గ్రామాల్లో గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు, సంక్షేమ పథకాలను చూసి యూపీ బృందం సంతృప్తి వ్యక్తం చేసింది. మంగళవారం మండలంలోని పులుమద్ది గ్రామంలో ఉత్తరప్రదేశ్ అధికారుల బృందం పర్యటించింది.
వక్ఫ్ సవరణ చట్టం-2025పై సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రైతులు పంటలు సాగు చేసుకునేందుకు అవసరమైన యూరియా దొరకాలంటే చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వస్తున్నది. వర్షాకాలం ప్రారంభమైనప్పటి నుంచి యూరియా కొరత తప్పడంలేదు.
బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి శనివారం రాత్రి కన్నుమూశారు. గుండె, శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఏఐజీ దవాఖానలో చేరగా పరిస్థితి విషమించి తుదిశ్వాస విడిచారు. ఆయన భౌతిక�
కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన పథకాల్లో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఒకటి. ఇండిపెండెంట్ ఇండ్లకు అయితే ప్లాట్ 125 చదరపు గజాలు ఉంటుందని, ఒక వేళ అపార్టుమెంటు తరహా అయితే ఒక ఫ్లాట్కు 36 చదరపు గజాల వాటా వ�
బీఆర్ఎస్ హయాంలో మాజీ సీఎం కేసీఆర్ పేదల అభ్యున్నతి కోసం కృషిచేస్తే సీఎం రేవంత్రెడ్డి అన్ని వర్గాల సంక్షేమాన్ని విస్మరిస్తున్నారని నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి విమర్శించారు.
Singareni | సింగరేణిని రక్షించింది కేసీఆరే అని మిర్యాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. సింగరేణి నిర్వీర్యం కావడానికి బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కారణమని ధ్వజమెత్తారు.
Koppula Eshwar | తెలంగాణలో ఏకైక ప్రభుత్వ రంగ పరిశ్రమగా సింగరేణి ఉంది.. దీని మనుగడును ప్రభుత్వం కాపాడాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కర్ర శ్రీహరి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. ఈ సందర్భంగా వారితో తనకున్న ఉద్యమ, రాజకీయ అనుబంధాన్ని కేసీఆర్ గుర్తు చేసుకున్నారు.
‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరగడం ఖాయం.. ఎన్నికలు ఎప్పుడు జరిగినా బీఆర్ఎస్ విజయ ఢంకా మో గించడం ఖాయం.. మీకు దమ్ముంటే పది మంది ఎమ్మెల్యే లతో రాజీనా�
ప్రభుత్వం రైతులకు యూరియా ఇవ్వకుండా అరిగోస పెడుతున్నదని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. శనివారం నిజామాబాద్ జిల్లా మోర్తాడ్లో మీడియాతో వేముల మాట్లాడారు.
ఇరిగేషన్శాఖలో ఇటీవల కల్పించిన ఉద్యోగోన్నతులలో పలు అవకతవకలు జరిగినట్టుగా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే విషయమైన పలువురు ఇంజినీర్లు కోర్టును ఆశ్రయించారని, ఏకంగా శాఖ మంత్రిపైనే ఆరోపణలు చేసినట్టుగా
తెలంగాణ ప్రజల్లో స్వరాష్ట్ర ఆకాంక్ష ఎంత బలంగా ఉందో చాటి చెప్పిన మహోధృత ఉద్యమ రూపం సకల జనుల సమ్మె (Sakala Janula Samme) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఉద్యమ సారథి కేసీఆర్ పిలుపుతో యావత్ తె