వ్యవసాయ రంగాన్ని స్వరాష్ట్ర సాధన తర్వాత అనతి కాలంలోనే దేశంలో అగ్రగామిగా నిలబెట్టినందుకు కేసీఆర్పై సిబిఐ కేసులు పెడుతున్నారా? అని బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బెల్లం వేణుగోపాల్ ప్రశ్నించారు.
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లకు రంగులు మార్చి ఇం దిరమ్మ ఇండ్ల పేరుతో ప్రారంభోత్సవాలు చేయడం సిగ్గుచేటని, మా ర్పంటే రంగులు మార్చడమేనా అని బీఆర్ఎస్ గద్వాల నియ�
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను లోతుగా అధ్యయనం చేసి, పరిష్కారం కోసం సామాజిక, ఆర్థిక కోణాల్లో ఆలోచించి, భవిష్యత్తును అంచనా వేసి ఒక పథకానికి రూపకల్పన చేసి, అమలు చేసినప్పుడే అది విజయవంతం అవుతుంది. సామాజికంగా అ�
‘కొంతకాలంగా మా పార్టీపైన, నాపైన కొన్ని రాజకీయ పార్టీల నాయకులు చేస్తున్న వ్యాఖ్యలనే వారు కూడా చేశారు.. వారు ఏ విధంగా అలా మాట్లాడారో? ఎవరి లబ్ధికోసం ఆ విధంగా వ్యవహరించారో? వారి విజ్ఞతకే వదిలేస్తున్న’ అని మా�
సిరిసిల్లలోని జేఎన్టీయూ ఇంజినీరింగ్ కాలేజీ కోసం శాశ్వత భవనాల నిర్మాణం వెంటనే ప్రారంభించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, స్థానిక ఎమ్మెల్యే కే తారకరామారావు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా�
ఉద్యమం నుంచి 25 ఏండ్లుగా తన ప్రస్తానం తెరిచిన పుస్తకమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. గత పదేండ్లుగా కేసీఆర్ నిర్మించిన ఒక్కో వ్యవస్థను సీఎం రేవంత్రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని ఆగ్రహ�
కాళేశ్వరంపై కాంగ్రెస్ దర్యాప్తు ముగిసింది. ఇక ఇప్పుడు బీజేపీ వంతు వచ్చింది. లక్ష కోట్ల రూపాయల ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఆరోపిస్తున్న రేవంత్రెడ్డికి, తను నియమించిన జస్టిస్ ఘోష్ కమిష�
KTR | రాష్ట్రంలో రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు వస్తాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి బాన్సువాడలో ఓడిపోవడం ఖాయమని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశా�
KCR | తెలంగాణ సీనియర్ జర్నలిస్టు, వార్త దినపత్రిక బ్యూరో చీఫ్ డా . వై నాగేశ్వర్ రావుకు పితృ వియోగం కలిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
MLA Jagadish Reddy | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రైతులను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రంగం సరిగా లేదు.. సీఎం సమీక్షలు నిర్వహించడమే
Vanteru Prathap Reddy | బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాతృమూర్తి వంటేరు వజ్రమ్మ మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.