పార్టీ ఫిరాయింపుకు పాల్పడిన ఎమ్మెల్యే కడియం శ్రీహరిది కమిట్మెంట్ కాదని, వెన్నుపోటు రాజకీయం అని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ పేర్కొన్నారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ హయాంలో మల్లన్నసాగర్, కొండపోచమ్మ ప్రాజెక్టులు నిర్మించి కాల్వల ద్వారా సాగు నీళ్లు ఇచ్చామని, కాంగ్రెస్ ప్రభుత్వం కాల్వలో కనీసం పూడిక తీయడం లేదని, దీంతో రైతులు సాగునీళ్ల కోసం అ
బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో అనేక పదవులు అనుభవించిన కడియం శ్రీహరి ఫిరాయింపులకు రారాజని, నమ్మకద్రోహానికి పరాకాష్ట అని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య అన్నారు. పదేళ్ల పాలనలో రాష్ర్టాన్ని అన్నిరంగా�
Former Mayor : కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తమ కుమారుడి వివాహానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)ను ఆహ్వానించారు. శుక్రవారం ఎర్రవెల్లి నివాసంలో ఆయన గులాబీ బాస్ను కలిశారు.
తెలంగాణ తరగని చారిత్రక గని అని, ఈ ప్రాంతం నుంచి అనేక చారిత్రక పరిశోధక నవలలు రావాల్సిన అవసరం ఉన్నదని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను బుధవారం ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ నూతన పాలకవర్గం కలిసింది. ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్ను వారు మ�
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సీతారామ ప్రాజెక్టు పెండింగ్ పనులపై కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్య వైఖరి కొనసాగుతూనే ఉన్నది. గడిచిన రెండేళ్లుగా పనులన్నీ పెండింగ్లో పెట్�