దేశంలో గవర్నర్ల పాత్ర దశాబ్దాలుగా వివాదాస్పదమే. వారికి రాజ్యాంగం ప్రసాదించిన విచక్షణాధికారాలు వికటించి ఇష్టారాజ్యాలుగా యథేచ్ఛగా వికృత రూపం దాల్చాయి. కేంద్రంలో గద్దెనెక్కిన ప్రభుత్వాలు ఏవైనా గవర్నర్�
పెద్దకొత్తపల్లి మండలం తీర్నాంపల్లి గ్రామానికి చెందిన 30మంది కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకులు సోమవారం మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వీరికి బీరం గులాబీ కండువాలు క
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అమలుచేసిన పథకాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కోతలు విధిస్తున్నదని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు బ్యాక్వా�
తెలంగాణ తొలి ముఖ్యమంతి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిరాహార దీక్షతోనే తెలంగాణ కల సాకారమైందని మాజీ ఎమ్మెల్సీ మహ్మద్ సలీం తెలిపారు. ఈనెల 29న దీక్షా దివస్ను పురస్కరించుకుని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెం�
‘ఎవరి సంతోషం కోసం వనపర్తికి వచ్చి దుర్భాషలాడుతున్నావు.. డూప్లికేట్ కాంగ్రెస్ నాయకుల మాటలకు వంత పాడుతూ తప్పుడు ఆరోపణలు చేస్తున్నావు.. రాష్ట్రంలో తీవ్రమైన సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నా.. అవేవి మీ కళ్లకు
రాష్ర్టాన్ని కాంగ్రెస్ సర్కారు అప్పుల కుప్పగా మార్చేస్తున్నది. సగటున రోజుకు రూ.252.10 కోట్లు అప్పులు తెస్తున్నది. అలా ఏడాదిలో సమీకరించాల్సిన రుణాలను కేవలం 7 నెలల్లోనే తీసుకున్నది.
‘కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చింది హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ కాదు.. సీఎం రేవంత్రెడ్డి ఫ్యామిలీ పాలసీ’ అని మాజీ మంత్రి హరీశ్రావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ముఖ్యమం
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న ‘దీక్షా దివస్'ను ఘనంగా నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడ
సాక్షాత్తూ అధికార పార్టీ ఎమ్మెల్యే నోట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట రావడం, అన్నదాతల మనసుల్లో కేసీఆర్ చిరస్థాయిగా నిలిచారంటూ ఆయనే స్వయంగా గుర్తుచేయడం వంటి మాటలు సభికుల్లో ఉత్సాహాన్ని నింపిన ఘటన భద్రా
రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 29న ‘దీక్షా దివస్'ను ఘనంగా నిర్వహించనున్నట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్.. ‘తెలంగాణ వచ్చుడో.. కేసీఆర్ సచ్చుడ
తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున్న ఎగిసిపడుతున్న రోజులవి. స్వరాష్ట్ర సాధన కోసం జనమంతా గళం విప్పి పోరుబాట పట్టిన సమయమది. ‘కేసీఆర్ సచ్చుడో.. తెలంగాణ వచ్చుడో’ అనే నినాదంతో ఉద్యమనాయకుడు ఆమరణ నిరాహార దీక్షకు పూనుక
Kakatiya University | మలిదశ తెలంగాణ ఉద్యమంలో మరో ప్రస్థానం. అత్యంత కీలకమైన రోజు. యావత్తు తెలంగాణ జాగృతమైన దినం. నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజలను ఉద్యమంలో నడిచేందుకు ఊపిరిలూదిన రోజు. కాకతీయ యూనివర్సిటీలో నవంబర్ 23, 2009 నా
KTR | ఈ నెల 29న దీక్షా దివస్ను రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా నిర్వహించనున్నట్లు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. దశాబ్దంన్నర క్రితం, పార్టీ అధినేత కేసీఆర్ 'తెలంగాణ వచ్చుడో.. కెసిఆర్ సచ్చుడో' అ�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటర్వ్యూ ఒకటి సామాజిక మాధ్యమాల్లో బాగా వైరల్ అవుతున్నది. ‘యాదగిరిగుట్టను నేనే కట్టాను. భద్రాచలం, కీసర, బాసర.. ఇలా తెలంగాణలోని ఆలయాలన్నింటినీ నేనే కట్టాను’ అని చంద్ర
ఈ-ఫార్ములా కేసులో కేటీఆర్ ను విచారించడానికి గవర్నర్ అనుమతించడం సరికాదని, ఇది కాంగ్రెస్, బీజేపీల కుట్ర అని జగిత్యాల జెడ్పీ మాజీ చైర్ పర్సన్ దావ వసంత మండిపడ్డారు. రాయికల్ పట్టణంలో భారాస నాయకులతో కలిసి ఆమె మ