KCR | ప్రగతికి చిరునామాగా మారిన తెలంగాణ అస్తిత్వం తిరిగి మరోసారి ప్రమాదంలో పడకుండా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సమాజానికి రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు వి�
సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి అనునిత్యం, అడుగడుగునా జరుగుతున్న అన్యాయాన్ని చూసి చలించిపోయిన కేసీఆర్ ప్రత్యేక తెలంగాణ సాధన ఒక్కటే అన్ని సమస్యలకు పరిష్కారమని భావించి టీఆర్ఎస్ పార్టీని స్థాప
ఒకవైపు స్వరాష్ట్రంలో తమ తలరాతలు మారతాయని కొండంత ఆశతో ఉన్న ప్రజలు, మరోవైపు అగమ్యగోచరంగా ఉన్న ఆర్థిక పరిస్థితులు. అయినా చెక్కుచెదరని విశ్వాసంతో ‘సంపద పెంచుదాం, ప్రజలకు పంచుదాం’ అనే నినాదంతో ఆనాడు ముందడుగ�
తెలంగాణ చరిత్రపై చెరగని సంతకం కేసీఆర్ అని మాజీ ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ నేత శేరి సుభాష్రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. నాటి ఉద్యమ జ్ఞ�
పదేళ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవన్రెడ్డి గుర్తు చేశారు. కానీ, మూడేళ్లలోనే కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో విఫలమైందని, పల్లెల్�
గులాబీ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మర్యాదపూర్వకంగా కలిశారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని వ్యవసాయక్షేత్రంలో కేసీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా కేసీ�
KCR : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ (జూన్ 2) పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) రాష్ట్ర ప్రజలకు, ప్రపంచవ్యాప్తంగా ఉన�
కోరపండ్ల తోడేళ్లు మళ్లీ తొంగిచూస్తున్నాయి. జిత్తులమారి నక్కలు నాలుకలు తడుపుకుంటున్నాయి. తెర్లయిన తెలంగాణ తేరుకున్నది. తొమ్మిదిన్నరేండ్ల కేసీఆర్ పాలనలో వెలుగుబాటలో అడుగులు వేస్తున్నది. తెలంగాణ సోయిల
‘హైదరాబాద్లో నిర్మించిన తెలంగాణ సచివాలయం దేశంలోనే బెస్ట్.. 28 ఎకరాల్లో అద్భుతంగా నిర్మించారు..’ అని ఏపీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి ప్రశంసలు కురిపించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలను జూన్ 2వ తేదీన మక్తల్ నియోజకవర్గంలో పల్లె పల్లెలో జెండా ఆవిషరణ చేసి ఘనంగా చేపట్టాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణం�
KTR | ముఖం బాగోలేక అద్దం పగులగొట్టుకున్నట్లుగా రేవంత్ రెడ్డికి పాలన చేతకావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. కంటోన్మెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశం ఆదివారం జరిగ