జగిత్యాల జిల్లా కథలాపూర్ భూషణరావుపేటకు చెందిన తెలంగాణ మార్క్ఫెడ్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి లోక బాపురెడ్డికి మాతృమూర్తి నర్సవ్వ బుధవారం కన్నుమూశారు.
అప్పర్ కృష్ణా, భీమా ప్రాజెక్టులు పూర్తయి ఉంటే నేడు ఈ దుస్థితి ఉండేది కాదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత కృష్ణా నదిపై తెలంగాణ కోసం ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదు. ప్రస్తుత శ్రీశైలం ప్రాజెక్టు 86 కిలోమీటర్ల ఎ�
అసెంబ్లీ సమావేశాల నిర్వహణలో కాంగ్రెస్ సర్కారు ఘోరంగా విఫలమైందని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్గౌడ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
ఆటో కార్మికులకు బీమాతో పాటు వైద్య బీమాని కూడా అందిస్తున్న కేటీఆర్, చల్మెడ లక్ష్మీనరసింహారావు చిత్రపటాలకు బుధవారం కార్మికులు, పార్టీ నాయకులు పాలాభిషేకం చేశారు.
తెలంగాణ అనేది కేవలం భౌగోళిక పరిమితి కాదు. అది చరిత్రలో జరిగిన అన్యాయాలకు ఎదురు నిలిచిన ప్రజల స్వరూపం. నిజాం నిరంకుశ పాలనలోనూ, జమీందారీ దోపిడీ కాలంలోనూ, ఆ తర్వాత ఉమ్మడి రాష్ట్రంలోనూ ఈ నేల అనుభవించిన వేదన మ�
సుదీర్ఘకాలం పాత్రికేయ రంగంలో సేవలందించి, అందరి మన్ననలు పొందిన సీనియర్ జర్నలిస్టు ఎంఏ రహీం అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. రహీం మృతిపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సంతాపం ప�
పదవులు, పైసలు పోతే సంపాదించుకోవచ్చు కానీ మాటజారితే వెనక్కి తీసుకోలేమని, మాట జారి ఎదుటి వారి మనసు విరిగేలా చేస్తే మళ్లీ అతికించడం కష్టమని, అందుకే మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హ�
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిసేందుకు సమయం కోరినట్టు మంత్రి సీతక్క తెలిపారు. మేడారం మహాజాతర ఆహ్వాన పత్రికను కేసీఆర్కు అందజేసి తానే స్వయంగా జాతరకు ఆహ్వానిస్తానని చెప్పారు. మంగళవారం ఆమె అసెంబ్లీ లాబీ
బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ జిల్లాకో మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారని, దీంతో పేద విద్యార్థులకు వైద్యవిద్య అందుబాటులోకి వచ్చిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. మంగళవారం సిద్దిపేట అర్బన్ మండ
KTR : బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) జిల్లాల పర్యటనతో క్యాడర్లో జోష్ నింపుతున్నారు. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ కుయుక్తులను చిత్తుచేస్తూ గెలుపొందిన బీఆర్ఎస్ సర్పంచ్లను జిల�