రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన ప్రకాశ్గౌడ్ నాలుగు రోజులు కూడా ప్రజలకు సక్రమంగా నీళ్లివ్వలేకపోతున్నారని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్రెడ్డి విమ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పటిష్టతే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించామని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడె�
రాష్ట్రంలో బీఆర్ఎస్ను గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, నాయక�
మనసున్న మనిషి, తెలంగాణ జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ఉద్యమ నాయకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, పాలనలో కూడా అదే స్థాయి ప్రభావాన్ని చూపిందా? అంటే..నూటికి నూరుపాళ్లు అవ�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన క్యాడర్ సభ్యత్వాలను డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్�
గడిచిన పక్షం రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన నాలుగు వీడియోలు ఉత్సుకత కలిగించాయి. ఒక దాంట్లో.. పాలమూరు జిల్లాలో ఊరు ఊరంతా ఒకచోట చేరి, కేసీఆర్ పాటకు ఉత్సాహంగా కోలాటం ఆడుతున్నరు. వారిలో యువకుల మొదల
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే పాడి రైతుల అభ్యున్నతి కోసం రూ.2వేల కోట్లు ఇచ్చామని మద ర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్రెడ్డి స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో పార్టీ అధినేత
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఆదేశాలతో త్వరలో సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఈ మేరకు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ కమ�
BRS : పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ విధానానికి ఓటేసింది. మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) 'సర్'తో పాటు పార్టీ సమన్వయకర్తల నియమాకాలపై చర్చిం�
KCR | ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, పార్టీ ఇంచార్జీల నియామకం, పార్టీ బలోపేతం సహా తదితర మ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాడు చేపట్టిన మరో మానవీయ కార్యక్రమం త్వరలో ఆవిష్కృతం కానున్నది. అవయవ మార్పిడి చికిత్సలు పేదలకు మరింత అందుబాటులోకి తేవాలన్న ఆయన సంకల్పం త్వరలో ఫలితాలను ఇవ్వనున్నది. �
Haritha Haram Trees | మాతాజీ కిరాణ జనరల్ స్టోర్ షాపు ముందు నాటిన చెట్లు పెరగకుండా తరచూ కొమ్మలను కత్తిరిస్తూ.. చెట్ల పెరుగుదలను అడ్డుకుంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.