కాశేశ్వరం ప్రాజెక్టులో భాగమైన సుందిళ్ల, మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల నిర్మాణాలపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి సమర్పించిన నివేదిక ఆధారంగా మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు, ఇద్దరు ఉ�
నేను ఇటీవల వేములవాడకు వెళ్లినప్పడు అక్కడ మీడియా సమావేశం ద్వారా ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాను. సమ్మక్క-సారక్క జాతర పూర్తయ్యేవరకు వేములవాడలో పనులను ఆపాలని, భక్తుల మనోభావాలు దెబ
అలవికాని అబద్దపు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాల పునాదులపై పాలన సాగిస్తుందని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అన్నారు. పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 143 మంద�
సుదీర్ఘ పోరాటాలు, అనేక త్యాగాలు, విద్యార్థుల ఆత్మ బలిదానాలు, చివరికి కేసీఆర్ ఆమరణ దీక్షతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. రాష్ట్రం ఏర్పడిన వెంటనే జరిగిన ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్కు పాలనాధికారం అప్పజెప్ప�
తెలంగాణ సాహితీ దిగ్గజం దివికేగింది.. మూడు దశాబ్దాలకుపైగా కవిగా, గేయ రచయితగా తెలంగాణ ‘ప్రత్యేక’ పోరాటంలో కీలకపాత్ర పోషించిన ఆయన ప్రస్థానం ముగిసిపోయింది. ప్రసిద్ధిగాంచిన కవి, రచయిత పద్మశ్రీ అవార్డు గ్రహీ�
Ande Sri | నిరక్షరాస్యుడి నుండి జాతి గేయకర్తగా ఎదిగిన మహామనిషి,ప్రముఖ కవి, రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. ఆదివారం ఉదయం తీవ్ర అస్వస్థతకు గురైన ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ తుదిశ్వాస
ప్రముఖ కవి, ‘జయ జయహే తెలంగాణ...’ ఉద్యమ గీత రచయిత డాక్టర్ అందెశ్రీ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
పదేండ్లలో అన్ని రంగాల్లో తెలంగాణను అభివృద్ధి చేసుకొని అందరినీ కడుపులో పెట్టుకొని చూసుకున్న కేసీఆర్ పాలన కావాలో? ఇందిరమ్మ రాజ్యం పేరుతో పేదల ఇండ్లను కూల్చేవారు కావాలో? జూబ్లీహిల్స్ ప్రజలు ఆలోచించి ఓట
తెలంగాణ కావాలన్నప్పుడు ఎన్నో అవమానాలు, అపోహలు ఎదురయ్యాయి. తెలంగాణ వస్తే నీళ్లు, కరెంటు ఉండదని, పాలన చేతకాదన్నారు. గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. తెలంగాణ ఆచరిస్తుంది, దేశ�
కేసీఆర్ హయాంలో తెలంగాణ జీఎస్టీ వృద్ధి రేటు +33%తో దేశంలోనే నంబర్ వన్గా దూసుకెళ్తే, రేవంత్రెడ్డి పాలనలో మైనస్ 5 శాతానికి పడిపోయిందని ఆర్థిక శాఖ మాజీ మంత్రి హరీశ్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఎవుసం బాయికాడ మోటర్లకు మీటర్లు పెట్టొద్దని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్.. కేంద్రంలోని ఎన్డీఏ సర్కారుతో కొట్లాడారు. ‘స్మార్ట్మీటర్' ఓ విఫల ప్రాజెక్టు అని.. రైతును, సామాన్యుడిని నష్టపరిచేందుకే తీసు
మహిళా శక్తి.. ఇందిరమ్మ రాజ్యం... మహిళా ప్రభుత్వం అంటూ తెలంగాణ ఆడబిడ్డలకు మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వారిని అన్నివిధాలుగా మోసం చేసింది. ఎన్నికల ముందు ఆడబిడ్డలను అందలమెక్కించి అధికారంలో
‘కేంద్రం తెస్తున్న ఎలక్ట్రిసిటీ బిల్లు వందశాతం ఫెడరల్ స్ఫూర్తికి విఘాతం. దానిని చాలా బలంగా వ్యతిరేకిద్దాం. ఈ బిల్లు రాష్ర్టాల హక్కులను సమాధి చేస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలు రైతులకు ఉచితంగా కరెంట�