తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో కొండపోచమ్మ, మల్లన్నసాగర్ ప్రాజెక్టులు నిర్మించుకుని కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పంటలకు సాగు నీళ్లు విడుదల చేసిన ఘనత దక్కితే, కాంగ్రెస్ ప్రభుత్వంలో కనీస�
Telangana | రాష్ట్రంలో అందరికీ నాణ్యమైన ఇవ్వాలంటే పటిష్టమైన పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. అందులో భాగంగా లో-వోల్టేజ్ సమస్య తలెత్తకుండా చూసేందుకు కొత్త సబ్స్టేషన్లు, లైన్లు నిర్మించాలి.
‘మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి ఫలితంగానే సిద్దిపేట జిల్లా నర్మెట ఆయిల్పామ్ పరిశ్రమ నేడు అందుబాటులోకి వచ్చింది. నాడు ఆయిల్పామ్ సాగు వద్దన్నవాళ్లే.. నేడు ముద్దంటున్నారు.
ప్రాణాలు తెగించి తెలంగాణ సాధించిన కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తానంటూ ప్రగల్భాలు పలికిన సీఎం రేవంత్ రెడ్డి దిక్కు లేక పాత పథకాలను అమలు చేస్తున్నాడు. కేసీఆర్ తీసుకు వచ్చిన అనేక పథకాలను రద్దు చేసినప్పటి
Singireddy Niranjan Reddy : సిద్దిపేట జిల్లా నంగునూరు మండంలోని నర్మెటలో అయిల్ పామ్ పరిశ్రమ కేసీఆర్(KCR) ప్రభుత్వం కృషి ఫలితమేనని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjan Reddy) అన్నారు.
Farooq hussain| పవిత్ర రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకుని శనివారం సాయంత్రం సిద్దిపేటలోని మాజీ ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ నివాసంలో రంజాన్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
‘పేదలు, మధ్యతరగతి ప్రజలు వైద్యాని కి చేసే ఖర్చును తగ్గించాలి. సర్కారే సదుపాయాలను పెంచాలి. తద్వారా వారిని ఆర్థిక అగాధంలోకి జారుకోకుండా చూడాలి’ అన్న తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ తన పాలనాకాలంలో సంకల్పం పెట్ట
ఆర్టీసీ ఉద్యోగుల ఎన్నో ఏండ్ల కల.. కలగానే మిగిలిపోనున్నదా? ఆర్టీసీని, ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి ఈ ఏడాది కూడా ప్రభుత్వానికి మనసు రావడం లేదా? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కార్మికుల కలను సాకారం చే�
ఆయిల్పామ్.. తెలంగాణలో ఉమ్మడి ఖమ్మం జిల్లా తప్ప మిగతా రైతులకు పెద్దగా పరిచయం లేని పంట. అలాంటి పంట ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఎకరాల్లో సాగవుతున్నది. మొదట్లో సాగుకు సందేహించిన రైతులే ఆ తర్వాత ఉత్సాహ�
KCR | రంజాన్ పండుగ సందర్భంగా మాజీ హోంమంత్రి మహమూద్ అలీ కుటుంబసమేతంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను కలిశారు. మహమూద్ అలీ కుటుంబసభ్యులందరూ కేసీఆర్ ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భం�
Ramadan | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను చిన్ననాటి స్నేహితుడు, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మహమ్మద్ జహంగీర్ ఎర్రవెల్లి నివాసంలో శనివారం మర్యాదపూర్వకంగా కలిశారు.
తెలంగాణ జాతి పిత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలోనే ముస్లీం మైనార్టీలు సర్వతోముఖాభివృద్ది సాధించారని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. పచిత్ర రంజాన్ పండుగ సందర్భంగా శనివారం నల్�
ప్రస్తుతం రాష్ట్రం పరిస్థితి కూడా అచ్చం ఇలాగే ఉన్నది. తలసరి ఆదాయంలో దేశంలోనే నంబర్ వన్, జీఎస్డీపీ వృద్ధిరేటులో టాప్.. ఇవి కేసీఆర్ పదేండ్ల పాలనలో తెలంగాణ సాధించిన రికార్డులు. ఏ దేశమైనా, రాష్ట్రమైనా ఆర్
రంజాన్ మాసం ఆఖరి పర్వదినమైన ‘ఈద్ ఉల్ ఫితర్' సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రతిరోజూ ప్రత్యేక దైవ ప్రార్థనలు, ఉపవాస దీక్షలు, భక్తి శ్రద్ధల�