బీఆర్ఎస్ ప్రభుత్వం దళిత అభివృద్ధి శాఖ ద్వారా భూమిలేని వ్యవసాయ ఆధారిత దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి మూడెకరాల భూమిని ప్రభుత్వం పంపిణీ చేసింది. ఆదిలాబాద్ జిల్లాలో ఈ పథకం పేద వ్యవసాయాధారిత దళిత కుటుంబాల
రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావడం కల్ల అని సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య స్పష్టం చేశారు. అది ముఖ్యమంత్రి, మంత్రుల అత్యాశకు నిదర్శనమని తేల్చిచెప్పారు. చింతకానిలో ప్రభుత్వం ఏర్
ప్రతిపక్ష నాయకులైన కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు అనాగరికమని బీఆర్ఎస్ శాసన మండలి విప్, ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ శనివారం ఒక ప్రకటనలో తీవ్�
KCR : సినీ నేపథ్య గాయని ఎస్.జానకి (శిష్ఠ్ల శ్రీరామమూర్తి జానకి) మరణం పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే.చంద్రశేఖర్ రావు(KCR) సంతాపం ప్రకటించారు.
KTR | ప్రపంచ స్థాయి సెమీకండక్టర్, డీప్ టెక్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) రంగాలకు హైదరాబాద్ విశ్వసనీయ గమ్యస్థానంగా మారడం వెనుక గత బీఆర్ఎస్ ప్రభుత్వం దూరదృష్టితో అనుసరించిన విధానాలే కారణమని పార్ట
సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్పై ఉన్న ద్వేషం ప్రజలకు శాపంలా మారుతున్నదని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కన్నెప�
తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అంటే అందరికీ ఎనలేని అభిమానం. సిద్దిపేట జిల్లా మండలంలోని వరికోలు గ్రామానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు మడుపు సంతోష్రెడ్డి వ్యవసాయ క్షేత్రంలో శుక్రవారం వరినాట్లు వే
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతోనే ‘సీతారామ’ ద్వారా ఉమ్మడి జిల్లా రైతుల పంట భూములకు సాగునీరు అందుతున్నదని బీఆర్ఎస్ పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు.
సీఎం రేవంత్రెడ్డి.. రాష్ట్ర ప్రజలకు శాపంలా మారాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి విమర్శించారు. తెలంగాణ తొలి ముఖ్యమం త్రి కేసీఆర్పై ఉన్న ద్వేషంతో ప్రజలకు అ న్
జూలై 8వ తేదీ రాత్రి... యాదాద్రి జిల్లా రామన్నపేట మండలం ఇస్కిళ్ల గ్రామం. 32 ఏండ్ల మైల సురేశ్ ఇంటి దూలానికి వేలాడుతున్నడు. ఎకరం పొలం... ఇంకొంత కౌలు... రూ.5.5 లక్షల బ్యాంకు అప్పు. పంట పండింది.. చేతికీ అందింది. కానీ కొనే �
తెలంగాణ రాష్ట్ర ప్రయోనాల కోసం ఎంతో దూరదృష్టితో కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్లో విలేకరులత�
బీఆర్ఎస్ పాలనలో ప్రారంభమైన మంచినీటి చేపల పెంపకం కేంద్రం.. ప్రస్తుతం అంతర్జాతీయ ఎగుమతుల కేంద్రంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ముందుచూపుతో తెలంగాణ మత్స్యరంగానికి సరికొత్త గుర్తింపు
కేసీఆర్ హయాంలో బతుకమ్మ చీరలు, ఇతర ప్రభుత్వ ఆర్డర్లతో కళకళలాడిన వస్త్రపరిశ్రమ, నేడు విలవిల్లాడుతున్నది. కాంగ్రెస్ స ర్కార్ అధికారంలోకి రాగానే సిరిసిల్ల నేతన్నపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది.
తెలంగాణ ప్రజలకు సుపరిచితుడు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్రకు మరో అరుదైన అవకాశం దక్కింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేతగా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధినేత కేసీఆర్ గురువారం అధికారికంగ�