తెలంగాణ ఉద్యమకారురాలు, బీఆర్ఎస్ సీనియర్ నాయకురాలు, తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ వీరాభిమాని చిందం సత్తెవ్వ(88) అలియాస్ తెలంగాణ సత్తెవ్వ కన్నుమూశారు. తంగళ్లపల్లి మండలం చీర్లవంచకు చెందిన ఆమె, కొద్దిరోజుల�
సింహం వస్తున్నదంటే తోడేళ్లకెంత భయమో.. కేసీఆర్ సభ అంటే రేవంతుకు కూడా అంత వణుకు పుడుతుందని స్టేషన్ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. జనగామ జిల్లా లింగాలఘనపురంలో మండల కన్వీనర్ చ�
గజ్వేల్-ప్రజ్ఞాపూర్లో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని మోడల్ బస్టాండ్ల నిర్మాణానికి బీఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు ప్రారంభించారు. గజ్వేల్, ప్రజ్ఞాపూర్లో బస్ వే, బస్టాండ్ల నిర్మాణాలకు అ
ప్రభుత్వం మిషన్ భగీరథ పథకాన్ని నిర్లక్ష్యం చేయడం మూలంగానే నారాయణఖేడ్ నియోజకవర్గంలో నీటి సమస్య తీవ్రమవుతున్నదని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్రెడ్డి అన్నారు. ఆదివారం మాజీ ఎమ్మెల్యే ‘నమస్తే తెలంగా
జగిత్యాల జిల్లా కేంద్రంలో కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు ఆటంకాలు కలిగించేందుకు సర్కార్ కుట్ర పన్నింది. ఇందులో భాగంగా నిజామాబాద్ రూట్లో జాతీయ రహదారి 63పై వంతెన నిర్మాణం పేరిట రోడ్డు తవ్వేశారు.
జగిత్యాల గడ్డపై బీఆర్ఎస్ పార్టీ సోమవారం సమరశంఖం పూరించబోతున్నది. కాంగ్రెస్ పాలనపై మరో పోరుకు సిద్ధమవుతున్నది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో బహిరంగ సభ నిర్వహించేందుకు పార్టీ అన్ని రకా�
కేసీఆర్ ఫాంహౌస్లో ఉంటారని పదే పదే విమర్శించే కాంగ్రెస్ నాయకులకు.. ఇ ప్పుడు కేసీఆర్ బయటకు వస్తుంటే వణుకు పుడుతున్నదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎద్దేవా చేశారు.
కేసీఆర్ మరోసారి సీఎం అవుతారని, అది ప్రజాభీష్టమని మాజీ మంత్రి జీవన్రెడ్డి పే ర్కొన్నారు. రెండున్నరేండ్లలోనే కాంగ్రెస్ స ర్కార్పై ప్రజా వ్యతిరేకత మొదలైందని పేర్కొన్నారు. ‘రేవంత్రెడ్డి పోవాలి..
జగిత్యాల జిల్లా కేంద్రంలో సోమవారం జరుగనున్న ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరుకానున్నారు. హెలికాప్టర్లో సాయంత్రం 5.30 గంటలకు జగిత్యాల కలెక్టరేట్ ఆవరణలోని హెలీపాడ్కు చేరుకుంటారు.
KTR : 'తెలంగాణ సత్తెమ్మ'కు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్(KTR) కన్నీటి నివాళులు అర్పించారు. సత్తెమ్మ కుటంబాన్ని ఓదార్చిన ఆయన.. అనంతరం అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు.
Errolla Srinivas | సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో బాధ్యత కన్నా.. బీఆర్ఎస్ అంటేనే భయం ఎక్కువగా ఉందని మాజీ కార్పొరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు.