కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేదే కాదు. కేసీఆర్ తెలంగాణ సాధకుడు. ప్రజాసంక్షేమం కోసం తపించిన అభివృద్ధి ప్రదాత. ఇప్పుడు అనుభవిస్తున్న పదవులన్నీ కేసీఆర్ ఉద్యమ ఫలమే.
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పోరాడిన యోధుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. పాలన చేతగాని కాంగ్రెస్ పాలక�
అధికారం ఎవరికీ శాశ్వతం కాదు. తెలంగాణ మొత్తం కేసీఆర్ వెంటే ఉన్నది. కేసీఆర్ను టచ్ చేయడం అంటే తెలంగాణ ఆత్మగౌరవాన్ని టచ్ చేయడమే. స్వరాష్ట్రాన్ని సాధించి, తెలంగాణను దేశానికి దిక్సూచిగా నిలిపిన ధీశాలి.. ధి�
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ నాయకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇవ్వడం కేవలం వ్యక్తిపై కాదు.. తెలంగాణ ఉద్యమ గౌరవంపై చేసిన దాడి. దీనిని తెలంగాణ సమాజం తీవ్ర ఆవేదనతో సిగ్గుచ�
తెలంగాణ రాష్ర్టాన్ని ప్రాణాలు పణంగా పెట్టి సాధించిన కేసీఆర్... తన పదేళ్ల పాలనలో ఎన్నో విప్లవాత్మక పథకాలు తీసుకు వచ్చారు. కేసీఆర్ దార్శనికత, దూరదృష్టి మూలంగానే నూతన రాష్ర్టాన్ని అనతి కాలంలోనే దేశంలోనే �
రాబోయే రెండున్నరేండ్లలో మళ్లీ కేసీఆర్ సర్కారే వస్తుందని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. కరీంనగర్కు అల్గునూర్ గెలుపు ద్వారం కావాలని, ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి కాల�
ఎవరు ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా రాష్ట్రంలో మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, ప్రజలు కూడా కేసీఆర్ పాలననే కోరుకుంటున్నారని పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్రెడ్డి స్పష్టం చేశారు. కేసీఆర�
KCR : ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR )కు సిట్ అధికారులు మరోసారి నోటీసులు పంపారు. ఫిబ్రవరి 1వ తేదీ(ఆదివారం) మధ్యాహ్నాం 3 గంటలకు విచారణ జరుపుతామని పేర్కొన్నారు.
Harish Rao | బీఆర్ఎస్ హయాంలో కేసీఆర్ నీటిని ఒడిసిపట్టిండ్రని, ఇప్పుడు సీఎం రేవంత్రెడ్డి విడిచిపెట్టిండని మాజీ మంత్రి హరీష్రావు మండిపడ్డారు. ఏపీ పాలకులతో కలిసి తెలంగాణకు జలద్రోహం చేస్తున్నడని విమర్శించా
కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర స్థాధకుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై కక్ష సాధింపు చర్యతో సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శుక్రవారం తుంగతుర్తి మండల కేంద్రంలోని మెయిన్ రోడ్ పై బీఆర్ఎస్ నాయకుల�
మాజీ సీఎం కేసీఆర్కు సిట్ అధికారులు నోటీసులు ఇవ్వడంపై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ లక్ష్మీదేవిపల్లి శ్రేణులు భగ్గుమన్నాయి. పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు పిలుపుమేరకు లక
Phone Tapping | ఫోన్ట్యాపింగ్ కేసులో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కు సిట్ నోటీసులు పంపటం రాజకీయ కక్ష సాధింపుల్లో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఏదైనా కేసులో క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ (సీఆర్పీసీ) సెక్షన్ 160 కింద నోటీసులు ఇచ్చి సాక్షులను విచారణ కోసం పిలిచే అధికారం సంబంధిత పోలీసు అధికారులకు ఉంటుంది. ఈ సెక్షన్ ప్రకారం, ఒక కేసును దర్యాప్తు చేస్తు
Kaloji Kala Kshethram | ఇటీవల హైదరాబాద్లో టీహబ్లోకి రిజిస్ట్రేషన్ కార్యాలయాలను తరలించాలని చూసిన రేవంత్ సర్కార్.. వివిధ వర్గాల నుంచి తీవ్ర విమర్శల రావడంతో వెనక్కితగ్గింది.. తాజాగా వరంగల్లో కేసీఆర్ మార్క్ అద్భ�