KCR | తెలంగాణ సీనియర్ జర్నలిస్టు, వార్త దినపత్రిక బ్యూరో చీఫ్ డా . వై నాగేశ్వర్ రావుకు పితృ వియోగం కలిగింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
MLA Jagadish Reddy | తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మాటలు రైతులను మరింత రెచ్చగొట్టేలా ఉన్నాయని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క రంగం సరిగా లేదు.. సీఎం సమీక్షలు నిర్వహించడమే
Vanteru Prathap Reddy | బీఆర్ఎస్ పార్టీ గజ్వేల్ నియోజకవర్గ ఇంచార్జ్ వంటేరు ప్రతాప్ రెడ్డి మాతృమూర్తి వంటేరు వజ్రమ్మ మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.
Former MLA Jeevan Reddy | లక్షల ఎకరాలను సాగులోకి తెచ్చిన తెలంగాణ జల స్ఫూర్తికి కాంగ్రెస్ ప్రభుత్వం అపకీర్తి తెస్తోందని మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి ధ్వజమెత్తారు.
రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల ప్రయోజనాలు దెబ్బ తినే విధంగా రాజకీయాలు చేయకూడదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేయడంపై దృష్టి సాధించకుండా గూగుల్ ప్రచారంపై దృష్టిపెట�
‘జలదృశ్యంలో పార్టీ దిమ్మె కట్టించి.. అనుక్షణం అధినేత కేసీఆర్కు వెన్నంటి ఉంటూ.. నిరంతరం పార్టీ అభ్యున్నతి కోసం పరితపించిన హరీశ్రావుపై కవిత వ్యాఖ్యలు హాస్యాస్పదం..’ అని మెదక్ బీఆర్ఎస్ అధ్యక్షురాలు పద
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా కేసీఆర్కు వస్తున్న ఆదరణను సీఎం రేవంత్రెడ్డి జీర్ణించుకొలేకపోతున్నాడని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు.
Devi Prasad | మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తెలంగాణ ప్రజలకు 108 అంబులెన్స్ లాంటి వారని బీఆర్ఎస్ సీనియర్ నేత దేవీ ప్రసాద్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Padma Devender Reddy | ఎమ్మెల్సీ కవిత విషయంలో పార్టీ అధినేత కేసీఆర్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేసి కవిత తనక�
కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ పచ్చబడుతుంటే కొందరి కండ్ల్లు ఎర్రబడుతున్నాయి. కేసీఆర్ నాయకత్వాన్ని ప్రజలు అనుక్షణం గుర్తు తెచ్చుకుంటుంటే ఓర్వలేకనే కాంగ్రెస్, బీజేపీ కక్షపూరితంగా అక్రమ కేసులతో కే