కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పునివ్వడంతో రెండో రోజైన గురువారం కూడా రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు సంబురాలు జరుపుకొన్నాయి. ఈ సందర్భంగా పటాకులు కాల్చి, �
కేసీఆర్తోనే తెలంగాణ రాష్ట్ర భవిష్యత్ ముడిపడి ఉందని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి స్పష్టంచేశారు. ‘రేవంత్రెడ్డి పోవాలి, కేసీఆర్ రావాలి.. బీఆర్ఎస్ రావాలి.. కాంగ్రె�
కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రాష్ట్ర సాధకుడు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టను దిగజార్చాలనే పథక రచన చేసి.. రేవంత్ సర్కారు ఏర్పాటు చేసిన పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో
Anjaneya Goud : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు, బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత తన్నీరు హరీష్ రావులపై దురుద్దేశంతో కాంగ్రెస్ ప్రభుత్వం వేధింపులకు పాల్పడడం తీవ్ర అభ్యంతరకరమని స్పోర్ట్స్ అథారిటీ మాజీ చై�
మునిపల్లి, ఏప్రిల్ 23 : కాలేశ్వరం ప్రాజెక్టుపై పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా కేసీఆర్, హరీశ్ రావుపై చర్యలు వద్దంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పుతోనైనా సీఎం రేవంత్ రెడ్డి సిగ్గు తెచ్చుకోవాలని ఆందోల్ మాజీ ఎమ్మ
T. Jeevan Reddy | కుట్రలు, కుతంత్రాలతో పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ( Congress ) ప్రభుత్వం నుంచి తెలంగాణ భవిష్యత్ను కాపాడటమే కేసీఆర్ లక్ష్యమని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు.
‘రైతులంతా బ్యాంకులకు ఉరుకుర్రి.. రెండు లక్షల పంట రుణాలు తెచ్చుకోండ్రి.. మేం అధికారంలోకి రాగానే రుణమాఫీ చేస్తాం’ అని కాంగ్రెస్ నాయకుల మాయమాటలు న మ్మి మోసపోయామని రుణమాఫీ కాని రై తులు వాపోతున్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ �
ఉద్యమ సమయంలో తెలంగాణ వాదాన్ని అణచివేసేందుకు నాటి సీఎం కిరణ్కుమార్రెడ్డిని మంథని నియోజవకవర్గంలోని వల్లె కుంటకు తీసుకొచ్చిన దుద్దిళ్ల శ్రీధర్ నేడు కాటారం మండలం నస్తూర్పల్లిలో సీఎం రేవంత్రెడ్డిత�
తెలంగాణ రాష్ర్టానికి కాళేశ్వరం ప్రాజెక్టు మాత్రమే జీవనాధారమని బీఆర్ఎస్ ఖమ్మం, భద్రాద్రి జిల్లాల అధ్యక్షులు తాతా మధు, రేగా కాంతారావు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన �