పదేండ్ల కేసీఆర్ హయాంలో తెలంగాణలో చేపట్టిన రైతు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వివిధ రాష్ర్టాల రైతులు గుర్తుచేసుకున్నారు. రాష్ట్రంలో క్షేత్ర ప్రదర్శనకు వచ్చిన వారు ‘మేము ము ఖ్యంగా కేసీఆర్ పాలనలో జర
ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేసీఆర్కు సిట్ నోటీసులు జారీచేయడంపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు భగ్గుమంటున్నారు. రాజకీయ కక్షతోనే నోటీసులు జారీ చేశారంటూ మండిపడుతున్నారు. ఈ మేరకు శనివారం పలు జిల్లాల్�
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు నోటీసుల విషయంలో ఎర్రవెల్లిలో కాకుండా నందినగర్ నివాసంలో గోడకు ఎట్ల అతికిస్తారని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవ�
ఫోన్ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసులు మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ ఇచ్చిన నోటీసుకు చట్టబద్ధత లేదని గతంలో పలు కోర్టులు ఇచ్చిన తీర్పులను బట్టి వెల్లడవుతున్నది. వేర్వేరు హైకోర్టులే కాకుండ�
ఇచ్చిన హామీలు అ మలు చేయలేక ప్రజల్లో అబాసుపాలవుతున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్కు సిట్ ద్వారా నోటీసులు ఇప్పించారు.. కానీ, రాష్ట్ర సాధన కోసం అనేక ఉద్యమాలు చేసిన బీఆర్�
సిట్ విచారణ పేరుతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రభుత్వం వేధింపులకు గురి చేయడాన్ని నిరసిస్తూ నేడు జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు చేపట్టాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిష
మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులనేది రేవంత్రెడ్డి రాక్షసానందానికి పరాకాష్ట అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మండిపడ్డారు. సూర్యాపేటలోని బీఆర్ఎస్ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ మున్
రాష్ట్రంలో సర్కార్ నడుస్తుందో, సరస్ నడుస్తుందో అర్థం కావడం లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ విమర్శించారు. తెలంగాణ భవన్లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారం ఉందని
బొగ్గు కుంభకోణాన్ని బయటపెట్టడంతో పాటు జలదోపిడీపై బీఆర్ఎస్ పోరాటం చేస్తున్న నేపథ్యంలో మాజీ సీఎం కేసీఆర్పై రాష్ట్ర సర్కార్ కక్షసాధింపు చర్యలకు దిగిందని శాసనమండలిలో ప్రతిపక్షనేత మధుసూదనాచారి పేర్�
తెలంగాణ రాష్ట్ర సిద్ధాంతకర్త , తొలి సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు దుర్మార్గంగా సిట్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ శనివారం మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్
‘తెలంగాణ సాధకుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మీద ఈ దుర్మార్గపు వైఖరేంది రేవంత్రెడ్డీ?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. కేసీఆర్ స్వయంగా తానుంటున్
మేడారం-26 మహాజాతర 22 ఏండ్ల క్రితం నాటి జాతరను తలపించిందని భక్తులు గుర్తుచేసుకున్నారు. జాతర చరిత్రలో ట్రాఫిక్ జామ్కు 2004 బెంచ్ మార్క్గా నిలిచింది. నాటి ఉద్యమ నేత, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాడ్వాయి నుంచి
KCR : సిట్ పేరుతో ఉద్యమ నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్ను వేధిస్తున్నారని బీఆర్ఎస్ జగిత్యాల జిల్లా నేతలు అన్నారు. కేసీఆర్కు సిట్ నోటీసులను నేతలు ఖండించారు.
MLA Sunitha lakshma reddy | మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను సిట్ విచారణ పేరుతో నోటీసులు ఇచ్చి దర్యాప్తునకు పిలవడం అత్యంత హేయమైన, దారుణమైన చర్య అని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు.
MLA Talasani | కాంగ్రెస్ వేధింపు రాజకీయాలకు నిరసనగా ఆదివారం బీఆర్ఎస్ రాష్ట్ర వ్యాప్త శాంతియుత ఆందోళనలను విజయవంతం చేయాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పిలుపునిచ్చారు.