తెలంగాణ రాష్ట్ర సాధకుడు, అభివృద్ధి ప్రదాత, గులాబీ దళపతి కేసీఆర్ బర్తుడే మంగళవారం ఉండడంతో ముందుగానే శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ మం త్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆదేశానుసారం సోమవారం వనపర�
బుడిగ జంగాల సామాజిక వర్గం అంటేనే దేశ దిమ్మరులు. బుక్కెడు బువ్వ కోసం దేశమంతా తిరుగుతూ సంచార జీవనం సాగిస్తుంటారు. చినిగిన పాత బస్తా భుజానికి వేసుకొని, పాత సామాన్లు సేకరించి అమ్మగా వచ్చిన దాంట్లో కలో గంజో తా
గమ్యాన్ని ముద్దాడిన అలుపు లేని బాటసారి కేసీఆర్. ఈ మూడక్షరాల తారక మంత్రం తెలంగాణ విముక్తి గీతమైంది. తెలంగాణ వ్యతిరేకులకు శరాఘాతమైంది. వినూత్న తెలంగాణకు ప్రగతి సుప్రభాతమైంది.
మహిళలు, పీడిత వర్గాలు, అడవిబిడ్డల సామాజిక సమానత్వం కోసం బంజారాల ఆధ్యాత్మిక దైవం సంత్శ్రీ సేవాలాల్ మహారాజ్ ఎంతగానో పరితపించారని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు కొనియాడారు.
KTR | హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో సంత్ సేవాలాల్ మహారాజ్ జయంత్యుత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సేవాలాల్ చిత్రపటానికి నివ
మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ డబ్బు, మద్యాన్ని ఏరులై పారించినా ప్రజలు విశ్వసించలేదని మాజీ మంత్రి, సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
మహాశివరాత్రి పర్వదినాన్ని పురసరించుకొని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.
రాష్ట్రంలో గిరిజనులు, ఆదివాసీలకు కేసీఆర్ ఎంతో మేలు చేశారని, ఆయన పాలనలో వారికి స్వర్ణయుగం నడిచిందని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ కొనియాడారు. శనివారం ఆమె తెలంగాణభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. సేవలాల్ మహరా�
బంజారా సమాజానికి ఆధ్యాత్మిక గురువుగా, సామాజిక సంస్కర్తగా పూజ్యనీయుడైన సేవాలాల్ మహారాజ్ జన్మదినం నేడు. సంత్ సేవాలాల్ మహారాజ్ 1739 ఫిబ్రవరి 15న ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లా గుత్తి సమీపంలోని రాంజీ�
కాలం మారుతున్న కొద్దీ నాయకత్వ నిర్వచనాలు కూడా మారుతున్నాయి. అధికారాన్ని నిర్వహించడమే నాయకత్వం కాదు. ప్రజల అస్తిత్వాన్ని గుర్తించి, వారి స్వరానికి అర్థం ఇచ్చే సామర్థ్యమే నిజమైన నాయకత్వమని చరిత్ర పదే పద�
ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో కేసీఆర్ జన్మదిన వేడుకలను రైతులు శనివారం ముందస్తుగా నిర్వహించారు. పొలాల్లో కేసీఆర్ చిత్రపటానికి పుష్పాభిషేకం చేశారు. బాజాభజంత్రీలు మోగించి పండుగ వాత
KCR : మహా శివరాత్రి పర్వదినాన్ని పునస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో సుభిక్షంగా జీవించేలా దీవించాలని పరమశివుడిని ప్రార్ధిస్తున్న�
Talasani Srinivas Yadav | గతంలో నీరు, విద్యుత్ లేక రాష్ట్రంలో రైతులు ఇబ్బంది పడ్డారని.. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడితే కేసీఆర్ పంట సహాయం చేశారని మాజీ మంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్అన్�