2009, డిసెంబర్ 9- తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖితమైన రోజు. దశాబ్దాల ఆశ, ఆవేదన, ఆకాంక్షలు ఉద్విగ్న భరితంగా మారిన ఈ రోజు, ప్రత్యేక రాష్ట్ర సాధన ప్రక్రియకు అధికారికంగా శ్రీకారం చుట్టిన సుదినంగా త
గత పదేండ్ల కేసీఆర్ పాలనలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ అభ్యర్థులను గెలిపిస్తాయని బీఆర్ఎస్ పార్టీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్
రేవంత్ రెడ్డి (Revanth Reddy) బిల్డప్ బాబాయ్ అని, ఆయన ఏం మాట్లాడినా అబద్ధమే అంటూ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రెండేండ్ల పాలనలో దోపిడీ తప్ప పారదర్శక లేదని, ఆత్మస్తుతి, పరనింద తప్ప రేవంత్ చే
కేసీఆర్ నాయకత్వంలోనే తెలంగాణ అభివృద్ధి చెందిందని బీఆర్ఎస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు, దేవరకొండ మాజీ శాసనసభ్యుడు రమావత్ రవీంద్రకుమార్ అన్నారు. ఆదివారం దేవరకొండలోని పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడు
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ (BRS working president) కేటీఆర్ (KTR) సోషల్ మీడియా (Social Media) లో చేసిన ఆసక్తికరమైన పోస్ట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. తన తండ్రి, పార్టీ అధినేత కేసీఆర్ (KCR) కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన
కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినంత మాత్రాన శునకం తన బుద్ధి మార్చుకోదన్నట్టుగా రేవంత్రెడ్డిని ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టినా వెనుకటి గుణం, బుద్ధి మార్చుకోవడం లేదని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ�
అన్నదాత ఆత్మహత్య అని పేపర్లో చదివితే అయ్యో అనుకుంటాం. పేజీ తిప్పగానే ఆ వార్తను విస్మరిస్తాం. ఆయన అలా సానుభూతి వచనాలు పలికి ఊరుకోడు. బలవన్మరణం పొందిన రైతుకు వచ్చిన కష్టమేంటని ఆరా తీస్తాడు. స్వయంగా వెళ్లి
KCR | బీఆర్ఎస్ విద్యార్థి విభాగం (BRSV) రాష్ట్ర కార్యదర్శి శ్రీను నాయక్ రచించిన "గిరిజనుల ఆత్మబంధువు" పుస్తకాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవిష్కరించారు. గిరిజన జాతి కోసం కేసీఆర్ చేసిన సేవలను పు�
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులందరికీ సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) రైజింగ్డే శుభాకాంక్షలు (Homeguard Raising day) తెలిపారు. ప్రజాభద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల నిర్వహణలో హోంగార్�
సమ సమాజ స్వాప్నికుడు, భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ( వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ స్వరాష్ట్ర�
మునిపల్లి మండల పరిధిలోని లింగంపల్లి గ్రామం బీఆర్ఎస్ (BRS) ప్రభుత్వ హయాంలోనే అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందని మండల పరిషత్ మాజీ ఉపాధ్యక్షుడు కంరోద్దిన్ (బాబాపటేల్) అన్నారు. మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ�
హోంగార్డులతో ఎన్నో పనులు చేయించుకుంటున్న ప్రభుత్వం, పోలీసుశాఖ సంక్షేమాన్ని మాత్రం గాలికొదిలింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది గడిచిన సందర్భంగా 2025 జనవరి 2న హోంగార్డులు కోసం జీవో 2ను విడుదల చేసింది.
‘మనకు అన్ని కాలాలు, పరిస్థితులు అనుకూలంగా ఉండవు. కొన్నిసార్లు కష్టకాలం వస్తది.. అంతమాత్రాన వెరవద్దు. మళ్లీ మన ప్రభుత్వమే వస్తది. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచిరోజులు వస్తయి. ఎవరూ అధైర్యపడొద్దు’ అంటూ బీఆర్�