అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే పింఛన్లు రూ. 6వేలకు పెంచుతాం.. అర్హులైన వారందరికీ కొత్త పింఛన్లు మంజూరు చేస్తాం..అంటూ కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఊకదంపుడు ఉపన్యాసాలు చేశారు.
కొండాపూర్, మార్చి 14: రంజాన్ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని దేశంలోనే మొదటిసారిగా ముస్లీంలకు తోఫాను అందజేసిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు(Harish Rao) అన్నారు.
Dev Ji | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇక్కడ సాధించిన అభివృద్ధి కారణంగానే మావోయిస్టు పార్టీలో రిక్రూట్మెంట్స్ నిలిచిపోయాయని ఆ పార్టీ అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ స్పష్టంచేశారు. ఇం
కేసీఆర్ మార్' దూకుడు పాలనకు బ్రేకులు పడ్డాయా? తొలి పదేండ్లలో ఏటా 12-15 శాతం వృద్ధి సాధించిన రాష్ట్రం, ఇప్పుడు 5 శాతం వృద్ధికే పరిమితమైందా? బడ్జెట్లో అంకెలు కనిపిస్తున్నా, క్షేత్రస్థాయిలో వృద్ధి వేగం మందగి�
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం ఒక చరిత్ర అయితే, ఆ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను దేశానికే ఆదర్శంగా నిలబెట్టడం మరో అద్భుతం. 2014లో స్వరాష్ట్రం సిద్ధించినప్పుడు అనేక ఆర్థిక సవాళ్లు, సందేహాలు ఉన్నప్పటికీ, తెలంగాణ తొలి మ�
పదేండ్ల కేసీఆర్ హయాంలో మైనార్టీలకు పెద్దపీట వేశారని మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని మదీనా మసీద్లో శుక్రవారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఇఫ్తార్�
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే కొండిగారి రాములు (91) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. రాములు మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్�
KCR Condolence | నాటి ఉమ్మడి రాష్ట్ర డీజీపీగా పని చేసిన మాజీ పోలీసు ఉన్నతాధికారి హెచ్ జె దొర మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణతోపాటు అభివృద్ధిలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పింది. సొంత ఆదాయ వనరులను పెంచుకోవడమే కాకుండా, సంక్షేమం, మౌలిక సదుపాయాల కల్పనలో అగ్రగామిగా నిలిచింది.
టీబీజీకేఎస్ నాయకుడు, ప్రముఖ రచయిత ఎస్.రంగనాథ్ రచించిన ప్రాణం తీసిన పైసలు కథల సంపుటిని తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని రచయిత కేసీఆర్కు అంకితం ఇవ్వగా..
Telangana | కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో తెలంగాణ ఆర్థిక ప్రగతి ఘనంగా సాగింది. పదేండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రం గణనీయమైన ఆర్థిక పురోగతి సాధించింది. స్థిరమైన సొంత ఆదాయ వనరులను పెంచుకున్నది. స�
తెలంగాణ పచ్చగా ఉండాలనే లక్ష్యంతో తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాలువల్లో నీళ్లు పారిస్తే.. అడ్డదారిలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం సాగునీళ్లు ఇవ్వకుండా రైతులను కన్నీళ్లు పెట్టిస్తున్నదని మాజీ
వ్యక్తిగతంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ అంటే తనకు అపారమైన గౌరవం ఉందని, బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా తాను ఏనాడూ మాట్లాడలేదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా అనర్హ
కేసీఆర్ హయంలో హైదరాబాద్లో లక్ష డబుల్బెడ్రూం ఇండ్లను నిర్మిస్తే ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఇండ్లను కూల్చడమే లక్ష్యంగా పెట్టుకున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్త�