కేసీఆర్ నాయకత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనే బాగుండేనని జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు గుర్తు చేస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే జాదవ్ అనిల్ పేర్కొన్నారు.
Revanth Reddy | కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 20 నెలలు గడిచింది. కానీ ఒక్కటంటే ఒక్క సంక్షేమ పథకాన్ని పూర్తిస్థాయిలో అమలు చేయలేకపోయింది. పైగా కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ వంటి అనే�
తిమ్మాజిపేట మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి నుంచి కొందరు నాయకులు బీఆర్ఎస్లో చేరగా, తాజాగా భారీగా స్థాయిలో కాంగ్రెస్ పార్టీ నుంచి గులాబీ గూటి
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గెలుపు తథ్యమని, గులాబీ జెండా మళ్లీ ఎగురుతుందని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ధీమా వ్యక్తం
Made in Telangana | వరంగల్ జిల్లా సంగెం, గీసుగొండ మండలాల్లోని చింతలపల్లి, శాయంపేట గ్రామాల పరిధిలో చింతలపల్లి రైల్వేస్టేషన్కు అటూ ఇటూ 1,357 ఎకరాల సువిశాల స్థలంలో ‘ఫాం టు ఫ్యాబ్రిక్' నినాదంతో సరికొత్త వస్త్ర నగరికి 2017 �
ప్రజాస్వామ్య దేశమైన భారత్లో జిల్లాల పాత్ర ఎంతో కీలకమైనది. ప్రజల చింతలు తీర్చి, ప్రజల చెంతకు పాలనను చేర్చేవి జిల్లాలే. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందేది జిల్లా యంత్రాంగాల ద్వారానే. �
Etala Rajender | ప్రభుత్వ ఉద్యోగులు పదవీ విరమణ పొంది రెండేండ్లు అవుతున్నప్పటికీ కూడా, వారు బెనిఫిట్స్ పొందలేకపోతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు. ఈ దుస్థితికి సీఎం రేవంత్ రెడ్డినే కారణ
బీఆర్ఎస్ నేత, రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్కు పితృవియోగం కలిగింది. ఆయన తండ్రి విజ్జయ్య గురువారం సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపూర్లో అనారోగ్యంతో మరణి
బీఆర్ఎస్ (టీఆర్ఎస్)కు ఎన్నికలు కొత్త గాదు. ఎన్నికల్లో పోరాడటం కొత్త గాదు. తెలంగాణ ఉద్యమ సారథి కేసీఆర్కు ఎన్నికల్లో గెలవడం అంతకన్నా కొత్త గాదు. ఇంకా చెప్పాలంటే బీఆర్ఎస్ పురుడుపోసుకున్నదే పోరాడటం క
KCR | తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డా. ఎర్రోళ్ల శ్రీనివాస్ తండ్రి ఎర్రోళ్ల విజ్జయ్య మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం ప్రకటించారు.