నేడు సద్దుల బతుకమ్మ.. కానీ రాష్ట్రంలో ప్రభుత్వం ఒక్క మహిళకు, ఒక్క చీర కూడా ఇవ్వలేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్లక్ష్యమే ఇందుకు కారణమని ఆడపడుచులు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. మహిళలు సంఘాల సభ్యులు మండి
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తచాటి ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో పదేండ్ల పాలన తెలంగాణకు శ్రీరామ రక్షగా నిలిచిందన్నారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకునేలా పార్టీ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పిలుపునిచ్చారు.
Telangana | నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలో గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన రిజర్వేషన్లు గందరగోళానికి దారి తీశాయి. మండలంలోని ఫకీర్ నాయక్ తండా, దావూజీ నాయక్ తండా రెండింటిలో 100 శాతం గిరిజనులు ఉన్నారు. అయినప్పటిక�
RS Praveen Kumar | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు. ఈ రాష్ట్రాన్ని నిలువునా దోచుకుంటున్న కాంగ్రె�
Farooq Hussain | తెలంగాణ రాకముందు కరువు, కాటకాలతో ఈ ప్రాంతం అల్లాడిపోయిందని.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే సాగునీరు, కరెంటు, అభివృద్ధి, సంక్షేమంలో మార్పు రావడం జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్.
తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్
‘రూ.1.5 లక్షల కోట్ల దోపిడీ కోసమే మూసీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. వరదల్లో హైదరాబాద్ నగర ప్రజలను నిండా ముంచిన్రు.. వరదలను నిరోధించేందుకే నిజాం ప్రభువు నాడు నిర్మించిన గండిపేట, ఉస్మాన్�
తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.
సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లు. ప్రపంచవ్యాప్తంగా పూలతో ఆ దేవుడిని పూజిస్తే, పూలనే దైవంగా భావించి పూజించే సంస్కృతి ఈ నేలది. ఆడబిడ్డలను దేవతామూర్తులుగా కొలుస్తుందీ గడ్డ. అలాంటి ఆడబిడ్డలు కొల�
తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ తొలి తరం ఉ
KCR | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో విజయఢంకా మోగించాలని పార్టీ సీనియర్ నేతలకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు దిశానిర్దేశం చేశారు. సర్వే రిపోర్టులన్నీ బీఆర్ఎస్దే గెలుపు అని సూచిస
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాగంటి సునీతా గోపీనాథ్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం కారణంగా జ