KCR | బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడైన తన్నీరు హరీశ్ రావు (Harish Rao) తండ్రి, తన్నీరు సత్యనారాయణ రావు భౌతిక కాయానికి పార్టీ అధినేత కేసీఆర్ (KCR) నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించారు.
పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు (Harish Rao) తండ్రి, తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం తెలిపారు. తన బావతో (కేసీఆర్ 7వ సోదరి, అక్క లక్ష్మీ గారి భర్త) తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, ఆయన మృ�
మూడు రంగుల జెండా కింద మూడు చక్రాలు నలిగిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాపోయారు. ప్రతినెలా రూ.వెయ్యి భృతి ఇస్తామని, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీలిచ్చి మోసం చేయడంతో రెండే�
కేసీఆర్ హయాంలో రందీలేకుండా బతుకెళ్లదీసిన ఆటోవాలాలు కాంగ్రెస్ పాలనలో రోడ్డున పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన జూబ్లీహిల్స్ నుంచి తెలంగాణ భవన్వ
అంగన్వాడీ కేంద్రాల్లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఎగ్ బిర్యానీ పథకం ఒక్క రోజు మురి పెంగానే మిగిలిపోయింది. ఈ ఏడాది జూన్ నెలలో కాంగ్రెస్ సర్కారు పలు సెంటర్లలో ఎగ్ బిర్యాని వడ్డించి షో చేసింది. దీనిపై
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్ల పరిస్థితి పూర్తి అధ్వానంగా తయారైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. అధికారంలోకి వచ్చి రెండేండ్లయినా ఆటో కా�
డీసీసీ నియామకాలపై కాంగ్రెస్ పార్టీ మాటతప్పింది. డీసీసీ అధ్యక్షుల నియామకాల్లో ప్రజాప్రతినిధుల కుటుంబాలకు, వారి బంధువులకు, ఇప్పటికే ప్రజాప్రతినిధులుగా ఉన్నవారికీ అవకాశాలు ఉండబోవని కాంగ్రెస్ తొలుత ప్
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ శ్రేణులు ముందుకెళ్లాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపునిచ్చారు. ఇందుకోసం ఐకమత్యంగా ఉండాలని, కార్యకర్తలు మరింత చ�
భద్రాచలానికి చెందిన ఓ నిరుపేద విద్యార్థినిని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు అభినందించారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన మైనార్టీ గురుకులంలో చదివి, న�
బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ అన్ని వసతులతో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రారంభించిన మైనార్టీ గురుకులాలు పేద విద్యార్థుల జీవితాలను మార్చేందుకు ఎంతగానో దోహదపడ్డాయి. ఇదే విషయాన్ని సంగారెడ్డ
కేసీఆర్ గెలిచేదాకా నాకు సావు లేదు. ఆయనకు ఓటెయ్యాలె. ఆయన గెలుపును కండ్లారా సూడాలె. చెవుల నిండా వినాలె. కేసీఆర్ గెలుపుతోనే దేవుని రాజ్యం వస్తది’ అని ఓ వృద్ధురాలు మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవు
Srinivas Goud | హైదరాబాద్ : జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమి భయంతో దిగజారి నీతిమాలిన రాజకీయాలు చేస్తోంది అని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ధ్వజమెత్తారు. నా జీవితాంతం కేసీఆర్తోనే ఉంటానని శ్రీనివాస్ గౌ�
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు �