పడావుపడ్డ ఆశ తిరిగి ప్రాణం పోసుకుంటున్నది. మూగబోయిన కటక్.. కటక్.. కటక్... కటక్మనే శబ్దనాదాలు మళ్లీ చెవుల్లో మారుమోగుతున్నాయి. షిఫ్ట్ల వారీగా తనను తాను మలుచుకునే కాలం వరంగల్కు చేరువ అవుతుందనే నమ్మిక జ�
‘గత ప్రభుత్వం కోట్ల విలువ చేసే భూమిని నాకు ఉచితంగా అందిస్తే, దాన్ని కొందరు కబ్జాదారులు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నరు.. ఇప్పటికే గోడలు, కట్టుకున్న ఇంటిని కూడా కూలగొట్టిండ్రు.. కోర్టు కేసులు వేసి వేధిస్తు�
బీసీ కోటా సాధించే విషయంలో జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ నాటకాలు ఆడుతున్నాయి. కేంద్రంలో అధికార, ప్రతిపక్ష పార్టీలైన ఆ రెండూ ఒక్కటైతే బీసీ రిజర్వేషన్ల పెంపును అడ్డుకునేదెవరు? ఢిల్లీలో కొట్లా డాల్సిన
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో కేటాయించిన వారిని డబుల్ బెడ్రూం ఇళ్ల నుంచి బలవంతంగా బయటకు పంపించి, పోలీసు పహారా నడుమ అనర్హులకు ఇళ్లు కేటాయిస్తున్నారని ఏరుగట్ల గ్రామస్తులు ఆరోపించారు. పెనుబల్లి మండలం ఏరు�
KTR | పద్మశ్రీ అవార్డు గ్రహీత, తెలంగాణ జానపద సాహితీ ముద్దుబిడ్డ అయిన దర్శనం మొగులయ్యకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ నిర్మల్ నియోజకవర్గ ఇన్చార్జి కొరిపెల్లి రాం కిషన్ రెడ్డి అన్నారు.
సిరిసిల్లలోని తెలంగాణ భవన్.. పేదింటి వివాహాలకు వేదికగా మారింది. పేదంట్లో పెళ్లిళ్లు, శుభకార్యాలకు ఫంక్షన్ హాళ్లు, బాంక్వెట్ హాళ్లు ఖరీదైన ఈ రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలోని ఏసీ కల్యాణ మండపం ఉ
KTR | తెలంగాణ రాష్ట్రంలోని సుల్తాన్పూర్ మెడికల్ డివైసెస్ పార్క్లో హ్యూవెల్ (Huwel) సంస్థ ఏర్పాటు చేసిన నూతన కెమిస్ట్రీ ల్యాబ్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు.
‘బతుకు దెరువు కోసం, కుటుంబాలను పోషించుకొనేందుకు జోర్డాన్ వెళ్లాం. కానీ, ఇప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చే మార్గమే కనిపించడం లేదు. మమ్మల్ని కాపాడండి’ అంటూ గల్ఫ్ కార్మికులు పంపిన ఒక చిన్న వాట్సాప్ మెసేజ
బీఆర్ఎస్ హయాంలో అప్పటి సీఎం కేసీఆర్ అనేక హక్కులు సాధించారని, ప్రస్తుత గుర్తింపు, ప్రాతినిధ్య సంఘాలు చేసిందేమీ లేదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి పేర్కొన్నారు. గురువారం మందమర్రి ఏరియా�
Harish Rao | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు చొరవతో.. జోర్డాన్లో చిక్కుకున్న 12 మంది గల్ఫ్ కార్మికులు వారం రోజుల్లో తెలంగాణకు చేరుకోనున్నారు.
NRI BRS Cell | తెలంగాణ రాష్ట్ర సాధకుడు కేసీఆర్ హయాంలో దివంగత మాగంటి గోపినాథ్ ఎమ్మెల్యే గా తన నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో జూబ్లీహిల్స్ ని అభివృద్ధి చేశారన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికి 22 నెలలు. చేసిన అప్పులు రూ.2.43 లక్షల కోట్లు! మరో రూ.2వేల కోట్లకు ప్రభుత్వం ఇండెంట్ పెట్టింది.ఓ వైపు రూపాయి కూడా అప్పు పుట్టడం లేదని ప్రచారం చేస్తూ..మరోవైపు నెలక