సర్పంచుల సన్మాన సభలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాట్లాడిన భాష చాలా అసహ్యంగా ఉన్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి రాష్ర్టానికి, ప్రజలకు ఆదర్శవ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల నిర్వహించిన మీడియా సమావేశం తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనం సృష్టించింది. పాలమూరుకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ ధ్వజమెత్తారు. ఆయన ప్రెస్మీట్ను చూసి రేవంత్�
రేవంత్రెడ్డి ఇప్పటికైనా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని, సీఎం స్థాయిలో ఉండి ఒక వీధి రౌడీలా మాట్లాడుతుంటే ప్రజలే చీదరించుకుంటున్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, �
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆంధ్రప్రదేశ్లోని గుడివాడలో చదువుకున్నారని, తెలంగాణ పౌరుషం గురించి తెలియదంటూ సీఎం రేవంత్రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై సోషల్మీడియాలో విస్తృతంగా చర్చ జర�
‘బీఆర్ఎస్ కార్యకర్త కాలిగోటికి కూడా సరిపోని రేవంత్రెడ్డికి ఎలాంటి స్థాయీ లేదు. రెండేండ్లుగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నడు. ఆయన నోటికన్నా మురుగు కాలువే నయమని జనం అసహ్యించుకుంటున్నరు.
‘సీఎం రేవంత్రెడ్డి ఖబడ్దార్.. తెలంగాణ కోసం అలుపెరుగని పోరాటం చేసి.. అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి.. నాడు ఢిల్లీ మెడలు వంచి ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్పై అసత్య ఆరోపణలు చేస్తే సహించేది లేద�
హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భాష ప్రజాస్వామ్య వ్యవస్థకు మాయని మచ్చ అని బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల ధ్వజమెత్తారు.
Errolla Srinivas | నల్లమల బిడ్డను అని చెప్పుకునే రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి అయిన తరువాత పాలమూరు జిల్లాకు ఏం చేశావో సమాధానం చెప్పు అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నించారు.
Rasamayi Balakishan | కొత్తగా గెలిచిన సర్పంచుల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్ రెడ్డి రండ భాష మాట్లాడాడు. పాన్ షాప్ దగ్గర గుట్కా తినేవాడి కంటే వల్గర్గా రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. బీఆర్ఎస్ పార్టీ లేకుండా చేస్తా అని ర
మాన్యులు గౌరవ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్స్కు చేరింది. కేసీఆర్ బయటకు రావడంతో పట్టుకున్న భయం శరీరాన్ని, మెదడును ఆవహించింది.
కేసీఆర్ ఒకే ఒక్క ప్రెస్మీట్తో సీఎం రేవంత్రెడ్డికి జడుపు జ్వరం పట్టుకున్నది. మూడు రోజుల తర్వాతకూడా ఆయన కోలుకోలేదు. ఈ మూడు రోజులు ఆయనకు నిద్ర కరువైంది.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిరాశా నిసృ్పహలతోనే కొడంగల్ సభలో కేసీఆర్, కేటీఆర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఇది ఆయన రాజకీయ దిగజారుడు తననానికి నిదర్శనమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.