బలమైన పార్టీ క్యాడర్.. దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్పై ఉన్న ప్రజాభిమానం.. కేసీఆర్ను మళ్లీ గుర్తుచేసుకుంటున్న జనం.. వెరసి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోరులో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతున్నది.
రాష్ట్రంలో రాబోయే రోజులే బీఆర్ఎస్వేనని, త్వరలోనే కేసీఆర్ ఆధ్వర్యంలో ప్రజలకు శుభ పరిణామాలు రానున్నాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు.
పక్షి ఎప్పుడూ తుపానులకు భయపడదు. ఎందుకంటే.. అది ఎగిరే రెక్కలను నమ్ముకుంటుంది, విరిగే కొమ్మలను కాదు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా అంతే. 50 ఏండ్ల రాజకీయాలు, కేంద్ర, రాష్ట్ర చట్టసభల్లో ఏదో ఒకచోట 40 ఏండ్ల నిరంతర
రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో ప్రజలు మగ్గిపోతున్న తీరును, కేసీఆర్ పాలనను కోరుకుంటున్న విధానాన్ని తెలుపుతూ సినీనటుడు రాహుల్ రామకృష్ణ ఎక్స్లో పెట్టిన పోస్ట్ పెను సంచలనంగా మారింది. సోషల్ మీడియాలో ప్�
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత బీఆర్ఎస్ హయాంలో అన్ని రంగాల్లో రాష్ర్టాన్ని కేసీఆర్ ముందుకు తీసుకువెళ్లారని, కానీ రేవంత్రెడ్డి 22 నెలల కాలంలోనే 22 ఏండ్లు వెనక్కి తీసుకువెళ్లారని బీఆర్�
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించి తీరతానని, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కూడా రక్షించలేరని జన్-సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎన్నికల వ్యూహకర్త
KTR | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ విధ్వంసానికి గురైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర స్థాయిలో విమర్శించారు.
రంగారెడ్డిజిల్లా మాడ్గుల, ఆమనగల్లు, తలకొండపల్లి ప్రాంతాల అన్నదాతల కలలను సాకారం చేయడం కోసం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని నిధులు కేటాయించి కాల్వల నిర్మాణం పూర్తిచేయడంతో ఇటీవల కల్వకుర�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అమలు చేసిన రైతు సం క్షేమ విధానాల ఫలితంగా బీఆర్ఎస్ పాలనలో అన్నదాతల ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు.
KCR | రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఓటమి నుంచి రాష్ట్ర ప్రజల జీవితాలు గెలుపు దిశగా పయనించాలి అని కేసీఆర్ ఆకాంక్షించారు.
కేసీఆర్ పాలన (KCR) గురించి నోరు పారేసుకునే వారికి జాతీయ నేర గణాంక విభాగం నివేదిక చెప్పపెట్టు సమాధానమని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. 2014లో రైతు ఆత్మహత్యల్లో రెండో స్థానంలో ఉన్న తెలంగాణ నేడు 14
పదేండ్ల కేసీఆర్ పాలనలో అన్నదాతల బలవన్మరణాలు గణనీయంగా తగ్గిపోయాయి. 2015లో 1209 రైతు ఆత్మహత్యలు నమోదు కాగా, అవి 2023 నాటికి 48కి తగ్గిపోయినట్టు ఆ నివేదిక పేర్కొన్నది. రైతు ఆత్మహత్యలు లేని తెలంగాణ రాష్ర్టాన్ని చూడా
‘మా ఇంటి ఆవరణ చెత్తాచెదారంతో నిండిపోయింది. కంపు వాసన వస్తున్నది. శుభ్రం చేయాలని మున్సిపల్ కార్యాలయం చుట్టూ నాలుగు నెలలుగా తిరుగుతున్న. కానీ, ఎవరూ పట్టించుకుంట లేరు. గింత అధ్వానమా?.. కేసీఆర్ పాలనే మంచిగు�