బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కరీంనగర్ ఉమ్మడి జిల్లా ఇన్చార్జిగా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి టీ జీవన్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఎర్రవెల్లిలో జరిగిన సమావేశంలో పార్టీ అధినేత
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఆదేశాలతో త్వరలో సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టబోతున్నారు. ఈ మేరకు కేసీఆర్ అధ్యక్షతన జరిగిన పార్టీ ప్రధాన కార్యదర్శుల సమావేశంలో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎలక్షన్ కమ�
BRS : పార్టీ సభ్యత్వ నమోదు విషయంలో బీఆర్ఎస్ పార్టీ డిజిటల్ విధానానికి ఓటేసింది. మంగళవారం పార్టీ ప్రధాన కార్యదర్శులతో సమావేశమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) 'సర్'తో పాటు పార్టీ సమన్వయకర్తల నియమాకాలపై చర్చిం�
KCR | ఎర్రవెల్లిలోని నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం ప్రారంభమైంది. ఈ సందర్భంగా సమావేశంలో పార్టీ సభ్యత్వ నమోదు, సంస్థాగత నిర్మాణం, పార్టీ ఇంచార్జీల నియామకం, పార్టీ బలోపేతం సహా తదితర మ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ నాడు చేపట్టిన మరో మానవీయ కార్యక్రమం త్వరలో ఆవిష్కృతం కానున్నది. అవయవ మార్పిడి చికిత్సలు పేదలకు మరింత అందుబాటులోకి తేవాలన్న ఆయన సంకల్పం త్వరలో ఫలితాలను ఇవ్వనున్నది. �
Haritha Haram Trees | మాతాజీ కిరాణ జనరల్ స్టోర్ షాపు ముందు నాటిన చెట్లు పెరగకుండా తరచూ కొమ్మలను కత్తిరిస్తూ.. చెట్ల పెరుగుదలను అడ్డుకుంటున్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు.
KCR | బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఈ నెల 12న పార్టీ కీలక సమావేశం జరుగనున్నది. ఈ మేరకు పార్టీ వర్గాలు ఆదివారం వివరాలు వెల్లడించాయి.
సొమ్ము ఒకరిది సోకు ఇంకొకరిది అన్నట్టు ఉన్నది కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలది. వరంగల్ను వస్త్రనగరిగా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్ది అనే విషయం రాష్ట్రంలోనే కాదు దేశంలో ఎవర్ని అడ�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లోకి చేరికలు జోరందుకున్నాయి. మాజీ జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి మల్లారెడ్డి సమక్షంలో వెంకట్రెడ్డి, నర�
జయశంకర్ భూపాలపల్లి, మే 9 (నమస్తే తెలంగాణ) : సమైక్య పాలన సంకెళ్లు తెంచుకుని ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో నాటి సీఎం గా కేసీఆర్ వైద్యం, విద్య, నీటి వనరులపై ప్రత్యేక దృష్టి సారించారు. కేసీఆర్ సీఎంగా ప్రమా�
గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ నాయకులు ఓటుకు వెయ్యి రూపాయలు ఇచ్చారు. డబ్బుకు ఆశపడి కాంగ్రెస్కు ఓటేసి గెలిపించాం. ఒక్కరోజు రూ.వెయ్యి తీసుకొని కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి రెండున్నర ఏండ్ల�
‘అక్రమ కేసులు బనాయించి బెదిరింపులకు పాల్పడుతున్న కాంగ్రెస్ నాయకుల్లారా ఖబర్దార్.. మళ్లీ కాబోయే సీఎం కేసీఆరేనన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి..’ అని వరంగల్ పశ్చిమ మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్భాస్కర
తెలంగాణ గడ్డపై గౌడన్నల కష్టం ప్రాచీనమైనది, అత్యంత సాహసోపేతమైనది. ఆకాశానికి, భూమికి మధ్య వేలాడుతూ, ప్రాణాలను పణంగా పెట్టి కల్లు గీసే గీత కార్మికుడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో, సంసృతిలోనూ కీలక పాత్రధారి. కాన�