వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్, నాగర్కర్నూల్ నుంచి ఎమ్మెల్యేగా మర్రి జనార్దన్రెడ్డి గెలువాలని కోరుతూ నాగర్కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పుల్లగిరి పంచాయతీ పరిధిలోని బండమీదితండాకు చ�
బీఆర్ఎస్ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడం, ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టడం, నిరంతరం ప్రజా సమస్యలపై పోరాటం చేయడం, పార్టీ సభ్యత్వ నమోదు తదితర అంశాలపై ఇటీవల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ ప్రధ�
భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత పటిష్టం చేసేందుకు, సరికొత్త సాంకేతికతతో కూడిన డిజిటల్ సభ్యత్వ నమోదు ప్రక్రియకు పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శ్రీకారం చ
రాజన్న సిరిసిల్ల, మే 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని ఈసారి డిజిటల్ విధానంలో నమోదు చేయాలని నిర్ణయించిన అధినేత కేసీఆర్(KCR) ఆ దిశగా దృష్టి సారించారు. రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో ఇంఛార్జిలక�
BRS Party | ఇప్పటికే ప్రకటించిన మేరకు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు డిజిటల్ ప్రక్రియకు సంబంధించిన డిజిటల్ యాప్ మెరుగులు దిద్దుకుంటున్నది. త్వరలో తుది రూపం తీసుకోనున్నది. తెలంగాణ భవన్లో శిక్షణ అనంతరం, వీరు బి�
తెలంగాణలో ఫాక్స్కాన్ సంస్థ పెట్టిన భారీ పెట్టుబడి నేడు పూర్తిస్థాయిలో సాకారమవ్వడంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు సంతోషం వ్యక్తంచేశారు.
తెలంగాణ ఉద్యమం, కేసీఆర్ దూరదృష్టి ఫలితం..కాళేశ్వరం, మిషన్ కాకతీయ అందించిన జలాల కారణంగా రాష్ట్రం కోటిన్నర ఎకరాల మాగాణిగా మారింది. వరి సమృద్ధిగా పండుతున్నది.
పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ సమష్టిగా, సమన్వయంతో పనిచేస్తే రాబోయే రోజులన్నీ బీఆర్ఎస్వేనని, కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఎమ్మెల్సీ, ఉమ్మడి జిల్లా సభ్యత్వ నమోదు ఇన్చార్జి తక్కెళ్లపల్ల
తెలంగాణలో పాలన, అభివృద్ధి, సంక్షేమం సహా అన్ని రంగాల్లోనూ కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉమ్మడి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఖమ్మం జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు విమర్శి�
KCR | ‘కేసీఆర్ సార్.. మాకు మీరే దిక్కు.. ఈ సర్కార్ మమ్మల్ని పట్టించుకోవడం లేదు. పంటను కొనడం లేదు. అనేక అవస్థలు పడుతున్నాం. ఈ సర్కార్కు మీరే బుద్ధి చెప్పాలి. మిమ్మల్ని కలువడానికి వస్తు న్నాం’ అని రాజన్న సిరి�
Marri Janardhan Reddy | కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే 90 శాతం పూర్తయిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలలో మిగిలిన 10 శాతం పనులు పూర్తి చేయకుండా విలువైన రెండున్నరేళ్ల సమయం వృధా చేశారని నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్�
బీఆర్ఎస్ ముందడుగులు ఎట్లా ఉండనున్నాయో పార్టీ అధినేత మాటల్లో చేస్తున్న సూచనలలో రేఖామాత్రంగా కనిపిస్తున్నాయి. అందుకు నిర్వచనాలు చెప్పినట్టయితే అర్థమయ్యేది ఎంతైనా ఉంటుంది.
కనుచూపు మేర అంతా అంధకారమే.. ఎటుచూసినా ప్రతికూలతలే! గతకాలపు గాయాలు.. వెంటాడే వైఫల్యాలు.. ఆవెంటే అపనమ్మకాలు.. మెజారిటీ ఆధిపత్య వాదాలు.. వేళ్లూనుకున్న జాతి సిద్ధాంతాలు.. సొంత గడ్డమీదే పౌరుల బానిస బతుకులు .. ఇది 25 ఏ
రాబోయేది కేసీఆర్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ నియోజకవర్గ నాయకుడు మానె రామకృష్ణ స్పష్టం చేశారు. తదుపరి ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాలు అమల్లో సైతం పార్టీ సభ్యులకు ప్రాధాన్యం ఉంటుందని అ�
హైదరాబాద్ నగరం తిరిగి అభివృద్ధి పట్టాలెక్కాలంటే కేసీఆర్ ఆధ్వర్యంలో భారత రాష్ట్ర సమితి ప్రభుత్వాన్ని తీసుకురావడమే ఏకైక మార్గమని ఆ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆదివారం ఎల్బీనగర్ ని�