పంచాయతీ ఎన్నికల్లో చావుతప్పి కన్ను లొట్టపోయినట్టు ఫలితాలు సాధించిన కాంగ్రెస్ పార్టీ.. రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో పరువు దక్కించుకొనేందుకు అడ్డదారులు తొక్కుతున్నది.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తాండూరుకు ఇచ్చిన నర్సిం గ్ కాలేజీని ఎత్తుకెళ్లిన దొంగ రేవంత్రెడ్డి అని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఆదివారం జిల్లాలోని తాండూరు ప�
పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా కేసీఆర్ కోసం జైలుకు వెళ్లడానికి సిద్ధమని, బెయిల్ కూడా తీసుకోనని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. వర్ధన్నపేట, తొర్రూరులో కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడారు. వ
గ్రామీణులకు ఆహ్లాదాన్ని పంచేందుకు కేసీఆర్ సర్కారు పల్లె ప్రకృతి వనాలు, బృహత్తర పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేసింది. ఇందులో ఔషధ, పూల మొక్కలను నాటింది. పచ్చదనం, స్వచ్ఛమైన గాలి, భావితరాలను దృష్టిలో ఉంచుకొ�
కేసీఆర్ అసలైన నాయకుడైతే, రేవంత్రెడ్డి డూప్లికేట్ నాయకుడని.. మున్సిపల్ ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బరాబర్ అసలైన బీఆర్ఎస్ను గెలిపించి, నకిలీగాళ్లకు కర్రుకాల్చి వాతపెడతారంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్
హోరెత్తుతున్న మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి నేటితో తెరపడనుంది. పోలింగ్ ముగింపు సమాయానికి 48 గంటల ముందు ప్రచారం ముగించాలన్న నిబంధన మేరకు నే టి సాయంత్రం 5 గంటలకు ప్రచారం బంద్ కానుంది. సోమవారం ప్రచారానిక�
Ravindra Kumar | తెలంగాణ అభివృద్ధి చెందాలంటే ఒక్క కేసీఆర్తోనే సాధ్యమవుతుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రామా రవీంద్ర కుమార్ అన్నారు.
Haritha Haram Trees | గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'హరితహారం' కార్యక్రమంలో భాగంగా రోడ్డుకు ఇరువైపులా నాటిన మొక్కలు, నేడు పెనువృక్షాలుగా ఎదిగాయి. ఇవి ప్రయాణికులకు నీడనివ్వడమే కాకుండా, రోడ్డుక�
రేవంత్రెడ్డి సీఎం కాగానే తెలంగాణ అధికార చిహ్నాన్ని మార్చాలని అనుకున్నారు. చార్మినార్, కాకతీయ కళాతోరణాలు రాచరికానికి చిహ్నాలు అని, వాటిని తొలగించి కొత్త చిహ్నం తేనున్నట్టు చెప్పుకొచ్చారు.
మీ పెత్తనం ఇకపై సాగనీయం అంటూ ఎవరో ఒకరు బరిగీసి నిలబడితే తప్ప జాతులకు స్వీయ పాలన లభించదు. పరాయి పాలనలో,
బయటివారి ఆధిపత్యంలో సుదీర్ఘకాలం కొనసాగుతున్న జాతికి విముక్తి కలిగించిన వారిని ఆ జాతి ప్రజలు తమ జాతిప
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావమే లక్ష్యంగా కేసీఆర్ నాయకత్వంలో ఉద్యమ సమయంలోనే టీఆర్ఎస్ ముందడుగు వేసింది. పాలన ప్రజల గుమ్మం దాటాలి, ప్రజాస్వామ్యం గ్రామం.. వార్డు స్థాయిలోనే శ్వాసించాలి అనే ఆలోచనతోనే స్థాని�
పోరాడి సాధించుకున్న తెలంగాణ అభివృద్ధికి నిరంతరం కృషి చేసిన కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలని జనం కోరుకుంటున్నారని మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు.
పదేండ్లలో కేసీఆర్ తన నియోజకవర్గం గజ్వేల్ను ఎంతగానో అభివృద్ధి చేశారని మోహన్ గురుస్వామి అనే ఓ నెటిజన్ ప్రశంసించారు. ఓ చిన్న గ్రామంగా ఉన్న గజ్వేల్ను సకల సౌకర్యాలతో పెద్ద పట్టణంగా తీర్చిదిద్దారని ఫేస
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పదేండ్లలో రాష్ట్రంలో సంపదను సృష్టిస్తే, మాయమాటలతో అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్రెడ్డి దీన్ని కొల్లగుడుతున్నాడని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి విమర్శించా�