మిర్యాలగూడ పట్టణంలో బుధవారం నిర్వహించిన సభలో సీఎం రేవంత్రెడ్డి తన హోదాను విస్మరించి బజారు రౌడీలా మాట్లాడారని, ఆయన మాటలను ప్రజలు చీదరించుకుంటున్నారని రాజ్యసభ మాజీ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ అన్నార�
సీఎం రేవంత్రెడ్డి మరోసారి తనకు అలవాటైన శైలిలో పచ్చి అబద్ధాలు ఆడారు. ఇవ్వనివి ఇచ్చినట్టు చెప్తూ అసత్య ప్రచారంతో ప్రజలను నమ్మించేందుకు విశ్వప్రయత్నాలు చేశా రు. యథావిధిగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సహా �
Phone Tapping : ఫోన్ ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్లా సాగదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి సోషల్ మీడియా వారియర్స్పై గురి పెట్టింది. ఇప్పటికే బీఆర్ఎస్ అగ్ర నాయకత్వాన్ని ప్రశ్నించిన సిట్ అధికారులు ఇకపై సోషల�
హార్వర్డ్ వెళ్లొచ్చినా సీఎం రేవంత్ అసలు బుద్ధి మారలేదని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్పై పదేపదే అనుచిత వ్యాఖ్యలు చే యడం దుర్మార్గమని బుధవారం ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు.
మరో రెండేండ్లల్లో కేసీఆర్ సీఎం అవడం ఖా యం అని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నా రు. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా బుధవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ, హౌసింగ్బోర్డు, దివిటిప�
కాంగ్రెస్అధికారదాహంతో అభివృద్ధిని మర చి పార్టీ ఫిరాయింపును ప్రోత్సహిస్తున్నదని ఎమ్మెల్సీ ఎల్ రమణ ధ్వజమెత్తారు. ప్రభుత్వాలు రాజ్యాంగబద్ధంగా నడుచుకోవాలని ఎన్నికల ముందు రాహుల్గాంధీ ప్రగల్భాలు పలిక
తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో వికారాబాద్ మున్సిపల్ దశ దిశలు మారాయి. వికారాబాద్ మున్సి పల్లో గతంలో 28 వార్డులు ఉండేవి. వికారాబా�
హామీలు నెరవేర్చని కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితాఇంద్రారెడ్డి అన్నారు. ప్రజలు మళ్లీ కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మంగళవారం ఆమ�
రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో జనం విసిగిపోయారని దీంతో మళ్లీ ఎప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందా.. అని ఎదురు చూ స్తున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మె ల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. మంగళ
బీఆర్ఎస్లోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీల నాయకులు పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. మంగళవారం కూడా పలు జిల్లాల్లో పెద్ద ఎత్తున గులాబీ కండువాలు కప్పుకొన్నారు.
రాష్ర్టాన్ని సాధించడంతో పాటు పదేండ్ల పాలనలో తెలంగాణను దేశానికి ఆదర్శం గా నిలిపిన కేసీఆర్పై ప్రభుత్వం కక్షసాధింపు చర్యలు మానుకోవాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే సూచించారు.