భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ హాజరైన ప్రజా ఆశీర్వాద సభ జగిత్యాలలో దిగ్విజయంగా జరిగింది. ఈ సభను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జైత్రయాత్రకు ప్రారంభ సూచకంగా ప్రకటించింది.
జగిత్యాలలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినడానికి సభా ప్రాంగణానికి లక్షమందికిపైగా ప్రజలు పోట�
భారీ తుఫాన్ సృష్టించబోయే ముందు సముద్రం ప్రశాంత వాతావరణాన్ని ఆవహించినట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో త్వరలో మరో సునామీ సృష్టించబోతున్నారా? అంటే సోమవారం జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ అ�
జగిత్యాలలో బీఆర్ఎస్ సభ సక్సెస్ అయ్యింది. ఊహించినదాని కంటే ఎక్కువ మంది ప్రజలు స్వచ్ఛందంగా హాజరై కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని చెప్పకనే చెప్పారు.
ప్రభుత్వ సొమ్ముతో నిర్వహించిన అధికారిక సభలో కేసీఆర్ను తిడుతూ సీఎం రేవంత్రెడ్డి మాట్లాడటం ఏంటి? అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘ఎక్స్�
‘రాష్ర్టానికి పట్టిన పీడ, శని విరగడ కావాలి. అది కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యం. తెలంగాణ పునర్నిర్మాణం కోసం రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండా ఎగరేద్దాం.. కేసీఆర్ను ముఖ్యమంత్రి చేద్దాం’ అని బీఆర్ఎస్ నేత, మాజ
కుల, వర్ణ, లింగ వివక్ష అమానవీయ సంబంధాలు రద్దు కావాలని, సమానత్వ భావన పరిఢవిల్లాలని పోరాడిన మానవతావాది, గొప్ప సంఘ సంస్కర్త బసవేశ్వరుడు అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. ఆ మహనీయుడి జయంతి పురస్కరించ�
Praja Ashirvada Sabha : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ(Praja Ashirvada Sabha)కు జనం పోటెత్తారు. జగిత్యాల నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర మొదలవ్వాలనే పిలుపుతో నిర్వహించిన సభకు అభిమానులు బ్రహ్మరథం పట్టారు.
KCR | కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో ప్రజలకు పనికొచ్చే పని ఒక్కటి కూడా లేకపోగా.. కూల్చివేతలు, కాల్చివేతలు, పోలీసుల దాడులు, ఎదురు మాట్లాడితే వారిని పట్టుకుపోవడమే ఉందని విమర
KCR | గ్రామ పంచాయతీలను నాశనం పట్టించారని.. మున్సిపాలిటీలను మురికి కూపం పట్టించారని కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మండిపడ్డారు. మరి ఏం సక్కగుందని ప్రశ్నించారు.
KCR | సీఎం రేవంత్ రెడ్డి సహా కాంగ్రెస్ నాయకులు తనపై చేస్తున్న విమర్శలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పొద్దున లేస్తే కేసీఆర్ చావాలని అంటున్నారని.. నువ్వు వెయ్యి జన్మలెత్తినా నేను చావ.. ఏం
Jeevan Reddy |జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారంటేనే ఊపు వస్తుందని పార్టీ అధినేత కేసీఆర్ అన్నారు. జీవన్ రెడ్డి జగిత్యాల జిల్లా మాత్రమే కాదు.. పాత కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ పరిసర జిల్లాల బాధ్యతలు చూడాలని కోరారు
Jeevan Reddy | క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని తెలిపారు. కానీ 20 మాసాలు నా ఉసురుపోసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతకాలం ఈ మానసిక క్షోభ భరించాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ బ