KTR | కేసీఆర్ పాలనలో కరెంటు కోతలు లేవని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 79 ఏళ్ల దేశ చరిత్రలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇచ్చిన నాయకుడు కేసీఆర్ అని తెలిపారు.
Talasani Srinivas yadav | కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నాడు.. నాకు అధికారం ఉన్నది.. నోరు ఉన్నది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే అధికారం మాకు ఏమన్నా కొత్తనా..? అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్ర
మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు శనివారం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం మీదుగా వెళ్తూ మార్గమధ్యలో ముండ్రాయి గ్రామంలో ఆగి రైతులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా రైతులు కాంగ్రెస్ �
Talasani Srinivas Yadav | మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందన్నారు బీఆర్ఎస్ డిప్యూటీ ప్లోర్ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్.
రైతు బీమాపై అన్నదాతల కుటుంబాలకు ధీమా లేకుండా పోయింది. కేసీఆర్ ప్రభుత్వం లో రైతు ఏ కారణంతో అయినా మరణిస్తే బా ధిత కుటుంబాలకు ఆర్థిక చేయూత నివ్వడానికి ఈ పథకాన్ని ప్రవేశ పెట్టారు.
కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. సాగు చేసిన పంటలను అమ్ముకునేందుకు రైతులు నానా తంటాలు పడ�
తెలంగాణ ప్రజల దశాబ్దాల ఆకాంక్షలు ఆవిష్కరించిన రోజు, కేసీఆర్ ఆమరణ దీక్షతో, సబ్బండ వర్గాల వీరోచిత పోరాటంతో, ప్రాణ త్యాగాలతో రాష్ట్రం సాధించిన చారిత్రక సందర్భం జూన్ 2. ముల్కీ ఉద్యమం నుంచి సకల జనుల సమ్మె వర�
ప్రభుత్వ విప్, నకిరేకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప ఇటీవల ఓ యూట్యూబ్ చానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
బక్రీద్ త్యాగానికి, దానగుణానికి ప్రతీక అని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు పేర్కొన్నారు. విశ్వవ్యాప్తంగా ఇస్లాం ఆరాధకులు బక్రీద్ను అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారని తెలిపారు. బక్రీద్�
‘అయ్యా.. కేసీఆర్ సార్ అధికారంలో ఉన్నప్పుడే బాగుండే. ఇప్పుడు అరిగోస పడుతున్నం. నెలదాటినా వడ్లు కొంటలేరు. మీరే మాకు పెద్ద దిక్కు. నాకు న్యాయం చేయండి’ అంటూ మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎదుట కరీంనగర�
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని ముక్రా (కే) గ్రామంలో నాలుగేండ్ల కిందట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, కేటీఆర్ పుట్టిన రోజు సందర్భంగా మాజీ సర్పంచ్ మీనాక్షి తమ వ్యవసా య క్షేత్రంలో 500 మామిడి మొక్కలు నాటారు.