దేశ ఆర్థిక ప్రగతికి ఇంధనంగా మారిన సేవారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొస్తేనే రాష్ట్రం ఆర్థికంగా సర్వోన్నతాభివృద్ధి సాధిస్తుందని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు భావించారు.
‘మీ అన్నలా నేను మీకు అండగా ఉంటా. మీ సమస్యలు పరిష్కరిస్తా. గోపన్న ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతా’నంటూ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి, జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర�
బీఆర్ఎస్ పాలనలో అన్ని కులవృత్తులకు పెద్దపీట వేసిన కేసీఆర్.. వాటి పూర్వవైభవానికి విప్లవాత్మక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగానే అన్ని నిరుపేద నాయీబ్రాహ్మణులకు సెలూన్ నిర్వహణ భారం తప్పించేందు�
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మంగళవారం తెల్లవారుజామున అనారోగ్యంతో హైదరాబాద్లో మృతిచెందారు. హరీశ్రావుకు పితృవియోగం జరిగిన విషయం తెలియగానే ఉమ్మడి మెదక
మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు, ఆయన సోదరుడు మహేష్కి పితృవియోగం పట్ల తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు బీఆర్ఎస్ ఎన్నారై సౌతాఫ్రికా అధ్యక్షుడు నాగరాజు గుర్రాల పేర్కొన్నారు.
KCR | బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడైన తన్నీరు హరీశ్ రావు (Harish Rao) తండ్రి, తన్నీరు సత్యనారాయణ రావు భౌతిక కాయానికి పార్టీ అధినేత కేసీఆర్ (KCR) నివాళులు అర్పించారు. పుష్పాంజలి ఘటించారు.
పార్టీ సీనియర్ నేత హరీశ్ రావు (Harish Rao) తండ్రి, తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం తెలిపారు. తన బావతో (కేసీఆర్ 7వ సోదరి, అక్క లక్ష్మీ గారి భర్త) తనకున్న అనుబంధాన్ని స్మరించుకుని, ఆయన మృ�
మూడు రంగుల జెండా కింద మూడు చక్రాలు నలిగిపోయాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వాపోయారు. ప్రతినెలా రూ.వెయ్యి భృతి ఇస్తామని, వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేస్తామని హామీలిచ్చి మోసం చేయడంతో రెండే�
కేసీఆర్ హయాంలో రందీలేకుండా బతుకెళ్లదీసిన ఆటోవాలాలు కాంగ్రెస్ పాలనలో రోడ్డున పడ్డారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆయన జూబ్లీహిల్స్ నుంచి తెలంగాణ భవన్వ
అంగన్వాడీ కేంద్రాల్లో ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన ఎగ్ బిర్యానీ పథకం ఒక్క రోజు మురి పెంగానే మిగిలిపోయింది. ఈ ఏడాది జూన్ నెలలో కాంగ్రెస్ సర్కారు పలు సెంటర్లలో ఎగ్ బిర్యాని వడ్డించి షో చేసింది. దీనిపై