Yadagirigutta | యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి వారి క్షేత్రంలో రోజురోజుకూ అవినీతి పెరుగుతున్నది. భక్తుల నుంచి వస్తున్న విరాళాలతోపాటు ఇతర రూపంలో వస్తున్న ఆదాయానికి కొంతమంది అధికారులు, సి బ్బంది గండికొడుతున్న
కేసీఆర్ పాలనలో చిన్నాపెద్ద అందరి కోసం ప్రత్యేక పథకాలను రూపొందించారు. పసిపిల్లల నుంచి పండు ముదుసలి వరకు అన్ని వర్గాలకు చేయూత అందించారు. పుట్టబోయే పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని గర్భం దాల్చిన మ�
కాంగ్రెస్ సర్కార్ ‘పుర’పోరు సైరన్కు బీఆర్ఎస్ బస్తీమే గులాల్ అంటున్నది. గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాలు ఇచ్చిన స్ఫూర్తితో బల్దియాలో జయకేతనం ఎగురవేస్తామనే ధీమాతో కార్యాచరణ రూపొందించుకున్నది. బీఆర్
మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి పట్ల తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు. రైతు ఉద్యమ నేతగా అజిత్ పవార్ తన ప్రజా జీవిత ప్రస్థానాన్ని ప్రారంభించారని పేర్�
Kandala Upender Reddy | పార్టీ మారుతున్నట్లు సోషల్ మీడియాలో, వార్తా మాధ్యమాల్లో వస్తున్న వార్తలను పాలేరు మాజీ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి ఖండించారు.
తమ పాలిట దేవుడు కేసీఆర్ అని దివ్యాంగులు కొనియాడారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని 41వ డివిజన్లో బీఆర్ఎస్ నేత నరేశ్-లక్ష్మి ఆధ్వర్యంలో చేపట్టిన కంటి వైద్య శిబిరాన్ని మాజీ మంత్రి శ్రీనివా�
వన దేవతలు సమ్మక సారలమ్మను కొలుస్తూ ప్రతి రెండేండ్లకు ఒకసారి ఎంతో వైభవోపేతంగా జరుపుకొనే అతిపెద్ద ఉత్సవం మన మేడారం జాతర అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు పేర్కొన్నారు. గిరిజనుల సంస్�
KCR | మేడారం సమ్మక్క, సారలమ్మ ప్రధాన జాతరకు సర్వం సిద్ధమైంది. రేపటి (జనవరి 28) నుంచి ఈ నెల 31 వరకు కన్నుల పండువలా జాతర సాగనుంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ అధినేత, తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్�
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి వ్యవహార శైలి సొమ్ము ఒకరిది...సోకు మరొకరిదిలా మారిందని బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షు డు మంచిరెడ్డి కిషన్రెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట�
KCR | రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. స్వతంత్ర్య భారత దేశంలో స్వయంపాలన అమలులోకి వచ్చి 77 సంవత్సరాలవుతున్న సందర్భంగా రాజ్యాంగం ప్రాముఖ్యతను కేసీఆర్ గుర్తుచే�
భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, భారత సమాజం ముందుకు సాగాలని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు ఆకాంక్షించారు.
తొమ్మిదేళ్ల కేసీఆర్ పాలనలో జిగేల్మని మెరిసిన మిర్యాలగూడ పట్టణంలో గత రెండేళ్లుగా అభివృద్ధి కుంటుపడింది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మిర్యాలగూడ పట్టణం నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అభివృద్ధి
‘టికెట్ ఇచ్చింది బీఆర్ఎస్. గెలిపించింది మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్. ఐదేండ్లు అన్నిరకాల వైభోగాలు అనుభవించారు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు అండగా నిలవాల్సిన మీరు.. కాంగ్రెస్లో ఎందుకు చేరారు? ఎవ�
మరికొద్ది రోజుల్లో జరుగనున్న మున్సిపల్ ఎన్నికలకు బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా నాయకత్వం రెడీ అయింది. గులాబీ దళపతి, మాజీ సీఎం కేసీఆర్ ఆదేశానుసారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న మున్సిపాలిటీలకు పార్టీ తరఫున �