‘కేసీఆర్ పాలన స్వర్ణయుగం, కాంగ్రెస్కు ఓటేసి తప్పు చేశాం.మళ్లీ కేసీఆర్ వస్తేనే మా బతుకులు బాగుపడతాయి’ అని రైతులు, ప్రజలు కేసీఆర్ పాలనే మళ్లీ రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే
అరాచకాలతో అభివృద్ధి జరగదని, సూర్యాపేటలో కాంగ్రెస్ నాయకులు రౌడీ రాజకీయాలు చేయాలని చూస్తే సహించేది లేదని సూర్యాపేట మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పెరుమాళ్ల అన్నపూర్ణ, బీఆర్ఎస్ వార్డు అధ్యక్షుడు గుండగ�
స్వరాష్ట్రంలో పేదల సొంతింటి కల నెరవేర్చేందుకు కేసీఆర్ హయాంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం సంగారెడ్డి జిల్లా కొల్లూరులో వేల సంఖ్యలో డబుల్ బెడ్రూమ్ ఇండ్లు నిర్మించింది.
జాగృతి అధ్యక్షురాలు కవిత కడిగిన ముత్యంలా బయటకు వస్తుందని బీఆర్ఎస్ అగ్రనేత కేసీఆర్ ఆనాడే చెప్పారని, ఇప్పుడు కోర్టు తీర్పుతో అదే నిజమైందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు.
జాతీయ రాజకీయాల్లో క్రియాశీలంగా అడుగులు వేసిన కేసీఆర్, కేజ్రీవాల్ను దెబ్బతీసేందుకే బీజేపీ ప్రభుత్వం ఢిల్లీ మద్యం కేసు బనాయించిందని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్గౌడ్ ఆరోపించారు.
KCR | తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన చిలుకూరి బాలాజీ దేవస్థానం ప్రధాన అర్చకులు సౌందరరాజన్ మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
Kaleshwaram | కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం ద్వారా తెలంగాణ గడ్డను సస్యశ్యామలం చేసిన నాటి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రతిష్టను దెబ్బతీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని ఆయన తరఫు న్యాయవ
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రూ.1,00 116లకు (లక్షా నూటపదాహార్లు) అదనంగా తులం బంగారం ఇస్తామని నమ్మ బలికి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అసలుకే ఎసరు పెడుతోందనిపిస్తోంది. ఏడాదిన్నర కాలంగా సూర్యా�
రాష్ట్రంలో పేద ప్రజలు కూడా ఆత్మగౌరవంతో బతుకాలని అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టి ఎంతో మంది పేదలకు పంచింది. అయితే కొన్ని ప్రాంతాల్లో చేపట్టిన నిర్మాణాలు కాంట్రాక్ట
మూసీ నది అందంగా ఉండాలని, కాలుష్యం, దుర్వాసన లేని నదీ జలాలు నిరంతరం ప్రవహించాలని అందరికీ ఉంటుంది. ఆ దిశగా ప్రభుత్వం సుందరీకరణకు ముందు చేపట్టవలసిన పనులు ఎన్నో ఉన్నాయి. మూసీ నీటిని శుద్ధి చేయడానికి అవసరమైన ప
“గులాబీ అధినేత కేసీఆర్ సార్ ఉన్నప్పుడే బాగుండే..రైతు భరోసా బంద్ అయ్యింది... కరెంట్ సరిగ్గా వస్తలేదు.. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే అన్నీ వస్తాయి” అంటూ రైతులు సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావుతో చెప్పారు. �