Farooq Hussain | తెలంగాణ రాకముందు కరువు, కాటకాలతో ఈ ప్రాంతం అల్లాడిపోయిందని.. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాతే సాగునీరు, కరెంటు, అభివృద్ధి, సంక్షేమంలో మార్పు రావడం జరిగిందన్నారు మాజీ ఎమ్మెల్సీ ఫారుఖ్ హుస్సేన్.
తెలంగాణ ప్రజలకు జ్ఞాపకశక్తి తక్కువ, తాము చెప్పిన మాయమాటలను మరిచిపోతారన్న భ్రమల్లో కాంగ్రెస్ నేతలు ఉన్నారన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) విమర్శించారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్
‘రూ.1.5 లక్షల కోట్ల దోపిడీ కోసమే మూసీ ప్రాజెక్టును తెరపైకి తెచ్చిన సీఎం రేవంత్రెడ్డి.. వరదల్లో హైదరాబాద్ నగర ప్రజలను నిండా ముంచిన్రు.. వరదలను నిరోధించేందుకే నిజాం ప్రభువు నాడు నిర్మించిన గండిపేట, ఉస్మాన్�
తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు.
సంస్కృతి, సంప్రదాయాలకు తెలంగాణ పుట్టినిల్లు. ప్రపంచవ్యాప్తంగా పూలతో ఆ దేవుడిని పూజిస్తే, పూలనే దైవంగా భావించి పూజించే సంస్కృతి ఈ నేలది. ఆడబిడ్డలను దేవతామూర్తులుగా కొలుస్తుందీ గడ్డ. అలాంటి ఆడబిడ్డలు కొల�
తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ (Konda Laxman Bapuji) అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అన్నారు. స్వాతంత్ర్య సమర యోధుడు, తెలంగాణ తొలి తరం ఉ
KCR | జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో విజయఢంకా మోగించాలని పార్టీ సీనియర్ నేతలకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు దిశానిర్దేశం చేశారు. సర్వే రిపోర్టులన్నీ బీఆర్ఎస్దే గెలుపు అని సూచిస
జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మాగంటి సునీతా గోపీనాథ్ పేరును ఆ పార్టీ అధినేత కేసీఆర్ ఖరారు చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణం కారణంగా జ
కేసీఆర్ ఆరోగ్యంపై జరుగుతున్న అసత్య ప్రచారాన్ని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. కొన్ని మీడియా చానళ్లు బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్పై అసత్య ప్రచారాలు, ఆయన ఆరోగ్యంపై ఫేక్ వార్తలు ప్రసారం చేస్�
‘దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారు.. ఆయన మరణం తర్వాత నెలరోజులుగా నియోజక వర్గంలో ఏ ఇంటికి వెళ్లినా.. గోపన్న ఇలా ఉండేవారు.. గోపన్న మాకు ఈ సాయం చేసేవారు.. అని చెబుతూ కన్నీళ్ల�
పాలకులు అనుసరించే ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాడి గెలవాలనే ప్రజాస్వామిక స్ఫూర్తిని చిట్యాల ఐలమ్మ తెలంగాణ సమాజానికి అందించిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలిపారు.
Maganti Sunitha | తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను మాగంటి సునీతతో పాము ఆమె కుటుంబ సభ్యులు కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.