కాంగ్రెస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. వర్షాలు.. వరదలకు పంటలు దెబ్బతిని.. ఆశించిన దిగుబడి రాక.. అప్పుల బాధలు భరించలేక.. ఇలా అనేక కారణాలతో బలవన్మరణాలు నిత్యకృత్యంగా మారాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి ఎల్ఎల్బీసీ చరిత్ర తెలియదని మాజీమంత్రి నిరంజన్రెడ్డి ఎద్దేవా చేశారు. ఆయన నోటి విలువ, నీటి విలువ తెలియదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
Niranjan Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నోటి విలువ, నీటి విలువ తెలియదు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి విమర్శించారు. 60 ఏండ్ల కలను సాకారం చేసిన కేసీఆర్ గురించి సీఎం రేవంత్ రెడ్డి అడ్డ
Niranjan Reddy | ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుపై సీఎం రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడారని మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి నిప్పులు చెరిగారు. సీఎం రేవంత్కు నీటి విలువ, నోటి విలువ తెలియదు అని ధ్వజమెత్తారు.
ఉప ఎన్నికలో విజయదుందుభి మోగించేందుకు పదునైన ప్రచార వ్యూహాలతో బీఆర్ఎస్ దూసుకుపోతుంటే ఏం చేయాలో తోచక కాంగ్రెస్ శ్రేణులు హైరానా పడుతున్నాయి. ప్రచారంలో గులాబీ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాద (Chevella Accident) ఘటనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
KTR | పెద్దవాళ్లకు ఒక న్యాయం.. పేద వాళ్లకు ఒక న్యాయం నినాదంతో తెలంగాణ భవన్లో ఎగ్జిబిషన్ నిర్వహించారు. హైడ్రా అరాచకాలపైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
KTR | రాబోయే 500 రోజుల్లో కేసీఆర్ ప్రభుత్వం వస్తుందని, హైడ్రా వల్ల అన్యాయానికి గురైన బాధితులకు న్యాయం చేస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు.
మహారాష్ట్ర సర్కారును సంప్రదించిందీ లేదు. ఆ రాష్ట్రంతో కొత్తగా ఎలాంటి ఒప్పందమూ చేసుకోలేదు. తమ్మిడిహట్టి వద్ద బరాజ్ను ఏ ఎత్తులో నిర్మించాలనే అంశంపైన స్పష్టత రాలేదు.
‘తమ్మిడిహట్టి నుంచి 160 టీఎంసీలు గ్రావిటీ ద్వారా ఎల్లంపల్లికి తరలించవచ్చు. బరాజ్ నిర్మించి చూపిస్తాం. కేసీఆర్ కేవలం కమీషన్ల కోసం ప్రాజెక్టును రీ డిజైన్ చేశారు. లక్ష కోట్లు వృథా చేశారు’ ఇదీ ఢిల్లీ నుంచి
రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ధ్వజమెత్తారు. తెలంగాణలో మహిళలకు శ్రీరామ రక్ష తెలంగాణ తొలి సీఎం కేసీఆరేనని చెప్పారు.
పర్యాటకాభివృద్ధి లక్ష్యంగా బీఆర్ఎస్ హయాంలో మెదక్ జిల్లా నర్సాపూర్లోని అటవీ ప్రాంతంలో అప్పటి సీఎం కేసీఆర్ ఫారెస్ట్ అర్బన్ పార్కును ఏర్పాటు చేశారు.
జూబ్లీహిల్స్ ప్రజల గుండెల్లోంచి కేసీఆర్ను చెరిపేయలేరని ఓ మూగ మహిళ చెప్పింది. తనకు మాటలు రాకున్నా సైగలతో గుండెల నిండా కేసీఆర్ సారే ఉన్నారని తేల్చి చెప్పింది. పదేండ్లలో కేసీఆర్ చేసిన మంచి పనులను గుర్�