KTR |నిన్న అసెంబ్లీలో హరీశ్రావు చేసిన ప్రసంగంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. హరీశ్రావును ట్యాగ్ చేస్తూ ట్విట్టర్(ఎక్స్)లో పోస్టు పెట్టారు.
తెలంగాణ అపర భగీరధుడు, ప్రాజెక్టులు నిర్మించిన కేసీఆర్పై నిన్న తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి తప్పుడు ప్రచారాలు చేయడం సరైంది కాదని మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ అన్నారు. సోమవారం ఇల్లెందు కొత�
తెలంగాణ వర ప్రాదాయని కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పటి నుంచే దుష్ప్రచారం చేస్తోందని, మాజీ సీఎం కేసీఆర్ను బద్నాం చేయాలనే ఉద్దేశంతోనే కుట్రలకు పాల్పడిందని కొత్తగ
Gellu Srinivas | 20 నెలలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మేడిగడ్డ పిల్లర్లకు మరమ్మత్తు చేయాల్సింది పోయి కాళేశ్వరం కమిషన్ పేరు మీద కేసీఆర్ మీద విష ప్రచారం చేస్తున్నారన్నారని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు �
సీబీఐకి కాళేశ్వరం అప్పగించడం అంటే ప్రాజెక్టును మూసివేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టును శాశ్వతంగా మూసివేసి గోదావరి నదీ జలా�
జిల్లాలో ఎక్కడికక్కడ చెక్ డ్యాంలు, కుంటలు నిర్మించి బొట్టుబొట్టు నీటిని ఒడిసి పట్టింది బీఆర్ఎస్ ప్రభుత్వమని, మాజీ సీఎం కేసీఆర్ సాగునీటికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన�
KTR | సీఎం రేవంత్ రెడ్డి చాలా సార్లు బయట మాట్లాడుతూ.. ఎంతసేపు చాయ్ తాగే లోపు అయిపోతాయని మాట్లాడుతుంటారు.. ఇంకో పది రోజులు చర్చ చేసినా ఇక్కడ తేలదు, తెగదు అని ఎమ్మెల్యే కేటీఆర్ అన్నారు.
KTR | బీఆర్ఎస్ ప్రభుత్వంలో తీసుకొచ్చిన పంచాయతీరాజ్ చట్టంలో బీసీ రిజర్వేషన్లపై సీలింగ్ విధించారని మంత్రి సీతక్క వ్యాఖ్యానించడం శుద్ధ తప్పు.. అది 100 శాతం అబద్ధం అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ స్ప�
రాష్ట్రంలో యూరియా సంక్షోభానికి కాంగ్రెస్ సర్కారే కారణమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. అసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా శనివారం ఉదయం గన్పార్కులోని అమరవీరుల స్థూపం
అసెంబ్లీలో చర్చించాల్సిన ప్రజా సమస్యలు చాలానే ఉన్నాయని, ప్రభుత్వం మాత్రం సమావేశాలు రెండు రోజులు నిర్వహించి పారిపోవాలని చూస్తున్నదని మాజీమంత్రి హరీశ్రావు విమర్శించారు.
‘బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ ప్రభుత్వం సీలింగ్ విధించింది. దానిని ఎత్తేస్తాం. 42% రిజర్వేషన్లు కల్పిస్తాం’ ఇదీ కాంగ్రెస్ సర్కారు పెద్దలు చేస్తున్న ప్రచారం. కానీ ఇది పూర్తిగా పచ్చి అబద్ధం. బీసీలకు గతం�
రిజర్వేషన్లు 50% మించకుండా 2018లో కేసీఆర్ తెచ్చిన చట్టమే ఉరితాడుగా మారిందన్నది మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రేలాపనలు. కాంగ్రెస్ సర్కారు మొత్తానిదీ ఇదే పాట. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్�