తెలంగాణ రైతులకు ప్రధాన జీవనాధారమైన శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరుకోవడం రైతుల్లో తీవ్ర ఆందోళన రేపుతోంది. వేసవి కాలం ముగియక ముందే నీటిమట్టం తీవ్రంగా తగ్గడం, కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీ
ప్రజల గుండెల్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉందని, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ఉద్యమ నేత కేసీఆర్ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సిరిసిల్ల నియోజకవర్గ ఇన్చార్జి, జడ్పీ మాజీ చైర్�
KCR | ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటైన తెలంగాణ.. బీఆర్ఎస్ పదేండ్ల పాలనలో ప్రబల ఆర్థికశక్తిగా ఎదిగింది. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చిన విప్లవాత్మక కార్యక్రమాలు, పథకాలు ఆర్థ
14 ఏండ్ల అలుపెరుగని పోరాటంతో కేసీఆర్ 2014లో సాధించిన తెలంగాణ సరికొత్త రాష్ట్రం తొమ్మిదిన్నరేండ్ల అస్తిత్వ పాలనలో స్థిరత్వాన్ని సాధించింది. బీఆర్ఎస్ పాలనలో సంక్షేమం, అభివృద్ధిలో దేశంలోనే ముందున్న తెలం�
నాగరికత నదీ తీరప్రాంతాల్లోనే మొదలైంది. పర్యావరణం, నీరు వేర్వేరు కావు. నీరు ఉన్నచోటే సకల జీవరాశులు బతకగలుగుతాయి. పర్యావరణ పరిరక్షణ అంటే నీటి సంరక్షణ. అదే ఇపుడు అత్యంత కీలకమైనది.
తెలంగాణ రాజకీయాల్లో అసలైన ‘ఓజీ’ (ఒరిజినల్ గ్యాంగ్స్టర్) ముమ్మాటికీ కేసీఆరేనని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు స్పష్టం చేశారు. కేసీఆర్ ఎప్పుడు ప్రజాక్షేత్రంలోకి రావాలో, రా�
ఉద్యమ నాయకుడు కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యే వరకు కార్యకర్తలు, నాయకులు విశ్రమించకుండా పనిచేయాలని మాజీ ఉపముఖ్యమంత్రి మహమూద్అలీ, మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, పిలుపునిచ్చారు. బుధవా రం మహబూబ్నగర్ జి
Vemula Prashanth Reddy | విద్యుత్ డిస్కమ్ను మూడు ముక్కలు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తెస్తున్న కొత్త విధానం వెనుక వేల కోట్ల కుంభకోణం దాగి ఉందని ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.
KTR | హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించి మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొన్నారు.నేను గతంలో చెప్పాను. మళ్లీ చెప్తున్నా.. వచ్చే సంవత్సరం పాదయాత్ర చేస్తాన�
KTR | వచ్చే ఏడాది పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్ సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో కేటీఆర్ పాల్గొన్నారు.