నాలుగేండ్ల క్రితం రైతులను కేసీఆర్ ప్రభుత్వం ఆయిల్ పాం సాగు వైపు మొగ్గు చూపేలా ప్రోత్సహిస్తూ రాయితీపై డ్రిప్స్, వ్యవసాయ పరికరాలను అందించింది. దీంతో నిర్మల్ జిల్లా ఖానాపూర్ డివిజన్ పరిధిలోని ఖానాప
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ రాష్ర్టాన్ని జల భాండాగారంగా మార్చేందుకు నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును లేకుండా చేసే కుట్ర చేస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు ఆయనకు కాళేశ్వరం ప్రాజెక్�
మార్పు పేరిట అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆదినుంచే తెలంగాణ అస్తిత్వంపై దాడి కొనసాగిస్తున్నది. తెలంగాణ తల్లి విగ్రహంలో మార్పులు మొదలు అనేక నిర్ణయాలు మళ్లీ సమైక్య పాలనను తలపిస్తున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతూ.. కేసీఆర్ పాలనను గుర్తు చేస్తూ ఇంటింటికీ వెళ్లి ప్రజలను చైతన్యవంతులను చేయాలని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోన
ప్రభుత్వ నిర్లక్ష్యంతో గురుకులాల్లో అవస్థలు పడలేక భావిపౌరులు ఎక్కడికక్కడ రోడ్డెక్కుతున్నారని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన్నప్పటి నుంచి విద్యార్థుల భవిష్యత్ను గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే విజయుడు ప్రభుత్వ తీరుపై ఆగ్రహించారు.
‘రేవంత్పాలన ఏం మంచిగలేదు. కేసీఆర్ పాలననే మంచిగుండే. మళ్లీ కేసీఆర్ వస్తేనే అందరికీ మేలైతది బిడ్డా’ అంటూ జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్కు చెందిన 70 ఏండ్ల వృద్ధురాలు పంతెంగి మల్లవ్వ బుధవారం జ�
కేసీఆర్ పాలనలో అమలు చేసిన విప్లవాత్మక నిర్ణయాలు ఇప్పుడు హైదరాబాద్ను వాయుకాలుష్య ప్రమాదం నుంచి సంరక్షిస్తున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో వాయుకాలుష్య స్థాయిలో హైదరాబాద్ 26.4 శాతం తగ్గుదలను నమోదు చేస�
నెలల కాంగ్రెస్ ప్రభుత్వ మోసాలకు బుద్ధి చెప్పాలంటే రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించేలా పార్టీ శ్రేణులు సమష్టిగా, పట్టుదలతో పని చేయాలని మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితార�
రేవంత్ రెడ్డి పాలన ఏమి మంచిగా లేదు . కేసీఆర్ పాలననే మంచిగా ఉండే... మళ్లీ కేసీఆర్ వస్తేనే అందరికీ మంచిగా ఉంటుందని ఓ 65 ఏండ్ల వృద్ధురాలు గత కేసీఆర్ పాలన, ఇప్పటి రేవంత్ రెడ్డి పాలనపై తన మనసులోనీ అభిప్రాయాన్ని వ్�
MLA Jagadish Reddy | మూడేళ్ల తర్వాత నల్లగొండ కాంగ్రెస్ నాయకులను నేనే సర్కస్ ఆట ఆడిస్తానని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు. ఎంత ఎగిరినా మూడేళ్లే కదా.. ఆ తర్వాత మీకు మేము చూపిస్త
మహబూబాబాద్ జిల్లా కురవి మండలం కంచర్లగూడెం తండాకు చెందిన బీఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు, యువ రైతు బానోత్ రమేష్ బుధవారం తన వరి పొలంలో వినూత్నంగా మాజీ సీఎం కేసీఆర్(KCR) పట్ల తన అభిమానాన్ని చాటుకున్నాడు.
Vinod Kumar | బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్లో చేర్చాల్సిందే అని బీఆర్ఎస్ మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చనిది రిజర్వేషన్ల పెంపు సాధ్యం కాదు అని ఆయన స్పష్టం చేశారు.