రాష్ట్రంలో గిరిజనులు, ఆదివాసీలకు కేసీఆర్ ఎంతో మేలు చేశారని, ఆయన పాలనలో వారికి స్వర్ణయుగం నడిచిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ కొనియాడారు. శనివారం ఆమె తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సేవలాల్ మహరా�
బంజారా సమాజానికి ఆధ్యాత్మిక గురువుగా, సామాజిక సంస్కర్తగా పూజ్యనీయుడైన సేవాలాల్ మహారాజ్ జన్మదినం నేడు. సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని రాంజీ�
కాలం మారుతున్న కొద్దీ నాయకత్వ నిర్వచనాలు కూడా మారుతున్నాయి. అధికారాన్ని నిర్వహించడమే నాయకత్వం కాదు. ప్రజల అస్తిత్వాన్ని గుర్తించి, వారి స్వరానికి అర్థం ఇచ్చే సామర్థ్యమే నిజమైన నాయకత్వమని చరిత్ర పదే పద�
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను రైతులు శనివారం ముందస్తుగా నిర్వహించారు. పొలాల్లో కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. బాజాభజంత్రీలు మోగించి పండుగ వాత
KCR : మహా శివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా జీవించేలా దీవించాలని పరమశివుడిని ప్రార్ధిస్తున్న�
Talasani Srinivas Yadav | గతంలో నీరు, విద్యుత్ లేక రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడ్డారని.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడితే కేసీఆర్ పంట సహాయం చేశారని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్అన్�
Municipal Elections | ‘మాకు తిరుగేలేదు.. మాకెవరూ అడ్డురారు’ అని విర్రవీగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి పురపాలక ఎన్నికల్లో బీఆర్ఎస్ ముకుతాడు వేసింది. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక గెలుపు తరువాత నేలవిడిచి సాముచేస్తున్న
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ నెల 17న బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం (తెలంగాణ భవన్)లో పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నట్టు మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ తెలిపారు.
ఉద్యమాల పురిటిగడ్డ మెతకుసీమలో ఇతర పార్టీలకు చోటులేదని మరోసారి రుజువైంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జిల్లా కావడంతో ఆది నుంచి జిల్లా బీఆర్ఎస్కు అండగా నిలుస్తున్నది.
BRS : మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్(BRS) దూకుడు కనబరిచింది. అధికార కాంగ్రెస్ పార్టీని సగం మున్సిపల్ స్థానాల(65)కే పరిమితం చేస్తూ.. తెలంగాణలో తామే బలమైన ప్రతిపక్షమని చాటుకుంది.
ఉద్యమనేత, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్కు ఓనమాలు నేర్పిన సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ ప్రభుత్వ పాఠశాల 75 వసంతాల వేడుకకు ముస్తాబైంది. 1950-51లో ఏర్పాటైన పాఠశాల, ఏడు దశాబ్దాల కాలంలో ఎందరో విద్యార్థు
రైతుల శ్రేయస్సే ధ్యేయమంటూ గొ ప్పలు చెప్పుకొనే కాంగ్రెస్ సర్కార్.. ఆచరణలో మాత్రం శూన్య హస్తం చూపిస్తున్నది. గత బీఆర్ఎస్ హయాంలో రైతులను సం ఘటితం చేయడంతోపాటు ఆధునిక వ్యవసాయ విధానాలపై అవగాహన కల్పించేంద�
గెలుపే లక్ష్యంగా వ్యూహాత్మక అడుగు లు.. గెలుపు గుర్రాలకే టికెట్లు.. కీలక నేతలైన కేటీఆర్, హరీశ్రావు ప్రచార హోరు.. ముఖ్య ప్రజాప్రతినిధులు, మాజీల బాధ్యతలు.. క్యాడర్లో పట్టుదల, తపన.. వెరసి రాష్ట్రవ్యాప్త మున్స�
గజ్వేల్ మున్సిపాలిటీపై ఎగిరేది గులాబీ జెండా అని, అధికార పార్టీ ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని ఆపలేరని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్రెడ్డి అన్నారు. సి�
KTR | రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు.రెండేళ్ల తర్వాత ఎగిరేది గులాబీ జెండానే అని ధీమా వ్యక్తం చేశారు. కేసీఆర్ను తిట్టినోళ్లు ఎక్కడ దాక్కున్నా వదిలి�