సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వేములవాడ (Vemulawada) శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయాన్ని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు సతీమణి శోభ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) కుమారుడు హిమాన్షు దర్
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కృషితోనే చెరువుల్లో జలకళ సంతరించుకుందని మాజీ ప్రభుత్వ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి (Gongidi Sunitha) అన్నారు. బీఆర్ఎస్ పాలనలోనే రైతుల సంతోషంగా ఉన్నారని, మిషన్ కాకతీయ పథక�
డు మాజీ సీఎం కేసీఆర్ ముందుచూపుతో రైతులకు ఎరువుల కొరత రాకుండా చేశారని, కానీ ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు ముందుచూపులేమి,చిత్తశుద్ధి లేకపోవడం, ప్రణాళికలోపంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదని వ్యవసాయశాఖ మాజ
బహుజన ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ (Sarvai Papanna) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఆయన జయంతి సందర్భంగా ఘనంగా నివాళులు అర్పించారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందన్న గోబెల్స్ ప్రచారాన్ని నిజం చేసేందుకే ప్రభుత్వం మోటర్లు ఆన్ చేయడం లేదని మాజీమంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కాళేశ్వరం నీళ్లు వస్తే వారు చెప్పినవి అబద్ధాలని ప్రజలకు అర్�
మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఆ పార్టీ కీలక నేతలను రాజకీయంగా ఎదుర్కోలేకపోతున్న కాంగ్రెస్.. వారి వ్యక్తిత్వాన్ని కించపరిచేలా సోషల్ మీడియాలో దుష్ప్రచారానికి దిగుతున్�
యూరియా కొరతతో రైతులు తల్లడిల్లుతున్నరు. పత్తి పంట వేసి 60 రోజలవుతున్నా ఒకసారి మాత్రమే యూరి యా వేశాం. మొలకెత్తిన తర్వాత 20 రోజుల్ల్లో మొక్కకు యూరియా వేస్తే ఏపుగా పెరుగుతుంది.
Harish Rao | కాళేశ్వరం నీళ్లు ఎత్తిపోయకుండా సముద్రం పాలు చేస్తున్న రైతు వ్యతిరేక కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు నిప్పులు చెరిగారు. వరద నీళ్లను ఒడిసిపట్టి.. బురద రాజకీ�
మాజీ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే రామప్ప-పాకాల ప్రాజెక్ట్ సాధ్యమైందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాకాలను సందర్శించి కట్టమైసమ్మక
గోదావరి జలాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలంగాణ రైతాంగాన్ని నట్టే ట ముంచబోతున్నారని, స్వాతంత్య్ర దిన వేడుకల్లో ఆయన చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమని మా జీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ
జాతీయ హోదా ఇచ్చి మరీ.. సాక్షాత్తూ కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం కాఫర్ డ్యామ్ రెండోసారి కొట్టుకుపోయినా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్ఏ)కి కనిపించడం లేదా? అని బీఆర్ఎస్