ఫోన్ ట్యాపింగ్ పేరిట మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణకు పిలవడంపై ఆదివారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆగ్రహ జ్వా లలు ఎగిసిపడ్డాయి. స్టేషన్ఘన్పూర్లో ఎమ్మెల్సీ పోచంపల్లి
ఎన్నికలు ఎప్పుడూ వస్తే అప్పుడు సీఎం రేవంత్రెడ్డి కొత్త డ్రామాకు తెరలేపడం ఆపాలని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. తెలంగాణ జాతిపిత, ఉద్యమ నేత , రాష్ట్ర సాధకుడు కేసీఆర్ను విచారణ పేరుతో వేధ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను రాజకీయంగా వేధింపులకు గురిచేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కాలరాస్తున్నదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు.
బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను సిట్ విచారణ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీఆర్ఎస్ ఆందోళనలు హోరెత్తాయి. ఆదివారం మహబూబ్నగర్, వనపర్తి, నాగర్క ర్నూల్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జ
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ సాధకుడు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు సిట్ నోటీసులు ఇవ్వడం కక్షసాధింపు చర్యలకు, నీచ రాజకీయాలకు పరాకాష్ట అని బీఆర్ఎస్ఎల్పీ ఉప నేత హరీశ్రావు నిప్పులు చెరిగారు.
ఎవరు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టినా రాబోయే రోజుల్లో కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి అవడం ఖాయమని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ధీమా వ్యక్తంచేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆమె మీడియాతో �
కేసీఆర్కు సిట్ నోటీసులివ్వడాన్ని నిరసిస్తూ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లిలో ఆందోళనలు చేపట్టిన బీఆర్ఎస్ శ్రేణులపై పోలీసులు అక్రమ కేసులు పెట్టారు.
సిట్ విచారణ నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు. ఆదివారం సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం సారంపల్లిల�
తెలంగాణ తొలి సీఎం.. దేశానికే దిక్సూచిగా పాలన అందించిన తెలంగాణ జాతిపిత కేసీఆర్కు సిట్ అక్రమంగా నోటీసులు ఇచ్చి విచారణకు పిలవడాన్ని నిరసిస్తూ ఆదివారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ నాయకులు, కార్యక�
తెలంగాణ రాష్ట్ర సాధకుడు, తొలి సీఎం కేసీఆర్ను సిట్ విచారణకు పిలవ డం రాష్ర్టానికే అవమానకరమని ఎమ్మెల్యే విజయు డు అన్నారు. కేసీఆర్ విచారణ నేపథ్యంలో ఆదివా రం అలంపూర్ నియోజకవర్గంలోని ఎర్రవల్లిలో బీఆర్ఎ�
తెలంగాణ సాధకుడు, ప్రగతి ప్రబోధకుడు, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావుకు విచారణ పేరిట సిట్ నోటీసులు ఇవ్వడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ �