బీఆర్ఎస్ పార్టీ ఖమ్మం జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్ తన పెళ్లి రోజును పురస్కరించుకుని కుటుంబ సభ్యులతో కలిసి బుధవారం ఎర్రవెల్లి ఫామ్హౌస్లో కేసీఆర్ను కలిశారు. కేసీఆర్ ఆప్యాయంగా �
KCR | తెలంగాణ ఉద్యమ సమయంలో సకల జనుల సమ్మె సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులపై నమోదైన కేసును నాంపల్లి కోర్టు కొట్టివేసింది.
దేశానికి స్వాతంత్య్రం వచ్చి దాదాపు 78 ఏండ్లు పూర్తవుతున్నా.. సామాజిక న్యాయం, సమానత్వం, అభివృద్ధి అనే మూడు ముఖ్యమైన విలువలు వాస్తవ జీవితంలో ఎంతవరకు అమలయ్యాయనే ప్రశ్న ఉదయిస్తున్నది. శతాబ్దాలుగా సామాజికంగా,
ప్రజల అభిమానాన్ని, నమ్మకాన్ని నిలబెట్టుకునేలా పనిచేయాలని సిరిసిల్ల, వేములవాడలోని బీఆర్ఎస్ కౌన్సిలర్లకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ నిర్దేశం చేశారు. తాను ఒక మంచి పన�
కేసీఆర్ పదేండ్ల పాలనలోనే మహిళలకు న్యాయం జరిగిందని మహేశ్వరం ఎమ్మెల్యే, మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. మహిళా పక్షపాతిగా కల్యాణలక్ష్మి, కేసీఆర్ కిట్, డబుల్ బెడ్రూం, భగీరథ లాంటి పథకాలకు అం�
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తును ప్రభుత్వం వెంటనే పునరుద్ధరించాలని తెలంగాణ ప్రభుత్వ పూర్వసలహాదారుడు, మాజీ ఐఏఎస్ అధికారి డాక్టర్ రమణాచారి విజ్ఞప్తిచేశారు.
సామాన్యుల చదువుల సర్కారు బడి అస్తిత్వానికే కాంగ్రెస్ ప్రభుత్వం ఎసరు తెస్తున్నది. చికిత్స చేస్తామంటూ ఆ ముసుగులో ఉసురు తీసేందుకు ఉరుకులాడుతున్నది. విద్యాకమి షన్ నివేదిక వివాదాస్పదం కావడమే ఇందుకు నిదర�
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ నివేదికను సవాల్ చేస్తూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టీ హరీశ్రావు ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టు విచారణ ఈ నెల 10కి వాయిదా పడింది.
‘ఇంట్లో ఎలుకలు ఉన్నాయని వెనుకటి ఒకడు ఏకంగా తన ఇంటినే తగులబెట్టిండంట’.. తాజాగా తెలంగాణ విద్యాకమిషన్ సిఫార్సులు కూడా సరిగ్గా అదే సామెతను తలపిస్తున్నాయి.