రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో న్యాయం గెలిచిందని, పీసీ ఘోష్ కమిషన్పై హైకోర్టు తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరుకు అర్థం చెప్పింది. బుధవారం కాళేశ్వరం బ్యారేజీ నిర
పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్రావుపై ఎలాంటి చర్యలు చేపట్టవద్దని హైకోర్టు ఇచ్చిన తీర్పును బీఆర్ఎస్ తరఫున స్వాగతిస్తున్నామని మాజీ ఎంపీ బోయినపల్లి విన
KCR | పీసీ ఘోష్ కమిషన్ నివేదికను హైకోర్టు కొట్టి వేయడంఫై హర్షం వ్యక్తం చేస్తూ తొగుట మండలంలోని చందాపూర్ వద్ద పారుతున్న కూడవెల్లి వాగులో కాళేశ్వరం జలాలతో కేసీఆర్ చిత్ర పటానికి పూలు వేసి పాలతోపాటు కాళేశ్వరం �
Telangana High Court | కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిమిత్తం ఏర్పాటైన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక అంశంలో తెలంగాణ హైకోర్టు నేడు కీలక తీర్పు వెలువరించింది.
BRS Silver Jubilee | బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25వసంతాలు పూర్తిచేసుకుంటున్న తరుణంలో, రజతోత్సవ ముగింపు సంబురాలను పురస రించుకొని పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అధ్యక్షతన ఈ నెల 27వ తేదీ మధ్యాహ్నం 2గంటలకు హ
KCR Speech | జగిత్యాల సభ సీనియర్ నేత జీవన్రెడ్డి చేరిక కోసం పెట్టినా, అది దానికే పరిమితం కాలేదు. గ్యారెంటీ మోసాల సర్కార్ మీద యుద్ధభేరి మోగించిన రీతిలో బీఆర్ఎస్ సభ సాగింది.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆంధ్రా సీఎం చంద్రబాబు కొత్త స్కెచ్ వేశాడని, ఆ ప్రకారమే రేవంత్ రెడ్డి నడుచుకుంటున్నాడని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి సంచలన వి
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గురించి మాట్లాడేటప్పుడు నోరు జాగ్రత్తగా పెట్టుకోవాలని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి హెచ్చరించారు.
తెలంగాణ.. కేసీఆర్.. ఈ రెండు పేర్లు ఒకదానితో ఒకటి ముడిపడిపోయాయి. ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా, ఎన్ని కుయుక్తులు పన్నినా ఆ రెండింటినీ విడదీయలేరన్న విషయం మరోసారి స్పష్టమైంది.
బీఆర్ఎస్ ప్రభుత్వం హరితహారంలో భాగంగా కోట్లాది మొక్కలు నాటింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ లాంటి ప్రాంతాల్లో నాటిన మొక్కలు నగరానికే తలమానికంగా మారాయి. కేబీఆర్ పార్కు చుట్టూ చెట్లు చల్లని నీడను ఇవ్
తెలంగాణ సమాజం మొత్తం కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని, తప్పకుండా మళ్లీ ఆయనే తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం ఖాయం అని మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరావు అన్నారు. మంగళవారం పాత పాల్వ�
KCR | ఈనెల 27వ తేదీన మధ్యాహ్నం 2 గంటలకే కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ పార్టీ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.