తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలోనే స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని ఎమ్మెల్సీ, బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జి పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి అన్నారు. గత అసె
కొత్తగా ఏర్పడిన ‘కొత్తగూడెం కార్పొరేషన్' మేయర్ పీఠంపై రాజకీయ నేతలు కన్నేశారు. తొలిసారి మేయర్ కుర్చీని దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు తహతహలాడుతున్నాయి. గతంలో రెండుసార్లు కొత్తగూడెం మున్సిపాలిటీ
తనను కోసినా పైసాలేదని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి రాష్ర్టాన్ని అభివృద్ధి ఎలా చేస్తాడని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రశ్నించారు. శనివారం అశ్�
MP Vaddiraju Ravichandra : బీఆర్ఎస్ ఎంపీ, రాజ్య సభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర తన పుట్టినరోజు సందర్భంగా పార్టీ అధినేత కేసీఆర్(KCR)ను మర్యాద పూర్వకంగా కలిశారు.
T Hub | యువతను సాంకేతిక రంగంలో ప్రోత్సాహం అందించాలనే సత్సంకల్పంతో నాడు తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రారంభించిన టీ-హబ్ లక్ష్యాన్ని నేటి కాంగ్రెస్ సర్కార్ నీరుగారుస్తున్నది.
KCR | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మరోసారి మానవత్వం చాటారు. రెండేండ్ల క్రితం అనారోగ్యంతో మరణించిన పార్టీ నేత, తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా నిలిచారు. ములుగు జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ కుసుమ జగదీశ్�
కేసీఆర్ పాలనలో నడిగడ్డ అభివృద్ధికి అడ్డాగా మారింది. బీఆర్ఎస్ ఏర్పాటు మొదలు, రాష్ట్రం సాధించే వరకు నడిగడ్డ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కేసీఆర్ పాదయాత్రలో తెలుసుకొని తెలంగాణ ఏర్పాటు తర్వాత విడుతల
T Hub | టీ హబ్.. ఈ పేరు ప్రపంచం మొత్తం తెలుసు. హైదరాబాద్లోని అంకుర కేంద్రంగా అంతర్జాతీయంగా పేరుగాంచింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ ఆలోచనల నుంచి ఆవిర్భవించిన అద్భుత కేంద్రం. దివంగత రతన్ టాటా చే
తెలంగాణ రాష్ట్ర సాధన భారత రాజకీయ చరిత్రలో ఒక అపూర్వమైన అధ్యాయం. ఆ అధ్యాయానికి కేంద్రబిందువుగా నిలిచిన వ్యక్తి బీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు. తెలంగాణ కోసం తన జీవితం మొత్తాన్ని అంకిత�
రేవంత్ ప్రభుత్వం ఏర్పడి రెండేండ్లు దాటింది. కానీ కొత్తగా చెప్పుకోదగ్గ అభివృద్ధి సంక్షేమ పథకాలేవీ ఆచరణలోకి రాలేదు. ఇప్పటికే రూ.లక్షలకోట్ల అప్పు తెచ్చిన రాష్ట్ర ప్రభుత్వం పది కాలాలపాటు ప్రజలకు ఉపయోగపడే
ఆర్మూర్ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని, బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఆర్మూర్ పట్టణాన్ని రూ.వేల కోట్లతో అభివృద్ధి చేశామని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్రెడ్డి అన్నారు. �
కోట్లాడి సాధించుకున్న తెలంగాణను దేశంలోనే నంబర్ వన్గా కేసీఆర్ నిలిపారని ప్రభుత్వ మాజీ విప్, కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు. కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని లింగాపూర్ వద్ద ఉన్న బృం
అంతా అనుకున్నట్టు జరిగితే ఆ 10 మందిలో ఒకరిద్దరు మంత్రులై చక్రం తిప్పేవారు. ‘కారు’ గుర్తు మీద గెలిచి చేతి గుంపులో కలిసి సర్కారు పంచన చేరి రాజ్యం ఏలుదామనుకున్నవారి కలలు చివరకు పీడకలలుగా మారిపోయాయి. ఒకరు మార
ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలంటే ఏ పాలకుడైనా వారికి స్వచ్ఛమైన తాగునీటి సరఫరా గురించి శ్రద్ధ తీసుకోవాలి. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 78 ఏండ్లయినా దేశాన్ని పాలించిన కాంగ్రెస్, బీజేపీ పాలకులు మెరుగైన ప్ర�
మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉద్దమర్రి గ్రామంలో రెండు రోజులుగా మిషన్ భగీరథ తాగునీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదురొంటున్నారు. ప్రత్యామ్నాయ వనరులు అందుబాటులో లేక గృహ అవసరాల