సీఎం కేసీఆర్ పాలనలో పల్లె ప్రగతితో గ్రామాలను అభివృద్ధి చేసిన బీఆర్ఎస్ వైపే గ్రామీణ ప్రజలు మొగ్గు చూపుతున్నారని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.
కేసీఆర్ స్వరాష్ట్ర పోరాటం నేటి యువతకు ఆదర్శమని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు పేర్కొన్నారు. దీక్షాదివస్లో భాగంగా హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో శుక్రవారం బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్�
బీఆర్ఎస్ పాలనలో నాటి సీఎం కేసీఆర్ గంగపుత్రులకు పెద్దపీట వేశారని, వారి మేలు కోరి కాళేశ్వరం నీళ్లు తెచ్చి, నీటి వనరుల్లో ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసి ఉపాధి కల్పించారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్
అందరూ కలిసికట్టుగా ఉండి గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని, దీనికోసం గ్రామాల్లో అన్నివర్గాలతో కమిటీలు వేసుకొని ముందుకు సాగాలని బీఆర్ఎస్ అధినేత కె.చంద్రశేఖర్రావు పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా ఎర్ర
KCR | గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణలోని గ్రామాలన్నీ స్వయం సమృద్ధి చెందాయని బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ తెలిపారు. స్వయం పాలిత కేంద్రాలుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలుగా వర్ధిల్లాయని అన్నారు.
దేశానికి పట్టుకొమ్మలైన పల్లెల అభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం. ఇందులో ప్రథమ పౌరుడు సర్పంచ్తో పాటు వార్డుసభ్యులు కీలకం. వీరిలో పల్లె ప్రగతికి బాటలు వేసి, అదృష్టం తోడై చట్ట సభల్లో అడుగు పెట్టిన వారు ఎం
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆహార, పోషకాహార భద్రత మొదలైనవి పటిష్ఠపరచడం నేల ఆరోగ్యంతోనే ప్రారంభమవుతుందని రాష్ట్ర సాధకుడు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రగాఢంగా విశ్వసించారు.
పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు, గ్రామీణ పాలన స్తంభిస్తే దేశాభివృద్ధి కుంటుపడినట్టే. కానీ, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి రెండేండ్లు ఎక్కడ ఓటమి చెందుతామోనన్న భయంతో రెండేండ్లు స్థానిక పాలన లేకుండాన�
KCR | తెలంగాణకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ దామోదర్ మృతిపై బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు సంతాపం ప్రకటించారు. ఇండియా టుడే జాతీయ న్యూస్ ఛానల్లో పని చేస్తున్న దామోదర్.. తొలినాటి నుంచీ తెలంగాణ �
కేసీఆర్ పదేళ్ల పాలనలో మైనారిటీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రారంభించి అమలు చేశారని, ఆర్మూర్ నియోజకవర్గంలో ముస్లిం సోదరులపై కాంగ్రెస్ అవినీతి కన్ను పడిందని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మా
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నాడు కేసీఆర్ చేపట్టిన దీక్షను భగ్నం చేయాలని, తద్వారా ఉ ద్యమాన్ని నీరుగార్చాలని చేసిన నాటి కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను నిరసిస్తూ అమరుడు శ్రీకాంతాచారి ఆత్మార్పణం చేసుకున్నార�