KTR | మహేశ్వరంలో బీఆర్ఎస్ కార్యకర్తల జోష్ చూస్తుంటే.. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచిపోయిన భావన కలుగుతోందని.. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయిపోయారని అనిపిస్తోందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడె�
తండా అనేది కేవలం కొన్ని ఇండ్ల సముదాయం కాదు. అది లంబాడీ సమాజ సంస్కృతి, సంప్రదాయం, జీవన విధానం, చరిత్రకు ప్రతీక. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న అత్యంత చారిత్రాత్మక నిర్ణయం 3,146 తం
బీఆర్ఎస్ హయాంలో కోకాపేటలో కోట్ల విలువ చేసే స్థలంలో అత్యద్భుతంగా నిర్మించిన శ్రీకృష్ణ యాదవ భవన్ను వెంటనే ప్రారంభించాలని అఖిలభారత యాదవ మహాసభ రాష్ట్రస్థాయి సమావేశంలో ప్రభుత్వాన్ని కోరారు.
తెలంగాణ దార్శనికుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తన హయాంలో నిర్మించిన శత్రు దుర్భేద్యమైన తెలంగాణ పోలీస్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(ఐసీసీసీ) గొప్పదనం మరోసారి దేశవ్య�
పోరాడి సాధించుకున్న తెలంగాణను తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సస్యశ్యామలంగా మారిస్తే.. సీఎం రేవంత్రెడ్డి కరువు ప్రాంతంగా మార్చారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ధ్వజమెత్తారు. నిండుకుండలా ఉన్న గోదావరి�
వాల్మీకి రామాయణాన్ని రచించిన వల్మిడి మునులగుట్టపై రూ. 10 కోట్లతో రామాలయాన్ని నిర్మించి, రాష్ట్రంలోనే ప్రసిద్ధి చెందిన దేవాలయంగా తీర్చిదిద్దినట్టు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు.
ఆర్డీఎస్పై కర్ణాటక నిర్మిస్తున్న అక్రమ బరాజ్లను అడ్డుకొనేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో త్వరలో కార్యాచరణ రూపొందిస్తామని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. త్వరలో పార్టీ అధినేత కేసీఆర్తో చర్చిం�
వందేండ్లకు పూర్వమే వెనుకబడిన వర్గాలకు విద్య, ఉద్యోగాలలో 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన మహనీయుడు సాహూ మహరాజ్. బడుగు, బలహీన వర్గాలకు అన్ని రంగాలలో ప్రాతినిధ్యం కల్పించే చారిత్రక సంతకం చేసిన సాహూజీ ఆశయాలు,
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం చేవెళ్లకు రానున్నారు. ఓటరు జాబితా రూపకల్పనపై భారత ఎన్నికల కమిషన్ చేపట్టిన ప్రత్యేక జాబితా సవరణ (ఎస్ఐఆర్), బీఆర్ఎస్ పార్టీ సభ్యత్�
రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను అఖండ మెజారిటీతో గెలిపించి మళ్లా కేసీఆర్ను సీఎంగా చూడాలన్న కోరిక రాష్ట్ర ప్రజల్లో బలంగా ఉన్నదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు.
ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ఓటు హకు దుర్వినియోగం కా కుండా ఉండాలన్నా, పారదర్శకంగా ఎన్నికలు జరుగాలన్నా ‘ఒక దేశం.. ఒక పౌరుడు.. ఒకే ఓటు’ అనే సిద్ధాంతాన్ని పకడ్బందీగా అమలుచేయాలని బీఆర్ఎస్ డిమాండ్�
తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్ ఉపన్యాసాలు ఉద్యమంపై ఎంత ప్రభావం చూపాయో, తెలంగాణ సాధనలో ఆయన మౌనం కూడా అంతటి ప్రభావం చూపించింది. ఇప్పుడు అదే తరహాలో కేసీఆర్ మౌనం ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిని భయపెడుతున్నది.
KTR | సీఎం రేవంత్ రెడ్డి రాగానే తీసుకున్న తుగ్లక్ నిర్ణయం ఎయిర్ పోర్ట్ మెట్రో రద్దు. ఎయిర్పోర్ట్ మెట్రో ఎందుకు రద్దు చేస్తున్నవ్ నాయనా అంటే చెప్పడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్య