KCR | నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు ఆదివారం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయలుదేరుతున్నారనే విషయం తెలిసి రా ష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భ�
KCR | తెలంగాణ ఉద్యమ నాయకుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే స్వర్గీయ పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబ సభ్యులను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పరామర్శించారు. నల్లబెల్లిలోని పెద్ది స్వగృహానికి ఆదివారం చేరుకున్న కేసీఆర�
Former Minister Puvvada | ఆదివాసీ గిరిజనుల దశాబ్దాల కలలను, ఆకాంక్షలను సాకారం చేసిన ఘనత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కే దక్కుతుందని మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు.
దివంగత నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదివారం నల్లబెల్లికి చేరుకున్నారు. గ్రామానికి చేరుకున్న అనంతరం పెద్ది సుదర్శన్రెడ్డి �
సిద్దిపేటలో నవజీవన్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ సొసైటీ (NEWS) ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రతిభ అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
దివంగత మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి సంస్మరణ సభ నల్లబెల్లి మండల కేంద్రంలో నిర్వహించనున్నారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఇటీవల గుండెపోటుతో మృతిచెందిన ఉద్యమ దివిటీ ప
వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలకేంద్రానికి నేడు బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ రానున్నారు. ఉద్యమ సహచరుడు, బీఆర్ఎస్ పార్టీ స్థాపన నుంచి తనకు నమ్మిన బంటుగా ఉంటూ రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించిన నర్�
బోనాలు కేవలం ఒక పండుగ మాత్రమే కాదని, తెలంగాణ ఆత్మను ప్రతిబింబించే జానపద, ఆధ్యాత్మిక వేడుక అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. బోనాల పండుగ సందర్భంగా శనివా
ఇటీవల అనారోగ్యంతో మృతిచెందిన మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కుటుంబానికి అండగా నిలువాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. పార్టీ తరఫున పెద్ది కుటుంబానికి రూ.2.25 కోట్ల ఆర్థిక సాయం అందించను
Peddi Sudarshan Reddy | పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ అండగా నిలిచారు. పార్టీ తరఫున రెండు కోట్ల 25 లక్షల రూపాయలలను అందజేయాలని నిర్ణయించారు. పార్టీ సీనియర్లు, వరంగల్ జిల్లా ముఖ్య నేతలత�
Jupally Krishna Rao | jn‘గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు’ అని ఎక్సైజ్, పర్యాటక శాఖల మంత్రి జూపల్లి అసత్య ఆరోపణలకు దిగడంపై ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రజలు భగ్గుమన
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రజల జీవితాలను శాశ్వతంగా మార్చిన సం క్షేమ, మౌలిక వసతుల కార్యక్రమాల్లో మిషన్ భగీరథ అగ్రస్థానంలో నిలిచింది. ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే మహత్తర సంకల్పంతో