మోసపూరిత హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగెస్ ప్రభుత్వం ప్రజల గోస పంచుకుంటున్నదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. రాయపర్తి మండ లంలోని మైలారం గ్రామంలో నిర్వహించిన ముఖ్య కార్యకర్తల సమావే�
నగరంలోని ఎల్ఎండీ డ్యాం కట్టను ఆనుకొని ఉన్న బతుకమ్మ, హస్నాపూర్ కాలనీవాసులకు ఇరిగేషన్ శాఖ ఇచ్చిన నోటీసులను వెంటనే వెనకి తీసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ డిమాండ్ చేశారు. పేదల ఇండ్లను క
తెలంగాణ ఉద్యమంలో చేనేత వర్గం కీలకంగా పనిచేసింది. గ్రామీణ జీవన విధానంలో వ్యవసాయరంగం తర్వాత ప్రధానమైన జీవనోపాధిగా చేనేత వెలుగొందుతున్నది. తెలంగాణ అస్తిత్వంలో పోచంపల్లి, గద్వాల, నారాయణపేట, సిద్దిపేట, దుబ్�
రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ సత్తా చాటాలని ఆ పార్టీ రాష్ట్ర నేత, పెగడపల్లి సహకార సంఘం చైర్మన్ ఓరుగంటి రమణారావు పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
MP Ravichandra | కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ అమలు చేసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఏ మాత్రం చిత్తశుద్ధి లేదు అని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిర
Shibu Soren | ఉద్యమ నిర్మాతలే ఉద్యమాలను గుర్తిస్తరు. ప్రజా ఆకాంక్షల ప్రతిరూపంగా నిలబడతరు. తమ జాతి అస్తిత్వం కోసం తుది దాకా పోరాడుతరు. అట్లా పోరాడినవాళ్లే చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తరు. భవిష్యత్తుకు చుక్కానిలా
Kaleshwaram | పరపీడన చెరబట్టిన దోపిడీ పరిపాలనలో ప్రజల ఆలోచనలు పరిపరివిధాలా పోతున్న వేళ దారితెలియని సందిగ్ధం. దశ-దిశ నిర్దేశించే దార్శనిక నేత కోసం పరితపిస్తున్న సందర్భం. అప్పటిదాకా పోరు తెలంగాణ వేరు తెలంగాణ అవుత
కాళేశ్వరం ప్రాజెక్ట్పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన వక్రీకరణ నివేదికపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. మొదటి నుంచీ కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలనే తన రిపోర్టులో పొందుపర్చడంపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు అనేది ఒక అద్భుతమని, అది కేవలం కేసీఆర్ కృషివల్లనే సాధ్యమైందని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి అన్నా�
హైదరాబాద్ వాసులకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అందించిన ఉచిత మంచినీటి పథకాన్ని ముట్టుకుంటే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మాడి మసైపోతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు.
ప్రొఫెసర్ జయశంకర్ ఆశయాలను నిజం చేస్తూ, వారి స్ఫూర్తిని కొనసాగించడమే వారికి మనమందించే ఘననివాళి అని తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పష్టంచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం కక్షసాధింపులకు పాల్పడుతున్నదని బీఆర్ఎస్ సంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చ
వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలంగాణలో అధికారంలోకి రానున్నది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ ఖమ్మం జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ స్పష్టం చేశారు.