తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించి తీరతానని, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కూడా రక్షించలేరని జన్-సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎన్నికల వ్యూహకర్త
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
రంగారెడ్డిజిల్లా మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి ప్రాంతాల అన్నదాతల కలలను సాకారం చేయడం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు కేటాయించి కాల్వల నిర్మాణం పూర్తిచేయడంతో ఇటీవల కల్వకుర�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అమలు చేసిన రైతు సం క్షేమ విధానాల ఫలితంగా బీఆర్ఎస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు.
KCR | రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఓటమి నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు గెలుపు దిశగా పయనించాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు.
కేసీఆర్ పాలన (KCR) గురించి నోరు పారేసుకునే వారికి జాతీయ నేర గణాంక విభాగం నివేదిక చెప్పపెట్టు సమాధానమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14
పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నదాతల బలవన్మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2015లో 1209 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా, అవి 2023 నాటికి 48కి తగ్గిపోయినట్టు ఆ నివేదిక పేర్కొన్నది. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ర్టాన్ని చూడా
‘మా ఇంటి ఆవరణ చెత్తాచెదారంతో నిండిపోయింది. కంపు వాసన వస్తున్నది. శుభ్రం చేయాలని మున్సిపల్ కార్యాలయం చుట్టూ నాలుగు నెలలుగా తిరుగుతున్న. కానీ, ఎవరూ పట్టించుకుంట లేరు. గింత అధ్వానమా?.. కేసీఆర్ పాలనే మంచిగు�
సోయిలేని కాంగ్రెస్ పాలనలో బతుకమ్మ తీరు మారింది. స్వరాష్ట్ర ఉద్యమానికి నేపథ్యంలా నిలిచిన ప్రజల పండుగ అయిన బతుకమ్మకు ఆదరణ కరువై కళ తప్పుతున్నది. ఉమ్మడి రాష్ట్రంలో తిరుగుబాటు బావుటాలా ఎగిసిన బతుకమ్మ, కేస�
‘మహిళలు తొమ్మిది రోజులు పూల పండుగను ఆనందోత్సాహాల మధ్య జరుపుకొని, వేడుకల చివరి రోజు సద్దుల బతుకమ్మతో ముగిసే సాంస్కృతిక సంప్రదాయం తెలంగాణకు ప్రత్యేకం’ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు.
Harish Rao | దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సిద్దిపేట జిల్లా కొండపాక మండలం మర్పడ్గ గ్రామంలో వెలిసిన శ్రీవిజయదుర్గా సమేత శ్రీ సంతాన మల్లిఖార్జున స్వామి ఆలయాన్ని హరీశ్రావు దర్శించుకున్నారు.
సద్దుల బతుకమ్మ పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు, ప్రత్యేక ఆడబిడ్డలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) శుభాకాంక్షలు తెలిపారు. తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పూల పండుగను మహిళలు ఆనందోత్సాహాల నడుమ జరుపుకుని, చివర�
అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలోకి ప్రవేశించి.. పదేండ్లపాటు కష్టపడిన అసలు సిసలు కాంగ్రెస్ కార్యకర్తలను గోసపెడుతున్న వారిని తరిమికొట్టాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి తాటిపర్తి జీ�