‘నేను చావను కొడకా..! చివరిదాకా తెలంగాణకు సేవచేస్తా’ అంటూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గర్జించారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా ఉన్న రాష్ర్టాన్ని అప్పజెప్తే.. కాంగ్రెస్ ఆగమాగం చేసిందని ఆయన మండిపడ్డారు.
రాష్ట్రంలో దరిద్రపు పాలన పోయి నూటికి నూరు శాతం మళ్లీ బీఆర్ఎస్ గవర్నమెంట్ వస్తదని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ సర్కార్ వైఫల్యాలపై బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యిలా రాష్ర్టాన్ని అప్పగిస్తే అంతా నాశనం చేశారని మండిపడ్డారు.
తెలంగాణ పునర్నిర్మాణ యజ్ఞం జగిత్యాల జైత్రయాత్ర నుంచే మొదలు కావాలని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రజల మంచి కోరే ప్రతిఒక్కరూ ఒక్కటి కావాల్సిందేనని, తెలంగాణ సమాజం
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రజా ఆశీర్వాద సభకు జనం భారీగా తరలిరావడంతో జగిత్యాల జనసంద్రాన్ని తలపించింది. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీమంత్రి జీవన్రెడ్�
నిబద్ధత గల సీనియర్ నాయకుడు, నాలుగు దశాబ్దాల రాజకీయ అనుభవమున్న నాయకుడు, మాజీ మంత్రి జీవన్రెడ్డి లాంఛనంగా బీఆర్ఎస్లో చేరారు. సోమవారం జగిత్యాలలో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ వేదికగా బీఆర్ఎస్ అధినే�
భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ హాజరైన ప్రజా ఆశీర్వాద సభ జగిత్యాలలో దిగ్విజయంగా జరిగింది. ఈ సభను వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ జైత్రయాత్రకు ప్రారంభ సూచకంగా ప్రకటించింది.
జగిత్యాలలో సోమవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. పార్టీ అధినేత కేసీఆర్ ప్రసంగాన్ని ప్రత్యక్షంగా వినడానికి సభా ప్రాంగణానికి లక్షమందికిపైగా ప్రజలు పోట�
భారీ తుఫాన్ సృష్టించబోయే ముందు సముద్రం ప్రశాంత వాతావరణాన్ని ఆవహించినట్టు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో త్వరలో మరో సునామీ సృష్టించబోతున్నారా? అంటే సోమవారం జగిత్యాలలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభ అ�
జగిత్యాలలో బీఆర్ఎస్ సభ సక్సెస్ అయ్యింది. ఊహించినదాని కంటే ఎక్కువ మంది ప్రజలు స్వచ్ఛందంగా హాజరై కేసీఆర్ ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు. తెలంగాణకు బీఆర్ఎస్సే శ్రీరామరక్ష అని చెప్పకనే చెప్పారు.
ప్రభుత్వ సొమ్ముతో నిర్వహించిన అధికారిక సభలో కేసీఆర్ను తిడుతూ సీఎం రేవంత్రెడ్డి మాట్లాడటం ఏంటి? అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ మేరకు సోమవారం ఆయన ‘ఎక్స్�
‘రాష్ర్టానికి పట్టిన పీడ, శని విరగడ కావాలి. అది కేసీఆర్ నాయకత్వం వల్లే సాధ్యం. తెలంగాణ పునర్నిర్మాణం కోసం రాష్ట్రంలో మళ్లీ గులాబీ జెండా ఎగరేద్దాం.. కేసీఆర్ను ముఖ్యమంత్రి చేద్దాం’ అని బీఆర్ఎస్ నేత, మాజ