విద్యారంగంలో ప్రాథమిక దశలో పాఠశాలల్లో నీతి పద్యాలు నేర్పిస్తే అదే వ్యక్తిగత వికాసానికి తోడ్పడుతుంది. ఒక్క వ్యక్తిగత జీవితానికే కాకుండా సామాజిక జీవితానికి, రాజకీయాలు అవగాహన చేసుకోవటానికి కూడా పనికి వస�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ పుణ్యమే. రాజ్యాంగంలో ఆయన పొందుపరిచిన ఆర్టికల్ 3 ద్వారా కేంద్రం బలహీనుల పక్షం వహించాలనడం వల్లనే తెలంగాణ రాష్ట్రం సాధ్యమైంది.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిజం నిప్పులాంటిది.. అది అబద్ధపు పొరలను చీల్చుకుంటూ బయటకు రాక తప్పదు. నిన్నటి వరకు కాళేశ్వరాన్ని కూలేశ్వరం అని ఎద్దేవా చేసి, ‘లక్ష కోట్లు గంగలో కలిశాయి‘ అంటూ గొంతు చించుకున్న కాం�
రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గాడి తప్పుతున్నది. ఆదాయ మార్గాలను అన్వేషించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్నది. కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) తాజాగా విడుదల చేసిన నివేదికే ఇందుకు నిదర్శన�
నిరుపేద ప్రజలకు కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించాలనే సంకల్పంతో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని పీహెచ్సీ (6 పడకలు ) నుంచి సీహెచ్సీ(30 పడకలు)గా అప్ గ్ర�
KTR | ఏ యువకుడినైనా అడగండి రెండు లక్షల ఉద్యోగాలని ఊరించి పెద్ద పెద్ద మాటలు చెప్పి చివరకు మోసం చేసి గద్దెనెక్కి.. ఇంతవరకు రెండున్నర సంవత్సరాల్లో 11 వేల ఉద్యోగాలు కూడా ఇవ్వలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట�
జగిత్యాల జిల్లా మోతెలో ఈ నెల 20వ తేదీన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భారీ బహిరంగ సభ జరగనుంది. ఈ సందర్భంగా సభాస్థలిని పార్టీ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్రావు, ఎమ్మెల్యే కల్వంకుట్ల సంజయ్, మాజీ మంత్రులు కొప్పుల �
KCR | వర్ణ వివక్షకు వ్యతిరేకంగా తన జీవితకాలం పోరాడిన భారతదేశ సామాజిక విప్లవకారుడు, సమ సమాజ స్థాపన మార్గదర్శి, మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి సందర్భంగా వారు జాతికి చేసిన సేవలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్మరిం�
తెలంగాణ ఉద్యమ సారథి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ను మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి కలిశారు. శుక్రవారం ఎర్రవెల్లిలో భేటీ అయ్యారు. తమ జ్ఞాపకాలను నెమరేసుకున్నారు.
Jeevan Reddy | తెలంగాణ రాజకీయాల్లో ఒక అరుదైన, అత్యంత భావోద్వేగభరిత దృశ్యం ఎర్రవెల్లిలో ఆవిష్కృతమైంది. దశాబ్దాల రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసే ధీశాలి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి.. బీఆ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పొలాలు ఎండిపోతున్నాయని తన దృష్టికి వచ్చిన వెంటనే మాజీ సీఎం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.
సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని రైతులు సాగుచేసిన వరిపంట నీరు అందక ఎండిపోతున్నది. ఈ విషయాన్ని మాజీ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి తొలి ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీ�
Jeevan Reddy : బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైన టి.జీవన్ రెడ్డి (Jeevan Reddy) కాంగ్రెస్ పార్టీని కడిగిపారేశారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ తిరోగమనంలో పయనిస్తోందని జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
Jeevan Reddy : కాంగ్రెస్ను వీడిన టి.జీవన్ రెడ్డి(Jeevan Reddy) బీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. గులాబీ అధినేత కేసీఆర్(KCR)ను కలిసిని జీవన్ రెడ్డి ఏప్రిల్ 20వ తేదీన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు.