KCR | ఈ నెల 7నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో బీఆర్ఎస్ శాసనసభాపక్ష సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు నిర్ణయించారు.
KCR | సెప్టెంబర్ 07 వ తేదీ నుంచి రాష్ట్ర శాసన సభ సమావేశాలు ప్రారంభం కానున్ననేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ శాసన సభా పక్ష సమావేశం నిర్వహించాలని పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయించారు.
Congress 1000 days | నీళ్లు.. అనేది తెలంగాణ ఉద్యమ ప్రథమ నినాదం.. దాన్ని సాక్షాత్కరింపజేసిన కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొమ్మిదిన్నరేండ్లపాటు సాగునీటి రంగానికి తన ప్రభుత్వంలో అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు.
కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల దగా పాలనపై రెండో రోజూ గురువారం సైతం గ్రేటర్వ్యాప్తంగా బీఆర్ఎస్ నిరసనలతో హోరెత్తించింది. అలవికాని హామీలు ఇచ్చి వెయ్యి రోజులు గడిచినా అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిం
రైతు రాజ్యం రావాలంటే కేసీఆర్ అధికారంలోకి రావాలని, రాబోయే రోజుల్లో రేవంత్ రెడ్డి పాలనకు చరమగీతం పాడాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి అన్నారు.
ధూప దీప నైవేద్య అర్చకుల గౌరవ భృతిని రూ. 25 వేలకు పెంచాలని తెలంగాణ అర్చక, ఉద్యోగ జేఏసీ చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవా రం హైదరాబాద్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ధూ�
Jeevan Reddy | చంద్రబాబు నాయుడు సలహాతోనే రేవంత్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి ఇద్దరూ కలిసి దొంగతనం చేశారని.. అప్పుడు కేసీఆర్ ఈ దొంగలను పట్టుకునేసరికి చంద్రబాబు నాయుడు దెబ్బకు హైదరాబాద్ నుంచి పారిపోయిండని మాజీ మం�
Congress Failure | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయ్యాయి. కానీ, కొత్త ప్రగతి కార్యక్రమాలు చేపట్టిందీ లేదు. పాతవి పూర్తిచేసిందీ లేదు. గత కేసీఆర్ ప్రభుత్వం ప్రారంభించిన అనేక నిర్మాణాలను మధ్యలోనే వద�
Congress Failure | 1000 రోజుల రేవంత్ ప్రభుత్వ పాలనలో ఏమైంది? రాష్ట్రంలో ఎక్కడా తట్టెడు మట్టి ఎత్తలే. ఒక్క ఇటుకా పేర్చలే. కొత్త ప్రాజెక్టులు దేవుడెరుగు.. ఉన్నవాటినే పడావు పెట్టింది.
Kaleshwaram | రాష్ట్రంలోని రైతుల సమస్యలు, వ్యవసాయంపై ఆంధ్రా రైతుకున్న సోయి రేవంత్ సర్కార్కు లేకుండా పోయింది. తెలంగాణను సస్యశ్యామలంగా మార్చిన కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టడంపై పక్క రాష్ట్ర రైతులు తల్లడ�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, తన సోదరులు, అనుచరులు కలిసి రాష్ర్టాన్ని పందికొక్కుల్లా దోచుకుంటున్నారని బీఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద ధ్వజమెత్తారు. ఈ విషయాన్ని స్వయంగా మంత్రి కొండా సురేఖ
తెలంగాణ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించిన రేవంత్రెడ్డి వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు అభివృద్ధి పండుగలుగా కనిపించాయా? లేదా అసంతృప్తులు, నిరసనలు, ఉద్యోగుల ధర్నాలు, రైతుల ఆవేదనలు, విద్యార్థుల ఫీజు బకాయిల�
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజాపాలన కాదని, ప్రజా పీడన అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంగళవారం తెలంగాణ భవన్లో నిర్వహించిన మీడి