Power Cuts |‘అంగట్లో అన్నీ ఉన్నా.. అల్లుడి నోట్లో శని’ అన్న సామెత తెలంగాణ విద్యుత్తు రంగానికి వర్తిస్తుంది. కేసీఆర్ హయాంలో తెలంగాణ విద్యుత్తు ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను పటిష్టంగా తీర్చిదిద్దినా దానిని వినియో�
కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో 46 వేల పోలీస్ ఉద్యోగాలు భర్తీ చేసినట్టు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్రావు వెల్లడించారు. ఈ మేరకు శనివారం అసెంబ్లీలో పోలీసులు, ఆర్టీసీ, బీసీ సంక్షేమంపై చర్చ సందర్భం�
MLA Sunitha lakshma Reddy | కల్యాణ లక్ష్మి కేసీఆర్ ఇచ్చిండు అని అంటున్నరే తప్ప కాంగ్రెస్ పార్టీ ఐతే ఇచ్చిందంటలేరని స్పష్టంగా తెలియజేస్తున్నరని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.
చరిత్ర పుటలపై చెదిరిపోని గుర్తు డాక్టర్ జైశెట్టి రమణయ్య సార్ (87) శుక్రవారం తెల్లవారుజామున కన్ను మూశారు. కొన్నాళ్లుగా వయోభారంతో బాధపడుతున్న ఆయన, జగిత్యాలలోని తన నివాసంలోనే తుది శ్వాస విడిచారు. బహుముఖ ప్
పల్లెలను హైస్పీడ్ ఇంటర్నెట్తో అనుసంధానించేందుకు గత కేసీఆర్ ప్రభుత్వం చేపట్టిన టీ-ఫైబర్ పథకం దేశానికే ఆదర్శంగా నిలిచింది. దీనినే స్ఫూర్తిగా తీసుకొన్న కేంద్ర ప్రభుత్వం ‘ఫిజిటల్' (ఫిజికల్ అండ్ డిజ
ప్రముఖ చరిత్రకారుడు, కేసీఆర్ గురువు డాక్టర్ జైశెట్టి రమణయ్య కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జగిత్యాలలోని తన నివాసంలో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. తనకు చదువు చెప్పిన గురువు రమ�
రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో జీవించేలా శ్రీసీతారాములు దీవెనలు అందించాలని ప్రార్ధించారు. హిందువుల ఆరాధ్
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎన్నివేషాలు వేసినా, చివరకు తలకిందులుగా తపస్సు చేసినా మళ్లీ సీఎం కాలేరని బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్లీడర్ హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా గెలిచ
మెదక్ జిల్లా నర్సాపూర్లో సిద్ధంగా ఉన్న డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులకు పంపిణీ చేయాలని స్థానిక ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి అసెంబ్లీలో బుధవారం ప్రభు త్వం దృష్టికి తెచ్చారు. ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎ
‘చెల్లని రూపాయికి గీతలెక్కువ’.. ‘చేతకాని మనిషికి మాటలెక్కువ’ ఈ సామెతలు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విషయంలో అక్షర సత్యాలు. 28 నెలల పాలనలో సాధించినదేమీ లేదు చెప్పుకోవడానికి. అసలు పరిపాలనపై పట్టు సాధించలేకపో
‘కాంగ్రెస్ సర్కారు ఎకరాకు ఇస్తున్న రైతు భరోసా డబ్బులు యాడికి సరిపోతాయి. మాకున్న మొత్తం భూమికి డబ్బులు వస్తాయని ఆశిస్తే.. ఎకరం భూమికి వేసి ఊరుకున్నారు.
రాష్ట్ర సర్కార్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ వెంకట్రామిరెడ్డి విమర్శించారు. శాసనమండలిలో సోమవారం బడ్జెట్పై జరిగిన చర్చలో ఆయన మాట్లాడుతూ ప్రజల ఆశలు అడియాశలయ్యేలా ఈ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు నిర్మించుకుని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగు నీళ్లు విడుదల చేసిన ఘనత దక్కితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీస�