రైతు బాంధవుడు కేసీఆర్ అని బీఆర్ఎస్ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు, దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్రెడ్డి కొనియాడారు. దుబ్బాక నియోజకవర్గాన్ని మల్లన్నసాగర్ప్రాజెక్టుతో సస్యశ్యామలంగా మార్చిన ఘనత గు�
ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ విజన్ను చేరుకోలేరని, రాష్ట్ర ప్రజలు కేసీఆర్ పాలనను మళ్లీ కోరుకుంటున్నారని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట
మాజీ సీఎం కేసీఆర్ ఇమేజ్ను డ్యామేజ్ చేయాలని కక్షపూరితంగా కాళేశ్వరంపై సీబీఐ విచారణ వేశారని, దీనిని తక్షణం రద్దు చేసి సీఎం రేవంత్రెడ్డి బేషరతుగా క్షమాపణ చెప్పాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంక
మాజీ మంత్రి హరీశ్రావు, మాజీ ఎంపీ సంతోష్కుమార్పై జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ఆరోపణలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయని పలువురు బీఆర్ఎస్ నేతలు పేర్కొన్నారు. పార్టీ అధినేత కేసీఆర్తోపాటు హరీశ్రావుకు,
KTR | కాంగ్రెస్ పార్టీది దండుపాళ్యం బ్యాచ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది ఎత్తుకుపోయే బ్యాచ్ తప్ప ఇచ్చే బ్యాచ్ కాదని కేటీఆర్ విమర్శించారు.
KTR | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కలిసి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్�
Kakatiya Mega Textile Park | వరంగల్ వస్త్రనగరికి కిటెక్స్ సిందూరమై భాసిల్లనున్నది. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కేఎంటీపీ)లో కేసీఆర్ ప్రభుత్వం నాటిన మొక్క ఉత్పత్తి ఫలాలను అందిస్తున్నది.
ఒక బరాజ్లోని రెండు పియర్లు కుంగితే, ఒకే ఒక్క (7వ) బ్లాకులో సమస్య తలెత్తితే, మొత్తం కాళేశ్వరమే వృథా అయినట్టు ప్రచారం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడూ కాంగ్రెస్ ప్రభుత్వం అదే పాట పాడుతున్నది.
ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మరోసారి మననం చేసుకుందాం. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే అది శ్రీరాంసాగర్ వలెనో, నాగార్జునసాగర్ వలెనో ఏక ప్రాజెక్టు కాదు. ఇది పలు ప్రాజెక్టుల సమాహారం. కాళేశ్వరం గొలు
తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ దర్యాప్తును కోరడాన్ని నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరిగాయి. రేవంత్ సర్కార్కు వ్యతిరేకంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్డెక్కారు.
బీఆర్ఎస్ నుంచి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని నిజామాబాద్ రూరల్, కామారెడ్డి, జుక్కల్ మాజీ ఎమ్మెల్యేలు
మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్
ఎల్లారెడ్డి రూరల్, సెప్టెంబర్ 2: తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ను టచ్ చేస్తే రణరంగమేనని, రాష్ట్రం అగ్నిగుండమైతదని ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్ హెచ్చరించారు. ఎ
నదులకే నడక నేర్పిన మహానేత కేసీఆర్ అని, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల దగ్గర నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్లో వరద నీటిని నింపిన గ్రేట్ లీడర్ అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్రెడ్డి కొనియాడా