ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వాడవాడలా గులాబీజెండా రెపరెపలాడింది. సోమవారం బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. పార్టీ శ్రేణులు, ఉద్యమకారులు, ప్రజాప్రతినిధులు సంబురాల్లో పాల్గొని కేక్ల�
బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో అధినేత కేసీఆర్ అధ్యక్షతన నిర్వహించిన పార్టీ సమావేశానికి ఉమ్మడి మెదక్ జిల్లా బీఆర్ఎస్ నేతలు హాజరయ్యారు.
మరో రెండేండ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చే ఎన్నికల వరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు ఆ దిశగా పనిచేయాలని అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సూచించారు. బీఆర�
గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు అంబరాన్నంటాయి. పార్టీ స్థాపించి విజయవంతంగా 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా సోమవారం గ్రేటర్లోని ప్రతి కాలనీ, గల్లీలోనూ గులాబీ జెండా రెపర�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. ఊరూరా, వాడవాడల్లో పార్టీ శ్రేణులు గులాబీ జెండాలను ఆవిష్కరించి, సంబురాలు జరుపుకొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో మాజ
గుండెల నిండా గులాబీ జెండా రెపరెపలాడే తెలంగాణ నేల ఇది. బీఆర్ఎస్ అంటే ఇక్కడి ఇంటి పార్టీ. బయటి పార్టీలన్నీ ఢిల్లీకి గులాములే. ‘జీ హుకుం సర్దార్.. జో హుకుం సర్కార్' అంటూ సలాములు కొట్టే పార్టీలే. కానీ బీఆర్�
ఉద్యమ పార్టీ (బీఆర్ఎస్)తోనే రాష్ట్ర ప్రజలు ఉన్నారని, ఉద్యమ సమయంలో కేసీఆర్కు అండగా నిలబడిన ప్రజల బాగోగులను ఆలోచించి పదేండ్లలో మన్ననలు పొందేలా అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్కే దక్కిందని బీఆర్ఎస్ గజ్వ�
సంగారెడ్డి జిల్లా పటాన్చెరు పట్టణంలో బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా జరిగింది. పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ పటాన్చెరు నియోజకవర్గ కో ఆర్డినేటర్ ఆదర్శ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్య
రాష్ట్ర సాధనే ధ్యేయంగా ఉద్యమ పార్టీగా ఏర్పడిన బీఆర్ఎస్ తెలంగాణలో నేడు బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి ప్రజల మనసులను చూరగొన్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం స
బర్దిపూర్, ఏప్రిల్ 27 : సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలంలోని బర్దిపూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు.
KTR | పార్టీలు వస్తుంటాయి.. పోతుంటాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ దేశంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు పెద్దగా లేవని తెలిపారు. తెలుగు రాష్ట్రాల్లో బీఆర్ఎస్, టీడీపీ రెండే 25 ఏళ్లు పూర్
KTR | రాష్ట్రంలో కాంగ్రెస్ అరాచక పాలన కొనసాగిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. వీటిపై రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రతి ప్రజా సమస్యను ఐడెంటిఫై చేస్తామని పేర్క�