తెలంగాణ దిక్సూచి కేసీఆర్ అని, రాష్ట్రంలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి ధీమా వ్యక్తంచేశారు. జగిత్యాలలో నిర్వహించే కేసీఆర్ సభ సన్నాహక సమావేశంలో బీఆర్ఎస్ ముఖ్య కార్యకర�
జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర, కాంగ్రెస్పై దండయాత్ర మొదలవుతుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. ఈ జనప్రభంజన సభతో బీఆర్ఎస్ పూర్వవైభవం దిశగా పురోగమిస్తుందని, కేసీఆర్�
అందరి చూపూ జగిత్యాల సభపైనే నెలకొన్నది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ నెల 20న నిర్వహించే భారీ మీటింగ్పైనే ఆసక్తి కనిపిస్తున్నది. పోరాటాల గడ్డమీది నుంచి గులాబీ బాస్, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సమరశంఖం పూరిం�
హుస్నాబాద్ లాంటి మెట్ట ప్రాంతాలకు కాళేశ్వరం ప్రాజెక్టే ప్రధాన ఆధారమని మాజీ ఎంపీ, రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. అప్పటి సీఎం కేసీఆర్ మేధావులు, ఇంజినీర్లతో
కాంగ్రెస్ సర్కారు ప్రజాకంఠక పాలన కొనసాగిస్తున్నది. అధికారంలోకి వచ్చిన 28 నెలల్లో ఏ ఒక్క హామీనీ పూర్తి స్థాయిలో అమలు చేయలేకపోయింది. ఇవ్వాళ సీఎం రేవంత్రెడ్డి తీరుతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు ఇబ్బ
జగిత్యాలలో సోమవారం నిర్వహించనున్న మాజీ సీఎం కేసీఆర్ సభతో కాంగ్రెస్లో వణుకు మొదలైందని బీఆర్ఎస్ నేత ఉపేంద్ర పేర్కొన్నారు. ప్రజలు పెద్దఎత్తున తరలిరానున్నారనే విషయం తెలిసిన సర్కార్, సభ విజయవంతం కాకు�
తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై మరోసారి ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామస్తులు అభిమానం చాటుకున్నారు.
రాష్ట్ర రాజకీయాల్లో ఇపుడు జీవన్రెడ్డి వ్యవహారం వేడి పుట్టిస్తున్నది. కాంగ్రెస్కు గుడ్బై చెప్పిన ఆయన బీఆర్ఎస్ గూటికి చేరేందుకు వీలుగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశా�
గిరిజన తండాలు స్వయం పాలనతో సమృద్ధిలోకి వస్తున్నాయి. కేసీఆర్ చూపిన దారిలో వికసిస్తున్నాయి. ఒకప్పుడు ఏదో ఒక గ్రామానికి అనుసంధానంగా కొనసాగిన తండాలు... నేడు స్వయం పాలనలో సగర్వంగా నిలబడుతున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయంలో 2011 మార్చి 10న జరిగిన మిలియన్ మార్చ్ కార్యక్రమం సందర్భంగా తమపై నమోదైన కేసులను కొట్టేయాలంటూ మాజీ సీఎం కే చంద్రశేఖర్రావు, మాజీ మంత్రులు, కే తారకరామారావు, హరీశ్రావు వేర్వేరుగా
కేసీఆర్ సభకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకనే కాళేశ్వరం ప్రాజెక్టు పర్యటన పేరిట రేవంత్రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్కు తెరలేపారని జగిత్యాల సభ కోరుట్ల నియోజకవర్గ ఇన్చార్జి, బాల్కొండ ఎమ్మెల�
KCR Meeting | ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న జగిత్యాల లో జరుగనున్న కేసీఆర్ భారీ బహిరంగ సభను( KCR Meeting ) విజయవంతం చేయాలని ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ బహ్రెయిన్ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.
ఉద్యమ నేత, తెలంగాణ రాష్ట్ర ప్రధాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సభను ప్రజలు విజయవంతం చేయాలని ఎన్నారై బీఆర్ఎస్ బహ్రెయిన్ శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ పిలుపునిచ్చారు.