పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో బోనాల పండుగకు ప్రత్యేక స్థానం కల్పించి రాష్ట్ర పండుగగా గుర్తించిన ఘనత కేసీఆర్దేనని బీఆర్ఎస్ వ ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఆదివారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహ�
అమ్మవారి చల్లని చూపుతో మళ్లీ కేసీఆర్ రాజ్యం రావడం ఖాయమని ఆలేరు మాజీ ఎమ్మెల్యే, ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని పెద్ద పర్వతాపూర్ బోనాల జాతరలో ఆమె బోనమెత్తి,
ఖమ్మం రూరల్ : రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జనరంజక పాలన అందించిన కేసీఆర్ను గుర్తు చేసుకుంటూ.. బీఆర్ఎస్ మళ్లీ రావాలని కోరుకుంటూ ఈ పాటలందుకున్నారు ఖమ్మం రూరల్లో వరినాట్లు వేస్తున్న మహిళలు.
Kaleshwaram | ఒకే వరదకాలువ. ఏకకాలంలో ఎగువనున్న ఎస్సారెస్పీ వైపు, దిగువన మధ్యమానేరు వైపు గోదావరి జలాలు పరుగులు పెడుతున్న దృశ్యాలు. గడిచిన మూడు రోజులుగా ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి జలాలను మధ్యమానేరుకు ఎత్తిపోస్త
మారుమూల గ్రామాల్లోని క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు కేంద్ర ప్రభుత్వం 2019-2020 సంవత్సరంలో ఖేల్ ఇండియా పథకాన్ని తీసుకొచ్చింది. అయితే ఈ పథకాన్ని కేసీఆర్ ప్రభుత్వం సరిగ్గా వినియోగించ�
Peddi Sudarshan Reddy | సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన పెద్ది సుదర్శన్రెడ్డి ప్రజా నాయకుడిగా ఎదిగి రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గంలోని నల్లబెల్లిలో పుట్టిన
Peddi Sudarshan Reddy | ఉమ్మడి వరంగల్ జిల్లా తెలంగాణ ఉద్యమానికి వెన్నుదన్నుగా నిలిచింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాయకత్వంలో ఏ కార్యక్రమాన్ని తలపెట్టినా ఇక్కడి నుంచే మొదలయ్యేది.
నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్రెడ్డి మరణంపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ప్�
పెద్ది సుదర్శన్రెడ్డి అనేక ఒడిదొడుకులను ఎదుర్కొంటూ, ఎత్తు పల్లాలను దాటుకుంటూ విజయవంతంగా తన రాజకీయ ప్రస్థానం సాగించారు. నిరుపేద వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినప్పటికీ అంచెలంచెలుగా ఎ దిగారు. ట్రాక్టర్ డ్
‘ఆరు నూరైనా.. నూరు ఆరైనా రేపు తెలంగాణ వచ్చి తీరుతది. మనం రాష్ర్టాన్ని సాధించిన తరువాత ఇప్పటి దాకా ఉన్న గోదావరి బేసిన్. కృష్ణానది బేసిన్ అంటూ ఉండదు. రెండు బేసిన్లు కలిసేలా ప్రణాళికలు వేసుకుందాం. కృష్ణాబే�
Peddi Sudarshan Reddy | తెలంగాణ ఉద్యమ కారుడు, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి మరణం పట్ల పార్టీ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతితో వ్యక్తం చేశారు. ఆయన కుటుంబసభ్యులకు తన సంతాపా
పేదల ఆత్మగౌరవ ప్రతీకలుగా గత కేసీఆర్ ప్రభుత్వం రూపాయి ఖర్చు లేకుండా అత్యంత పారదర్శకంగా నిర్మించి ఇచ్చిన డబుల్ బెడ్రూం ఇండ్లు.. నేటి కాంగ్రెస్ పాలనలో పైరవీకారుల పాలవుతున్నాయి. కేసీఆర్ హయాంలో లబ్ధిదా�
కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వెయ్యి పడకల టిమ్స్(అల్వాల్) దవాఖాన నిర్మాణాన్ని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు,మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మన్నె క్రిషాంక్, బోర్డు మ�