Deeksha Divas | తెలంగాణ రాష్ట్ర సాధన దశ, దిశను మార్చిన అపురూప ఘట్టం దీక్షా దివస్. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’, ‘కేసీఆర్ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో’ అని ప్రకటించి ఆమరణ నిరాహారదీక్ష కోసం సిద్దిపేటకు బయ�
రాష్ట్రంలోనే దీక్షా దివస్ తొలి పైలాన్ ఉద్యమగడ్డ ఓరుగల్లులో ఏర్పాటు చేశారు. బల్దియా కౌన్సిల్ సమావేశంలో తీర్మానాన్ని ఆమోద ముద్ర వేసి రూ. 10 లక్షల నిధులతో నిర్మించారు. పైలాన్ లో బిగించిన పిడికిళ్లు దీక్�
‘నాడు తెలంగాణ ఉద్యమనేతగా కేసీఆర్ చేపట్టిన దీక్ష ఒక చరిత్ర.. ఆనాడు కేసీఆర్ లేకపోతే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం లేనేలేదు’ అని తలసాని శ్రీనివాస్యాదవ్ స్పష్టంచేశారు. ‘కేసీఆర్ తెలంగాణను సాధించకపోతే, ఇప్�
ఒక ఉద్యమం ప్రపంచాన్ని ఆకర్షించింది.. ఒక వ్యక్తి దీక్ష దేశ ప్రజలను ఆలోచింపజేసింది.. ఓ నాయకుడి ఉపన్యాసం ప్రజలకు స్ఫూర్తినిచ్చింది.. బక్క పలచటి వ్యక్తిపై అచెంచల విశ్వాసం పెట్టుకున్నారు ఆ ప్రాంత ప్రజలు.. ఆరు ద�
నవంబర్ 29తో దీక్షా దివస్కు పదహారు ఏండ్లు పూర్తవుతున్నాయి. నవంబర్ 29 కేసీఆర్ దీక్ష ఫలితం, అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాకారం. 29 నవంబర్ 2009 చరిత్ర మలుపు తిప్పినరోజు.. చారిత్రాత్మక రోజు..నవంబర్ 29 లేక
Deeksha Divas | తెలంగాణ ఉద్యమం. అస్తిత్వ ఉద్యమాల ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు! త్యాగాలకు తెగించి సాధించుకున్న రాష్ర్టాన్ని.. సబ్బండ వర్గాల సంక్షేమానికి, ఉద్యమ నినాదాలైన నీళ్లు, నిధులు, నియామకాల ఆకాంక్షలను సాఫ�
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం భారత చరిత్రలో ఒక విశిష్టమైన ఘట్టం. ఆరు దశాబ్దాల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కలను సాకారం చేయడంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావు (కేసీఆర్) పోషించిన పాత్ర తిరుగులేనిది.
తెలంగాణ నలుదిక్కులు కదనరంగాలై కలిసి నడిచిన రోజు. ఒక బక్క పలుచని మట్టి మనిషి ‘జై తెలంగాణ’ నినాదాన్ని తన గుండెల నిండా నింపుకొని, తెలంగాణ మట్టి బిడ్డల 60 ఏండ్ల గోసను ఒడిసి పట్టుకొని ఢిల్లీ గద్దెలు భీతిల్లిపో�
Deeksha Divas | తెలంగాణ చరిత్రలో నవంబర్ 29 చిరస్మరణీయమైన రోజు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను, పోరాటాన్ని దేశం దృష్టికి తీసుకువెళ్లిన రోజు. తెలంగాణ ఉద్యమాన్ని మలుపుతిప్పిన రోజు. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో..’ అని క
ఉద్యమ చరిత్రపై చెరిగిపోని సంతకం చేసిన మహా నాయకుడు కేసీఆర్ ఆమరణ దీక్షకు దిగిన రోజే దీక్షా దివస్. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడో’ నినాదంతో ‘2009 నవంబర్ 29’న ప్రారంభించిన ఈ దీక్ష, ఉద్యమ గతిని మలుపు తిప్ప�
ఆదిలాబాద్ జిల్లాలోని ముక్రా (కే) గ్రామంలో ఒక్కరోజు ముందుగానే దీక్షా దివస్ వేడుకలు జరుపుకున్నారు. ఎడ్లబండిపై కేసీఆర్ ఫొటో పెట్టి, డప్పులు వాయిస్తూ ఊరంతా తిరిగారు. ఈ సందర్భంగా కేసీఆర్ చిత్రపటానికి పాలాభిష
ఫోన్ ట్యాపింగ్ కేసులో మళ్లీ విచారణ పర్వం మొదలైంది. ఈ కేసులో కీలకంగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ నియామకానికి సంబంధించిన పూర్తి వివరాల కోసం కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓఎస్డీగా చేసిన రాజశే�
Deeksha Divas | తెలంగాణ ఉద్యమచరిత వేల పుటల బృహత్గ్రంథం. ఉద్యమ పథంలో కీలక పరిణామాలు, మరుపురాని సందర్భాలు కోకొల్లలు. కానీ రాష్ట్రసాధన ఉద్యమాన్ని మలుపుతిప్పి, గెలుపు వైపు నడిపించిన అరుదైన ఘట్టం..