ఉమ్మడి రాష్ట్రంలో ఉనికిని కోల్పోయిన వ్యవసాయ రంగాన్ని తెలంగాణ సాధన తర్వాత అనతి కాలంలోనే దేశంలో అగ్రగామిగా నిలబెట్టినందుకా నాటి సీఎం కేసీఆర్పై సీబీఐ కేసులు పెట్టేదని బీఆర్ఎస్ ఖమ్మం రూరల్ మండల అధ్యక్ష�
కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆదివారం అసెంబ్లీలో జరిగిన చర్చ సందర్భంగా మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు చేసిన ప్రసంగం కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులకు సాగునీటి రంగంపై ఓ మంచి క్లాస్ వంటిదని బీఆర్ఎస్ వర్క
దేశంలోనే తెలంగాణను రోల్మోడల్గా తీర్చిదిద్దిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై అక్కసుతో రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ లేనిపోని అభాండాలు మోపి కేసును సీబీఐకి అప్పగ�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను బద్నాం చేయాలనే దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నదని, లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసే ప్రాజెక్టును అపవిత్ర�
కాళేశ్వరంపై ప్రభుత్వం పన్నుతున్న కుట్రలను నిరసిస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో నిర్వహించిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. మాజీ జడ్పీ చైర్మన్ బండా నరేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంచ�
‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నది. దేశంలోనే చరిత్రను సృష్టించిన ఒక మహాపురుషుడి ప్రభను మసకబార్చే కుట్ర జరుగుతున్నది. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి, రాష్ట్ర రూపు రేఖలు మార్చిన కేసీఆర్ను బద్నాం చేయాలని �
తెలంగాణ సాధించడమే కాకుండా రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా నిరంతరం కృషిచేసిన మాజీ సీఎం కేసీఆర్ను బద్నాం చేసేందుకు కాంగ్రెస్, బీజేపీ కుట్రలు పన్నాయని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పీ సబితాఇంద్రారెడ్డి ఆ
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్ష ఎకరాలకు సాగు నీరందించిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని బీఆర్ఎస్వీ జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ అన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ సాకుతో తెలంగాణ అస్తిత్వంపై చంద్రబాబు, మోదీతో కలిసి రేవంత్రెడ్డి భారీ కుట్ర పన్నతున్నారని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. సీబీఐ విచారణ పేరుతో కేవ�
ప్రపంచంలోనే అతి పెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు అయిన కాళేశ్వరం మీద కుట్రలు చేస్తే కాలగర్భంలో కలిసిపోవడం ఖాయమని మాజీ ప్రభుత్వ విప్, ఆలేరు మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి హెచ్చరించారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి అందించిన నివేదికపై చర్యలు తీసుకోకుండా నివేదిక అమలును నిలిపివేయాలని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు హైకోర్టుల
‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతున్నది.. దేశంలోనే చరిత్రను సృష్టించిన ఒక మహాపురుషుడి ప్రభను మసకబార్చే కుట్ర జరుగుతున్నది. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి, రాష్ట్ర రూపురేఖలు మార్చిన కేసీఆర్ను ఇబ్బంది పెట్టా
తెలంగాణ జలధార కాళేశ్వరాన్ని నిరర్థక ప్రాజెక్టు అంటూ రేవంత్ ప్రభుత్వం చేస్తున్న ప్రచారమంతా ఉత్తదేనని తేలిపోయింది. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు కూడా నీళ్లివ్వలేదనే ప్రచారం పచ్చి అబద్ధమని మరోసారి రూఢీ �
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై కాంగ్రెస్ సర్కార్ సీబీఐ విచారణ చేపట్టాలని నిర్ణయించడాన్ని బీఆర్ఎస్ తీవ్రంగా తప్పుపట్టింది. బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్పై రాజకీయ కుట్రలు పన్నుతున్నారం�