Jeevan Reddy | క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా ఇన్నేళ్లు కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని తెలిపారు. కానీ 20 మాసాలు నా ఉసురుపోసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతకాలం ఈ మానసిక క్షోభ భరించాలని ప్రశ్నించారు. కాంగ్రెస్ బ
KCR | జగిత్యాలలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరుగుతోంది. ఈ సభా వేదికపైనే సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా ఆయనకు గులాబీ కండువా కప్పి పార్టీలో చేరారు. కాసేపట్లో కేసీఆర్ ప్�
జగిత్యాల జిల్లా కేంద్రంలో తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు గంగాధర మండలంలోని 33 గ్రామాల నుండి బీఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి వెళ�
KCR | కేసీఆర్ అభివాదంతో కార్యకర్తలు, అభిమానులు ఉత్సాహం రెట్టింపైంది. తమ అభిమాన నేత హెలికాప్టర్లో దిగుతుండగా తమ సెల్ఫోన్లలో బంధించారు. అభివాదం చేస్తున్న కేసీఆర్ను ఫొటోలు తీసేందుకు ఎగబడ్డారు.
KCR | బీఆర్ఎస్ అధినేతత కేసీఆర్ జగిత్యాలకు బయల్లేరారు. ఎర్రవల్లి నివాసం నుంచి హెలికాప్టర్లో వెళ్లారు. జగిత్యాల కలెక్టరేట్ హెలిప్యాడ్లో దిగిన తర్వాత నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం హిందూ,
Kalvakuntla Sanjay | కేసీఆర్ను చూసేందుకు భారీగా ప్రజలు తరలివస్తున్నారని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ తెలిపారు. రేవంత్ రెడ్డి ఎన్ని చిల్లర కుట్రలు చేసినా.. కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ అయితదని ధీమా వ్యక్తం చేశారు.
Jeevan Reddy | బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని సీనియర్ నేత జీవన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ఎన్నికల్లో చెప్పిందేంటి? ఇప్పుడు చేస్తున్నదేంటి అని ప్రశ్నించారు. హైడ్రా పేరిట భయబ్రాంతులకు గురిచేస్తున్నారని �
తెలంగాణ ఉద్యమకారురాలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వీరాభిమాని చిందం సత్తెవ్వ(88) అలియాస్ తెలంగాణ సత్తెవ్వ కన్నుమూశారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన ఆమె, కొద్దిరోజుల�
సింహం వస్తున్నదంటే తోడేళ్లకెంత భయమో.. కేసీఆర్ సభ అంటే రేవంతుకు కూడా అంత వణుకు పుడుతుందని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా లింగాలఘనపురంలో మండల కన్వీనర్ చ�
గజ్వేల్-ప్రజ్ఞాపూర్లో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మోడల్ బస్టాండ్ల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు ప్రారంభించారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్లో బస్ వే, బస్టాండ్ల నిర్మాణాలకు అ
ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం మూలంగానే నారాయణఖేడ్ నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్రమవుతున్నదని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే ‘నమస్తే తెలంగా