KCR | తెలంగాణ నీటివాటాలో మళ్లీ దొంగలు పడ్డారు. ఉమ్మడి పాలనలో దాదాపు ఆరు దశాబ్దాలపాటు దోపిడీకి గురైన తెలంగాణ జల వనరులకు తిరిగి ప్రమాదం పొంచి ఉన్నది. అరవై ఏండ్ల ‘ఉమ్మడి పాలకుల’ కుట్రలకు వలవలా ఏడ్చిన తెలంగాణ ర�
KCR vs Revanth Reddy | రెండు వ్యక్తిత్వాలు.. రెండు భిన్న ధ్రువాలు.. ఒకరు ప్రజలను తన వెంట నడిపించి గమ్యాన్ని ముద్దాడినవాడు. మరొకరు ప్రజలను కష్టాలపాలు చేసి ఊరేగుతున్నవాడు. ఒకరు దండుగన్న సాగును పండుగగా మార్చి రైతును రాజున
స్వరాష్ట్ర ఏర్పాటు తర్వాత పల్లెల అభివృద్ధికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత ప్రాధాన్యం ఇచ్చారు. తెలంగాణ పల్లెల రూపురేఖలను మార్చిన రూపశిల్పి కేసీఆరే. ఈ విషయంలో సంశయాలకు, శషబిషలకు తావులేదు.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యవర్గం, బీఆర్ఎస్ఎల్పీ సమావేశం ఆదివారం తెలంగాణభవన్లో జరుగనున్నది.
KTR | స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ మెంబర్ షిప్ మొదలవుతుందని కేటీఆర్ తెలిపారు. రేవంత్ రెడ్డి సర్కార్ కు హనీమూన్ ముగిసిందని.. ఇక కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని వెల్లడించారు. కేసీఆర్ బహిరంగ సభల
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన రేపు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ఎల్పీ, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు ఎర్రవల్లి నుంచి హైదరాబ
జలసాధన ఉద్యమ తీవ్రతను గమనించిన అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి తెలంగాణలో దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న, ఆచరణకు నోచుకోని పలు సాగునీటి ప్రాజెక్టులను ‘జలయజ్ఞం’ పేరిట పూర్తి చేస్తామన్నారు. తన ఐదున్నరేం�
గ్రామీణాభివృద్ధే లక్ష్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలన పదేళ్లు సాగింది. ప్రతి చిన్న జీపీకి సొంత భవనం ఉండాలనే సంకల్పంతో అప్పట్లో కేసీఆర్ ప్రభుత్వం ఉపాధి నిధులతో నిర్మాణాలకు శ్రీకారం చుట్టింది. ప్ర�
‘పంచాయతీల్లో కాంగ్రెస్ కమాల్' అంటూ రేవంత్రెడ్డిని ఆంధ్ర మీడియా ఆకాశానికి ఎత్తుతున్నది. వినయమో, భయమో, మరికొన్ని చీకటి రహస్యాల కారణంగానో కొందరు మంత్రులు కూడా రేవంత్ వీరుడు, శూరుడు అంటూ భుజకీర్తులు తొడ
మాజీ సీఎం కేసీఆర్ పాలనలోని పట్టణాలకు దీటుగా పల్లెలన్నీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాయని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు.
KCR | రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని రూపొందించిన శిల్పి, పద్మ భూషణ్ పురస్కార గ్రహీత రామ్ వంజీ సుతార్ మరణంపట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో వాతావరణం మారింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా డిసెంబరు నెలలో చలి వణికిస్తున్నది. అటవీ ప్రాంతాల్లోనే కాదు, నగరాల్లోనూ అదే పరిస్థితి. రాజకీయ వాతావరణమూ ఇదే తీరులో ఉంది. కాంగ్రెస్ పార్టీకైతే వె�
పంచాయతీ ఎన్నికలు పార్టీల ప్రాతిపదికపై జరుగవు. పార్టీల మద్దతుతో జరుగుతాయి. ఫలితాలు పార్టీల జాతకాలు చెప్తాయి. పాలకపక్షానికి ఈ ఎన్నికల్లో సహజంగానే ఆధిక్యం ఉంటుంది. సాధారణంగానైతే కనీసం 75 శాతం స్థానాలు రావా�
భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో గులాబీ జెండా రెపరెపలాడింది. మూడో విడత ఎన్నికల్లో 1,010 ఓట్ల మెజారిటీతో బీఆర్ఎస్ అభ్యర్థి వెన్నపురెడ్డి మోహన్రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిపై గెలుపొందాడు. కేసీఆర్ కాళేశ్వరం