Jeevan Reddy | తెలంగాణ రాజకీయాల్లో ఒక అరుదైన, అత్యంత భావోద్వేగభరిత దృశ్యం ఎర్రవెల్లిలో ఆవిష్కృతమైంది. దశాబ్దాల రాజకీయ అనుభవం, ప్రజా సమస్యలపై అలుపెరుగని పోరాటం చేసే ధీశాలి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్రెడ్డి.. బీఆ
సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలో పొలాలు ఎండిపోతున్నాయని తన దృష్టికి వచ్చిన వెంటనే మాజీ సీఎం కేసీఆర్ ఇరిగేషన్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమస్యను పరిష్కరించారు.
సిద్దిపేట జిల్లా ములుగు మండల పరిధిలోని ఆయా గ్రామాల్లోని రైతులు సాగుచేసిన వరిపంట నీరు అందక ఎండిపోతున్నది. ఈ విషయాన్ని మాజీ డీసీసీబీ డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి తొలి ముఖ్యమంత్రి, గజ్వేల్ ఎమ్మెల్యే కేసీ�
Jeevan Reddy : బీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధమైన టి.జీవన్ రెడ్డి (Jeevan Reddy) కాంగ్రెస్ పార్టీని కడిగిపారేశారు. ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ తిరోగమనంలో పయనిస్తోందని జీవన్ రెడ్డి విమర్శలు గుప్పించారు.
Jeevan Reddy : కాంగ్రెస్ను వీడిన టి.జీవన్ రెడ్డి(Jeevan Reddy) బీఆర్ఎస్లో చేరడం ఖాయమైంది. గులాబీ అధినేత కేసీఆర్(KCR)ను కలిసిని జీవన్ రెడ్డి ఏప్రిల్ 20వ తేదీన పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నారు.
KCR | మాజీ మంత్రి జీవన్ రెడ్డితో(Jeevan Reddy) పాటు అతడి అనుచరులు నేడు(శుక్రవారం) బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను(KCR) ఎర్రవల్లిలో మర్యాదపూర్వకంగా కలువనున్నారు.
గులాబీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పిలుపుకు ఆ గ్రామస్తులు కట్టుబడి ఉన్నారు. సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలంలోని నర్సన్నపేటలో నేటికీ మద్యం విక్రయాలు జరగవు. మద్యపాన నిషేధానికి 10 ఏండ్లు దాటింది. ఆ ఊరిలో పండు
Jeevan Reddy | కాంగ్రెస్ పార్టీతో అనుబంధం తెగినా, తెంచుకున్నా.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమించిన నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్తో కలిసి పని చేసే అవకాశం లభిస్తున్నందుకు నాకు సంతోషంగా ఉందన్నారు మాజీ మ�
సమైక్య ఆంధ్రప్రదేశ్లో చేనేత రంగం పాలకుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా నిలిచింది. నాడు ఉమ్మడి రాష్ట్రంలో సరైన ప్రోత్సాహం లేక, ముడిసరుకుల ధరలు ఆకాశాన్నంటడంతో నేతన్నల బతుకులు చితికిపోయాయి.
కేసీఆర్ పిలుపు మేరకు పార్టీలో చేరి దశాబ్ద కాలంపాటు ఉద్యమ నాయకుడి సారథ్యంలో ప్రజాప్రతినిధిగా, మంత్రిగా ప్రజలకు అమూల్యమైన సేవలు అందించానని, అదే స్పూర్తితో ఈ నెల 19న ఖమ్మంలో బీఆర్ఎస్ పార్టీ మినీ ప్లీనరీ �
సూర్యాపేట జిల్లాలో వరి ధాన్యం పండించిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రభుత్వం కొనుగోళ్లు చేస్తామం టూ ఆర్భాటంగా ప్రకటనలు చేసి కేంద్రాలను తెరిచిందే తప్ప కొనుగోళ్ల సంగతి మరిచిపోయింది. గత పదిహేను రోజుల
కేసీఆర్ ఆనవాళ్లు చెరిపేస్తానని గతంలో రేవంత్రెడ్డి మాట్లాడారు. ఆయన అన్నట్లుగానే కేసీఆర్ ఆనవాళ్లుగా ఉన్న గురుకులాలను నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయా? అంటే అవుననే సమాధానం వినిపిస్తున్నది.
వాదన ఆగిన చోట హింస మొదలవుతుంది. రాజకీయ ప్రత్యర్థిని గెలువలేమనే నిస్పృహ కలిగినప్పుడే భౌతిక దాడికి తెగబడతారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో అచ్చంగా జరిగింది ఇదే.