‘మోసకారి కాంగ్రెస్ పోయి.. కేసీఆర్ రావాలని ప్రజలు ఎదురు చూస్తున్నరు. కేసీఆర్ పాలన అంటే తెలంగాణలో సంక్షేమానికి, సకల రంగాల అభివృద్ధికి చిరునామాగా నిలిచిందని.. కాంగ్రెస్ పాలన సకల సంక్షోభాలకు కేరాఫ్ అడ్�
ఫాదర్స్ డేను పురస్కరించుకొని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన తండ్రి కేసీఆర్పై గౌరవం, అభిమానాన్ని వ్యక్తంచేశారు. ‘హ్యాపీ ఫాదర్స్ డే డాడ్' అంటూ ఆదివారం ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలి
KCR | ‘గడచిన రెండున్నరేండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలు గాడితప్పుతున్నాయి. ఆయన ఆశయాల సాధనకు, ప్రమాదంలో పడిన తెలంగాణ అస్తిత్వాన్ని నిలబెట్టుకొనేందుకు సార్ స్ఫూర్తి�
Kaleshwaram | ఈసారి తెలంగాణకు కరువు తప్పేలా లేదు. ఓవైపు వాతావరణ మార్పులు పగబడితే.. మరోవైపు ఉన్న ప్రాజెక్టును బాగు చేయకుండా రైతులపై కాంగ్రెస్ సర్కార్ కక్షగట్టింది. ఎల్నినో కారణంగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు వ�
ఎస్ఐఆర్ (సర్) పేరుతో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీల ఓట్లను తొలిగిస్తూ వస్తోందని, ఈ విషయమై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని మాజీ మంత్రి, సూర్యాపే�
పదేండ్ల పాలనలో కేసీఆర్ రైతులకు భరోసా ఇచ్చారని, అన్ని వర్గాలను బలోపేతం చేసే దిశగా సంక్షేమ పథకాలు అమలు చేశారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. శనివారం సిద్దిపేట
బీఆర్ఎస్ హయాంలో రైతులు నెంబర్ స్థానంలో నిలవగా కాంగ్రెస్ పాలనలో దుర్భర స్థితికి చేరుకున్నారని మాజీ ఎమ్మెల్యే, పేట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రాజేందర్రెడ్డి విమర్శించారు. శనివారం పట్టణంలోని క్య�
V. Srinivas Goud | రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపట్టడం ఖామమని మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ర్టానికి కేసీఆరే శ్రీరామరక్ష అని, కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు అరిగోస పడుతున్నాయని బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్చార్జి, మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు.
రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో రైతులు అరిగోస పడుతున్నారని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు మహబూబాబాద్ జిల్లా ఇన్చార్జి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో సభ్యత�
Jeevan Reddy | మీరింకా మెరుగైన రీతిలో కార్యక్రమాలు అమలు చేయాలి కానీ.. గతంలో అమలు చేయబడ్డ కార్యక్రమాలను కనుమరుగు చేయాలని ఆలోచిస్తే మిమ్మల్ని కనుమరుగు దినమొస్తదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి
ప్రతి రైతు భూమికి సాగునీరు అందించాలన్న దృఢ సంకల్పంతో కేసీఆర్ పని చేశారని, నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరిత మాటలతో కాలయాపన చేస్తున్నదని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు.
రాష్ట్ర ప్రజలంతా కేసీఆర్ పాలననే తిరిగి కోరుకుంటున్నారని, మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూర్నగర్లో జ�
బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులకు రిబ్బన్కటింగ్లు చేస్తూ.. గత నోటిఫికేషన్లకే ఉద్యోగ నియామక పత్రాలు ఇస్తూ.. తమ ఘనతగా చెప్పుకొంటున్న రేవంత్ ప్రభుత్వం.. తాజాగా కేసీఆర్ హయాంలో నిర్మించిన బడికి
పచ్చి అబద్ధాలతో గద్దెనెక్కిన కాంగ్రెస్, ముప్పైనెలల పాలనలో అన్ని వర్గాలను నిలువునా ముంచిందని, మోసమే ఆ పార్టీ నైజమని మాజీ మంత్రి, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి పాలనలో స్