తరతరాలుగా అణిచివేతకు గురి వేయబడిన తెలంగాణకు విముక్తి ప్రసాదించిన పార్టీ నాటి టీఆర్ఎస్ నేటి బీఆర్ఎస్. అలుపెరగని పోరాటాలతో కేంద్రంలోని యూపీఏ ప్రభుత్వం మెడలు వంచి రాష్ట్ర ఏర్పాటుకు గులాబీ పార్టీ బాట�
తెలంగాణ భవిష్య త్తు బీఆర్ఎస్ పార్టీదేనని పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోలేటి దామోదర్ ఒక ప్రకటనలో తెలిపారు. పార్టీ ఆవిర్భవించి 25 ఏండ్లు పూర్తి చేసుకుని 26వ వసంతంలోకి అడుగుపెడుతున్న వేళ కార్యకర్తల్లో భవి�
‘తెలంగాణకు కేసీఆర్ పాలనే శ్రీరామరక్ష అన్న భావన రాష్ట్ర ప్రజల్లో రోజురోజుకూ బలపడుతుంది. ఆయనను మూడోసారి ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా బీఆర్ఎస్ పార్టీ గెలిచి �
వచ్చే అసెంబ్లీ ఎన్నికలు ఆషామాషీవి కాదని.. కేసీఆర్ను తిరిగి ముఖ్యమంత్రిగా తెచ్చే ఎన్నికలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు. సీఎం రేవంత్రెడ్డి ఐడెంటిటీ క్రైసిస్తో బాధపడుతున
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతాన్ని తిరిగి కరువు కోరల్లోకి నెట్టేందుకు కాంగ్రెస్ స ర్కార్ ప్రయత్నిస్తున్నది. కేసీఆర్ పదేండ్ల పాలనలో నారాయణఖేడ్ను అభివృద్ధి పథంలో నడుపటంతోపాటు పంట పొలాలకు సా
‘కేసీఆర్ మన మనిషి కాదు.. మారిన మనిషి.. మర మనిషి’ అంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన వ్యాఖ్యలకు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గ్రామగ్రామాన గులాబీ జెండా పండుగ నిర్వహించాలని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఖమ్మం జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు పిలుపునిచ్చారు
ఆంధ్రా ఆధిపత్యానికి తెరదించి.. ‘సమైక్య’ సంకెళ్లను తెంచి నాలుగు కోట్ల ప్రజల ఆకాంక్షను నెరవేర్చడానికి పాతికేళ్ల క్రితం ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి (ఇప్పుడు బీఆర్ఎస్)కి ఆనాడు ఉమ్మడి కరీంనగర్ జి�
ఆంధ్ర పాలకులకు సంకెళ్ల నుంచి తెలంగాణకు విముక్తి కల్పించేందుకు, స్వరాష్ట్రంలో సగర్వంగా జీవించే హక్కును కల్పించేందుకు, వివక్షను పారదోలేందుకు, తెలంగాణ సమాజాన్ని అభివృద్ధివైపు నడిపించేందుకు ఊపిరిపోసుకు�
బీఆర్ఎస్ పార్టీ నేటితో 26వ వసంతంలోకి అడుగుపెట్టనున్నది. 25 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో తెలంగాణ దిశదశను మార్చిన పార్టీగా బీఆర్ఎస్ చరిత్రకు ఎక్కింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర కాంక్షతో పుట్టిన పార�
కేసీఆర్ నాయకత్వంలో 2001 ఏప్రిల్ 27న పురుడుపోసుకున్న టీఆర్ఎస్ నాలుగేండ్ల కిందట బీఆర్ఎస్గా రూపాంతరం చెంది నేటికీ 25 ఏండ్లు పూర్తి చేసుకుని 26వ ఏట అడుగిడుతున్న వేళ ఘనంగా ఆవిర్భావ దినోత్సవాలకు పార్టీ సిద్�
బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. సోమవారం (నేడు) ఊరూరా పార్టీ జెండాలను ఆవిష్కరించనున్నా రు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే లక్ష్యంగా ఆవిర్భవించిన
డాక్టర్ మర్రి చెన్నారెడ్డి 1969 తెలంగాణ ఉద్యమం చేపట్టి ఏం సాధించలేక పోయాడు. అప్పుడు 369 మంది చనిపోయారు. గెలిపించిన ఎంపీలందరూ పార్టీలు మారారు. ఇప్పుడు ఇగ గీ కేసీఆర్ పార్టీ పెట్టిండు. ఉద్యమం చేసి తెలంగాణ రాష్�