వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో ఉమ్మడి మెదక్ జిల్లాలోని 17 మున్సిపాలిటీల్లో గులాబీ జెండా ఎగురవేయడమే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
తెలంగాణ ప్రజలు కేసీఆర్ వైపే ఉన్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. రేవంత్రెడ్డి పాలనను ప్రజలు పూర్తిగా తిరస్కరించారని, కాంగ్రెస్ పార్టీ రోజురోజుకూ ప్రజలచే చీత్కరిం�
తెలంగాణ రాష్ట్ర ఉద్యమ మహానేత తొలి సీఎం కేసీఆర్ పదేళ్ల పాలనలో తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేశారని, బీఆర్ఎస్ హయాంలోనే మహిళల సంక్షేమం జరిగిందని, ఆడబిడ్డలను కంటికి రెప్పలా కాపాడిన ఘనత కేసీఆర�
KTR | యాదాద్రి థర్మల్ పవర్ స్టేషన్ నుంచి విద్యుదుత్పత్తిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర ట్వీట్ చేశారు. కేసీఆర్ హయాంలో పదేళ్లలోనే మిగులు విద్యుత్ కలిగిన రాష్ట్రంగా తెలంగాణ ఎదిగిందని కే�
‘కార్మికుల శ్రమ దోపిడీకి కేంద్రం వత్తాసు పలుకుతున్నది. హకులను కాలరాసేందుకే కేంద్రం నూతన కార్మిక చట్టాలు తెచ్చింది. నాలుగు లేబర్ కోడ్లను అమలు చేయబోమని తెలంగాణ సరారు తీర్మానించాలి. ఈ విషయంలో సీఎం రేవంత్�
Jagadish Reddy | రెండేళ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలు విసిగి వేసారి పోయిండ్రు.. కాంగ్రెస్ గ్యారెంటీ కార్డుల్లో హామీలు ఇంకెప్పుడు అమలు చేస్తారు.. మోసకారి కాంగ్రెస్ను ఓడగొట్టాలనే ప్రజలు కంకణ బద్దులై ఉన్నారు.. సంక్రాతి �
KTR | పదేళ్లు తెలంగాణపై ఇష్టంతో పనిచేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. 2014కు ముందు కరెంటు పరిస్థితి ఎలా ఉండేది.. కేసీఆర్ వచ్చాక ఎలా మారిందో గుర్తుతెచ్చుకోవాలని అన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం జగ్గారావుపల్లి గ్రామంలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించిన ముగ్గుల పోటీలో గ్రామానికి చెందిన కొండవేని గంగా జమున అనే మహిళా కేసిఆర్ చేపట్టిన పథకాలను ముగ్గు రూపంలో �
Patolla Karthik Reddy | అధికార కాంగ్రెస్ పార్టీతో చిల్లిగవ్వ కూడా లాభం లేదని బీఆర్ఎస్ నాయకుడు పటోళ్ల కార్తీక్ రెడ్డి విమర్శించారు. అందుకే కాంగ్రెస్ పార్టీకి నేతలు గుడ్ బై చెబుతున్నారని అన్నారు. బండ్లగూడ మాజీ మే
సంక్రాంతి సందర్భంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతీవెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో శనివారం ముగ్గులపోటీలు నిర్వహించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధి పనులు చేసుడు దేవుడెరుగు ఉన్న వాటిని చెడగొట్టడానికే సర్కార్కు ఉన్నదన్న విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. తాజాగా జిల్లాల పునర్వ్యవస్థీకరణ తెర మీదికి వచ్చింది. ఇటీవల శాసన�
పద్మశాలీల సంక్షేమం కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కృషి చేశారని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. సిద్దిపేట జిల్లా చేర్యాల పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో శనివారం పట్�