తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ ప్రాంత అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీని దేశంలోనే అతిపెద్ద పార్టీగా ఆవిషరించేందుకు పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నా
భారత రాష్ట్ర సమితిలో సభ్యత్వ సందడి మొదలైంది. గులాబీ బాస్ కేసీఆర్ ఆదేశాలతో ఇప్పటికే సన్నాహక సమావేశాల ప్రక్రియ షురూ చేశారు. నియోజకవర్గాల వారీగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో ఏర్పాట్లు చకచక సా�
కేంద్రం జూన్ 25 నుంచి చేపట్టనున్న సర్పై బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు సీరియస్గా ఉండాలని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశించారు. ఎట్టి పరిస్థితుల్లో అర్హుల ఓట్లు పోవద్దు.. దొంగ ఓట్లు ఉండవద్�
బూత్ స్థాయి నుంచి బీఆర్ఎస్ పటిష్టతకు పకడ్బందీ చర్యలకు శ్రీకారం చుడుతోంది. పార్టీని గ్రౌండ్ లెవల్ నుంచి పటిష్టం చేసి భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా తీర్చిదిద్దే క్రమంలో భాగంగా బూత్ లెవల్ కార్య�
బీఆర్ఎస్ పాలనలో నాటి సీఎం కేసీఆర్ రైతులను కడుపులో పెట్టుకొని చూసుకుంటే, కాంగ్రెస్ పాలనలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పేద ప్రజలకు కార్పొరేట్ స్థాయి సూపర్ స్పెషాలిటీ వైద్యాన్ని ఉచితంగా అందించాలనే మహోన్నతమైన సంకల్పంతో అప్పటి సీఎం కేసీఆర్ సనత్నగర్ టిమ్స్ వైద్యశాల నిర్మాణానికి శంకుస్థా�
రాజేంద్రనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా నాలుగు సార్లు గెలిచిన ప్రకాశ్గౌడ్ నాలుగు రోజులు కూడా ప్రజలకు సక్రమంగా నీళ్లివ్వలేకపోతున్నారని రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఇన్చార్జి పటోళ్ల కార్తీక్రెడ్డి విమ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, గులాబీ దళపతి కేసీఆర్ దిశానిర్దేశం మేరకు ఉమ్మడి ఖమ్మం జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ పటిష్టతే లక్ష్యంగా పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారించామని ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడె�
రాష్ట్రంలో బీఆర్ఎస్ను గ్రామ స్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోని పార్టీ ప్రతినిధులు, కార్యకర్తలు, నాయక�
మనసున్న మనిషి, తెలంగాణ జాతి ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచిన పేరు కల్వకుంట్ల చంద్రశేఖర్రావు. ఉద్యమ నాయకుడిగా ప్రారంభమైన ఆయన ప్రయాణం, పాలనలో కూడా అదే స్థాయి ప్రభావాన్ని చూపిందా? అంటే..నూటికి నూరుపాళ్లు అవ�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) తన క్యాడర్ సభ్యత్వాలను డిజిటలైజ్ చేసే బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఎన్నికల కమిషన్ చేపట్టిన ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్�
గడిచిన పక్షం రోజుల్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన నాలుగు వీడియోలు ఉత్సుకత కలిగించాయి. ఒక దాంట్లో.. పాలమూరు జిల్లాలో ఊరు ఊరంతా ఒకచోట చేరి, కేసీఆర్ పాటకు ఉత్సాహంగా కోలాటం ఆడుతున్నరు. వారిలో యువకుల మొదల
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలోనే పాడి రైతుల అభ్యున్నతి కోసం రూ.2వేల కోట్లు ఇచ్చామని మద ర్ డెయిరీ మాజీ చైర్మన్ లింగాల శ్రీకర్రెడ్డి స్పష్టం చేశారు.