ఎదుటివారిని చిన్నతనం చేయడానికి నోరు పెద్దగ చేయాలనే ఆలోచన వల్నరబుల్ టైపికల్ నార్సిసిస్టిక్ లక్షణం. మానసిక డిజార్డర్లో ఇదో ఆత్మరక్షణ చరం. తాను గొప్పవాడిని అనే మానసిక భావనలు చెదిరిపోయినప్పుడు, తీట నో�
ఏపీ సర్కార్ కుయుక్తులకు కేంద్ర సర్కార్ అందిస్తున్న తోడ్పాటును, రాష్ట్ర సర్కార్ అసమర్థతను ఎండగడుతూ తెలంగాణకు నష్టం తలపెట్టాలనుకుంటే తోలు తీస్తామని ఆ సందర్భంగా కేసీఆర్ హెచ్చరించారు.
నూతనంగా ఏర్పడబోయే 29వ రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించకముందే సకలజనులతో పాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం తన విజన్ను ప్రకటించడానికి అప్పటి టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆ కార్�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై రేవంత్రెడ్డి ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ధ్వజమెత్తారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ఇష్టం వచ్చినట్టు పిచ్చి కూతలు కూ�
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో నవాబుపేట మండలం వెంకటేశ్వర తండాకు చెందిన సుమారు 150 మంది కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆ�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నీటి కేటాయింపును వెనక్కి పంపించి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ మరో కొత్త నాటకం ఆడుతున్నాయని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు.
మహబూబాబాద్ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు శనివారం పర్యటించనున్నారు. ఉదయం ఎనిమిది గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి, 10 గంటలకు జిల్లా కేంద్రంలోని పీఎస్ఆర్ కన�
ఆమె పేరు కాకులమర్రి శ్రీలత. నిన్నటిదాకా ఎవరికీ అంతగా తెలియదు. కానీ, గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలతో ఒక్కసారిగా వార్తల్లోకి ఎక్కారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గెలిచిన సర్పంచ్గా రికార్డు సృష్టించా�
KTR | కేసీఆర్ ఒక్క ప్రెస్మీట్కు సీఎం రేవంత్ రెడ్డికి ముచ్చెమటలు పట్టాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇక కేసీఆర్ అసెంబ్లీకి వస్తే రేవంత్ రెడ్డి గుండె ఆగి చస్తాడని ఎద్దేవా చేశారు.
Sunke RaviShankar | సీఎం రేవంత్ రెడ్డి భాష మీద మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత సుంకె రవిశంకర్ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి భాషను వింటే ముఖ్యమంత్రివా.. చిల్లరగానివా అని అనుకుంటున్నారని విమర్శించారు.
రేవంత్రెడ్డీ.. భాష మార్చుకో, కేసీఆర్ను విమర్శించే స్థాయి నీకు లేదని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం హనుమకొండలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడా
ఆదిలాబాద్ జిల్లాలో ఐటీ రంగం క్రమంగా విస్తరిస్తున్నది. ఇప్పటికే రెండు కంపెనీలు తమ కార్యకలాపాలు కొనసాగిస్తుండగా 300 మంది యువత ఉపాధి పొందుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రెండేండ్ల కిందట రూ.40 కోట్లతో మంజూరు �
జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్ కార్డుల జారీ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జారీ చేసిన జీవో-252ను చూస్తే, ఒకప్పుడు హోటళ్లలో అమలైన ‘రెండు గ్లాసుల విధానం’ గుర్తుకు వస్తున్నది. దళితులకు సొట్టబోయిన, పాతబడ�