రిజర్వేషన్లు 50% మించకుండా 2018లో కేసీఆర్ తెచ్చిన చట్టమే ఉరితాడుగా మారిందన్నది మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రేలాపనలు. కాంగ్రెస్ సర్కారు మొత్తానిదీ ఇదే పాట. ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లకు చట్టబద్�
Farmers Protest | యూరియా కోసం గత రెండు రోజులుగా రైతులు నిద్రాహారాలు మాని తొగుట చుట్టూ తిరుగుతున్నారన్నారు తొగుట సొసైటీ చైర్మన్ కె హరికృష్ణారెడ్డి. మార్పు రావాలంటూ అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యూరియా క�
స్థానిక సం స్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు సైనికు ల్లా పనిచేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పిలుపునిచ్చారు. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్�
కేసీఆర్ ఒక్కరే ఎంపీగా ఉండి తెలంగాణ సాధించగా లేనిది, 311 మంది ఎంపీలున్న కాంగ్రెస్ 42 శాతం రిజర్వేషన్లు ఎందుకు సాధించలేకపోతున్నదని మాజీ మంత్రి వీ శ్రీనివాసగౌడ్ ప్రశ్నించారు.
Rathod Janardhan | బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ , పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను ఎర్రవల్లిలో ఆదిలాబాద్ జిల్లా జడ్పీ మాజీ చైర్మన్ రాథోడ్ జనార్ధన్ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు.
రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వరద ముంచెత్తిన ప్రాంతాల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తం కావడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆందోళన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, వరంగల్ నుంచి ఖమ్మం దాకా పలు జిల్లాల్లో వరదలతో నివ�
కాంగ్రెస్ సర్కారులో రేషన్ డీలర్ల బతుకులు అగమ్యగోచరంగా తయారయ్యాయి. గత కేసీఆర్ సర్కారులో ప్రతి నెలా ఠంఛన్గా వచ్చిన రేషన్ డీలర్ల కమీషన్.. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి నెలల తరబడి పెండింగ్�
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు మారడం సహజం. ఒక ప్రభుత్వం ప్రారంభించిన అభివృద్ధి పనులను తర్వాతి ప్రభుత్వం కొనసాగించడం, పూర్తిచేసి ప్రజలకు అంకితం చేయడం కూడా సర్వసాధారణం. కానీ, ఆ అభివృద్ధి వెనుక ఉన్న అసలు సూత్
ఉస్మానియా యూనివర్సిటీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్ రాజకీయ ప్రసంగాలు చేయడమేంటని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. హైదరాబాద్లోని తెలంగాణభవన్లో మీడియా సమావేశంలో సోమవారం ఆయన మాట్లాడారు.