Fake News | సిద్దిపేట జిల్లా ఎర్రవెల్లిలోని తన నివాసంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చండీయాగం నిర్వహిస్తున్నారని జరుగుతున్న దుష్ప్రచారాన్ని కేసీఆర్ పీఆర్వో రమేశ్ హజారి ఓ ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ఈ చండీ
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్పై కక్ష పెంచుకున్న సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని నిరాధారమైన నిందలు మోపుతున్నారని నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ �
జార్ఖండ్ ముక్తి మోర్చా (JMM) అధినేత, జార్ఖండ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) సంతాపం వ్యక్తంచేశారు. ఆయన మరణం జార్ఖండ్, తెలంగాణ వంటి దేశ ప్రాంతీయ అస్తిత్వ రాజకీయాలకు, �
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి శిబూ సోరెన్ (Shibu Soren) మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం తనకు తీవ్ర బాధను కలిగించిందన్నారు. శిబు సోరెన్ మరణం కేవలం
MLA Jagadish Reddy | నా ఉద్యమ ప్రస్థానానికి సంబంధించి వారికి ఉన్న జ్ఞానానికి నా జోహార్లు అని సూర్యాపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.
మిషన్ భగీరథ పథకం చేపట్టి ఇంటింటికీ తాగునీటిని అందించి ప్రజల దాహార్తిని తీర్చిన ఘనత కేసీఆర్దే అని, కేసీఆర్ కృషితోనే గజ్వేల్ నియోజకవర్గంలో తాగునీటి సమస్య శాశ్వతంగా పరిష్కారమైందని బీఆర్ఎస్ గజ్వేల�
కాళేశ్వరం కమిషన్ నివేదికపై కొన్ని మీడియా సంస్థలు రోత రాతలతో తప్పుడు కూతలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయని మాజీ మంత్రి జగదీశ్రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. నిరంతరం తెలంగాణ కోసం పరితపించిన
YTPP | ఉమ్మడి పాలనలో తెలంగాణపై కమ్ముకున్న చీకట్లను పారదోలేందుకు నాటి ఉద్యమ నేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మనో ఫలకం నుంచి పుట్టిన యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ‘వెలుగులు’ విరజిమ్ముతున్నది.
బీఆర్ఎస్ పార్టీ అభ్యున్నతి కోసం అహర్నిశలు కృషిచేస్తున్న వారందరికీ భవిష్యత్లో తగిన గుర్తింపు లభిస్తుందని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మణికొండ మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సీతారాం ద�
తెలంగాణ ఆయారాం- గయారాంల పనైపోయింది. ఫిరాయింపును ఎదుర్కోవడమంటే గోడ దూకినంత తేలిక కాదనే తత్వం బోధపడింది. వ్యవస్థలను అడ్డం పెట్టుకొని బండి లాగడమనే సూత్రం అన్ని వేళలా కుదరదని తేటతెల్లమైంది. రాజ్యాంగ స్ఫూర్�
బనకచర్ల ప్రాజెక్టును కట్టి, తెలంగాణను ఎండబెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రయత్నిస్తుండటం, అందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సహకరించే ధోరణిలో వ్యవహరిస్తున్న నేపథ్యంలో తెలంగా
ఆంధ్ర పాలకుల కథ; తెలంగాణ వ్యథ-5 తెలివి కొద్దిగా కలిగిన ఏ రాజకీయ నాయకుడైనా 39 ఏండ్లు (1914-1952) ఉద్యమం చేసినప్పుడు తమ రాష్ట్రం మీద ప్రేమతో దాని భౌగోళిక స్వరూపం, వనరులు, వ్యవసాయం, విద్య, వైద్యం మొదలైనవి రాష్ట్ర ఏర్పాట