పురపాలక ఎన్నికలకు భారత రాష్ట్ర సమితి వ్యూహాలతో సిద్ధమైంది. ఉమ్మడి జిల్లాలో పురపాలక పీఠాలను కైవసం చేసుకునేందుకు ముఖ్య నేతలంతా కంకణం కట్టుకుని పని చేస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు ముచ్చెమటలు ప�
బీఆర్ఎస్ పార్టీతోనే తొర్రూరు పట్టణం అభివృద్ధి పథంలో నడిచిందని మా జీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. సోమవారం 1వ, 2వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థులు భూసాని జయమ్మ-ఉప్పలయ్య, సర్వీ వెంకన్నను గెలిపించాల�
రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో జరుగుతున్న అరాచకాలను జనం చూస్తున్నారని, అభివృద్ధి కేసీఆర్తోనే సాధ్యమని వారికి అర్థమైందని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యుడు జగదీశ్రెడ్డి అన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనల�
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన మీరు, భారత రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సింది పోయి, తెలంగాణ సాధకుడు కేసీఆర్ పట్ల రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్న మీ దురహంకార తీ
ఎవరేం కూతలు కూసినా, రాతలు రాసినా తెలంగాణకు కేసీఆరే శ్రీరామరక్ష. అందుకే ఆయనంటే వాళ్లకు అంత కక్ష. ఒంటరిగా వచ్చి బహువచనమైనవాడు. సకల జనులను సమరానికి సన్నద్ధం చేసిన వాడు. మృత్యుముఖంలోకి వెళ్లివచ్చి గమ్యాన్ని �
జోగుళాంబ గద్వాల జిల్లా మున్సిపాలిటీలో సిట్టింగ్ ఎమ్మెల్యేకు అసలైన కాంగ్రెస్ నేతలకు మధ్య టికెట్ల యుద్ధం మొదలైంది. ఇక్కడ బీఫాంల విషయంలో అటు ఎమ్మెల్యే, ఇటు సరిత మధ్య లొల్లి నడుస్తున్నది. ఇటీవల స్పీకర్ క
Harish Rao | సిట్ చీఫ్ సజ్జనార్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి హరీశ్రావు సీరియస్ అయ్యారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం విచారణలోనే ఉన్నప్పుడే ఇల్లీగల్ అని ఎలా తేల్చేశారని ప్రశ్నించారు.
Mission Kakatiya | మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా అమలుచేసిన మిషన్ కాకతీయ పథకాన్ని దేశవ్యాప్తంగా అమలుచేయాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు తాజా బడ్జెట్లో అంశాన్ని ప్రస్తావించింద
Sajjanar | ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి , బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ విచారణ ముగిసిందని స్పెషల్ సిట్ చీఫ్ సజ్జనార్ ఆదివారం రాత్రి ప్రకటించారు.
KCR | రాజకీయ దురుద్దేశంతో పెట్టిన ఫోన్ ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కేసీఆర్ను విచారించేందుకు అధికారులు భయపడ్డారా? పసలేని కేసులో తమ భవితవ్యాన్ని బలిచేయవద్దని సిట్ చీఫ్ను వ�
KTR | తెలంగాణ సాధకుడు, ఉద్యమ సూర్యుడు కేసీఆర్ మీద కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న చిల్లర ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని, అన్నీ గుండెల్లో పెట్టుకుంటున్నారని, కాళోజీ చెప్పినట్టుగా సరైన సందర్భంలో ఉప్పుప�
KCR | మున్సిపల్ ఎన్నికల్లో విజయ పతాక ఎగురవేయాలి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలకు కేసీఆర్ సూచనరాష్ట్రంలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో విజయపతాక ఎగురవేయాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖ�
కేసీఆర్కు నోటీసులు ఇవ్వడమంటే తెలంగాణ రాష్ర్టాన్ని అవమానించడమేనని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. పట్టణంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్ ర్యాలీలో జడ్పీ మాజీ చైర్మన్ దఫ
తెలంగాణ పోరాట యోధుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలను నిరసిస్తూ ఉమ్మడి జిల్లాలో నిరసనలు మిన్నంటాయి. గులాబీ దళపతిని విచారణ పేరిట వేధిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ �