KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి చేరుకున్నారు. హైదరాబాద్ నందినగర్లోని తన నివాసం నుంచి బయల్దేరిన ఆయన అసెంబ్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆయనకు ఘన స్వాగతం పలికారు
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి బయల్దేరారు. అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు నిన్న సాయంత్రం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి హైదరాబాద్ నందినగర్లోని తన నివాసానికి కేసీఆర్ వచ్చారు. నందినగర్ ని
Land Bank | రాష్ట్ర మొదటి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆనాడు చేసిన కృషి ఇప్పుడు పారిశ్రామిక భూముల లభ్యతలో తెలంగాణను అగ్రభాగాన నిలబెట్టింది. తెలంగాణ రాష్ర్టాన్ని పారిశ్రామికరంగంలో అగ్రగామిగా నిలపాలన్న సంకల్పంతో నాట�
Assembly Session | సోమవారం నుంచి ప్రారంభం కానున్న శీతాకాల అసెంబ్లీ సమావేశాలకు ప్రతిపక్షం అస్త్ర, శస్ర్తాలతో సర్వసన్నద్ధమైంది. సాగునీటి ప్రాజెక్టులు, ప్రజల సమస్యలే ఎజెండాగా అసెంబ్లీ వేదికగా ప్రభుత్వాన్ని నిలదీయా�
కేసీఆర్ అంటే అభివృద్ధి అని, కాంగ్రెస్ అంటే అధోగతి అని బీఆర్ఎస్ సీనియర్ నేత క్యామ మల్లేశ్ స్పష్టంచేశారు. సమైక్య పాలకుల కబంధ హస్తాల నుంచి తెలంగాణను కేసీఆర్ విముక్తి చేశారని గుర్తుచేశారు. పదేండ్ల పా
జడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్స్వీప్ చేసి గులాబీ జెండా ఎగరరేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్రెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం జనగామ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంల
MLA vemula prashanth reddy | గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గల్లంతు కావడంతో నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు ధర్మపురి అరవింద్ మతిభ్రమించి మాట్లాడుతున్నాడని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి మం�
Mahesh Thanneeru | యువకుడైన రేవంత్ రెడ్డి, ప్రజల కోసం బాగా పని చేస్తాడని, ప్రగతిపై కొన్ని లక్ష్యాలు పెట్టుకొని ముందుకు వెళతాడని ఆశించాం, కానీ పరిపాలన మొత్తం నామ మాత్రంగా ఉంది. ప్రజలకు అడుగడుగునా తీవ్ర ఇబ్బందులు ఎదు�
Bollam Mallaih yadav | ఆదివారం మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ కోదాడలోని తన నివాసంలో పట్టణ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తన సత్తా చాటిందని క్షేత్రస్థాయిలో కాంగ�
KP Vivekananda | అసెంబ్లీలో బీఆర్ఎస్ గట్టిగా పోరాడుతుందని బీఆర్ఎస్ విప్ కేపీ వివేకానంద స్పష్టం చేశారు. ఎవరిని సంప్రదించకుండా జీహెచ్ఎంసీలో 22 మున్సిపాలిటీలను అశాస్త్రీయంగా ఆర్డినెన్స్ తెచ్చి విలీనం చేయడాన్ని గ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసే వరకు ఉద్యమిస్తామని మాజీ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి హెచ్చరించారు. సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేయాలని డిమ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సహకార వ్యవస్థను బలోపేతం చేయడంతోపాటు ఎంతో ప్రోత్సాహాన్ని అందించారని, సహకార వ్యవస్థలో రాజకీయ జో క్యం ఉండదని స్పష్టం చేశారని కరీంనగర్ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు, టెస్క�
సీఎం రేవంత్రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును వెంటనే పూర్తి చేసి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని రైతులకు సాగు నీరు అందించాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇం�
ఎదుటివారిని చిన్నతనం చేయడానికి నోరు పెద్దగ చేయాలనే ఆలోచన వల్నరబుల్ టైపికల్ నార్సిసిస్టిక్ లక్షణం. మానసిక డిజార్డర్లో ఇదో ఆత్మరక్షణ చరం. తాను గొప్పవాడిని అనే మానసిక భావనలు చెదిరిపోయినప్పుడు, తీట నో�