ప్రత్యేక రాష్ట్ర సాధనే లక్ష్యంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆమరణ నిరాహారదీక్షకు పూనుకున్నారని, ఆ నిరసన దీక్షనే ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు మార్గం సూచించిందని మా జీ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. బుధ
‘రైతులెవరూ అధైర్యపడొద్దు. వర్షాలకు తడిసిన ప్రతీ గింజను కొంటం. మొలకలు వచ్చిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తం. కేంద్రం ఇచ్చినా, ఇవ్వకపోయినా మద్దతు ధర చెల్లించి మరీ పండిన ప్రతీ గింజ కొంటం’.. ధాన్యం కొనుగోలుపై బీజ
సంక్షోభంలో చిక్కుకున్న తెలంగాణను సంక్షేమ బాటలో పరుగులు పెట్టించిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికత ఫలాలు ఒక్కొక్కటిగా అందుబాటులోకి వస్తున్నాయి. దీర్ఘకాలిక లక్ష్యాలతో చేపట్టిన మహత్తరమైన ప్రాజెక్�
ఈ నెల 29న దీక్షా దివస్ను బీఆర్ఎస్ ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది. ఈ మేరకు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. పార్టీ జిల్లాల అధ్యక్షులు, ముఖ్యనేతలక�
ప్రాణాలకు తెగించి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన బీఆర్ఎస్ అధినేత, తొలి సీఎం కేసీఆర్ సంకల్పాన్ని గుర్తు చేస్తూ ఈ నెల 29 న దీక్షా దివస్ను విజయవంతం చేయాలని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు పిలుపు
KTR | పూర్వ వైభవం కోల్పోయిన వరంగల్కు మళ్లీ టెక్స్టైల్ హబ్ గుర్తింపు వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ బీఆర్ఎస్ నేతలతో కలిసి
తెలంగాణ ఉద్యమాన్ని ఉధృ తం చేసిన చారిత్రక ఘట్టం నవంబర్ 29ని రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో దీక్షా దివస్గా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు నిర్ణయించారు.
హనుమకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసే దీక్షాదివస్ సన్నాహక సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నట్టు జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు.
ఉద్యమాల నుంచే నిజమైన నాయకులు పుడతారని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పోరాటం చేసేవారినే ప్రజలు నాయకులుగా కోరుకుంటారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
నల్లగొండ జిల్లా నకిరేకల్లో వంద పడకల దవాఖాన పనులను బీఆర్ఎస్ సర్కార్ 80శాతం పూర్తిచేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా మిగతా 20 శాతం పనులు పూర్తిచేయడం లేదని మాజీ ఎమ్మెల్యే చిరుమర�
రెండేళ్లలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన మోసపు హామీలను అలాగే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గత పదేండ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి స్థానిక ఎన్నికల్లో ఓట్లను అభ్యర్థి�
Padma devender reddy | తెలంగాణ చరిత్రలో నిలిచిపోయే రోజు నవంబర్ 29 అన్నారు మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షురాలు ఎం పద్మాదేవేందర్ రెడ్డి. తెలంగాణ వచ్చుడో కేసీఆర్ సచ్చుడో అన్న నినాదమే ఉద్యమాన
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గులాబీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి, మాజీమంత్రి హరీశ్రావు సహకారంతో నిర్మించిన పత్తి(కాటన్) మార్కెట్ను కాంగ్రెస్ ప్రభుత్వం వినియోగంలోకి తీసుకురాలేదు. దీంతో అలంక