తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను సిట్ పేరుతో రాజకీయంగా వేధించడాన్ని వ్యతిరేకిస్తూ.. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించొద్దు.. జై కేసీఆర్.. జై బీఆర్ఎస్' అంటూ ఆదివారం సోషల్ మీడియాలో నెటిజన�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా భగ్గుమన్నది. రాష్ట్ర సాధకుడు, తొలి సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలపై బీఆర్ఎస్ దళం కదం తొక్కింది. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ను చట్టవిరుద్ధంగా విచార ణకు పిలవడ�
నగరం పోలీసు వలయమైంది. నందినగర్ ఖాకీల నిర్బంధంలోకి వెళ్లింది. తెలంగాణ భవన్ చుట్టూ పోలీసుల పహారా కనిపించింది. ఆదివారం బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ నేపథ్యంలో అడుగడుగ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావును ముట్టుకుంటే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ హెచ్చరించారు. కేసులకు జైళ్లకు భయపడే వ్యక్తి కాదని ప్రాణాలకు తెగించి తెలం�
అధికారంలోకి వచ్చింది మొదలు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా రేవంత్ సర్కార్ కుట్రలకు తెరతీస్తూనే ఉన్నది. తెలంగాణ సాధకుడు, పాలనాదక్షతతో రాష్ర్టాన్ని అగ్రపథంలో నిలిపిన కేసీఆర్ ప�
‘నందినగర్ నివాసం నుంచే తెలంగాణ ఉద్యమం ప్రారంభమైంది. అలాంటి పవిత్రమైన గృహంలో సిట్ పేరుతో ఉద్యమనేత కేసీఆర్ను విచారించడంతోనే కాంగ్రెస్ పతనం మొదలైంది’ అని ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు హెచ్చరించారు.
రేవంత్ సర్కార్పై తెలంగాణ రణగర్జన చేసింది. ఉద్యమనేత, తెలంగాణ సాధకుడు, ప్రగతి ప్రదాత కేసీఆర్ వెంట ఆబాలగోపాలమై తెలంగాణ కదిలివచ్చింది. కేసీఆర్ జోలికొస్తే ఊరుకునేది లేదని తేల్చిచెప్పింది. తమ అధినేత కేసీ�
‘తెలంగాణ ఎజెండాను సృష్టించింది కేసీఆర్. కేంద్ర మంత్రి పదవిని వదిలేసి తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టి, అనుకున్న లక్ష్యాన్ని సాధించారు. అందుకే కేసీఆర్ అంటే తెలంగాణ ఆత్మగౌరవమే’ అని ఎమ్మెల్సీ దేశపతి �
సిట్ విచారణ పేరిట తెలంగాణ సాధకుడు కేసీఆర్ను వేధించడం అంటే తెలంగాణ జాతిని అవమానించడమేనని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించారు. తెలంగాణభవన్లో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు
తెలంగాణ భగ్గుమన్నది. తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను రాష్ట్ర ప్రభుత్వం సిట్ విచారణ పేరిట వేధించడంపై రాష్ట్ర ప్రజానీకం ఆగ్రహం వ్యక్తంచేసింది. రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణు�