ముసలి పులి బంగారు కడియాన్ని చూపి అమాయకులను మింగడం పాత కథ కాదు, సరికొత్త కథ. అధికారం కోసం అడ్డదారులు తొక్కే ‘హస్త’వాసి. వెయ్యిదేమున్నది? కాలరేఖపై ఓ చిన్న చుక్క. సాధించింది ఏమున్నది? అనేది తేలాల్సిన లెక్క. కా
ఎన్నికల్లో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించిందని, కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని ప్రజల్లో ఎండగడదామని కోటగిరి మండల బీఆర్ఎస్ నాయకులు మోరే కిషన్ �
KP Vivekananda | రేవంత్ రెడ్డి ఏరకంగానైతే తన అవినీతి, అబద్దాల పునాదులపై ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నడో.. ఇది ఎప్పుడు కూలిపోతుందో..? ఎప్పుడు ప్రజలు ప్రశ్నిస్తరో అని భయంతో ప్రజలకు కొత్త కొత్త అబద్ధాలు చెబుతూ ప్రజ
ఉమ్మడి రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన తెలంగాణ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసి, దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దిన ఘనత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందని మాజీ ఎమ్మెల్యే స�
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిత్యం కేసీఆర్ నామస్మరణ, ఆయనపై విమర్శలు చేయడం మాని, ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలను నెరవేర్చడంపై దృష్టి సారించాలని బాల్కొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి హితవు �
నీ వల్ల నీ తండ్రి కేసీఆర్ ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఆలోచించావా కవిత? మిమ్మల్ని కలుపడానికే ప్రయత్నించానే తప్పా విడగొట్టడానికి కాదు అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో లింబాద్రి గుట్ట లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో ‘బాకీ కార్డులకు’ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మ
Harish Rao | ‘రేవంత్రెడ్డీ.. ఎవరు మాట ఇచ్చి నిలబెట్టుకున్నారో, ఎవరు నమ్మించి నయవంచన చేశారో రాష్ట్ర ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. నువ్వు మాట్లాడిన నంది ఎవరో.. పంది ఎవరో వారికి తెలుసు.. నువ్వు అన్న మాటలకు సమాధానం నీ �
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, మోసాలపై సమరభేరి మోగించాల్సిన సమయం ఆసన్నమైందని మాజీ మంత్రి కొప్�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పట్టాలెక్కిన మూసారాంబాగ్ హైలెవల్ బ్రిడ్జి ఎట్టకేలకు అందుబాటులోకి వస్తున్నది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సుదూర ఆలోచనతో, వ్యూహాత్మక ప్రణాళ�
Koppula Eshwar : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు జగిత్యాల జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆధ్వర్యంలో ధర్మపురి నియోజకవర్గం ముఖ్య నాయకుల విస్తృత స్థాయి సమావేశం నిర్
సోదరీ సోదరుల ప్రేమాభిమానాలకు ప్రతీక రాఖీ పండుగ అని తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అక్కాతమ్ముళ్లు, అన్నాచెల్లెళ్ల అనుబంధం అ�
మహ్మద్ ప్రవక్త పుట్టినరోజై మిలాద్-ఉన్-నబీ సందర్భంగా ముస్లింలకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలిపారు. మహ్మద్ ప్రవక్త అం దించిన మానవీయ విలువల�