ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉన్నది. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్, జీఎస్డీపీ వృద్ధిరేటులో టాప్.. ఇవి కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ సాధించిన రికార్డులు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్
రంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన ‘ఈద్ ఉల్ ఫితర్' సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిరోజూ ప్రత్యేక దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, భక్తి శ్రద్ధల�
ఈ నెల 25, 27 తేదీల్లో జరిగే పట్టాభి సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో నూతన ధ్వజస్తంభ ప్రతిష్ఠ, శ్రీరామనవమి వేడుకలకు రావాలని కేసీఆర్కు ఆయన స్వగ్రామం చింతమడక ఆలయ కమిటీ సభ్యులు ఆహ్వానం పలికారు.
Kaleswaram Water | కరువు తీర్చే కాళేశ్వర గంగమ్మ యాదాద్రికి చేరుకుంది. కాళేశ్వరం జలాలు సుమారు 400 కిలోమీటర్లకుపైగా ప్రయాణించి యాదాద్రి జిల్లాను ముద్దాడాయి. తొలిసారిగా బస్వాపూర్ రిజర్వాయర్ నుంచి ఆలేరు, భువనగిరి నియోజ
Sanath Nagar TIMS | పేదలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం అందాలన్న తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సదాశయం.. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ నిర్లక్ష్యంతో నీరుగారుతున్నది.
తెలంగాణ తొలిసీఎం కేసీఆర్ కలల ప్రాజెక్టు ఆయిల్పామ్ పరిశ్రమ.సంప్రదాయ పంటల సాగుతో పాటు వాణిజ్య పంటల సాగును కేసీఆర్ ప్రోత్సహించారు. రైతులకు లాభాలు చేకూర్చేందుకు సిద్దిపేట జిల్లాలో ఆయిల్పామ్ పంట సాగ�
KCR | 'రైతు బాంధవుడా మళ్లీ మీరే రావాలి' అంటూ ఉగాది పండుగ సందర్భంగా రైతులు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా (కే) �
KCR | ముక్రా (కే) రైతులు నాగలి పట్టి మళ్లీ పల్లె పల్లెన సంక్షేమ పథకాలు అందాలంటే ‘కేసీఆర్ సారే కావాలి.. మళ్లీ కారే రావాలి..’ ‘రైతు బాంధవుడా మళ్లీ మీరే రావాలి..’ అంటూ ప్లెక్సీలు పట్టుకుని నినాదాలు చేశారు.
‘యాదాద్రి థర్మల్ ప్లాంట్ వృథా. ఇంత భారీ వ్యయంతో ప్లాంట్ను కట్టడం అవసవరమా? ఈ ప్లాంట్ నిర్మాణంలో జాప్యమయ్యింది. బొగ్గు గనులకు దూరంగా ప్లాంట్ను కట్టారు. నిర్మాణ వ్యయం.. అంచనాలు పెరిగాయి.
అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి పచ్చి అబద్ధాలు చెప్పారని, నాడు బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించారని తెలంగాణ రెడ్కో మాజీ చైర్మన్ వై సతీశ్రెడ్డి తెలిపారు.
MLA Sudheer Reddy | మేం మూసీ నది ప్రక్షాళనకు వ్యతిరేకం కాదు. కానీ చాలా సందర్బాల్లో సీఎం మేం మూసీ నది ప్రక్షాళన చేయబోతుంటే బీఆర్ఎస్ పార్టీ అడ్డుపడుతుంది.. చేయనిస్తలేదు.. ఇదేనా వాళ్ల పని అని అంటున్నారు. మూసీ నది ప్రక్�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో వ్యవసాయం స్వర్ణయుగంగా వర్ధిల్లిందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కొనియాడారు. రాజ్యసభలో మంగళవా