అవాకులు, చవాకులు పేలుతుండ్రని మాజీ మంత్�
కేసీఆర్ చేపట్టిన ఆమరణ దీక్ష ద్వారానే తెలంగాణ రా ష్ట్ర ఏర్పాటు సాకారమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. శనివారం వనపర్తి జిల్లా కేంద్రంలోని బస్డిపో రోడ్డులో దీక్షా దివస్ సందర్భంగా
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ప్రాణాలకు తెగించి పోరాటం చేయడంతోనే రాష్ట్రం సిద్ధించిందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. రాష్ట్రం సాధించాలనే లక్ష్యంగా కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి నే�
రానున్న మూడేళ్లలో రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారం చేపట్టడం ఖాయమని రాష్ట్ర మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. భారత రాష్ట్ర సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు దీక్షా దివస్ కార్యక్రమాన్న
చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించిన రోజు.. నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు ముందడుగు పడిన రోజు.. తరాలు మారినా, యుగాలు మారినా చరిత్రలో చెరగని ముద్ర వేసిన రోజు.. బీఆర్ఎస్ అధినేత, దగాపడిన త
Deeksha Divas : బీఆర్ఎస్ న్యూజిలాండ్లో 'దీక్ష దివస్' (Deeksha Divas)ను ఘనంగా నిర్వహించారు. బీఆర్ఎస్ న్యూజిలాండ్ ప్రెసిడెంట్ రామారావు, జనరల్ సెక్రెటరీ కిరణ్ పోకల ఆధ్వర్యంలో దీక్ష దివస్ నిర్వహించారు.