తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే మహిళలకు ఆత్మగౌరవం, రక్షణ ఉండేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు (ఈ నెల 24న) సందర్భంగా తెలంగాణభవ�
తెలంగాణ సంస్కృతిని చాటిచెప్పే బోనాల ఉత్సవాల విశిష్టతను విశ్వవాప్తం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు.
ఎల్ నినో ప్రభావంతో కరువు తరుముకొస్తుంటే రాష్ట్రంలో సాగు విషయంపై కాంగ్రెస్ సర్కార్కు సోయిలేకుండా పోయిందని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ధ్వజమెత్తారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో మరో కీలకమైన ఘట్టాన్ని శుక్రవారం అధికారులు పూర్తి చేశారు. కొల్లాపూర్ మండలం రేగుమాన్గడ్డ వద్ద పీఆర్ఎల్ఐలో రెండో పంప్ను టెస్ట్న్ చేసి సాంకేతిక అడ్డంకులను అధిగమ�
‘సీతారామ ప్రాజెక్టు రూ పకల్పన చేసిందే కేసీఆర్.. ఆయన హయాంలోనే కా లువలు, ప్రాజెక్టు పనులు 70% పూర్తయ్యాయి‘ అని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పేర్కొన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో శుక్రవారం బీఎల్ఏలతో �
సీతారామ ప్రాజెక్టు రూపకల్పన చేసిందే కేసీఆర్ అని, ఆయన హయాంలోనే కాలువలు, ప్రాజెక్టు పనులు 70 శాతం పూర్తయ్యాయని మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య గుర్తు చేశారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార రెండున్నరే�
‘ఇప్పటి వరకు మా రాష్ట్ర ప్రతిపత్తి కోసమే ఉద్యమం జరిగింది. అది ఎవరి మీదనో కోపంతోనో, కక్షతోనో కాదు. తెలంగాణలో స్థిరపడ్డ ఆంధ్రులు నిర్భయంగా ఉండవచ్చు. వారు తెలంగాణ ప్రజలతో సమానంగా పరిగణింపబడుతారు. ఇక మీదట మన �
రాజకీయాల్లో అబద్ధం తాత్కాలికంగా గెలువవచ్చేమో కానీ, సత్యం ఎప్పుడూ శాశ్వతంగా నిలబడుతుంది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అచంచల దార్శనికతతో రూపుదిద్దుకున్న కాళేశ్వరం ప్రాజెక్టుపై, అప్పటి రాష్ట్ర ఆర్�
గోదావరి జలాలను పంపింగ్ చేసి రిజర్వాయర్లోకి తరలించాలని బీఆర్ఎస్ చేసిన పోరాట ఫలితంతో రామప్పకు జలకళ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ ముందు చూపుతో గోదావరి నదిపై ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం త�
కేసీఆర్ సార్.. ఉన్నప్పు డే వ్యవసాయం ఎలాంటి ఇబ్బందులు లేకుం డా సాగేదని.. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరి తెచ్చుకొని కష్టాలు అనుభవిస్తున్నామని రైతులు, కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మక్తల్ మ�
కొమురవెల్లి మల్లికార్జునస్వామి దేవస్థాన భూములపై ప్రభుత్వం కన్నుపడింది. ఆలయ అభివృద్ధి కోసం గత కేసీఆర్ సర్కార్ 131.09 ఎకరాలను కేటాయించగా, అందులో కొంత స్థలాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర శాఖలకు విన
కాంగ్రెస్ పాలనలో సిరిసిల్ల మానేరు వాగు ఎడారిలా మారిందని బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై బుధవారం సిరిసిల్లలోని మానేరు వాగులో వాలీబాల్ ఆడి నిరసన �